సాక్షి
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!
సాక్షి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్ను చీఫ్ జస్టిస్గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు ...
తదుపరి సీజేఐ టీఎస్ ఠాకూర్Namasthe Telangana
కొత్త చీఫ్ జస్టిస్గా టిఎస్ ఠాకూర్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్ను చీఫ్ జస్టిస్గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు ...
తదుపరి సీజేఐ టీఎస్ ఠాకూర్
కొత్త చీఫ్ జస్టిస్గా టిఎస్ ఠాకూర్
Oneindia Telugu
చోటా రాజన్ పట్టుబడటం వెనుక అసలు కథ ఇదీ?
Oneindia Telugu
న్యూఢిల్లీ: 55ఏళ్ల రాజన్ అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం రావడంతోనే పట్టుబడినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. భారత్లో కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని గతేడాది నుంచి ప్లాన్ వేస్తున్నాడని, భారత్లో చోటారాజన్కు కిడ్నీ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు ...
ఛోటా రాజన్కు రెండు కిడ్నీలు ఔట్.. తక్షణం కిడ్నీ మార్పిడి చేయాలట?వెబ్ దునియా
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే రాజన్ దొరికిపోయాడా?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: 55ఏళ్ల రాజన్ అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం రావడంతోనే పట్టుబడినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. భారత్లో కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని గతేడాది నుంచి ప్లాన్ వేస్తున్నాడని, భారత్లో చోటారాజన్కు కిడ్నీ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు ...
ఛోటా రాజన్కు రెండు కిడ్నీలు ఔట్.. తక్షణం కిడ్నీ మార్పిడి చేయాలట?
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే రాజన్ దొరికిపోయాడా?
ప్రభుత్వ సంస్థల్లో చేనేత వస్త్రాల అమ్మకం: జూపల్లి
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రక్షణ, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో చేనేత వసా్త్రలను అమ్మకాలకు పెట్టాలని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం నాడు ఇక్కడ కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల జౌళి శాఖ మంత్రుల సదస్సులో జూపల్లి ...
ఢిల్లీలో రాష్ర్టాల జౌళిశాఖ మంత్రుల వార్షిక సదస్సుNamasthe Telangana
ఢిల్లీలో జౌళీ శాఖ మంత్రుల సదస్సు..ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రక్షణ, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో చేనేత వసా్త్రలను అమ్మకాలకు పెట్టాలని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం నాడు ఇక్కడ కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల జౌళి శాఖ మంత్రుల సదస్సులో జూపల్లి ...
ఢిల్లీలో రాష్ర్టాల జౌళిశాఖ మంత్రుల వార్షిక సదస్సు
ఢిల్లీలో జౌళీ శాఖ మంత్రుల సదస్సు..
Oneindia Telugu
సయీద్తో పోలిక: షారుక్పై బీజేపీ ఎంపీ సంచలనం
Oneindia Telugu
ముంబై: మత అసహనంపై షారుక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఎదురుదాడి మరింతగా పెరిగింది. తొలుత సాధ్వీ ప్రాచి షారూక్ను తప్పుబట్టగా, ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ షారుక్పై ఘాటు విమర్శలు చేశారు. షారుక్ ఖాన్ను ఏకంగా ...
షారూఖ్ని పాక్ ఉగ్రవాదితో పోల్చిన బిజెపి ఎంపిప్రజాశక్తి
షారుక్ కు దన్నుగా శివసేన!సాక్షి
షారుక్.. ఓ హఫీజ్ సయిద్Namasthe Telangana
NTVPOST
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మత అసహనంపై షారుక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఎదురుదాడి మరింతగా పెరిగింది. తొలుత సాధ్వీ ప్రాచి షారూక్ను తప్పుబట్టగా, ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ షారుక్పై ఘాటు విమర్శలు చేశారు. షారుక్ ఖాన్ను ఏకంగా ...
