వెబ్ దునియా
దావూద్తో లింక్: పోలీసుల పేర్లు చెప్పిన ఛోటా రాజన్
Oneindia Telugu
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ...
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?సాక్షి
భారత్కు ఛోటారాజన్ప్రజాశక్తి
పోలీసుల గురించి చోటా రాజన్ ఏం చెప్పాడుNTVPOST
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ...
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?
భారత్కు ఛోటారాజన్
పోలీసుల గురించి చోటా రాజన్ ఏం చెప్పాడు
సాక్షి
బెంగళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం
సాక్షి
సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో 'నిర్భయ' ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ ...
విద్యార్థినీని అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్ప్రజాశక్తి
మినీ బస్సులో రేప్: బెంగళూరు లో 'ఢిల్లీ నిర్భయ' తరహా కేసు..Telugupopular
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో 'నిర్భయ' ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ ...
విద్యార్థినీని అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్
మినీ బస్సులో రేప్: బెంగళూరు లో 'ఢిల్లీ నిర్భయ' తరహా కేసు..
Oneindia Telugu
సుప్రీం కోర్టులో హార్దిక్ పటేల్ కు చుక్కెదురు
Oneindia Telugu
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. జనవరి 5వ ...
రాజద్రోహం కేసులో హార్దిక్కు చుక్కెదురుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. జనవరి 5వ ...
రాజద్రోహం కేసులో హార్దిక్కు చుక్కెదురు
Oneindia Telugu
గ్రేటర్లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఎన్నికల బరిలోకి దిగుతున్నారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఆరంగేట్రానికి తెలంగాణ వేదిక ...
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ?Telugu Times (పత్రికా ప్రకటన)
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఎన్నికల బరిలోకి దిగుతున్నారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఆరంగేట్రానికి తెలంగాణ వేదిక ...
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ?
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ
సాక్షి
బిహార్ లో బీజేపీ ముందంజ!
సాక్షి
పాట్నా: బిహార్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఆయా టీవీ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి చూడనుందని చెప్పగా శుక్రవారం ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ...
బీహార్లో ఢిల్లీ ఫలితాలు రిపీట్ అవుతాయా?NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: బిహార్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఆయా టీవీ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి చూడనుందని చెప్పగా శుక్రవారం ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ...
బీహార్లో ఢిల్లీ ఫలితాలు రిపీట్ అవుతాయా?
Oneindia Telugu
కెటిఆర్ డైనమెట్: నరసింహన్, తెలంగాణదే కాదు: కెటిఆర్, దానిపై టాటా నో! (పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: స్టార్టప్లు భవిష్యత్ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఐఐఐటీ ఆవరణలో ...
స్టార్టప్ల టి హబ్Vaartha
నరసింహన్తో కలిసి టీహబ్ ప్రారంభించిన టాటాTelangana99
అన్ని 24 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: స్టార్టప్లు భవిష్యత్ భారతానికి నూతన ముఖ చిత్రమని టాటా గ్రూపు సంస్థల మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురువారం అభివర్ణించారు. భారతదేశ సత్తాను చాటేందుకు త్రికరణ శుద్ధిగా పని చేసేందుకు యువత సిద్ధం కావాలన్నారు. ఉత్తమ ఆలోచనలకు టీ-హబ్ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఐఐఐటీ ఆవరణలో ...
స్టార్టప్ల టి హబ్
నరసింహన్తో కలిసి టీహబ్ ప్రారంభించిన టాటా
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది?
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది? పేరు: కపిల్ మోహన్. కర్నాటక రాష్ట్ర క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి. ఆయన నివాసంలో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదాల్లో రూ.4.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఆస్తుల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
షాక్: ఐఎఎస్ అధికారి ఇంట్లో బూతు వీడియోలుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది? పేరు: కపిల్ మోహన్. కర్నాటక రాష్ట్ర క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి. ఆయన నివాసంలో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదాల్లో రూ.4.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఆస్తుల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
షాక్: ఐఎఎస్ అధికారి ఇంట్లో బూతు వీడియోలు
సాక్షి
'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'
సాక్షి
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన ...
'స్టింగ్ ఆపరేషన్' లో దొరికిన మంత్రి గారి భార్య! ఏ మంత్రి?Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన ...
'స్టింగ్ ఆపరేషన్' లో దొరికిన మంత్రి గారి భార్య! ఏ మంత్రి?
Oneindia Telugu
సారిక, పిల్లల అనుమానాస్పద మృతి: జవాబులు దొరకని ప్రశ్నలు ఇవీ..
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు పిల్లల మృతిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సారిక మృతి కేసు దర్యాపునకు సంబందించిన మార్గం పోలీసులు దొరకడం లేదని అంటున్నారు. తొలుత ఆత్మహత్యగా భావించినా క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో హత్య కోణంలో దర్యాప్తు ...
ఆ రోజు రాజయ్య ఇంట్లో అసలు ఏం జరిగింది ?NTVPOST
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు పిల్లల మృతిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సారిక మృతి కేసు దర్యాపునకు సంబందించిన మార్గం పోలీసులు దొరకడం లేదని అంటున్నారు. తొలుత ఆత్మహత్యగా భావించినా క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో హత్య కోణంలో దర్యాప్తు ...
ఆ రోజు రాజయ్య ఇంట్లో అసలు ఏం జరిగింది ?
అమరావతి నిర్మాణంలో మాకు అవకాశం కల్పించాలి
Telugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మాకు అవకాశం కల్పించాలని చైనాకు చెందిన జీఐఐసీ గ్రూప్ కంపెనీ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జీఐఐసీ ఉపాధ్యక్షుడు ట్యాంగ్ చాంగ్లెవ్ ప్రతినిధి బృందం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా చైనాలోని గైయాంగ్ రాజధానిలో ఏడాదిన్నర వ్యవధిలోనే ...
ఇంకా మరిన్ని »
Telugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మాకు అవకాశం కల్పించాలని చైనాకు చెందిన జీఐఐసీ గ్రూప్ కంపెనీ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జీఐఐసీ ఉపాధ్యక్షుడు ట్యాంగ్ చాంగ్లెవ్ ప్రతినిధి బృందం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా చైనాలోని గైయాంగ్ రాజధానిలో ఏడాదిన్నర వ్యవధిలోనే ...
沒有留言:
張貼留言