11 నిమిషాలసేపు భూకంపం
News Articles by KSR
ఇండోనేషియాలో తీవ్రమైన భూకంపం వచ్చింది. పదకుండు నిమిషాల పాటు భూమి కంపించిందని సమాచారం. దీనితో ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసుకుని వచ్చారు. తూర్పు ఇండోనేషియాలోని అలోర్ ద్వీపకల్పానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.దీనివల్ల సమాచార వ్యవస్థ దెబ్బతిందని ...
ఇండోనేసియాలో భూకంపంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ఇండోనేషియాలో తీవ్రమైన భూకంపం వచ్చింది. పదకుండు నిమిషాల పాటు భూమి కంపించిందని సమాచారం. దీనితో ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసుకుని వచ్చారు. తూర్పు ఇండోనేషియాలోని అలోర్ ద్వీపకల్పానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.దీనివల్ల సమాచార వ్యవస్థ దెబ్బతిందని ...
ఇండోనేసియాలో భూకంపం
Oneindia Telugu
సయీద్తో పోలిక: షారుక్పై బీజేపీ ఎంపీ సంచలనం
Oneindia Telugu
ముంబై: మత అసహనంపై షారుక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఎదురుదాడి మరింతగా పెరిగింది. తొలుత సాధ్వీ ప్రాచి షారూక్ను తప్పుబట్టగా, ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ షారుక్పై ఘాటు విమర్శలు చేశారు. షారుక్ ఖాన్ను ఏకంగా ...
షారూఖ్ని పాక్ ఉగ్రవాదితో పోల్చిన బిజెపి ఎంపిప్రజాశక్తి
షారుక్ కు దన్నుగా శివసేన!సాక్షి
షారుక్.. ఓ హఫీజ్ సయిద్Namasthe Telangana
NTVPOST
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మత అసహనంపై షారుక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఎదురుదాడి మరింతగా పెరిగింది. తొలుత సాధ్వీ ప్రాచి షారూక్ను తప్పుబట్టగా, ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ షారుక్పై ఘాటు విమర్శలు చేశారు. షారుక్ ఖాన్ను ఏకంగా ...
షారూఖ్ని పాక్ ఉగ్రవాదితో పోల్చిన బిజెపి ఎంపి
షారుక్ కు దన్నుగా శివసేన!
షారుక్.. ఓ హఫీజ్ సయిద్
సాక్షి
మంచుకోటలో మహిళా రాజ్యం
సాక్షి
ఆధునిక ప్రజాస్వామ్య విలువలను నేపాల్ కొంతైనా పుణికి పుచ్చుకుందనడానికి బిద్యాదేవి ఆ దేశానికి అధ్యక్షురాలు కావడమే ఉదాహరణ. మహిళలకు దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం నేపాల్ రాజ్యాంగంలోని విశిష్టత. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన రక్షణలన్నింటినీ ఆ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో చేర్చుకుంది. ఇందులో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఆధునిక ప్రజాస్వామ్య విలువలను నేపాల్ కొంతైనా పుణికి పుచ్చుకుందనడానికి బిద్యాదేవి ఆ దేశానికి అధ్యక్షురాలు కావడమే ఉదాహరణ. మహిళలకు దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం నేపాల్ రాజ్యాంగంలోని విశిష్టత. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన రక్షణలన్నింటినీ ఆ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో చేర్చుకుంది. ఇందులో ...
అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
సాక్షి
హైదరాబాద్ : నలుగురు అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎయిర్ పోర్ట్ లో ముఠాకు చెందిన నలుగురు సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 4.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.16 లక్షల ...
బంగారం స్మగ్లింగ్ ముఠా అరెస్టు... 4 కిలోలకు పైగా బంగారం, 16 లక్షల నగదు స్వాధీనంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : నలుగురు అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎయిర్ పోర్ట్ లో ముఠాకు చెందిన నలుగురు సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 4.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.16 లక్షల ...
