2015年11月7日 星期六

2015-11-08 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
దావూద్‌తో లింక్: పోలీసుల పేర్లు చెప్పిన ఛోటా రాజన్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ...

2015-11-08 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
నేను.. సన్నాఫ్‌ చిరంజీవిని!   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): 'పసివాడి ప్రాణం' సినిమా స్టిల్‌.. దానిపైన 'యువకుడి ప్రాణం' అని టైటిల్‌! ఈ పుస్తకం పట్టుకున్న కుర్రాడెవరో తెలుసా? మెగాస్టార్‌ చిరంజీవి పెద్దకొడుకట!! అలా చెప్పుకొంటూ ఇతడు శుక్రవారం హెచ్చార్సీని ఆశ్రయించాడు. కావాలంటే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించుకోవచ్చని సవాల్‌ చేస్తున్నాడు. ఇతడి పేరు సుజిత అలియాస్‌ ...

2015-11-08 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
అశ్విన్ అరుదైన ఘనత   
సాక్షి
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను నేలకూల్చిన అశ్విన్ 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. దీంతో అశ్విన్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. 29 వ టెస్టు మ్యాచ్ ల్లోనే ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రికెటర్ గా ...

2015-11-08 తెలుగు (India) ప్రపంచం


Telugupopular
   
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది..   
Telugupopular
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది.. ఆస్ట్రేలియాలోని పెరట్ అస్కాట్ రేస్ కోర్సులో మెల్ బోర్న్ కప్ పోటీలు జరుగుతున్నాయి. వాటిని వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై చాంటెలే అనే యువతి 20 డాలర్లు పందెం కాసింది. తర్వాత ఏం జరిగింది అనేదే ఇక్కడ ట్విస్ట్. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఇది కేవలం సేల్ఫీ ...

2015-11-08 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
దావూద్‌తో లింక్: పోలీసుల పేర్లు చెప్పిన ఛోటా రాజన్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ...

2015-11-08 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
గ్రేటర్‌లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఎన్నికల బరిలోకి దిగుతున్నారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఆరంగేట్రానికి తెలంగాణ వేదిక ...

2015年11月6日 星期五

2015-11-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?   
సాక్షి
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ సంబంధాలున్న ముంబై పోలీసు అధికారుల పేర్లను ఛోటా రాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులలో చాలామంది దావూద్‌తో కుమ్మక్కయ్యారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజన్ చెప్పడంతో అతడిని ముంబై కాకుండా ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్.. ముంబై ...

2015-11-07 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
నేను.. సన్నాఫ్‌ చిరంజీవిని!   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): 'పసివాడి ప్రాణం' సినిమా స్టిల్‌.. దానిపైన 'యువకుడి ప్రాణం' అని టైటిల్‌! ఈ పుస్తకం పట్టుకున్న కుర్రాడెవరో తెలుసా? మెగాస్టార్‌ చిరంజీవి పెద్దకొడుకట!! అలా చెప్పుకొంటూ ఇతడు శుక్రవారం హెచ్చార్సీని ఆశ్రయించాడు. కావాలంటే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించుకోవచ్చని సవాల్‌ చేస్తున్నాడు. ఇతడి పేరు సుజిత అలియాస్‌ ...

2015-11-07 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
అశ్విన్ అరుదైన ఘనత   
సాక్షి
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను నేలకూల్చిన అశ్విన్ 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. దీంతో అశ్విన్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. 29 వ టెస్టు మ్యాచ్ ల్లోనే ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రికెటర్ గా ...

2015-11-07 తెలుగు (India) ప్రపంచం


Telugupopular
   
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది..   
Telugupopular
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది.. ఆస్ట్రేలియాలోని పెరట్ అస్కాట్ రేస్ కోర్సులో మెల్ బోర్న్ కప్ పోటీలు జరుగుతున్నాయి. వాటిని వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై చాంటెలే అనే యువతి 20 డాలర్లు పందెం కాసింది. తర్వాత ఏం జరిగింది అనేదే ఇక్కడ ట్విస్ట్. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఇది కేవలం సేల్ఫీ ...

2015-11-07 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?   
సాక్షి
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ సంబంధాలున్న ముంబై పోలీసు అధికారుల పేర్లను ఛోటా రాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులలో చాలామంది దావూద్‌తో కుమ్మక్కయ్యారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజన్ చెప్పడంతో అతడిని ముంబై కాకుండా ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్.. ముంబై ...

