2015年11月4日 星期三

2015-11-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
పవర్‌ఫుల్ పర్సన్స్: మోడీ 9, సత్యనాదెళ్ల 61 స్థానంలో   
Oneindia Telugu
న్యూయార్క్: ప్రపంచంలోని శక్తిమంతులైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. గతేడాది పద్నాలుగో స్థానంలో నిలిచి మోడీ, ఈసారి అయిదు ర్యాంకులు ఎగబాకి... తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది. తద్వారా ప్రధాని మోడీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత ...

ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో తొమ్మిదో స్థానంలో మోడీ   NTVPOST
ఫోర్బ్స్ జాబితాలో ముందుకెళ్లిన మోదీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఓటర్ల జాబితా పునఃపరిశీలన   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఓటర్ల జాబితాను పునఃపరిశీలించాలని ఆదేశించడంపై అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయించిన ఓటర్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో సుమారు 6.38 లక్షల ఓటర్లను ...

జీహెచ్‌ఎంసీ ఓట్ల పునఃపరిశీలన   సాక్షి
హైదరాబాద్ లో ఓట్ల జాబితాపై ఇసి ఆదేశం   News Articles by KSR
ఓటర్ల తొలగింపు రీవెరిఫికేషన్ కు సీఈసీ ఆదేశం   Namasthe Telangana
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వద్దనుకున్నాం, పోయింది: సీమాంధ్ర పెత్తనంపై కోదండ, 'వచ్చింది రాజకీయ తెలంగాణే'   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ నుంచి సీమాంధ్రుల పెత్తనం పోవాలనుకున్నామని, ఇప్పుడు పోయిందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం నాడు చెప్పారు. రాష్ట్రంలో సామాజిక మార్పులు జరగాల్సి ఉందని, అన్నీ ఒకేసారి జరగవని చెప్పారు. కోదండరాం రాసిన తెలంగాణ రాష్ట్రోద్యమం పుస్తకాన్ని బుధవారం ఆచార్య రమా మెల్కొటే ...

ఉద్యమ స్వరూపం   సాక్షి
వచ్చింది రాజకీయ తెలంగాణే   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కోర్టు ఆవరణలో భార్యపై గొడ్డలితో భర్త దాడి   
ఆంధ్రజ్యోతి
పాలకొల్లు టౌన్‌, నవంబరు 4 : న్యాయస్థానం ఆవరణలో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన బుధవారం పాలకొల్లులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రుకు చెందిన వాస్కూరి కోటనాగ సత్యనారాయణ, పాలకొల్లు మండ లం వడ్లవానిపాలెంకు చెందిన వసుంధరలకు 2005లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ...

కోర్టు సమీపంలో భార్యపై గొడ్డలితో దాడి   ప్రజాశక్తి
భార్యని కోర్టులో గొడ్డలితో నరికేశాడు! రక్తం కళ్ళ చూశాడు.. ఎందుకు? ఎక్కడ?   Telugupopular
నాపైనే కేసు పెడతావా? భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త.. ఎక్కడ?   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వేధింపులు: టెరీకి బాధిత ఉద్యోగిని రాజీనామా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇంధన, వనరుల పరిశోధన సంస్థ(టెరీ) తన పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిందని.. సంస్థ మాజీ డైరెక్టర్‌ జనరల్‌(డిజి) ఆర్‌కె పచౌరీపై లైంగిక వేధింపుల విషయంలో ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపించారు. వృత్తిపరంగా, ఆర్థికంగా, మానసికంగా టెరీ తనను ఇబ్బందులకు గురిచేసిందని ఆమె తెలిపారు. సంస్థ మానవ వనరుల నిర్వాహకులు దినేష్‌ వర్మకు ఆమె తన రాజీనామా ...

'ఇలాంటి వాతావరణంలో నేనుండను'   సాక్షి
పచౌరీపై లైంగిక ఆరోపణల కేసులో ఫిర్యాదీదారు రాజీనామా !   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాల్దీవులలో అత్యవసర పరిస్థితి   
సాక్షి
మాల్దీవులలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడంతో ఆ దేశంలో అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అనుమానితులు ఎక్కడ కనిపిస్తే అక్కడే అరెస్టు చేసేందుకు వీలుగా భద్రతా దళాలకు అసాధారణ అధికారాలు ఇచ్చారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ...

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ: అనుమానంగా కనిపిస్తే అరెస్టే..!   Oneindia Telugu
మాల్దీవుల్లో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ   ప్రజాశక్తి
మాల్దీవుల్లో 30 రోజుల ఎమర్జెన్సీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రిజర్వాయర్‌లో దూకి 8మంది ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి, ముగ్గురు గల్లంతు   
Oneindia Telugu
కర్నూలు: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. కాగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా అవుకు జలాయశం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం కిష్టిపాడుకు చెందిన ...

అవుకు రిజర్వాయర్‌ నుంచి ఐదు మృతదేహాలు వెలికితీత   ఆంధ్రజ్యోతి
ఒకే కుటుంబంలో 8 మంది ఆత్మహత్యయత్నం   News Articles by KSR
రిజర్వాయర్‌లో దూకి ఐదుగురి మృతి   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్ పార్టీకి రాజీనామా: ప్రత్యేక రాయలసీమ పోరుకు మైసురా రెడీ?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్యమానికి పాదులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ప్రత్యేక స్వరం వినిపిస్తున్న నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి ఉద్యమాన్ని ముందుకు తీసుకుని ...

ఇక 'ప్రత్యేక రాయలసీమ' ఉద్యమం! మైసూరా రెడ్డి వైసీపీకి రాజీనామా?   Telugupopular
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం మైసూరా నేతృత్వంలో త్వరలో ఉద్యమాలు   తెలుగువన్
త్వరలో”రాయలసీమ రాష్ట్ర సమితి”ఆవిర్భావం   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
News Articles by KSR   
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరంగల్ బై పోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే.. మారిన ఓరుగల్లు పాలిటిక్స్.. గెలుపెవరిదో?   
వెబ్ దునియా
వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. నామినేషన్లు వేసేందుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలివున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని మార్చింది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్థానంలో మల్కాజ్‌గిరి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను బరిలోకి దించింది. దీంతో ఓరుగల్లు రాజకీయాలు ఒక్కసారిగా ...

ఆత్మరక్షణలో కాంగ్రెస్‌ నేతలు   ఆంధ్రజ్యోతి
వరంగల్ ఎన్నికలు కాంగ్రెస్ కి ప్రాణ సంకటమే! ఆత్మరక్షణ ఎలా?   Telugupopular
విధేయత విజయం: వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే   Teluguwishesh
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 27 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!   
సాక్షి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్‌కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు ...

తదుపరి సీజేఐ టీఎస్ ఠాకూర్   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言