2015年11月4日 星期三

2015-11-05 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
గంగూలీ కామెంట్‌కు సచిన్‌ ట్వీట్‌   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: క్రికెట్‌ ఆల్‌ స్టార్స్‌ లీగ్‌లో తనకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే.. వెంటనే విమానం ఎక్కి కోల్‌కతా వచ్చేస్తానని సౌరవ్‌ గంగూలీ చేసిన సరదా కామెంట్‌కు సచిన్‌ స్పందించాడు. 'దాదా.. ఓపెనర్‌ పొజిషన్‌ కోసం నువ్వు పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించాం. నీ బ్యాట్‌ నుంచి ఆఫ్‌ డ్రైవ్‌ షాట్లు జాలువారుతాయని ఆశిస్తున్నాన'ని మాస్టర్‌ అంతే సరదాగా ట్వీట్‌ చేశాడు.
సచిన్.. ఆ ఛాన్సివ్వకపోతే.. అమెరికా నుంచి కోల్‌కతా ఫ్లైట్ ఎక్కేస్తా: దాదా   వెబ్ దునియా
'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది'   సాక్షి
లేదంటే కోల్‌కతా వెళ్లిపోతానని సచిన్‌తో చెప్పా:గంగూలీ   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
సర్దార్ సింగ్‌కే పగ్గాలు   
సాక్షి
బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి ...

వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో భారత్‌కు సర్ధార్‌ సారధ్యం   ప్రజాశక్తి
సర్దార్‌ సింగ్‌కే కెప్టెన్సీ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


పారిస్ నుంచి పేస్ జోడీ ఔట్   
Namasthe Telangana
పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో కలిసి బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే భారత వెటరన్ ఏస్ లియాండర్‌పేస్‌కు చుక్కెదురైంది. పారిస్ మాస్టర్స్ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో పేస్, నాదల్ జోడీ 3-6, 4-6 తేడాతో బ్రిటన్-స్వీడన్ ద్వయం డొమినిక్ ఇంగ్లట్, రాబర్ట్ లిండ్సెపై చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పేస్, నాదల్ ద్వయం కేవలం గంటలోనే ప్రత్యర్థి ...

పేస్-నాదల్ జంటకు షాక్   సాక్షి
పేస్‌-నాదల్‌ జోడికి షాక్‌   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అజ్మల్‌పై క్రమశిక్షణ చర్యలు!   
ఆంధ్రజ్యోతి
కరాచీ: అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌పై ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ ఘాటు విమర్శలు చేసిన పాకి స్థాన్‌ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. అజ్మల్‌ వ్యాఖ్యలను న్యాయ నిపుణులతో పరిశీలించనున్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. 48 గంటల్లో సయీద్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుంటామని పాక్‌ ...

అశ్విన్‌, హర్భజన్‌ బౌలింగ్‌పై అనుమానం: సయ్యద్‌ అజ్మల్‌   Vaartha
'అశ్విన్, భజ్జీల బౌలింగ్ పై అనుమానం'   సాక్షి
అశ్విన్, భజ్జీలు చకింగ్ చేస్తున్నారు: సయ్యద్ సెన్సేషనల్ కామెంట్స్   వెబ్ దునియా
Oneindia Telugu   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


నాటు తుపాకీ పేలి యువకుడి మృతి   
ఆంధ్రజ్యోతి
చిత్తూరు, నవంబరు 5 : అడవిలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఓ యువకుడు మరణించిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పలమనేర్‌ మండలం దిగువమారుమూరు అడవి ప్రాంతంలో వేటకు వెళ్లిన కృష్ణప్ప చేతిలో నాటుతుపాకీ పేలింది. ఈ ఘటనలో చిరంజీవి అనే యువకుడు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా మరిన్ని »   


శ్రీలంకదే వన్డే సిరీస్   
సాక్షి
కొలంబో: కుషాల్ పెరీరా (92 బంతుల్లో 99; 6 ఫో ర్లు, 4 సిక్సర్లు), తిరిమన్నె (95 బంతుల్లో 81 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్ ) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో వన్డేలో లంక 8 వికెట్ల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. వర్షం కారణంగా 38 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 37.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. చార్లెస్ (70 బంతుల్లో 83; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ...