షారూఖ్ని పాక్ ఉగ్రవాదితో పోల్చిన బిజెపి ఎంపి
షారుక్ కు దన్నుగా శివసేన!
షారుక్.. ఓ హఫీజ్ సయిద్
Oneindia Telugu
హర్ట్ అయ్యా, భారత్లో కచేరీలు రద్దు: పాక్ గజల్ మేస్ట్రో
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత రాజకీయాలు తనని తీవ్రంగా బాధించాయని, ఇకపై భవిష్యత్తులో భారత్లో ఎలాంటి సంగతీ కచేరీ కార్యక్రమాలను నిర్వహించబోనని పాకిస్థాన్ ప్రముఖ గజల్ మేస్ట్రో గులాం అలీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తాను భారత్లో కచేరీ కార్యక్రమలాను నిర్వహించనని చెప్పారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ, లోక్నోలో నవంబర్ ...
షారూక్ ఖాన్ది 'ఉగ్ర'భాష!సాక్షి
భారత్లో కచేరీలన్నీ రద్దు చేసుకున్నా : గులాం అలీప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత రాజకీయాలు తనని తీవ్రంగా బాధించాయని, ఇకపై భవిష్యత్తులో భారత్లో ఎలాంటి సంగతీ కచేరీ కార్యక్రమాలను నిర్వహించబోనని పాకిస్థాన్ ప్రముఖ గజల్ మేస్ట్రో గులాం అలీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తాను భారత్లో కచేరీ కార్యక్రమలాను నిర్వహించనని చెప్పారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ, లోక్నోలో నవంబర్ ...
షారూక్ ఖాన్ది 'ఉగ్ర'భాష!
భారత్లో కచేరీలన్నీ రద్దు చేసుకున్నా : గులాం అలీ
వెబ్ దునియా
ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్కు ఆజన్మాంత జైలుశిక్ష
వెబ్ దునియా
కాల్ సెంటర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్కు ఢిల్లీ కోర్టు ఆజన్మాంత జైలు శిక్ష (సహజ మరణం సంభవించే వరకూ) విధించింది. ఈ కేసులో అక్టోబరు 21న శివకుమార్ను దోషిగా నిర్ధారించిన కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది. ఈ శిక్షతో పాటు రూ.21 వేల జరిమానా చెల్లించాలని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కావేరి ...
ఉబెర్ డ్రైవర్ యాదవ్కు జీవితఖైదుVaartha
లేడీ ఎగ్జిక్యూటివ్పై రేప్: ఉబేర్ డ్రైవర్కు జీవితఖైదుOneindia Telugu
ఉబర్ రేప్ కేసు; డ్రైవర్ కు జీవిత ఖైదుసాక్షి
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాల్ సెంటర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్కు ఢిల్లీ కోర్టు ఆజన్మాంత జైలు శిక్ష (సహజ మరణం సంభవించే వరకూ) విధించింది. ఈ కేసులో అక్టోబరు 21న శివకుమార్ను దోషిగా నిర్ధారించిన కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది. ఈ శిక్షతో పాటు రూ.21 వేల జరిమానా చెల్లించాలని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కావేరి ...
ఉబెర్ డ్రైవర్ యాదవ్కు జీవితఖైదు
లేడీ ఎగ్జిక్యూటివ్పై రేప్: ఉబేర్ డ్రైవర్కు జీవితఖైదు
ఉబర్ రేప్ కేసు; డ్రైవర్ కు జీవిత ఖైదు
సాక్షి
బిహార్ లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సాక్షి
పాట్నా : బీహార్ అసెంబ్లీకి తుది విడత ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తుది దశ ఎన్నికల పోలింగ్ లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని మొత్తం 57 స్థానాలకుగాను 827 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిచారు. సీమాంచల్ లోని 24 స్థానాలు... మిథిలాంచల్ తోపాటు కోషి ప్రాంతాల్లోని 33 స్థానాల్లో ఈ ఎన్నికలు ...
