2015年11月2日 星期一

2015-11-03 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి   
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత సరిహద్దులకు సమీపంలో నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారత యువకుడు మృతిచెందాడు. సోమవారం బీర్‌గంజ్‌లోని శంకరాచార్య గేట్ దగ్గర్లో ఈ సంఘటన జరిగింది. దీనిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుడి మొబైల్‌లోని ఓ నంబర్‌కు ...

నేపాల్ కాల్పుల్లో బీహారీ వాసి మృతి   Namasthe Telangana
సరిహద్దుల్లో మాదేశీ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జి   వెబ్ దునియా
భారత-నేపాల్‌ సరిహద్దుల్లో నిరసన   ప్రజాశక్తి

అన్ని 10 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
అమెరికా రికార్డును బద్దలు కోట్టి.. తన పేరున రాసుకుంది..   
Teluguwishesh
నడక మంచిదే.. శారీరక వ్యాయామంలో తోడ్పడుతుంది. అయితే అది మానవమాత్రులకు మాత్రమే కానీ రోబో (మరమనుషులకు) ఏమిటీ అవసరం అంటారేమో.. కానీ ఆ అవసరం రికార్డులను సోంతం చేసుకోవడానికే అంటే విశ్వసించగలారా..? అది కూడా ఎంతలా అంటే.. కేవలం 50 గంటల్లో ఏకంగా 134 కిలోమీటర్లు నడిచిన ఓ చైనా రోబో గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
ఆ రోబో నడకతో అదరగొట్టింది   సాక్షి
50 గం.లో 134 కి.మీ నడకతో అదరగొట్టిన రోబో... వరల్డ్ రికార్డ్స్‌లో చోటు   ప్రజాశక్తి
చైనీస్ రోబో గిన్నిస్ వరల్డ్ రికార్డ్...   Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
టర్కీలో ఏకపార్టీ పాలన యథాతథం   
Namasthe Telangana
Turkey returns to single-party rule in boost for Erdogan న్యూఢిల్లీ : టర్కీలో మరోసారి ఏకపార్టీ పాలన రానున్నది. 550 మంది సభ్యులు గల టర్కీ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షుడు రిసిప్ తాయ్యిప్ ఎర్డోగన్ నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ (ఏకేపీ)కి 49.4 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏకేపీ నుంచి పార్లమెంట్‌కు ఏకేపీ నుంచి 316 మంది సభ్యులను ...

టర్కీలో ఎర్డోగాన్‌ ఎకెపి గెలుపు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రోజుకు 5 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌తో కుస్తీపడుతున్న యువత   
వెబ్ దునియా
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో యువతీయువకులు రోజుకు సగటున ఐదుగంటల సమయాన్ని ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లోనే గడుపుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ప్రతి యువతీయువకుడు రోజుకు సగటున 82 సార్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసున్నవారే ఈ విధంగా ...

రోజుకు 5 గంటలు స్మార్ట్‌ఫోన్‌తోనే కాలం   Oneindia Telugu
రోజుకు ఐదు గంటలు స్మార్ట్‌ఫోన్లతోనే..!   సాక్షి
రోజుకు ఐదుగంటలు!   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
'రెండో బిడ్డ'ను పార్లమెంట్ ఆమోదించాల్సిందే!   
Namasthe Telangana
Two-child policy to come into effect only after Parliament approval, says China బీజింగ్ : దంపతులు ఇద్దరు పిల్లలను కనవచ్చనే విధానం పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుందని, అప్పటివరకు ఏక సంతాన విధానం కొనసాగుతుందని చైనా కుటుంబ నియంత్రణ అధికారులు స్పష్టం చేశారు. ఇద్దరు పిల్లల విధానానికి చట్ట బద్ధత ఉన్నట్లు అధికారులు భావించవద్దని చైనా నేషనల్ ...

చైనా నిర్ణయం: పడిపోయిన కండోమ్ కంపెనీ షేర్లు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


తైవాన్ లో భూకంపం   
సాక్షి
తైవాన్ లో సోమవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 5.6 పాయింట్లుగా నమోదైనట్టు చైనా భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 22.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 121.7 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య భూ అంతర్భాగంలోని 10 కిలోమీటర్లలోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప ప్రభావంతో తీర ప్రాంతంలో అలల ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
క్షిపణితో దాడివల్లే ఆకాశంలోనే తునాతునకలైన రష్యన్ విమానం...?   
వెబ్ దునియా
రష్యా విమానాన్ని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు కూల్చివేసినట్టు వీడియో సాక్ష్యాధారంతో సహా ప్రకటించారు. ఈ తీవ్రవాదులు క్షిపణిని ప్రయోగించి ఈ విమానాన్ని కూల్చివేసినట్టు భావిస్తున్నారు. అదువల్లే ఈ విమానం ఆకాశంలోనే ముక్కలు ముక్కలై 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనిపై ...

గాల్లోనే ముక్కలైన రష్యా విమానం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
విమాన ప్రమాద ఘటనపై కొనసాగుతున్న విచారణ   
ప్రజాశక్తి
కైరో : ఈజిప్టులోని సినారు ప్రాంతంలో కూలిన రష్యా విమాన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రమా ద ఘటనలో లభ్యమైన 144 మృతదేహాల్ని అధికారులు రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు తరలించారు. శనివారం నాటి ఎయిర్‌బస్‌ 321 ప్రమాదంలో మొత్తం 224 మరణిం చిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో 217 మంది ప్రయాణికులు, అందులో 25 మంది చిన్నారులున్నారని, అలాగే ...

వెలుపలి అంశాలతోనే విమాన ప్రమాదం!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ప్రశాంతత లేదట.. కేసుల మీద సల్మాన్ కలవరం   
Teluguwishesh
సల్మాన్ ఖాన్ కోర్టు కేసుల మీద మొదటిసారిగా మాట్లాడారు. మూడు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న సల్మాన ఖాన్ తన గురించి, తన కేసుల గురించి నోరు విప్పారు. నిజానికి తాను కోర్టు కేసుల్లో చిక్కుకొని బాధపడుతుంటే.. అందరూ మాత్రం వేరేలా మాట్లాడుతున్నారని సల్మాన్ అన్నారు. జాక్వెలిన్ తో కలిసి రొమాన్స్ చేస్తున్నారని.. అలాగే సోనమ్ కపూర్ తో ...

మహేష్ కాదు, మరో మగాడు దొరికాడు   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పురుషులపై అత్యాచారం చేస్తే ఐదేళ్ళ జైలుశిక్ష.. ఏ దేశంలో...   
వెబ్ దునియా
ఇప్పటి వరకు స్త్రీలపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లోనే జైలుశిక్షలు విధించడం చూశాం. కానీ, శీలం ఎవరికైనా ముఖ్యమే. అయితే ఆడవారి శీలానికి ఇచ్చిన విలువ మగవారి శీలానికి ఇవ్వలేదు చైనా న్యాయ సూత్రాలు. ఇకపై మగవారిపై జరిగే అత్యాచారాల విషయంలో కూడా చైనా కోర్టులు తీవ్రంగా ప్రతిస్పందించనున్నాయి. ఈ మేరకు కమ్యూనిస్టు దేశం తమ చట్టాన్ని ...

ఇక అక్కడ మగవారిపై అత్యాచారాలూ నేరమే   Oneindia Telugu
పురుషులను రేప్ చేస్తే ఐదేండ్లు జైలు   Namasthe Telangana
చైనాలో మగవారిపై లైంగిక దాడి శిక్షార్హమైన నేరం   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言