సాక్షి
హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...
బెజవాడలో దౌర్జన్యం.. విద్యార్థులను చితకబాదిన బీజేపి నేతలTeluguwishesh
'హార్థిక్ వెనుక విదేశీ హస్తం'!సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...
బెజవాడలో దౌర్జన్యం.. విద్యార్థులను చితకబాదిన బీజేపి నేతల
'హార్థిక్ వెనుక విదేశీ హస్తం'!
సాక్షి
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత సరిహద్దులకు సమీపంలో నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారత యువకుడు మృతిచెందాడు. సోమవారం బీర్గంజ్లోని శంకరాచార్య గేట్ దగ్గర్లో ఈ సంఘటన జరిగింది. దీనిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుడి మొబైల్లోని ఓ నంబర్కు ...
నేపాల్ కాల్పుల్లో బీహారీ వాసి మృతిNamasthe Telangana
సరిహద్దుల్లో మాదేశీ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జివెబ్ దునియా
భారత-నేపాల్ సరిహద్దుల్లో నిరసనప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత సరిహద్దులకు సమీపంలో నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారత యువకుడు మృతిచెందాడు. సోమవారం బీర్గంజ్లోని శంకరాచార్య గేట్ దగ్గర్లో ఈ సంఘటన జరిగింది. దీనిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుడి మొబైల్లోని ఓ నంబర్కు ...
నేపాల్ కాల్పుల్లో బీహారీ వాసి మృతి
సరిహద్దుల్లో మాదేశీ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జి
భారత-నేపాల్ సరిహద్దుల్లో నిరసన
Teluguwishesh
దావూద్ అనుచరుల హత్య..!
Teluguwishesh
దేశంలొ కీలకంగా మారిన ఛోటా రాజన్ అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. దావూద్, ఛోటా రాజన్ గ్రూపుల మధ్య పోరు గురించి అందరికి తెలుసు. అయితే బాలిలో ఛోటా రాజన్ అరెస్టు తర్వాత దావూద్ అనుచరుల హత్య తీవ్ర కలకలాన్ని రేపుతోంది. మంగళూరు నగరంలోని సబ్ జైలులో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. వారు దావూద్ ...
దావూద్ వర్సస్ విక్కిశెట్టిసాక్షి
మంగళూరు జైల్లో ఖైదీల గ్యాంగ్ వార్ప్రజాశక్తి
సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: డాన్ హత్యOneindia Telugu
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Teluguwishesh
దేశంలొ కీలకంగా మారిన ఛోటా రాజన్ అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. దావూద్, ఛోటా రాజన్ గ్రూపుల మధ్య పోరు గురించి అందరికి తెలుసు. అయితే బాలిలో ఛోటా రాజన్ అరెస్టు తర్వాత దావూద్ అనుచరుల హత్య తీవ్ర కలకలాన్ని రేపుతోంది. మంగళూరు నగరంలోని సబ్ జైలులో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. వారు దావూద్ ...
దావూద్ వర్సస్ విక్కిశెట్టి
మంగళూరు జైల్లో ఖైదీల గ్యాంగ్ వార్
సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: డాన్ హత్య
సాక్షి
ఘనంగా వెంకన్న వైభవోత్సవాలు
ప్రజాశక్తి
వెంకటేశ్వరుని వైభవోత్సవాలు ఢిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. సోమావారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్న వైభవోత్సవాలో కేంద్ర మంత్రులు, రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు, అస్సాం, నాగాలాండ్ గవర్నర్ పి.బి.ఆచార్య, ్ల టిటిడి చైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి, పెజావర్ పీఠాదిపతి శ్రీశ్రీవిశ్వేశ్వర స్వామిలు పాల్గొన్నారు. నాలుగో రోజు శ్రీవారికి విశేష ...
శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
వెంకటేశ్వరుని వైభవోత్సవాలు ఢిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. సోమావారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్న వైభవోత్సవాలో కేంద్ర మంత్రులు, రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు, అస్సాం, నాగాలాండ్ గవర్నర్ పి.బి.ఆచార్య, ్ల టిటిడి చైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి, పెజావర్ పీఠాదిపతి శ్రీశ్రీవిశ్వేశ్వర స్వామిలు పాల్గొన్నారు. నాలుగో రోజు శ్రీవారికి విశేష ...
శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారు
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవదహనం
ఆంధ్రజ్యోతి
ద్వారకా తిరుమల, నవంబరు 2 : తమిళనాడుకు చెందిన రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్ బొమ్మాన్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెం కాలనీ వద్ద సోమవారం జరిగింది. తమిళనాడుకు చెందిన టాటా ట్రక్కు.. గ్లౌజుల లోడుతో కేరళ నుంచి వైజాగ్ వెళుతోంది. పదిటైర్ల లారీ విజయనగరం ...