బీహార్ పోల్ : ఐదో దశకు ముగిసిన ఎన్నికల ప్రచారంవెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా : బీహార్ అసెంబ్లీకి తుది విడత ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తుది దశ ఎన్నికల పోలింగ్ లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని మొత్తం 57 స్థానాలకుగాను 827 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిచారు. సీమాంచల్ లోని 24 స్థానాలు... మిథిలాంచల్ తోపాటు కోషి ప్రాంతాల్లోని 33 స్థానాల్లో ఈ ఎన్నికలు ...
బీహార్ పోల్ : ఐదో దశకు ముగిసిన ఎన్నికల ప్రచారం
Oneindia Telugu
పుస్తకం: సుబ్రహ్మణ్య స్వామికి మోడీ ప్రభుత్వం షాక్
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ప్రధాని మోడీ ప్రభుత్వం షాకిచ్చింది! స్వామి రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. ఆయన రాసిన పుస్తకం దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ఉందని నివేదించింది. 2006లో సుబ్రహ్మణ్య స్వామి ప్రచురించిన భారత్లో ...
'సుబ్రహ్మణ్యం పుస్తకం మతవిద్వేషపూరితం'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ప్రధాని మోడీ ప్రభుత్వం షాకిచ్చింది! స్వామి రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. ఆయన రాసిన పుస్తకం దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ఉందని నివేదించింది. 2006లో సుబ్రహ్మణ్య స్వామి ప్రచురించిన భారత్లో ...
'సుబ్రహ్మణ్యం పుస్తకం మతవిద్వేషపూరితం'
భారత్ బహుళ మతాల సమ్మిళిత సమాజం: అన్సారీ
ప్రజాశక్తి
బాలి: మత అసహనంపై జరుగుతున్న చర్చలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా జతకలిశారు. భారత్ బహుళ మతాల సమ్మిళిత సమాజమని, ఎవరైనా ఏ మతాన్ని అయినా అవలంభించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. లౌకికవాద దేశంలో అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందన్నారు. ఇండోనేషియాలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి బాలీలోని ఉదయానా యూనివర్శిటీలో ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
బాలి: మత అసహనంపై జరుగుతున్న చర్చలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా జతకలిశారు. భారత్ బహుళ మతాల సమ్మిళిత సమాజమని, ఎవరైనా ఏ మతాన్ని అయినా అవలంభించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. లౌకికవాద దేశంలో అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందన్నారు. ఇండోనేషియాలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి బాలీలోని ఉదయానా యూనివర్శిటీలో ...
సాక్షి
'లాలు, నితీష్ పాకిస్థాన్ కు వెళ్లిపోవాలి'
సాక్షి
పట్నా: బిహార్ ఎన్నికల సందర్భంగా మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ లు పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చౌబే వ్యాఖ్యానించారు. 'నవంబర్ 8న బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక లాలు, నితీష్ పాకిస్థాన్ కు వెళ్లాలి' చౌబే అన్నారు. బిహార్ కు ...
లాలూ, నితీష్ పాక్ కు వెళ్లాల్సిందే: బిజెపి ఎంపి అశ్వినీ కుమార్ చౌబేప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
పట్నా: బిహార్ ఎన్నికల సందర్భంగా మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ లు పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చౌబే వ్యాఖ్యానించారు. 'నవంబర్ 8న బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక లాలు, నితీష్ పాకిస్థాన్ కు వెళ్లాలి' చౌబే అన్నారు. బిహార్ కు ...
లాలూ, నితీష్ పాక్ కు వెళ్లాల్సిందే: బిజెపి ఎంపి అశ్వినీ కుమార్ చౌబే
Casino No Deposit Bonus | Free Slots No Deposit
回覆刪除With 바카라 양방 사무실 the exception of 메리트 our casino bonus 라이브스코어사이트 offers, free spins are given to 탱글 다희 성인 방송 you within 48 hours to be claimed within 48 hours of registering an account. · 승인전화없는 사이트 Play Responsibly. · No