2015年11月2日 星期一

2015-11-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
జనవరి 31లోగా 'గ్రేటర్' ఎన్నికలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు పెంచుతూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 31 నాటికి గ్రేటర్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి ...

జనవరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు   ఆంధ్రజ్యోతి
జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి 31లోపు నిర్వహించాలి : హైకోర్టు   వెబ్ దునియా
జనవరి 31లోగా జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహించండి : హైకోర్టు   ప్రజాశక్తి
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 14 వార్తల కథనాలు »   


కుమారులతో సహా ఆత్మహత్యా యత్నం: తండ్రి మృతి   
సాక్షి
మహబూబాబాద్ రూరల్ (వరంగల్): తన ఇద్దరు కొడుకులపై అకారణంగా దొంగతనం నేరాన్ని మోపడంతో ఓ తండ్రి మనస్తాపం చెంది దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు ...

దొంగతనం పేరుతో చిన్నారులకు చిత్రహింసలు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వారిని వారే కించపర్చుకుంటున్నారు: అవార్డులు తిరిగిచ్చేయడంపై పురంధేశ్వరి   
Oneindia Telugu
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బలం క్రమంగా పెరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ మైనార్టీ మోర్చా సమావేశంలో ఆమె సోమవారం పాల్గొన్నారు. Purandeswari speaks about bjp membership registration at vijayawada. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు 23 లక్షలకు చేరుకుందని ...

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది : పురంధేశ్వరి   వెబ్ దునియా
ఏపీలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోంది - బీజేపీ నాయకురాలు పురందేశ్వరి   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉద్యోగులపై యనమల, హోదాపై బిజెపి నేత సంచలనం, 'అమరావతిని గుర్తించట్లేదు'   
Oneindia Telugu
అమరావతి: విజయవాడ వచ్చేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున అందరూ ఒకేసారి రావటానికి ఇబ్బంది ఉంటుందని చెప్పారు. రెయిన్ ట్రీ పార్కులో మంత్రులు, అధికారుల నివాసాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. నివాస సముదాయానికి ఉపసంఘం సంసిద్ధత వ్యక్తం ...

ఉద్యోగుల స్థానికతపైనే ప్రధానంగా చర్చించాం : మంత్రి యనమల   వెబ్ దునియా
విజయవాడ రావడానికి ఉద్యోగులు సిద్ధం   Telugu Times (పత్రికా ప్రకటన)
రెయిన్ ట్రీ పార్కు లో ఎపి మంత్రులకు ఆవాసం   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఎన్డీయే అభ్యర్థి దేవయ్య   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, నవంబర్‌ 2(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ పగిడిపాటి దేవయ్య పేరును బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించాల్సిందిగా పార్టీ జాతీయ ఎన్నికల కమిటీకి సిఫార్సు చేసింది. దేవయ్య అభ్యర్థిత్వాన్ని పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ఆమోదించడం ఇక లాంఛనమే.
'కమలం' అభ్యర్థిగా దేవయ్య   సాక్షి
వరంగల్ బీజేపీ-టీడీపీ అభ్యర్థి దేవయ్య   తెలుగువన్
వరంగల్ బిజెపి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ   News Articles by KSR
ప్రజాశక్తి   
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
చైన్‌ స్నాచర్లపై తూటా   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌సిటీ/వనస్థలిపురం: మహానగరం లో చైన్‌స్నాచర్లు అలజడి సృష్టించారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలో సుమారు 10 స్నాచింగ్‌లు జరిగాయి. సోమవారం ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవటంతో స్నాచర్లు రెండుచోట్ల ...

చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు   సాక్షి
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు.. గాల్లోకి పోలీసుల కాల్పులు   వెబ్ దునియా
చైన్‌స్నాచర్లపై పోలీసుల కాల్పులు: లైంగిక దాడి చేసి మహిళ దారుణ హత్య   Oneindia Telugu
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్   
సాక్షి
హైదరాబాద్: ఎప్పటి నుంచో హైదరాబాద్ నగర వాసులు ఎదురు చూస్తున్న ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 28ని కటాఫ్ డేట్ గా నిర్ణయించింది. అక్టోబర్ 28 నుంచి రెండు నెలల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 10 వేల రూపాయలు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్రమ భవనాలను ...

ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.5.. బీపీఎస్‌కు రూ.10!   ఆంధ్రజ్యోతి

అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వరంగల్, ఖమ్మం మున్సిపోల్స్‌కు నగారా!   
Namasthe Telangana
Warangal and Khammam municipality election హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, దుబ్బాక నగర పంచాయతీల్లో ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో సామాజికవర్గాలవారీగా ఓటర్ల గణనకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన ...

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనకు షెడ్యూలు   ఆంధ్రజ్యోతి
జనవరిలో ముహూర్తం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


అనుమానంతో భార్య హత్య, రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు   
Oneindia Telugu
అమరావతి: కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. భార్య పైన అనుమానంతం అతను ఆమెను చంపినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా పాతనందాయిపాలెంలో ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కృపామణి ఆత్మహత్య: సాయి శ్రీనివాస్‌పై లుకౌట్ నోటీసులు జారీ   
Oneindia Telugu
ఏలూరు: ఓ రౌడీ షీటర్ అఘాయిత్యాలతో ఆత్మహత్యకు పాల్పడిన కృపామణి కేసులో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల కళ్లుగప్పి విదేశాలకు పారిపోయేందుకు కుట్ర పన్నాడనే మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సాయి శ్రీనవాస్ కోసం లుకౌట్ నోటీసునే జారీ చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ...

కృపామణి 'కీచకుడి'పై లుకౌట్ నోటీసు   Teluguwishesh
విదేశాలకు పారిపోయేందుకు కృపామణి నిందితుడి యత్నం.. లుకౌట్ నోటీసు జారీ   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言