Telugupopular
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది..
Telugupopular
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది.. ఆస్ట్రేలియాలోని పెరట్ అస్కాట్ రేస్ కోర్సులో మెల్ బోర్న్ కప్ పోటీలు జరుగుతున్నాయి. వాటిని వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై చాంటెలే అనే యువతి 20 డాలర్లు పందెం కాసింది. తర్వాత ఏం జరిగింది అనేదే ఇక్కడ ట్విస్ట్. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఇది కేవలం సేల్ఫీ ...
సెల్ఫీ పోస్ట్తో కొంప కొల్లేరయిందిOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Telugupopular
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది.. ఆస్ట్రేలియాలోని పెరట్ అస్కాట్ రేస్ కోర్సులో మెల్ బోర్న్ కప్ పోటీలు జరుగుతున్నాయి. వాటిని వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై చాంటెలే అనే యువతి 20 డాలర్లు పందెం కాసింది. తర్వాత ఏం జరిగింది అనేదే ఇక్కడ ట్విస్ట్. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఇది కేవలం సేల్ఫీ ...
సెల్ఫీ పోస్ట్తో కొంప కొల్లేరయింది
సాక్షి
30 రోజుల్లో అధ్యక్షుడిని అంతం చేస్తాం!
సాక్షి
మాల్దీవులు: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ను 30 రోజుల్లో హత్య చేస్తామని ఓ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు వెంటనే స్పందించి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే ఓ ప్రైవేట్ టీవీ చానెల్ పై రైడింగ్ నిర్వహించాయి. ఆ చానెల్ లోని ఉద్యోగుల్లో ఎవరో ఒకరు దానిని పోస్ట్ చేసి ఉంటారని, ఉగ్రవాద ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మాల్దీవులు: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ను 30 రోజుల్లో హత్య చేస్తామని ఓ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు వెంటనే స్పందించి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే ఓ ప్రైవేట్ టీవీ చానెల్ పై రైడింగ్ నిర్వహించాయి. ఆ చానెల్ లోని ఉద్యోగుల్లో ఎవరో ఒకరు దానిని పోస్ట్ చేసి ఉంటారని, ఉగ్రవాద ...
Oneindia Telugu
అంతరించిపోతున్న 1300ఏళ్లనాటి వృక్షం గుర్తింపు
Oneindia Telugu
బీజింగ్: అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతిగా భావిస్తున్న 1300ఏళ్లనాటి వృక్షాన్ని సెంట్రల్ చైనా హునన్ ప్రావిన్స్లోని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పురాతన వృక్షాల గణనలో భాగంగా ఈ ప్రాచీన చెట్టును యాంగ్జో నగరంలోని డాంగియాన్ కౌంటీలో ఉన్న శునహువాన్షన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్లో కొనుగొన్నారు. 'యూ' అనే జాతికి చెందిన టాక్సస్ చైనెన్సీస్ ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
బీజింగ్: అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతిగా భావిస్తున్న 1300ఏళ్లనాటి వృక్షాన్ని సెంట్రల్ చైనా హునన్ ప్రావిన్స్లోని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పురాతన వృక్షాల గణనలో భాగంగా ఈ ప్రాచీన చెట్టును యాంగ్జో నగరంలోని డాంగియాన్ కౌంటీలో ఉన్న శునహువాన్షన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్లో కొనుగొన్నారు. 'యూ' అనే జాతికి చెందిన టాక్సస్ చైనెన్సీస్ ...
Oneindia Telugu
ప్లేన్ కార్గోలో బాంబు: బ్రిటన్ షాకింగ్, తొందరొద్దు: రష్యా
Oneindia Telugu
లండన్: రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్లో కూలిపోయిన సంఘటన పైన బ్రిటన్ అధికారులు శుక్రవారం నాడు మరో సంచలన విషయం చెప్పారు. విమానం కార్గోలో ముందే బాంబులను అమర్చారని, అందువల్లే ఆ విమానం పేలిపోయిందని భావిస్తున్నామన్నారు. బాంబును లగేజీ లోపల లేదా బయట ఈ బాంబును అమర్చి ఉండవచ్చని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. కాగా, రష్యాకు ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
లండన్: రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్లో కూలిపోయిన సంఘటన పైన బ్రిటన్ అధికారులు శుక్రవారం నాడు మరో సంచలన విషయం చెప్పారు. విమానం కార్గోలో ముందే బాంబులను అమర్చారని, అందువల్లే ఆ విమానం పేలిపోయిందని భావిస్తున్నామన్నారు. బాంబును లగేజీ లోపల లేదా బయట ఈ బాంబును అమర్చి ఉండవచ్చని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. కాగా, రష్యాకు ...
పొలారిస్లో వాటాపై వర్చూసా గురి
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థ 'వర్చూసా', చెన్నై కేంద్రంగా పని చేస్తున్న 'పొలారీస్ కన్సెల్టింగ్ సర్వీసెస్' సంస్థలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయనుంది. ప్రతిపాదిత ఒప్పందం మేరకు వర్చూసా సంస్థ వ్యవస్థాపకుడు అరుణ్ జైన్, ఇతర మైనార్టీ వాటాదారుల నుంచి దాదాపు 53% వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం దాదాపు ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థ 'వర్చూసా', చెన్నై కేంద్రంగా పని చేస్తున్న 'పొలారీస్ కన్సెల్టింగ్ సర్వీసెస్' సంస్థలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయనుంది. ప్రతిపాదిత ఒప్పందం మేరకు వర్చూసా సంస్థ వ్యవస్థాపకుడు అరుణ్ జైన్, ఇతర మైనార్టీ వాటాదారుల నుంచి దాదాపు 53% వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం దాదాపు ...
沒有留言:
張貼留言