2015年11月2日 星期一

2015-11-03 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు   
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...


ఇంకా మరిన్ని »   


కుమారులతో సహా ఆత్మహత్యా యత్నం: తండ్రి మృతి   
సాక్షి
మహబూబాబాద్ రూరల్ (వరంగల్): తన ఇద్దరు కొడుకులపై అకారణంగా దొంగతనం నేరాన్ని మోపడంతో ఓ తండ్రి మనస్తాపం చెంది దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు ...

దొంగతనం పేరుతో చిన్నారులకు చిత్రహింసలు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
దావూద్ వర్సస్ విక్కిశెట్టి   
సాక్షి
కర్ణాటకపై పట్టుకోసం ఇద్దరు మాఫియా డాన్‌లు పోరాడుతున్న తరుణంలో ఒకరి అనుచరులు దారుణ హత్యకు గురయ్యా రు. ఖైదీల్లో మార్పు తీసుకురావడానికి ఉద్దేశించిన జైల్లోనే ఈ ఘటన చోటుచేసు కోవడం గమనార్హం. వివరాలు... ఐటీ, రియల్ ఎస్టేట్ రంగానికి రాజధానిగా మారిన కర్ణాటక పై పట్టుకోసం దావూద్ ఇబ్రహీంతో సహా అనేక మంది మాఫియా డాన్‌లు ...

దావూద్ అనుచరుల హత్య..!   Teluguwishesh
మంగళూరు జైల్లో ఖైదీల గ్యాంగ్‌ వార్‌   ప్రజాశక్తి
సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: డాన్ హత్య   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
చైన్‌ స్నాచర్లపై తూటా   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌సిటీ/వనస్థలిపురం: మహానగరం లో చైన్‌స్నాచర్లు అలజడి సృష్టించారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలో సుమారు 10 స్నాచింగ్‌లు జరిగాయి. సోమవారం ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవటంతో స్నాచర్లు రెండుచోట్ల ...

చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు   సాక్షి
చైన్‌స్నాచర్లపై పోలీసుల కాల్పులు: లైంగిక దాడి చేసి మహిళ దారుణ హత్య   Oneindia Telugu
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు.. గాల్లోకి పోలీసుల కాల్పులు   వెబ్ దునియా
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
జనవరి 31లోగా 'గ్రేటర్' ఎన్నికలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు పెంచుతూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 31 నాటికి గ్రేటర్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి ...

జనవరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు   ఆంధ్రజ్యోతి
జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి 31లోపు నిర్వహించాలి : హైకోర్టు   వెబ్ దునియా
జనవరి 31లోగా జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహించండి : హైకోర్టు   ప్రజాశక్తి
Namasthe Telangana   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వారిని వారే కించపర్చుకుంటున్నారు: అవార్డులు తిరిగిచ్చేయడంపై పురంధేశ్వరి   
Oneindia Telugu
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బలం క్రమంగా పెరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ మైనార్టీ మోర్చా సమావేశంలో ఆమె సోమవారం పాల్గొన్నారు. Purandeswari speaks about bjp membership registration at vijayawada. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు 23 లక్షలకు చేరుకుందని ...

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది : పురంధేశ్వరి   వెబ్ దునియా
ఏపీలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోంది - బీజేపీ నాయకురాలు పురందేశ్వరి   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


స్వైన్‌ ఫ్లూతో మరో మహిళ మృతి   
ఆంధ్రజ్యోతి
అడ్డగుట్ట: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ సోమవారం మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌ గ్రామానికి చెందిన మహిళ(34) స్వైన్‌ ఫ్లూతో ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గాంధీలో ఐదుగురు స్వైన్‌తో చికిత్స పొందుతుండగా, మరో 16 మంది వైరస్‌ లక్షణాలతో చేరారు.
గాంధీలో మరో స్వైన్ ఫ్లూ మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉద్యోగులపై యనమల, హోదాపై బిజెపి నేత సంచలనం, 'అమరావతిని గుర్తించట్లేదు'   
Oneindia Telugu
అమరావతి: విజయవాడ వచ్చేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున అందరూ ఒకేసారి రావటానికి ఇబ్బంది ఉంటుందని చెప్పారు. రెయిన్ ట్రీ పార్కులో మంత్రులు, అధికారుల నివాసాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. నివాస సముదాయానికి ఉపసంఘం సంసిద్ధత వ్యక్తం ...

ఉద్యోగుల స్థానికతపైనే ప్రధానంగా చర్చించాం : మంత్రి యనమల   వెబ్ దునియా
రెయిన్ ట్రీ పార్కు లో ఎపి మంత్రులకు ఆవాసం   News Articles by KSR
ఉద్యోగుల స్థానికతపై కేంద్రానికి లేఖ రాస్తాం : యనమల   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఎన్డీయే అభ్యర్థి దేవయ్య   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, నవంబర్‌ 2(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ పగిడిపాటి దేవయ్య పేరును బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాల్సిందిగా పార్టీ జాతీయ ఎన్నికల కమిటీకి సిఫార్సు చేసింది. దేవయ్య అభ్యర్థిత్వాన్ని పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ఆమోదించడం ఇక లాంఛనమే.
'కమలం' అభ్యర్థిగా దేవయ్య   సాక్షి
వరంగల్ బీజేపీ-టీడీపీ అభ్యర్థి దేవయ్య   తెలుగువన్
వరంగల్ బిజెపి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ   News Articles by KSR
ప్రజాశక్తి   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్   
సాక్షి
హైదరాబాద్: ఎప్పటి నుంచో హైదరాబాద్ నగర వాసులు ఎదురు చూస్తున్న ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 28ని కటాఫ్ డేట్ గా నిర్ణయించింది. అక్టోబర్ 28 నుంచి రెండు నెలల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 10 వేల రూపాయలు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్రమ భవనాలను ...

గ్రేటర్‌‌కు శుభవార్త: అక్రమ లేఔట్లు, భవనాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్, ఛార్జీలివే   Oneindia Telugu
బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాల మార్గదర్శకాలు జారీ   Namasthe Telangana
ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.5.. బీపీఎస్‌కు రూ.10!   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言