2015年11月7日 星期六

2015-11-08 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
అశ్విన్ అరుదైన ఘనత   
సాక్షి
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను నేలకూల్చిన అశ్విన్ 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. దీంతో అశ్విన్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. 29 వ టెస్టు మ్యాచ్ ల్లోనే ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రికెటర్ గా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
మొహాలీ టెస్ట్ : సఫారీలు 184 ఆలౌట్.. భారత్ రెండో ఇన్నింగ్స్ 125/2   
వెబ్ దునియా
మొహాలీ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భారత్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. తొలి రోజున భారత జట్టు ఇన్నింగ్స్‌ను సఫారీ బౌలర్లు పేకమేడలా కూల్చివేసి పైచేయి సాధించిన విషయంతెల్సిందే. రెండో రోజు ఆటలో మాత్రం భారత బౌలర్లు అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేసి ...

జడేజా తిప్పేశాడు: సఫారీలపై భారత్ ఘన విజయం   thatsCricket Telugu

అన్ని 19 వార్తల కథనాలు »   


హీనా సింధూకు స్వర్ణం   
ప్రజాశక్తి
కువైట్‌ సిటీ : ఇక్కడ జరుగుతు న్న 13వ ఆసియా షూటింగ్‌ చాంపి యన్‌షిప్‌లో భారత షూటర్‌ హీనా సింధూ స్వర్ణం పతకం సాధించింది. శుక్రవారం 10మీ పిస్టోల్‌ విభాగంలో హీనా 198.2 పాయింట్లతో ప్రథమస్థానంలోనూ, గుండగ్మా ఓట్రెయాడ్‌ (మంగోలియా) 198 పాయిం ట్లతో రెండో స్థానంలో నిలిచారు. టీమ్‌ విభాగం లోనూ భారత్‌ బృందం శ్రేయా గవండే, శ్రీ నివెతా, ఓషిన్‌ థావని ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
కలసికట్టుగా సమస్యలకు చెక్   
సాక్షి
నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందుకు సమన్వయం ఎంతో ముఖ్యమని ప్రకటించారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీలో శుక్రవారం గ్రేటర్ పరిధిలోని 14 విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్‌లో ప్రజల ...


ఇంకా మరిన్ని »   


అతనో గోల్డ్ మెడలిస్టు: జల్సాల కోసం కంపెనీకి కన్నమేశాడు   
Oneindia Telugu
గుంటూరు: బిటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఓ కంప్యూటర్ నిపుణుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి తాను పనిచేస్తున్న కంపెనీకే కన్నమేశాడు. రూ.15.5 లక్షలను దొంగిలించాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నర్సిరెడ్డి బీటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌. నరసరావుపేటలో నివాసం ఉంటున్నాడు. గతంలో ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
ఆట కట్టించిన సెరెనా   
Vaartha
న్యూయార్క్‌ : దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఒక దొంగ ఆట కట్టించిన తీరు ఆకట్టుకుంటుంది.కాగా తన ఫోన్‌ దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రభుద్దుడిని ఛేజ్‌ చేసి మరీ పట్టుకుంది.ఇప్పటికే 21 టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్న బ్లాక్‌ థండర్‌ సెరెనానే ఈ ఆసక్తికర ఘటనను స్వయంగా సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.సోదరి వీనస్‌ ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
మనది 4వస్థానం...   
Vaartha
షార్జా : ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్‌ జట్టు రెండు స్థానాలు ఎగబాకి తాజాగా ప్రకటించిన ప్రపంచ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. దీంతో టీమిండియా ఒక స్థానం ఎగబాకి నాలుగవ స్థానం చేరుకుంది.షార్జాలో గురువారం ముగిసిన మూడవ టెస్ట్‌ మ్యాచ్‌లో మిస్బా- ఉల్‌ -హక్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ఇంగ్లాండ్‌ జట్టుపై 127 ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言