లారీ డ్రైవర్ సజీవదహనంసాక్షి
రెండు లారీలు ఢీ : ఒక వ్యక్తి సజీవ దహనంప్రజాశక్తి
రెండు లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ద్వారకా తిరుమల, నవంబరు 2 : తమిళనాడుకు చెందిన రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్ బొమ్మాన్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెం కాలనీ వద్ద సోమవారం జరిగింది. తమిళనాడుకు చెందిన టాటా ట్రక్కు.. గ్లౌజుల లోడుతో కేరళ నుంచి వైజాగ్ వెళుతోంది. పదిటైర్ల లారీ విజయనగరం ...
లారీ డ్రైవర్ సజీవదహనం
రెండు లారీలు ఢీ : ఒక వ్యక్తి సజీవ దహనం
రెండు లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం
Oneindia Telugu
మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విష ప్రచారం: కేంద్ర మంత్రి వెంకయ్య
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందంటూ ఆయన విమర్శించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ అసహనంపై కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. Venkaiah Naidu writes: PM Modi admired ...
కాంగ్రెస్ అప్పుడేం చేసింది: వెంకయ్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందంటూ ఆయన విమర్శించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ అసహనంపై కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. Venkaiah Naidu writes: PM Modi admired ...
కాంగ్రెస్ అప్పుడేం చేసింది: వెంకయ్య
Namasthe Telangana
యూపీ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పుంజుకున్న బీఎస్పీ
Namasthe Telangana
In Uttar Pradesh, BSP makes a comeback; shock for SP, BJP లక్నో : ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అధినేత ములాయంసింగ్యాదవ్ సహా ఎస్పీ సీనియర్ నేతలు, రాష్ట్రమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో వారి మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3112 జిల్లా పంచాయతీ, ...
మోదీ సీటులో బీజేపీకి షాక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
In Uttar Pradesh, BSP makes a comeback; shock for SP, BJP లక్నో : ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అధినేత ములాయంసింగ్యాదవ్ సహా ఎస్పీ సీనియర్ నేతలు, రాష్ట్రమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో వారి మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3112 జిల్లా పంచాయతీ, ...
మోదీ సీటులో బీజేపీకి షాక్
వెబ్ దునియా
లాడెన్ మరణిస్తే... సోనియా గాంధీ రాత్రంతా ఏడ్చినట్టున్నారు : కేంద్ర మంత్రి నఖ్వీ
వెబ్ దునియా
ప్రపంచాన్ని తమ దుశ్చర్యలతో వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా నావికా సేన హతమార్చితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాత్రంతా ఏడ్చారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఆయన మీడియాతో ...
'లాడెన్ వంటి వారు చస్తే సోనియా రాత్రంతా ఏడుస్తారు'Oneindia Telugu
'మతిస్థిమితం కోల్పోయిన అబ్బాస్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచాన్ని తమ దుశ్చర్యలతో వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా నావికా సేన హతమార్చితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాత్రంతా ఏడ్చారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఆయన మీడియాతో ...
'లాడెన్ వంటి వారు చస్తే సోనియా రాత్రంతా ఏడుస్తారు'
'మతిస్థిమితం కోల్పోయిన అబ్బాస్'
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
సాక్షి
పశ్చిమ బెంగాల్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంచరపర వద్ద యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు ఓ కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ...
బెంగాల్ లో రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతిప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
పశ్చిమ బెంగాల్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంచరపర వద్ద యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు ఓ కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ...
బెంగాల్ లో రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి
వెబ్ దునియా
దీపావళికి తమిళనాడు ఉద్యోగులకు 20 శాతం బోనస్ : జయలలిత ప్రకటన
వెబ్ దునియా
తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపావళి కానుకగా బోనస్ను ప్రకటించారు. దీంతో వివిధ సెక్టార్లలో పనిచేసే 3.75 లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. ప్రతి యేటా దీపావళి పండుగకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీ ఉంది. అయితే, ఈ బోనస్ కోసం అన్ని రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఓ పోరాటమే చేయాల్సిన పరిస్థితి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపావళి కానుకగా బోనస్ను ప్రకటించారు. దీంతో వివిధ సెక్టార్లలో పనిచేసే 3.75 లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. ప్రతి యేటా దీపావళి పండుగకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీ ఉంది. అయితే, ఈ బోనస్ కోసం అన్ని రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఓ పోరాటమే చేయాల్సిన పరిస్థితి ...
沒有留言:
張貼留言