బంగారం స్మగ్లింగ్ ముఠా అరెస్టు... 4 కిలోలకు పైగా బంగారం, 16 లక్షల నగదు స్వాధీనం
సాక్షి
టర్కీలో ఎర్డోగాన్ ఎకెపి గెలుపు
ప్రజాశక్తి
అంకారా: టర్కీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు రెసిప్ తయిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలెప్మెంట్ పార్టీ (ఎకెపి) ఘనవిజయం సాధించింది. తుది ఫలితాలు అందేసమయానికి లెక్కింపు పూర్తయిన 95 శాతం ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన ఎకెపి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఎకెపి సాధించిన 50 శాతం ఓట్లుతో ...
ఎర్డోగాన్కే టర్కీ పట్టంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
అంకారా: టర్కీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు రెసిప్ తయిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలెప్మెంట్ పార్టీ (ఎకెపి) ఘనవిజయం సాధించింది. తుది ఫలితాలు అందేసమయానికి లెక్కింపు పూర్తయిన 95 శాతం ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన ఎకెపి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఎకెపి సాధించిన 50 శాతం ఓట్లుతో ...
ఎర్డోగాన్కే టర్కీ పట్టం
Vaartha
భారత - నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత 'మధేశీల'పై కాల్పులు
Vaartha
కఠ్మాండూ : భారత-నేపాల్ సరిహద్దుల్లో తిష్ట వేసిన మధేశీ నిరసనకారులను నేపాల్ పోలీసులు చెదరగొట్టారు. నిరసనకారులు పోలీసుల మీద తిరగబడడంతో లాఠీచార్జి చేయాల్సివచ్చింది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీనితో కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఆశిష్రామ్ అనే భారతీయ యువకుడు చనిపోయాడు. సరిహద్దుల్లోని మిటేరీ బ్రిడ్జి ప్రాంతం ...
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతిసాక్షి
నేపాల్ సరిహద్దులో కాల్పులు.. భారతీయ యువకుడి మృతిప్రజాశక్తి
నేపాల్ కాల్పుల్లో బీహారీ వాసి మృతిNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
Vaartha
కఠ్మాండూ : భారత-నేపాల్ సరిహద్దుల్లో తిష్ట వేసిన మధేశీ నిరసనకారులను నేపాల్ పోలీసులు చెదరగొట్టారు. నిరసనకారులు పోలీసుల మీద తిరగబడడంతో లాఠీచార్జి చేయాల్సివచ్చింది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీనితో కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఆశిష్రామ్ అనే భారతీయ యువకుడు చనిపోయాడు. సరిహద్దుల్లోని మిటేరీ బ్రిడ్జి ప్రాంతం ...
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి
నేపాల్ సరిహద్దులో కాల్పులు.. భారతీయ యువకుడి మృతి
నేపాల్ కాల్పుల్లో బీహారీ వాసి మృతి
Teluguwishesh
విభిన్నంగా ప్రేమను వ్యక్తం చేశాడు.. ప్రేయసి మనస్సును గెలిచాడు
Teluguwishesh
ఆ మధ్య ఓ ప్రియుడు తన ప్రేయసి మనస్సును గెలుచుకునేందుకు 99 సెల్ ఫోన్ లతో ప్రేమను వ్యక్తపర్చినా.. అమె తిరస్కారంతో చేసేది లేక నిరుత్సాహంగా వెనుదిరిగాడు. తాజాగా, మరో ప్రేమికుడు కూడా అదే పంథాలో తన ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా వ్యక్త పరిచాడు. ఈ రెండు సంఘటనల్లో వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కింది మాత్రం చైనా ప్రేమికులే.
డైపర్స్తో ప్రియుడి ప్రపోజ్, చూసి షాకైన ప్రియురాలుOneindia Telugu
డైపర్తో పెళ్లికి ప్రపోజ్ చేసిన ప్రేమికుడు.. గర్భవతి అయ్యిందని తెలిసీ..?వెబ్ దునియా
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Teluguwishesh
ఆ మధ్య ఓ ప్రియుడు తన ప్రేయసి మనస్సును గెలుచుకునేందుకు 99 సెల్ ఫోన్ లతో ప్రేమను వ్యక్తపర్చినా.. అమె తిరస్కారంతో చేసేది లేక నిరుత్సాహంగా వెనుదిరిగాడు. తాజాగా, మరో ప్రేమికుడు కూడా అదే పంథాలో తన ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా వ్యక్త పరిచాడు. ఈ రెండు సంఘటనల్లో వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కింది మాత్రం చైనా ప్రేమికులే.
