Oneindia Telugu
జాబ్ వదిలేసి వరంగల్ రావడమే సారిక చేసిన తప్పా?
Oneindia Telugu
హైదరాబాద్: మామ రాజయ్య మాట విని తిరిగి వరంగల్కు అనిల్ కుమార్తో సంసారం చేయడానికి రావడమే సారిక చేసిన పెద్ద తప్పా అనే సంశయం కలుగుతోంది. జరిగిన విషాద ఘటన చూసిన తర్వాత రెండోసారి ఆమె వరంగల్కు రాకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటూ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది. తనకు భర్త వేధింపులు ఎక్కువకావడంతో సారిక 2014లో ...
సారిక, ముగ్గురు తనయులది హత్యా..? ఆత్మహత్యా? రాజయ్య ఆ అంతస్తు కోసం..?వెబ్ దునియా
రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఏంటో!సాక్షి
సారిక, పిల్లలకు మత్తు ఇచ్చి చంపారా?తెలుగువన్
అన్ని 135 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మామ రాజయ్య మాట విని తిరిగి వరంగల్కు అనిల్ కుమార్తో సంసారం చేయడానికి రావడమే సారిక చేసిన పెద్ద తప్పా అనే సంశయం కలుగుతోంది. జరిగిన విషాద ఘటన చూసిన తర్వాత రెండోసారి ఆమె వరంగల్కు రాకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటూ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది. తనకు భర్త వేధింపులు ఎక్కువకావడంతో సారిక 2014లో ...
సారిక, ముగ్గురు తనయులది హత్యా..? ఆత్మహత్యా? రాజయ్య ఆ అంతస్తు కోసం..?
రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఏంటో!
సారిక, పిల్లలకు మత్తు ఇచ్చి చంపారా?
సాక్షి
కోర్టు ధిక్కరణపై సర్కారుకు నోటీసులు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విజయవాడ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణపై ఏపీ ప్రభుత్వానికి, సీఆర్డీఏకు, కేంద్ర పర్యవరణ, పట్టణాభివృద్ధి శాఖలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా రాజధాని ప్రాంతంలో భూమిని చదును చేయొద్దంటూ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి రాజధాని శంకుస్థాపన ...
అనుమతులు వస్తే వెబ్సైట్లో ఏదీ?సాక్షి
వారంలోగా వెబ్సైట్లో పెట్టండిప్రజాశక్తి
అయితే 24 గంటల్లో అందజేయండి.. గ్రీన్ ట్రిబ్యునల్తెలుగువన్
Oneindia Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విజయవాడ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణపై ఏపీ ప్రభుత్వానికి, సీఆర్డీఏకు, కేంద్ర పర్యవరణ, పట్టణాభివృద్ధి శాఖలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా రాజధాని ప్రాంతంలో భూమిని చదును చేయొద్దంటూ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి రాజధాని శంకుస్థాపన ...
అనుమతులు వస్తే వెబ్సైట్లో ఏదీ?
వారంలోగా వెబ్సైట్లో పెట్టండి
అయితే 24 గంటల్లో అందజేయండి.. గ్రీన్ ట్రిబ్యునల్
ఆంధ్రజ్యోతి
కోట్లు కొట్టేశారు...నిమ్స్లో బయటపడ్డ అవినీతి
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: నిమ్స్ ఆస్పత్రిలో అవినీతి మరోసారి బట్టబయలైంది. ఏసీబీ దాడుల్లో ఈ బండారం బయటపడింది. దాదాపు మూడుకోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు నిగ్గు తేల్చింది. 2011 నుంచి 2013 వరకు జరిగిన పరికరాల కోనుగోళ్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు నిర్ధారణకు వచ్చింది. నిమ్స్ పరికరాల కొనుగోళ్లపై అప్పట్లో పనిచేసిన ...
నిమ్స్ మాజీ డెరైక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలుసాక్షి
అక్రమాలు: నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ ఇంట్లో ఎసిబి సోదాలుOneindia Telugu
నిమ్స్లో పరికరాల కొనుగోలులో రూ.3కోట్ల అక్రమాలుప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: నిమ్స్ ఆస్పత్రిలో అవినీతి మరోసారి బట్టబయలైంది. ఏసీబీ దాడుల్లో ఈ బండారం బయటపడింది. దాదాపు మూడుకోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు నిగ్గు తేల్చింది. 2011 నుంచి 2013 వరకు జరిగిన పరికరాల కోనుగోళ్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు నిర్ధారణకు వచ్చింది. నిమ్స్ పరికరాల కొనుగోళ్లపై అప్పట్లో పనిచేసిన ...
నిమ్స్ మాజీ డెరైక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
అక్రమాలు: నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ ఇంట్లో ఎసిబి సోదాలు
నిమ్స్లో పరికరాల కొనుగోలులో రూ.3కోట్ల అక్రమాలు
Oneindia Telugu
ప్రభుత్వం చేసిన తప్పు పట్టిసీమ: ఉండవల్లి
ఆంధ్రజ్యోతి
ధవళేశ్వరం, నవంబరు 5: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో రూ.490 కోట్లకుపైగా అవినీతి జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకోవడంతోపాటు, రికార్డుల పరిశీలనకు గురువారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం హెడ్వర్క్స్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ...
