2015年11月1日 星期日

2015-11-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి చంద్రబాబు.. జ్యోతుల   
తెలుగువన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు ...

ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గం   సాక్షి
ఆంధ్రప్రదేశ్‌కు అరుణ్ జైట్లీ షాక్.. ప్రత్యేక హోదా శకం ముగిసిపోయింది!   వెబ్ దునియా
హోదా విషయంలో ఏపీకి జైట్లీ ఇబ్బందులు   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
బిహార్ పోలింగ్ ప్రశాంతం   
సాక్షి
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో గత మూడు దశలకన్నా అధికంగా 57.59 శాతం పోలింగ్ నమోదవటం విశేషం. ఇది ఈ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కన్నా మూడు శాతం ఎక్కువ. ముజఫర్‌పూర్, తూర్పు ...

ముగిసిన నాలుగో విడత పోలింగ్‌   ప్రజాశక్తి
బీహార్ ఎన్నికల ప్రక్రియ : ప్రశాంతంగా సాగుతున్న నాలుగో దశ పోలింగ్   వెబ్ దునియా
బీహార్ పోలింగ్ ప్రశాంతం: అత్యధికం చంపారన్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
Vaartha   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
వారిని శిక్షించి ఉంటే 'దాద్రి'లు ఉండేవి కాదు   
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం చోటుచేసుకున్న 1984 సిక్కుల ఊచకోత బాధ్యులను శిక్షించి ఉంటే గుజరాత్ అల్లర్లు, దాద్రీ వంటి ఘటనలు లు జరిగుండేవి కావన్నారు. సిక్కుల ఊచకోత జరిగి 31 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ...

సిక్కులను చంపినవాళ్లకి శిక్షలేవి : కేజ్రీవాల్‌   ప్రజాశక్తి
సిక్కు అల్లర్ల బాధితులకు చెక్కుల పంపిణీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోనియా కూడా 'బాహరీ'నా?   
ప్రజాశక్తి
బీహార్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. 4వ దశ ఎన్నికల ప్రచారం చివరిరోజైన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న 'బిహారీ వర్సెస్ బాహరీ(బిహార్ వ్యక్తి వర్సెస్ బయటి ...

నేను బయటి వ్యక్తిని అయితే ఆమె ఎవరు?   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
బెజవాడలో దౌర్జన్యం.. విద్యార్థులను చితకబాదిన బీజేపి నేతల   
Teluguwishesh
బెజవాడలో బీజేపి నేతల దౌర్జన్యం అప్రతిహతంగా కోనసాగింది. విద్యార్థి సంఘం నేతలను బిజేపి నేతలు తరమితరమి కోట్టారు. జుట్టు పట్టుకుని మరీ కోట్టారు. కిందపడిన వారిని కూడా లేపి మరీ కోడుతూ తరిమారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నా.. విద్యార్థి సంఘం నేతలపై బిజేపీ నేతల దాడి ...

'హార్థిక్ వెనుక విదేశీ హస్తం'!   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దేశ బ్రాండ్ల జాబితాలో మరో మెట్టు ఎగబాకిన ఇండియా   
Namasthe Telangana
India moved up another rung on the list of the brands న్యూఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత విలువైన దేశ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు ఏడో స్థానం దక్కింది. గతేడాదితో పోలిస్తే ఈసారి జాబితాలో ఇండియా మరో మెట్టు ఎగబాకింది. భారత్ బ్రాండ్ విలువ ఏకంగా 32 శాతం పెరిగి 210 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ యేటా ప్రపంచంలోని అత్యంత విలువైన దేశ ...

బ్రాండ్ విలువ పెంచుకున్న భారత్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఐఎన్‌ఎస్‌ కొచ్చిపై నుంచి ప్రయోగం   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: గురికి తిరుగు లేదని 'బ్రహ్మోస్‌' మరోసారి నిరూపించింది. ఆదివారం సరికొత్త యుద్ధనౌక అయిన ఐఎన్‌ఎస్‌ కొచ్చిపై నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్‌ నౌకా క్షిపణి నిప్పులు కక్కుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 290 కిలోమీటర్ల పైగా లక్ష్యాలను ఛేదించగల, ధ్వని కన్నా సుమారు మూడు రెట్ల (మ్యాక్‌-2.8) వేగంతో దూసుకెళ్లగల బ్రహ్మో్‌సను అరేబియా ...

ఐఎన్‌ఎస్ కోచి నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాజన్ కోసం భారత బృందం   
సాక్షి
న్యూఢిల్లీ/బాలి: మాఫియా డాన్ చోటా రాజన్‌ను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అతణ్ని తీసుకువచ్చేందుకు సీబీఐ, ముంబై, ఢిల్లీ పోలీసుల బృందం ఆదివారం ఇండోనేసియా వెళ్లింది. మరోవైపు.. బాలి జైల్లో ఉన్న రాజన్‌తో జకార్తాలోని భారత ఎంబసీ కార్యదర్శి సంజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రాజన్ అరెస్టు తర్వాత భారత ఉన్నతాధికారి అతణ్ని ...

రాజన్‌ను కలిసిన భారత దౌత్య అధికారి   Namasthe Telangana
ఛోటారాజన్‌ కోసం ఇండోనేసియా వెళ్లిన అధికారుల బృందం   ప్రజాశక్తి
ఛోటా రాజన్‌కు దావూద్ గురించి తెలుసా? (ఫోటోలు)   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నదుల అనుసంధానం ఘనత చంద్రబాబుదే   
ఆంధ్రజ్యోతి
నెల్లూరు (బారకాసు), నవంబరు 1 : నదుల అనుసంధానం ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని, ఆయన చరిత్రలో నిలిచిపోతారని తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1983లో కృష్ణా, పెన్నా నీటిని దివంగత ...

సౌతిండియాలో నదుల అనుసంధానం బాధ్యత బాబుదేనట   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌లో తగ్గిన పెట్రోల్ ధరలు.. ఇండియాకు అడ్డుగా రూపాయి విలువ!   
వెబ్ దునియా
భారత్‌లో పెట్రోల్ ధరలు మరోమారు తగ్గాయి. లీటరు పెట్రోలు ధరపై 50 పైసల మేరకు తగ్గిస్తూ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు అక్టోబర్ 31వ తేదీ అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. కానీ డిజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. నిజానికి సెప్టెంబర్ 1న రూ.2 తగ్గిన ధరను ఆపై 15వ తేదీన యథాతథంగా ఉంచిన ...

తగ్గిన పెట్రోల్ ధరలు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言