Telugupopular
గ్రేటర్ పీఠంపై జనసేన దృష్టి? బీజేపీ, టీడీపీతో కలిసే? పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది?
Telugupopular
గ్రేటర్ పీఠంపై జనసేన దృష్టి? బీజేపీ, టీడీపీతో కలిసే? పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దమైన నేపథ్యంలో పవన్ స్టార్ ఎన్నికల గోదాలోకి దిగితే విషయం బయటపడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter · pawan kalyan.
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా?తెలుగువన్
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ?Telugu Times (పత్రికా ప్రకటన)
గ్రేటర్లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?Oneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Telugupopular
గ్రేటర్ పీఠంపై జనసేన దృష్టి? బీజేపీ, టీడీపీతో కలిసే? పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దమైన నేపథ్యంలో పవన్ స్టార్ ఎన్నికల గోదాలోకి దిగితే విషయం బయటపడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter · pawan kalyan.
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా?
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ?
గ్రేటర్లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?
వెబ్ దునియా
రాజయ్య కోడలు మృతిపై అనుమానాలెన్నో
Vaartha
వరంగల్ : తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మనవళ్లు మృతి చెందడంపై ఇప్పటి వరకు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. వారిది హత్యేనని పోలీసులకు సారికి తల్లి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద విషయాలు ఏవీ దృష్టికి రాలేదు. ఇది పూర్తి స్థాయి క్రిమినల్ ...
సారిక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా? బూతులెవరు తిట్టారు? కొట్టారా?Telugupopular
రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఏంటో!సాక్షి
జాబ్ వదిలేసి వరంగల్ రావడమే సారిక చేసిన తప్పా?Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 135 వార్తల కథనాలు »
Vaartha
వరంగల్ : తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మనవళ్లు మృతి చెందడంపై ఇప్పటి వరకు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. వారిది హత్యేనని పోలీసులకు సారికి తల్లి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద విషయాలు ఏవీ దృష్టికి రాలేదు. ఇది పూర్తి స్థాయి క్రిమినల్ ...
సారిక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా? బూతులెవరు తిట్టారు? కొట్టారా?
రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఏంటో!
జాబ్ వదిలేసి వరంగల్ రావడమే సారిక చేసిన తప్పా?
Oneindia Telugu
చంద్రబాబు నయవంచకుడు: మందకృష్ణ
ఆంధ్రజ్యోతి
కాకినాడ, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నయవంచకుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. ఎన్నిలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీని చంద్రబాబు ఆ తర్వాత మరచిపోయారని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ...
జనవరిలో మాదిగల విశ్వరూప సదస్సు :మంద కృష్ణప్రజాశక్తి
బాగా లేదు: సిఎంలపై డిఎల్, రాజధానిపై ఉత్తరాంధ్రలోనూ.. బాబును ఇరుకున పెట్టారుOneindia Telugu
చంద్రబాబుపై మందకృష్ణ మాదిగ ఫైర్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కాకినాడ, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నయవంచకుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. ఎన్నిలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీని చంద్రబాబు ఆ తర్వాత మరచిపోయారని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ...
జనవరిలో మాదిగల విశ్వరూప సదస్సు :మంద కృష్ణ
బాగా లేదు: సిఎంలపై డిఎల్, రాజధానిపై ఉత్తరాంధ్రలోనూ.. బాబును ఇరుకున పెట్టారు
చంద్రబాబుపై మందకృష్ణ మాదిగ ఫైర్
తెలుగువన్
వరంగల్ ఉపఎన్నిక.. రాజయ్య నామినేషన్ తిరస్కరణ
తెలుగువన్
వరంగల్ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు పూర్తయిన నేపథ్యంలో అధికారులు ఈరోజు నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 38 నామినేషన్లు రాగా అందులో కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్యతోపాటు ఇంకా స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన తొమ్మిది అప్లికేషన్లను అధికారులు తిరస్కరించారు. కాగా వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ ఎస్ పార్టీ నుండి పసునూరి దయాకర్ రావు, ...
రాజయ్య నామినేషన్ తిరస్కరణ: 'అందుకే సర్వేని పెట్టాం, సారిక ఎఫెక్ట్ ఉండదు!'Oneindia Telugu
కాంగ్రెస్ కొత్త అభ్యర్థిగా సర్వేVaartha
వరంగల్ ఎన్నికలు కాంగ్రెస్ కి ప్రాణ సంకటమే! ఆత్మరక్షణ ఎలా?Telugupopular
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 31 వార్తల కథనాలు »
తెలుగువన్
వరంగల్ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు పూర్తయిన నేపథ్యంలో అధికారులు ఈరోజు నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 38 నామినేషన్లు రాగా అందులో కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్యతోపాటు ఇంకా స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన తొమ్మిది అప్లికేషన్లను అధికారులు తిరస్కరించారు. కాగా వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ ఎస్ పార్టీ నుండి పసునూరి దయాకర్ రావు, ...
రాజయ్య నామినేషన్ తిరస్కరణ: 'అందుకే సర్వేని పెట్టాం, సారిక ఎఫెక్ట్ ఉండదు!'
కాంగ్రెస్ కొత్త అభ్యర్థిగా సర్వే
వరంగల్ ఎన్నికలు కాంగ్రెస్ కి ప్రాణ సంకటమే! ఆత్మరక్షణ ఎలా?
తెలుగువన్
అయితే 24 గంటల్లో అందజేయండి.. గ్రీన్ ట్రిబ్యునల్
తెలుగువన్
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతిచ్చిందని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ రాజధాని విషయంలో షాకిచ్చింది. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలను, నిబంధనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రీన్ ట్రిబ్యునల్ ...