శ్రీలంకదే సిరీస్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గెలిపించే బాధ్యత బౌలర్లదే..!   
ఆంధ్రజ్యోతి
ఐదుగురు బౌలర్ల ఫార్ములాతోనే మొహాలీ టెస్ట్‌లో కోహ్లీసేన బరిలోకి దిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకరకంగా ఇది సాహసోపేత నిర్ణయమే. దీన్ని బట్టి టెస్ట్‌ను గెలిపించే బాధ్యత బౌలర్ల భుజాలపైనే ఎక్కువగా ఉంది. టెస్ట్‌ల్లో ఎంత భారీ స్కోరు చేసినా.. 20 వికెట్లు కూల్చకపోతే విజయం దక్కే అవకాశమే ఉండదు. తొలి టెస్ట్‌లో టాస్‌ నెగ్గితే భారత్‌ బ్యాటింగ్‌కు దిగే ...

బర్త్‌డే, రేపు నాకు డబుల్ హ్యాపీ: హింట్ ఇచ్చిన కోహ్లీ   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి   
సాక్షి
'క్రికెట్‌కు భారత్ నుంచే అధిక ఆదాయం వస్తున్నప్పుడు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిధుల వాటా విషయంలో అందరితో సమానంగా ఎందుకు ఉండాలి? కాబట్టి... భారత్‌కు ఎక్కువ వాటా ఇవ్వాలి. ఇది ఇష్టం లేకపోతే చెప్పండి... ఐసీసీ నుంచి బీసీసీఐ బయటకు వెళ్లి సొంతంగా క్రికెట్ నిర్వహించుకుంటుంది'... ఏడాదిన్నర క్రితం ప్రపంచ క్రికెట్‌ను వణికించిన ...

ఐపీఎల్‌ సీఓఓ రామన్‌ రాజీనామా   ఆంధ్రజ్యోతి
ఐపీఎల్ సీవోవో పదవికి రామన్ రాజీనామా   Namasthe Telangana
IPL నుంచి మరో వికెట్   NTVPOST
తెలుగువన్   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇండో-పాక్ సిరీస్ ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది   
సాక్షి
న్యూయార్క్: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ రెండు దేశాల ప్రభుత్వాలపై ఆధారపడి ఉందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనడానికి ఇది దోహదపడుతుందని భావిస్తే సిరీస్ కార్యరూపం దాల్చుతుందన్నారు. 'ఓవరాల్‌గా సిరీస్ జరిగే అంశం రెండు దేశాల ప్రభుత్వాల చేతిలోనే ఉంది. జరగాలా, వద్దా ...

క్రికెట్‌ ఆల్‌స్టార్స్‌ జట్లను రేపు ప్రకటిస్తాం: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌   ప్రజాశక్తి
ఇండో-పాక్‌ సిరీస్‌ జరగాలి..!   ఆంధ్రజ్యోతి
వరల్డ్‌కప్‌లో మరిన్ని జట్లు: భారత్-పాక్ సిరీస్‌పై సచిన్   thatsCricket Telugu
Namasthe Telangana   
Vaartha   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
స్పిన్‌ ఆయుధంగా.. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు   
ప్రజాశక్తి
మొహాలి : టీమిండియా మరో కఠిన పరీక్షకు సిద్ధమవుతుంది. టెస్టుల్లో ప్రపంచ నంబర్‌వన్‌ దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు గురువారం ప్రారంభమవుతుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌ల్లో పరాజయం చెంది ఒత్తిడిలో ఉన్న భారత్‌, ఈ సిరీస్‌లోనైనా గెలిచి పరువునిలుపుకోవాలని భావిస్తుంది. టీ20, వన్డేల్లో భారత్‌కు ఎంఎస్‌ ధోని ...

చేస్తారా.. సఫారీ సవారీ!   ఆంధ్రజ్యోతి
గిరగిరా తిరగాల్సిందే..!   సాక్షి
భజ్జీ, అశ్విన్‌లూ చక్కర్లే   Namasthe Telangana
thatsCricket Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言