పట్టిసీమలో అతిపెద్ద అవినీతి బాగోతం దాగుంది : ఉండవల్లి ఆరోపణవెబ్ దునియా
పట్టిసీమ వల్ల అరిష్టాలు, అమరావతి చంద్రబాబు కట్టుకున్న కోట: ఉండవల్లిOneindia Telugu
అమరావతి చంద్రబాబు కట్టుకుంటున్న కోట: ఉండవల్లిసాక్షి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ధవళేశ్వరం, నవంబరు 5: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో రూ.490 కోట్లకుపైగా అవినీతి జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకోవడంతోపాటు, రికార్డుల పరిశీలనకు గురువారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం హెడ్వర్క్స్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ...
పట్టిసీమలో అతిపెద్ద అవినీతి బాగోతం దాగుంది : ఉండవల్లి ఆరోపణ
పట్టిసీమ వల్ల అరిష్టాలు, అమరావతి చంద్రబాబు కట్టుకున్న కోట: ఉండవల్లి
అమరావతి చంద్రబాబు కట్టుకుంటున్న కోట: ఉండవల్లి
ఆంధ్రజ్యోతి
బాక్సైట్ తవ్వకాలకు పచ్చజెండా
ఆంధ్రజ్యోతి
నర్సీపట్నం, నవంబరు 5: అందరూ ఊహించినట్టే జరిగింది. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూనే పాలకులు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ను తవ్వితీసేందుకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేసింది. కేంద్రం అనుమతులకు అనుగుణంగా రాష్ట్ర అటవీపర్యావరణ శాఖ చీఫ్ సెక్రటరీ ఏకే పరీడా ...
విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు పచ్చజెండాసాక్షి
బాక్సైట్పై మాటతప్పిన బాబుప్రజాశక్తి
నాకు సంబంధం లేదు: అమరావతికి ల్యాండ్ పూలింగ్పై కెఈ సంచలనంOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నర్సీపట్నం, నవంబరు 5: అందరూ ఊహించినట్టే జరిగింది. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూనే పాలకులు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ను తవ్వితీసేందుకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేసింది. కేంద్రం అనుమతులకు అనుగుణంగా రాష్ట్ర అటవీపర్యావరణ శాఖ చీఫ్ సెక్రటరీ ఏకే పరీడా ...
విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు పచ్చజెండా
బాక్సైట్పై మాటతప్పిన బాబు
నాకు సంబంధం లేదు: అమరావతికి ల్యాండ్ పూలింగ్పై కెఈ సంచలనం
News Articles by KSR
హైదరాబాద్ లో ఓట్ల జాబితాపై ఇసి ఆదేశం
News Articles by KSR
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాను పునః పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్లను టిఆర్ఎస్ ప్రభుత్వం తొలగిస్తున్నదంటూ ఆరోపణలను వివిద రాజకీయ పక్షాలు చేసిన నేపద్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కు ఒక బృందాన్ని కూడా ...
ఓటర్ల నమోదుకు నేడే ఆఖరుప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
News Articles by KSR
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాను పునః పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్లను టిఆర్ఎస్ ప్రభుత్వం తొలగిస్తున్నదంటూ ఆరోపణలను వివిద రాజకీయ పక్షాలు చేసిన నేపద్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కు ఒక బృందాన్ని కూడా ...
ఓటర్ల నమోదుకు నేడే ఆఖరు
సాక్షి
కోర్టు ఆవరణలో భార్యపై గొడ్డలితో భర్త దాడి
ఆంధ్రజ్యోతి
పాలకొల్లు టౌన్, నవంబరు 4 : న్యాయస్థానం ఆవరణలో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన బుధవారం పాలకొల్లులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రుకు చెందిన వాస్కూరి కోటనాగ సత్యనారాయణ, పాలకొల్లు మండ లం వడ్లవానిపాలెంకు చెందిన వసుంధరలకు 2005లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ...
భార్యని కోర్టులో గొడ్డలితో నరికేశాడు! రక్తం కళ్ళ చూశాడు.. ఎందుకు? ఎక్కడ?Telugupopular
కోర్టు సమీపంలో భార్యపై గొడ్డలితో దాడిప్రజాశక్తి
నాపైనే కేసు పెడతావా? భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త.. ఎక్కడ?వెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పాలకొల్లు టౌన్, నవంబరు 4 : న్యాయస్థానం ఆవరణలో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన బుధవారం పాలకొల్లులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రుకు చెందిన వాస్కూరి కోటనాగ సత్యనారాయణ, పాలకొల్లు మండ లం వడ్లవానిపాలెంకు చెందిన వసుంధరలకు 2005లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ...
