2015年11月7日 星期六

2015-11-08 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
గ్రేటర్‌లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఎన్నికల బరిలోకి దిగుతున్నారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఆరంగేట్రానికి తెలంగాణ వేదిక ...

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ?   Telugu Times (పత్రికా ప్రకటన)
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెటిఆర్ డైనమెట్: నరసింహన్, తెలంగాణదే కాదు: కెటిఆర్, దానిపై టాటా నో! (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: స్టార్టప్‌‌లు భవిష్యత్‌ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్‌ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ ఐఐఐటీ ఆవరణలో ...

స్టార్టప్‌ల టి హబ్‌   Vaartha
నరసింహన్‌తో కలిసి టీహబ్ ప్రారంభించిన టాటా   Telangana99

అన్ని 24 వార్తల కథనాలు »   


అమరావతి నిర్మాణంలో మాకు అవకాశం కల్పించాలి   
Telugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మాకు అవకాశం కల్పించాలని చైనాకు చెందిన జీఐఐసీ గ్రూప్‌ కంపెనీ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జీఐఐసీ ఉపాధ్యక్షుడు ట్యాంగ్‌ చాంగ్‌లెవ్‌ ప్రతినిధి బృందం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా చైనాలోని గైయాంగ్‌ రాజధానిలో ఏడాదిన్నర వ్యవధిలోనే ...


ఇంకా మరిన్ని »   


Telugupopular
   
సారిక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా? బూతులెవరు తిట్టారు? కొట్టారా?   
Telugupopular
సారిక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా? బూతులెవరు తిట్టారు? కొట్టారా? రాజయ్య కోడలు, మనవళ్ల సజీవ దహనం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రాజయ్య, భార్య మాధవి, కుమారుడు అనిల్ ఈ కేసులో 14 రోజుల రిమాండ్ కి వెళ్ళగా... ఇప్పుడు పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. అసలు సారిక ఎలా మరణించింది? By teluguedition -. November 6, 2015. 0. SHARE. Facebook.
హైదరాబాదులో జాబ్‌ చేరితే బాబును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు!   వెబ్ దునియా

అన్ని 135 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సారిక, పిల్లల అనుమానాస్పద మృతి: జవాబులు దొరకని ప్రశ్నలు ఇవీ..   
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు పిల్లల మృతిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సారిక మృతి కేసు దర్యాపునకు సంబందించిన మార్గం పోలీసులు దొరకడం లేదని అంటున్నారు. తొలుత ఆత్మహత్యగా భావించినా క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో హత్య కోణంలో దర్యాప్తు ...

ఆ రోజు రాజయ్య ఇంట్లో అసలు ఏం జరిగింది ?   NTVPOST

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణలో పని చేస్తుంటే, జీతాలు మేమివ్వాలా?: కోర్టుకెక్కిన చంద్రబాబు సర్కారు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలను తామెందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కారు హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 1,253 మంది ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారికి ఇచ్చే వేతనంలో 58 శాతం ఏపీ సర్కారు భరించాలని గతంలో కోర్టు ఇచ్చిన ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
మళ్లీ తెరపైకి వచ్చిన బాక్సైట్‌   
Vaartha
విశాఖపట్నం : విశాఖ మన్యంలో ఉన్న విలువైప ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చేసింది. దీనికి సంబంధించి జీవోను విడుదల చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంది.దీనితో మన్యం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.జిల్లా ఎస్పీ భారీ ఎత్తున బలగాలను మన్యం ప్రాంతంలో మోహరింపు చేశారు. దీనితో ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మరో వివాదంలో చింతమనేని: అర్ధరాత్రి అభయారణ్యంలో రోడ్డేశారు, అటవీశాఖ సిబ్బందిపై ...   
Oneindia Telugu
కృష్ణా: దెందులూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు వ్యతిరేకించి కొల్లేరు అభయారణ్యంలో రాత్రి రాత్రి రహదారి నిర్మాణం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఆటపాక పక్షుల అభయారణ్యంలో తన నియోజకవర్గంలోని గ్రామమైన కోమటిలంకకు సుమారు కిలోమీటరు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
నిద్రిస్తున్న మహిళను రేప్ చేయబోయాడు: కేకలతో పరార్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జిల్లాలోని పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామంలో ఓ మహిళపై రాజు (32) అనే వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. గురువారం రాత్రి నిద్రిస్తుండగా అతను ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే ...


ఇంకా మరిన్ని »   


కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన రైతు..? కావాలనే చేశారు.. టీఆర్ఎస్   
తెలుగువన్
వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున పసునూరి దయాకర్ బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు పసునూరి తరుపున ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన కడియం శ్రీహరికి ఓ చేధు అనుభవం ఎదురైంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పసునూరి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఇతర టీఆర్ఎస్ నేతలు శాయంపేట ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言