Oneindia Telugu
మా వల్లే అమరావతి రాజధాని: నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం, త్వరలో నవ తెలంగాణ
Oneindia Telugu
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు. నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో ...
నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావంఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు. నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో ...
నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం
ఆంధ్రజ్యోతి
3 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు!:భువన
ఆంధ్రజ్యోతి
బేగంపేట/హైదరాబాద్/సికింద్రాబాద్, నవంబరు 1: టెన్నిస్ క్రీడాకారిణి భువనను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్ మహేందర్పై మంత్రి తలసాని కుమారుడు, అతని అనుచరుల దాడి ఉదంతం ఆసక్తికర మలుపు తిరిగింది. భువన, తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, భువన తండ్రి మహేంద్రనాథ్రెడ్డి అడ్డుపడి.. తమను విడదీస్తున్నారని, ఈ క్రమంలో తలసాని కుమారుడు ...
చిత్రహింసలు పెట్టాడు: భువనసాక్షి
ఖతం చేస్తా... తలసాని తనయుడి బెదిరింపు కేసులో ట్విస్ట్: అభినవ్పై మామ ఫిర్యాదుOneindia Telugu
రాంగ్ డెషిషన్ అంటున్న టెన్నిస్ ప్లేయర్NTVPOST
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బేగంపేట/హైదరాబాద్/సికింద్రాబాద్, నవంబరు 1: టెన్నిస్ క్రీడాకారిణి భువనను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్ మహేందర్పై మంత్రి తలసాని కుమారుడు, అతని అనుచరుల దాడి ఉదంతం ఆసక్తికర మలుపు తిరిగింది. భువన, తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, భువన తండ్రి మహేంద్రనాథ్రెడ్డి అడ్డుపడి.. తమను విడదీస్తున్నారని, ఈ క్రమంలో తలసాని కుమారుడు ...
చిత్రహింసలు పెట్టాడు: భువన
ఖతం చేస్తా... తలసాని తనయుడి బెదిరింపు కేసులో ట్విస్ట్: అభినవ్పై మామ ఫిర్యాదు
రాంగ్ డెషిషన్ అంటున్న టెన్నిస్ ప్లేయర్
సాక్షి
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి చంద్రబాబు.. జ్యోతుల
తెలుగువన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు ...
ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గంసాక్షి
ఆంధ్రప్రదేశ్కు అరుణ్ జైట్లీ షాక్.. ప్రత్యేక హోదా శకం ముగిసిపోయింది!వెబ్ దునియా
హోదా విషయంలో ఏపీకి జైట్లీ ఇబ్బందులుడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
అన్ని 18 వార్తల కథనాలు »
తెలుగువన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు ...
ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గం
ఆంధ్రప్రదేశ్కు అరుణ్ జైట్లీ షాక్.. ప్రత్యేక హోదా శకం ముగిసిపోయింది!
హోదా విషయంలో ఏపీకి జైట్లీ ఇబ్బందులు
వెబ్ దునియా
కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి : వైజాగ్లోనే గుండాల శ్రీనివాస్
వెబ్ దునియా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కృపామణి ఆత్మహత్య కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందింతుడిగా భావిస్తున్న రౌడీషీటర్ గూండాల శ్రీనివాస్ వైజాగ్లోనే ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి.. ఆయన సొంత కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హైవే టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ ...
కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతిసాక్షి
కృపామణి కేసులో పురోగతి: పోలీసుల అదుపులో నిందితులుఆంధ్రజ్యోతి
కృపామణి హత్య కేసులో పురోగతిVaartha
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కృపామణి ఆత్మహత్య కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందింతుడిగా భావిస్తున్న రౌడీషీటర్ గూండాల శ్రీనివాస్ వైజాగ్లోనే ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి.. ఆయన సొంత కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హైవే టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ ...
కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి
కృపామణి కేసులో పురోగతి: పోలీసుల అదుపులో నిందితులు
కృపామణి హత్య కేసులో పురోగతి
వెబ్ దునియా
వరంగల్ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య.. తెరాస అభ్యర్థి దయాకర్... మరి బీజేపీ?
వెబ్ దునియా
వరంగల్ లోక్సభకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్, తెరాస పార్టీలు అధికారంగా ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా 2009 నుంచి 2014 వరకు వరంగల్ ఎంపీగా పనిచేసిన సి.రాజయ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీగా రాజయ్య చేసిన సేవలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్... ఈసారి ఎన్నికలకు ఆయనవైపే మొగ్గు ...
వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్కు కెసిఆర్ బుజ్జగింపులుOneindia Telugu
వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దయాకర్ ఎంపికలో హైడ్రామాఆంధ్రజ్యోతి
అందరి మద్దతుతోనే దయాకర్ ఎంపిక: సీఎం కేసీఆర్Namasthe Telangana
News Articles by KSR
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరంగల్ లోక్సభకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్, తెరాస పార్టీలు అధికారంగా ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా 2009 నుంచి 2014 వరకు వరంగల్ ఎంపీగా పనిచేసిన సి.రాజయ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీగా రాజయ్య చేసిన సేవలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్... ఈసారి ఎన్నికలకు ఆయనవైపే మొగ్గు ...
వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్కు కెసిఆర్ బుజ్జగింపులు
వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దయాకర్ ఎంపికలో హైడ్రామా
అందరి మద్దతుతోనే దయాకర్ ఎంపిక: సీఎం కేసీఆర్
సాక్షి
హోదా పోరులో ఓడిన దుర్గాప్రసాద్
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలకులతోనూ, మృత్యువుతోనూ చేసిన పోరాటంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఓడిపోయారు. హోదా డిమాండ్తో రెండు నెలల కిందట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ...
2 నెలలుగా చావుతో పోరాడి ఓడాడు..ఆంధ్రజ్యోతి
రెండు నెలలు మృత్యువుతో పోరాటంప్రజాశక్తి
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య: ఒంటిపై పెట్రోలు పోసుకుని..!వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలకులతోనూ, మృత్యువుతోనూ చేసిన పోరాటంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఓడిపోయారు. హోదా డిమాండ్తో రెండు నెలల కిందట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ...
2 నెలలుగా చావుతో పోరాడి ఓడాడు..
రెండు నెలలు మృత్యువుతో పోరాటం
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య: ఒంటిపై పెట్రోలు పోసుకుని..!
Oneindia Telugu
కేంద్ర బృదం అసహనం: అసంతృప్తి లేదన్న సోమేష్ కుమార్
Oneindia Telugu
హైదరాబాద్: ఓటర్ల తొలగింపు ఆరోపణలపై విచారణ జరుపుతున్న కేంద్ర బృందం జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సోమేశ్ కుమార్పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. అయితే బదిలీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఎఎస్ అధికారి సోమేష్కుమార్ చెప్పారు. సోమేష్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డి ...
బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్సాక్షి
నగరానికి కొత్త సారథులొచ్చారు..!Namasthe Telangana
భన్వర్ లాల్ కు సోమేశ్ గతే పట్టనుందా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 19 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటర్ల తొలగింపు ఆరోపణలపై విచారణ జరుపుతున్న కేంద్ర బృందం జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సోమేశ్ కుమార్పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. అయితే బదిలీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఎఎస్ అధికారి సోమేష్కుమార్ చెప్పారు. సోమేష్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డి ...
బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్
నగరానికి కొత్త సారథులొచ్చారు..!
భన్వర్ లాల్ కు సోమేశ్ గతే పట్టనుందా ?
సాక్షి
కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
కృష్ణా, పెన్నా అనుసంధానంప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
కృష్ణా, పెన్నా అనుసంధానం
సాక్షి
నేడు రాజయ్య నామినేషన్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన సిరిసిల్ల రాజయ్యకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదివారం బి-ఫారం అందించారు. రాజయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ జిల్లా నేతలు, స్థానిక ముఖ్యులతో కలసి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగానే జరపనున్నారు. పోటీలో ఉండే మిగిలిన ...
ఉత్సాహంగా.. ఉల్లాసంగా టీఆర్ఎస్Namasthe Telangana
వరంగల్లో రాజయ్య పాగా వేస్తారా?NTVPOST
రాజయ్యకు బీఫామ్ అందజేసిన ఉత్తమ్ఆంధ్రజ్యోతి
Teluguwishesh
Telangana99
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన సిరిసిల్ల రాజయ్యకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదివారం బి-ఫారం అందించారు. రాజయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ జిల్లా నేతలు, స్థానిక ముఖ్యులతో కలసి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగానే జరపనున్నారు. పోటీలో ఉండే మిగిలిన ...
ఉత్సాహంగా.. ఉల్లాసంగా టీఆర్ఎస్
వరంగల్లో రాజయ్య పాగా వేస్తారా?
రాజయ్యకు బీఫామ్ అందజేసిన ఉత్తమ్
సాక్షి
గ్రానైట్ బండల కింద పడి ఐదుగురి మృతి
సాక్షి
వెంకటాచలం: గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు లారీలో ఎక్కి.. అందులోని గ్రానైట్ బండల కింద పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుల్లో నలుగురు ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. బాధితుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వెంకటాచలం: గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు లారీలో ఎక్కి.. అందులోని గ్రానైట్ బండల కింద పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుల్లో నలుగురు ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. బాధితుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ...
沒有留言:
張貼留言