భార్యని కోర్టులో గొడ్డలితో నరికేశాడు! రక్తం కళ్ళ చూశాడు.. ఎందుకు? ఎక్కడ?
కోర్టు సమీపంలో భార్యపై గొడ్డలితో దాడి
నాపైనే కేసు పెడతావా? భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త.. ఎక్కడ?
సాక్షి
కృపామణి కేసులో నిందితుల అరెస్ట్
సాక్షి
ఏలూరు (అర్బన్) : వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులు ముగ్గురితోపాటు వారికి ఆశ్రయం కల్పించిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుఎస్పీ భాస్కరభూషణ్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు తెలిపారు. కృపామణి ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తల్లిదండ్రులు, రావుల లక్ష్మి, ...
కృపామణి ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్టుఆంధ్రజ్యోతి
కృపామణి ఆత్మహత్య: నలుగురు నిందితుల అరెస్ట్, దొరకని ప్రధాన నిందితుడుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఏలూరు (అర్బన్) : వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులు ముగ్గురితోపాటు వారికి ఆశ్రయం కల్పించిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుఎస్పీ భాస్కరభూషణ్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు తెలిపారు. కృపామణి ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తల్లిదండ్రులు, రావుల లక్ష్మి, ...
కృపామణి ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్టు
కృపామణి ఆత్మహత్య: నలుగురు నిందితుల అరెస్ట్, దొరకని ప్రధాన నిందితుడు
Namasthe Telangana
టీ హబ్ నవభారతానికి నాంది:రతన్ టాటా
Namasthe Telangana
Ratantata in thub Inauguration హైదరాబాద్ : టీ హబ్ నవభారతానికి నాంది అని విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్టాటా ప్రశంసించారు. ఔత్సాహిక ఆవిష్కరణలకు ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచ యవనిక మీద భారత ఎంటర్ప్రెన్యూర్లు లీడర్లుగా ఎదిగేందుకు టీ హబ్ నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం గచ్చిబౌలిలోని టీ హబ్ భవనం కాటలిస్ట్ను రాష్ట్రగవర్నర్ ...
వారికే చాన్స్, టీ హబ్ ట్రెండ్ సెటర్గా నిలుస్తుంది: రతన్ టాటాOneindia Telugu
హైదరాబాద్లో టి-హబ్ ప్రారంభం...నరసింహన్ - రతన్ టాటా చేతుల మీదుగా ...వెబ్ దునియా
హై ఫై సెల్ఫీ...సాక్షి
News Articles by KSR
అన్ని 21 వార్తల కథనాలు »
Namasthe Telangana
Ratantata in thub Inauguration హైదరాబాద్ : టీ హబ్ నవభారతానికి నాంది అని విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్టాటా ప్రశంసించారు. ఔత్సాహిక ఆవిష్కరణలకు ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచ యవనిక మీద భారత ఎంటర్ప్రెన్యూర్లు లీడర్లుగా ఎదిగేందుకు టీ హబ్ నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం గచ్చిబౌలిలోని టీ హబ్ భవనం కాటలిస్ట్ను రాష్ట్రగవర్నర్ ...
వారికే చాన్స్, టీ హబ్ ట్రెండ్ సెటర్గా నిలుస్తుంది: రతన్ టాటా
హైదరాబాద్లో టి-హబ్ ప్రారంభం...నరసింహన్ - రతన్ టాటా చేతుల మీదుగా ...
హై ఫై సెల్ఫీ...
తెలుగువన్
మిత్ర ధర్మాన్ని విస్మరిస్తున్న బిజెపి : డొక్కా
ప్రజాశక్తి
బిజెపి నేతలు మిత్ర ధర్మాన్ని విస్మరించి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నా రని మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లా డారు. రాష్ట్రంలో మిత్ర పక్షాలుగా ఉన్న బిజెపి, టిడిపిల మధ్య విభేదాలు సరికాద న్నారు. టిడిపి నాయకులకు నిర్మాణాత్మక ...
విమర్శించడం ఆపి సలహాలు ఇస్తే మంచిది.. డొక్కా కౌంటర్తెలుగువన్
కాపులూ జాగ్రత్త! పురంధేశ్వరివి ఏం మాటలు: బిజెపి నేతలపై డొక్కాOneindia Telugu
బిజెపికి తెలుగుదేశం సమాధానంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
బిజెపి నేతలు మిత్ర ధర్మాన్ని విస్మరించి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నా రని మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లా డారు. రాష్ట్రంలో మిత్ర పక్షాలుగా ఉన్న బిజెపి, టిడిపిల మధ్య విభేదాలు సరికాద న్నారు. టిడిపి నాయకులకు నిర్మాణాత్మక ...
విమర్శించడం ఆపి సలహాలు ఇస్తే మంచిది.. డొక్కా కౌంటర్
కాపులూ జాగ్రత్త! పురంధేశ్వరివి ఏం మాటలు: బిజెపి నేతలపై డొక్కా
బిజెపికి తెలుగుదేశం సమాధానం
沒有留言:
張貼留言