2015年11月6日 星期五

2015-11-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?   
సాక్షి
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ సంబంధాలున్న ముంబై పోలీసు అధికారుల పేర్లను ఛోటా రాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులలో చాలామంది దావూద్‌తో కుమ్మక్కయ్యారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజన్ చెప్పడంతో అతడిని ముంబై కాకుండా ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్.. ముంబై ...

భారత్‌కు ఛోటారాజన్‌   ప్రజాశక్తి
పోలీసుల గురించి చోటా రాజన్ ఏం చెప్పాడు   NTVPOST
దావూద్ హత్యకు రాజన్ ఎనిమిది ప్రయత్నాలు   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


Telugupopular
   
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా?   
Telugupopular
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా? తన నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తిరస్కరించానని గుర్తు చేశారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఒకొక్కరూ మత అసహనంపై తమ అసహనాన్ని వ్యక్త ...

'అసహనం'పై సినీ బాణం   సాక్షి
'అసహనం' పెరిగిపోతోందంటూ అవార్డులు వెనక్కి ఇచ్చేసిన సినీప్రముఖులు   వెబ్ దునియా
రచయిత్రి అరుంధతీ రాయ్ అవార్డు వాపసీ   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
బెంగళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం   
సాక్షి
సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో 'నిర్భయ' ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ ...

విద్యార్థినీని అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్   ప్రజాశక్తి
బెంగళూరులో మరో నిర్భయ ఘటన: వ్యాన్‌లో నర్సింగ్ విద్యార్థినిపై రేప్!   వెబ్ దునియా
బెంగళూరులో నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం   NTVPOST
Telugupopular   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సుప్రీం కోర్టులో హార్దిక్ పటేల్ కు చుక్కెదురు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. జనవరి 5వ ...

హార్దిక్ పటేల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ: జనవరి 5వరకు రిమాండ్   వెబ్ దునియా
రాజద్రోహం కేసులో హార్దిక్‌కు చుక్కెదురు   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గ్రేటర్‌లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఎన్నికల బరిలోకి దిగుతున్నారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఆరంగేట్రానికి తెలంగాణ వేదిక ...

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా?   తెలుగువన్
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ?   Telugu Times (పత్రికా ప్రకటన)
గ్రేటర్ పీఠంపై జనసేన దృష్టి? బీజేపీ, టీడీపీతో కలిసే? పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది?   Telugupopular
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజయ్య కోడలు మృతిపై అనుమానాలెన్నో   
Vaartha
వరంగల్‌ : తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మనవళ్లు మృతి చెందడంపై ఇప్పటి వరకు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. వారిది హత్యేనని పోలీసులకు సారికి తల్లి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద విషయాలు ఏవీ దృష్టికి రాలేదు. ఇది పూర్తి స్థాయి క్రిమినల్‌ ...

రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఏంటో!   సాక్షి
జాబ్ వదిలేసి వరంగల్ రావడమే సారిక చేసిన తప్పా?   Oneindia Telugu
సారిక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా? బూతులెవరు తిట్టారు? కొట్టారా?   Telugupopular
వెబ్ దునియా   
అన్ని 135 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంద్రబాబు నయవంచకుడు: మందకృష్ణ   
ఆంధ్రజ్యోతి
కాకినాడ, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నయవంచకుడని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. ఎన్నిలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీని చంద్రబాబు ఆ తర్వాత మరచిపోయారని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ...

జనవరిలో మాదిగల విశ్వరూప సదస్సు :మంద కృష్ణ   ప్రజాశక్తి
బాగా లేదు: సిఎంలపై డిఎల్, రాజధానిపై ఉత్తరాంధ్రలోనూ.. బాబును ఇరుకున పెట్టారు   Oneindia Telugu
చంద్రబాబుపై మందకృష్ణ మాదిగ ఫైర్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవర్‌ఫుల్ పర్సన్స్: మోడీ 9, సత్యనాదెళ్ల 61 స్థానంలో   
Oneindia Telugu
న్యూయార్క్: ప్రపంచంలోని శక్తిమంతులైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. గతేడాది పద్నాలుగో స్థానంలో నిలిచి మోడీ, ఈసారి అయిదు ర్యాంకులు ఎగబాకి... తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది. తద్వారా ప్రధాని మోడీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత ...

ప్రపంచ శక్తిమంతుల్లో మోడీకి స్థానం   Telugu Times (పత్రికా ప్రకటన)
ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో తొమ్మిదో స్థానంలో మోడీ   NTVPOST
ప్రపంచంలో 9వ శక్తిమంతమైన నేత మోదీ!   Namasthe Telangana
Telugupopular   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజయ్య నామినేషన్ తిరస్కరణ: 'అందుకే సర్వేని పెట్టాం, సారిక ఎఫెక్ట్ ఉండదు!'   
Oneindia Telugu
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. రాజయ్య నామినేషన్ సహా స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన తొమ్మిది అప్లికేషన్‌లను అధికారులు తిరస్కరించారు. 38 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించారు. అందుకే సర్వేను ప్రకటించాం: మల్లు ...

వరంగల్ ఉపఎన్నిక.. రాజయ్య నామినేషన్ తిరస్కరణ   తెలుగువన్
కాంగ్రెస్‌ కొత్త అభ్యర్థిగా సర్వే   Vaartha
కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన   ప్రజాశక్తి
Teluguwishesh   
Telugupopular   
అన్ని 31 వార్తల కథనాలు »   


మాల్దీవుల్లో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ   
ప్రజాశక్తి
మాల్దీ‌వులు: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లనుందంటూ మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ దేశంలో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్ష భవనం సమీపంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమైన దరిమిలా ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు దక్కనున్నాయి. ప్రధాన విపక్షం మాల్దీవియన్‌ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言