వారంలోగా వెబ్సైట్లో పెట్టండిప్రజాశక్తి
అమరావతికి శంకుస్థాపన ఎలా చేశారు?: బాబుకు గ్రీన్ ట్రైబ్యునల్ షాక్Oneindia Telugu
అమరావతిని ఆపాల్సిందేనా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
సాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతిచ్చిందని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ రాజధాని విషయంలో షాకిచ్చింది. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలను, నిబంధనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రీన్ ట్రిబ్యునల్ ...
వారంలోగా వెబ్సైట్లో పెట్టండి
అమరావతికి శంకుస్థాపన ఎలా చేశారు?: బాబుకు గ్రీన్ ట్రైబ్యునల్ షాక్
అమరావతిని ఆపాల్సిందేనా ?
Oneindia Telugu
కెటిఆర్ డైనమెట్: నరసింహన్, తెలంగాణదే కాదు: కెటిఆర్, దానిపై టాటా నో! (పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: స్టార్టప్లు భవిష్యత్ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఐఐఐటీ ఆవరణలో ...
స్టార్టప్ల టి హబ్Vaartha
టీ హబ్ నవభారతానికి నాంది:రతన్ టాటాNamasthe Telangana
నరసింహన్తో కలిసి టీహబ్ ప్రారంభించిన టాటాTelangana99
వెబ్ దునియా
సాక్షి
అన్ని 24 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: స్టార్టప్లు భవిష్యత్ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఐఐఐటీ ఆవరణలో ...
స్టార్టప్ల టి హబ్
టీ హబ్ నవభారతానికి నాంది:రతన్ టాటా
నరసింహన్తో కలిసి టీహబ్ ప్రారంభించిన టాటా
వెబ్ దునియా
ఓట్ల తొలగింపు వ్యవహారంలో భన్వర్లాల్పై చర్య తీసుకోవాలి : మర్రి శశిధర్ రెడ్డి
వెబ్ దునియా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారంలో భన్వర్ లాల్ ప్రమేయం ఉందని, అందువల్ల ఆయనను తక్షణం విధుల నుంచి ...
గ్రేటర్ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పునఃపరిశీలనVaartha
జీహెచ్ఎంసీ ఓట్ల పునఃపరిశీలనసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారంలో భన్వర్ లాల్ ప్రమేయం ఉందని, అందువల్ల ఆయనను తక్షణం విధుల నుంచి ...
గ్రేటర్ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పునఃపరిశీలన
జీహెచ్ఎంసీ ఓట్ల పునఃపరిశీలన
మాల్దీవుల్లో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ
ప్రజాశక్తి
మాల్దీవులు: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లనుందంటూ మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్ష భవనం సమీపంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమైన దరిమిలా ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు దక్కనున్నాయి. ప్రధాన విపక్షం మాల్దీవియన్ ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
మాల్దీవులు: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లనుందంటూ మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్ష భవనం సమీపంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమైన దరిమిలా ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు దక్కనున్నాయి. ప్రధాన విపక్షం మాల్దీవియన్ ...
Oneindia Telugu
'అమరావతి' నిర్మాణానికి ఛాన్సివ్వండి: చైనా, షరతులు పెట్టిన బాబు!
Oneindia Telugu
అమరావతి: చైనాకు చెందిన జిఐఐసి కంపెనీల ప్రతినిధుల బృందం గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం క్యాంపు కార్యాలయంలో భేటీ అయింది. జిఐఐసి వైస్ ప్రెసిడెంట్ ట్యాంగ్ చాంగ్ వెల్ ఈ బృందానికి నేతృత్వం వహించారు. జియాంగ్ కాపిటల్ సిటీ నిర్మించిన అనుభవం ఉందంటూ ఆ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ బృంద ...
అమరావతి నిర్మాణంలో మాకు అవకాశం కల్పించాలిTelugu Times (పత్రికా ప్రకటన)
అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అవుతాం : చంద్రబాబుతో చైనా బృందంప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: చైనాకు చెందిన జిఐఐసి కంపెనీల ప్రతినిధుల బృందం గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం క్యాంపు కార్యాలయంలో భేటీ అయింది. జిఐఐసి వైస్ ప్రెసిడెంట్ ట్యాంగ్ చాంగ్ వెల్ ఈ బృందానికి నేతృత్వం వహించారు. జియాంగ్ కాపిటల్ సిటీ నిర్మించిన అనుభవం ఉందంటూ ఆ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ బృంద ...
అమరావతి నిర్మాణంలో మాకు అవకాశం కల్పించాలి
అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అవుతాం : చంద్రబాబుతో చైనా బృందం
Oneindia Telugu
సినిమాలో నటించనున్న మంత్రి పల్లె, జగన్ నోరు మూయించా: దేవినేని
Oneindia Telugu
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓ తెలుగు సినిమాలో నటించనున్నారు. సతీ తిమ్మమాంబ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనునన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని మర్రిమాను చెట్టు విశిష్టత పైన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఎస్ ఆర్ట్ క్రియేషన్ పైన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ...
2016లోగా హంద్రీ - నీవా పూర్తి చేస్తాంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓ తెలుగు సినిమాలో నటించనున్నారు. సతీ తిమ్మమాంబ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనునన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని మర్రిమాను చెట్టు విశిష్టత పైన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఎస్ ఆర్ట్ క్రియేషన్ పైన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ...
2016లోగా హంద్రీ - నీవా పూర్తి చేస్తాం
沒有留言:
張貼留言