డైపర్స్తో ప్రియుడి ప్రపోజ్, చూసి షాకైన ప్రియురాలు
డైపర్తో పెళ్లికి ప్రపోజ్ చేసిన ప్రేమికుడు.. గర్భవతి అయ్యిందని తెలిసీ..?
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!
Namasthe Telangana
చైనీస్ రోబో గిన్నిస్ వరల్డ్ రికార్డ్...
Namasthe Telangana
chinese robot breaks guinness world record in walking అత్యధిక దూరం వాకింగ్ చేసిన రోబోగా చైనాకు చెందిన ఓ 'క్వాడ్రూప్డ్ రోబో' గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. 54 గంటల్లో 134 కిలోమీటర్లు వాకింగ్ చేసి ఈ రోబో చరిత్ర సృష్టించింది. దీంతో ఇంతకు ముందు అమెరికా రోబో పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. 'జింగ్జీ నంబర్ 1'గా పిలవబడుతున్న ఈ నాలుగు కాళ్ల రోబోను సౌత్ ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
chinese robot breaks guinness world record in walking అత్యధిక దూరం వాకింగ్ చేసిన రోబోగా చైనాకు చెందిన ఓ 'క్వాడ్రూప్డ్ రోబో' గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. 54 గంటల్లో 134 కిలోమీటర్లు వాకింగ్ చేసి ఈ రోబో చరిత్ర సృష్టించింది. దీంతో ఇంతకు ముందు అమెరికా రోబో పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. 'జింగ్జీ నంబర్ 1'గా పిలవబడుతున్న ఈ నాలుగు కాళ్ల రోబోను సౌత్ ...
Teluguwishesh
అర్థనారీశ్వరుడిగా మారిన బ్రిటన్ 'ఫార్టింగాల్ య్యూ'
Teluguwishesh
లింగ మార్పిడి.. చేసుకున్న.. చేసుకుంటున్న మనుషుల గురించి తెలుసు కానీ, ఇప్పుడీ మార్పు పశుపక్షాధులకు కూడా పాకుతుంది. అందులో ఏముంది అవి కూడా ప్రాణులే కదా అంటారా..? అంతేకాదు మహా వటవృక్షాలు కూడా లింగ మార్పిడి లోనవుతున్నాయి. లింగ మార్పడి ప్రక్రియ ద్వారా ఇప్పుడు చెట్లలో పురుషడి నుంిచ స్త్రీలుగా పరిణామాం చెందుతున్నాయి.
బ్రిటన్లో అద్భుతం: స్త్రీగా మారిన ఐదువేల ఏళ్లనాటి చెట్టుOneindia Telugu
ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
లింగ మార్పిడి.. చేసుకున్న.. చేసుకుంటున్న మనుషుల గురించి తెలుసు కానీ, ఇప్పుడీ మార్పు పశుపక్షాధులకు కూడా పాకుతుంది. అందులో ఏముంది అవి కూడా ప్రాణులే కదా అంటారా..? అంతేకాదు మహా వటవృక్షాలు కూడా లింగ మార్పిడి లోనవుతున్నాయి. లింగ మార్పడి ప్రక్రియ ద్వారా ఇప్పుడు చెట్లలో పురుషడి నుంిచ స్త్రీలుగా పరిణామాం చెందుతున్నాయి.
బ్రిటన్లో అద్భుతం: స్త్రీగా మారిన ఐదువేల ఏళ్లనాటి చెట్టు
ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది!
Oneindia Telugu
పాక్లో రన్ వే మీద జారి పోయిన విమానం
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడంతో టైర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ కు చెందిన షాహీన్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. అందులో 276 మంది ప్రయాణికులు ...
విమానం టైరు పేలి..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడంతో టైర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ కు చెందిన షాహీన్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. అందులో 276 మంది ప్రయాణికులు ...
విమానం టైరు పేలి..
沒有留言:
張貼留言