2015年11月6日 星期五

2015-11-07 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
అశ్విన్ అరుదైన ఘనత   
సాక్షి
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను నేలకూల్చిన అశ్విన్ 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. దీంతో అశ్విన్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. 29 వ టెస్టు మ్యాచ్ ల్లోనే ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రికెటర్ గా ...

రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు: 29 టెస్టుల్లోనే 150 క్లబ్‌లో చేరిపోయాడు!   వెబ్ దునియా
అశ్విన్ రికార్డు: డేల్ స్టెయిన్‌కు ఈక్వల్   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మొహాలీ టెస్ట్ : సఫారీలు 184 ఆలౌట్.. భారత్ రెండో ఇన్నింగ్స్ 125/2   
వెబ్ దునియా
మొహాలీ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భారత్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. తొలి రోజున భారత జట్టు ఇన్నింగ్స్‌ను సఫారీ బౌలర్లు పేకమేడలా కూల్చివేసి పైచేయి సాధించిన విషయంతెల్సిందే. రెండో రోజు ఆటలో మాత్రం భారత బౌలర్లు అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేసి ...

టీమిండియాను ఊరిస్తున్న మొహాలి!   సాక్షి
భారత్ బ్యాట్స్‌మెన్లు రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు.   ప్రజాశక్తి
మొహాలీ టెస్ట్... భారత్ 125/2...   Namasthe Telangana
thatsCricket Telugu   
ఆంధ్రజ్యోతి   
అన్ని 20 వార్తల కథనాలు »   


హీనా సిద్ధూకు స్వర్ణం   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత ఏస్‌ షూటర్‌ హీనా సిద్ధూ ఆసియా ఎయిర్‌ గన షూటింగ్‌ చాంపియనషి్‌పలో స్వర్ణం సాధించింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో హీనా 198.2 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఇక జూనియర్‌ విభాగంలో శ్రీ నివేత పసిడి పతకం దక్కించుకుంది. అలాగే యూత విభాగంలో నయని, హర్షద, మలైక టాప్‌-3లో నిలిచారు. ఈ త్రయం టీమ్‌ స్వర్ణం కూడా ...

హీనాకు స్వర్ణం   సాక్షి
హీనా సింధూకు స్వర్ణం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పోతననగర్‌‌లో సారిక, అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌ల అంత్యక్రియలు పూర్తి!   
వెబ్ దునియా
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌ల అంత్యక్రియలు గురువారం ముగిశాయి. తన భర్త హింసించినా.. అత్తమామలు వేధించినా తన ముగ్గురు కుమారుల్ని అల్లారుముద్దుగా పెంచుకుని.. న్యాయం కోసం పోరాడుతూ వచ్చి.. మంటల్లో తన కుమారుల పాటే సజీవదహనమైన సారిక, ఆమె తనయులకు స్థానిక ...

సారిక, ఆమె పుత్రులకు కన్నీటి వీడ్కోలు: వరంగల్‌లోనే అంత్యక్రియలు   Oneindia Telugu
ముగిసిన సారిక అంత్యక్రియలు   Namasthe Telangana
సారిక, మనవళ్ల అంత్యక్రియలపై సందిగ్ధత..   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టెస్టుల్లో రెండో స్థానంలో పాక్‌   
ప్రజాశక్తి
అబుదాబీ: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో పాకిస్థాన్‌ 127 పరుగులతో ఘన విజ యం సాధించింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఈ విజయంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 3వ ర్యాంక్‌లో ఉంది. మూడో టెస్టులో 284 పరుగుల లక్ష్యంతో రెండో ...

ఇంగ్లండ్‌కు పరాభవం : పాకిస్థాన్ చేతిలో ఓటమి.. చేజారిపోయిన టెస్టు సిరీస్   వెబ్ దునియా
ఇంగ్లండ్ ఘోర పరాజయం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సర్దార్ సింగ్‌కే పగ్గాలు   
సాక్షి
బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి ...

వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో భారత్‌కు సర్ధార్‌ సారధ్యం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సమావేశం   
Namasthe Telangana
GHMC commissioner meets with officials హైదరాబాద్: 14 శాఖల అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 బీసీ ఓటర్ల ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో జరిగే ప్రతీ పనిలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్తామని అన్నారు. ఇక నుంచి ప్రతీ నెల ఒక శాఖపై ...

కలసికట్టుగా సమస్యలకు చెక్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పట్టు బిగించిన ఆసీస్‌   
ఆంధ్రజ్యోతి
బ్రిస్బేన్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ర్టేలియా పట్టుబిగించింది. ఉస్మాన్‌ ఖవాజ (174), డేవిడ్‌ వార్నర్‌ (163) భారీ శతకాలతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 556/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. వార్నర్‌, ఖవాజతో పాటు వోగ్స్‌ (83 నాటౌట్‌), స్టీవ్‌ స్మిత్‌ (48) రాణించడంతో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 389/2తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ మరో 167 ...

న్యూజిలాండ్ ఎదురీత   సాక్షి
ఫాలోన్‌ గండంలో కివీస్‌   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
దిగ్గజాల పోరు సచిన్ X వార్న్..   
Namasthe Telangana
న్యూయార్క్: దిగ్గజాల పోరుకు రంగం సిద్ధమైంది. అసాధారణ ప్రతిభతో క్రికెట్‌పై ముద్రవేసిన ఆటగాళ్లంతా కలిసి మళ్లీ కదనరంగంలోకి దూకుతున్నారు. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసే క్రమంలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, షేన్‌వార్న్‌ల మది నుంచి పుట్టిన ఆల్‌స్టార్స్ క్రికెట్ లీగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బేస్‌బాల్, ఫుట్‌బాల్ ...

సచిన్ @ వార్న్   సాక్షి
దిగ్గజాల ధనాధన్‌   ఆంధ్రజ్యోతి
అమెరికాలో క్రికెట్ ఫీవర్, 'గ్లోబలైజ్ క్రికెట్': సచిన్   Oneindia Telugu
వెబ్ దునియా   
Vaartha   
thatsCricket Telugu   
అన్ని 26 వార్తల కథనాలు »   


పారిస్ నుంచి పేస్ జోడీ ఔట్   
Namasthe Telangana
పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో కలిసి బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే భారత వెటరన్ ఏస్ లియాండర్‌పేస్‌కు చుక్కెదురైంది. పారిస్ మాస్టర్స్ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో పేస్, నాదల్ జోడీ 3-6, 4-6 తేడాతో బ్రిటన్-స్వీడన్ ద్వయం డొమినిక్ ఇంగ్లట్, రాబర్ట్ లిండ్సెపై చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పేస్, నాదల్ ద్వయం కేవలం గంటలోనే ప్రత్యర్థి ...

పేస్-నాదల్ జంటకు షాక్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言