2015-11-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Telugupopular
   
గ్రేటర్ పీఠంపై జనసేన దృష్టి? బీజేపీ, టీడీపీతో కలిసే? పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది?   
Telugupopular
గ్రేటర్ పీఠంపై జనసేన దృష్టి? బీజేపీ, టీడీపీతో కలిసే? పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దమైన నేపథ్యంలో పవన్ స్టార్ ఎన్నికల గోదాలోకి దిగితే విషయం బయటపడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter · pawan kalyan.
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా?   తెలుగువన్
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ?   Telugu Times (పత్రికా ప్రకటన)
గ్రేటర్‌లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజయ్య కోడలు మృతిపై అనుమానాలెన్నో   
Vaartha
వరంగల్‌ : తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మనవళ్లు మృతి చెందడంపై ఇప్పటి వరకు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. వారిది హత్యేనని పోలీసులకు సారికి తల్లి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద విషయాలు ఏవీ దృష్టికి రాలేదు. ఇది పూర్తి స్థాయి క్రిమినల్‌ ...

2015年11月5日 星期四

2015-11-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
కోర్టు ఆవరణలో భార్యపై గొడ్డలితో భర్త దాడి   
ఆంధ్రజ్యోతి
పాలకొల్లు టౌన్‌, నవంబరు 4 : న్యాయస్థానం ఆవరణలో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన బుధవారం పాలకొల్లులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రుకు చెందిన వాస్కూరి కోటనాగ సత్యనారాయణ, పాలకొల్లు మండ లం వడ్లవానిపాలెంకు చెందిన వసుంధరలకు 2005లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ...

2015-11-06 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
దక్షిణాది 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' అన్నారు   
వెబ్ దునియా
కిషన్‌ ఎస్‌ఎస్‌, అవికా గోర్‌, ఈషా డియోల్‌ ప్రధాన పాత్రల్లో రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మాంజ'. కిషన్‌ ఎస్‌ఎస్‌ దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర్‌ ప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...

2015-11-06 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
మొహాలీ టెస్ట్ : భారత్ 201 ఆలౌట్.. సౌతాఫ్రికా 28/2   
వెబ్ దునియా
మొహాలీ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ల తీరు ఏమాత్రం మారలేదు. ట్వంటీ-20, వన్డేల్లో తరహాలోనే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా చేతులెత్తేశారు. ఫలితంగా స్వదేశీ గడ్డపై ఆరేళ్ళ తర్వాత తొలిరోజే ఆలౌటైన రికార్డును కెప్టెన్ కోహ్లీ సేన సొంతం చేసుకుంది. అంతేనా.. స్పిన్‌కు అచ్చొచ్చిన పిచ్‌పై భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ...

2015-11-06 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
అంతరించిపోతున్న 1300ఏళ్లనాటి వృక్షం గుర్తింపు   
Oneindia Telugu
బీజింగ్: అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతిగా భావిస్తున్న 1300ఏళ్లనాటి వృక్షాన్ని సెంట్రల్ చైనా హునన్ ప్రావిన్స్‌లోని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పురాతన వృక్షాల గణనలో భాగంగా ఈ ప్రాచీన చెట్టును యాంగ్‌జో నగరంలోని డాంగియాన్ కౌంటీలో ఉన్న శునహువాన్షన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్‌లో కొనుగొన్నారు. 'యూ' అనే జాతికి చెందిన టాక్సస్ చైనెన్సీస్ ...

2015-11-06 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీహార్ ఎగ్జిట్ పోల్స్... టుడేస్ చాణక్య రిపోర్ట్, ఎన్డీఎ-155, జేడీయు-83, ఇతరులు-5   
వెబ్ దునియా
బీహారు ఎన్నికలు ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఎవరి లెక్కలు వారు చెప్పేస్తున్నారు. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో లెక్కను బయటకు తీస్తోంది. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఇలా తేల్చింది. భాజపా దాని మిత్రపక్షాలకు సుమారు 155 సీట్లు వస్తాయనీ, ఐతే వీటిలో 11 సీట్లు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చని పేర్కొంది. అలాగే జేడీయు దాని మిత్రపక్షాలకు 83 ...

2015-11-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
జాబ్ వదిలేసి వరంగల్ రావడమే సారిక చేసిన తప్పా?   
Oneindia Telugu
హైదరాబాద్: మామ రాజయ్య మాట విని తిరిగి వరంగల్‌కు అనిల్ కుమార్‌తో సంసారం చేయడానికి రావడమే సారిక చేసిన పెద్ద తప్పా అనే సంశయం కలుగుతోంది. జరిగిన విషాద ఘటన చూసిన తర్వాత రెండోసారి ఆమె వరంగల్‌కు రాకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటూ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది. తనకు భర్త వేధింపులు ఎక్కువకావడంతో సారిక 2014లో ...

2015年11月4日 星期三

2015-11-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
పవర్‌ఫుల్ పర్సన్స్: మోడీ 9, సత్యనాదెళ్ల 61 స్థానంలో   
Oneindia Telugu
న్యూయార్క్: ప్రపంచంలోని శక్తిమంతులైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. గతేడాది పద్నాలుగో స్థానంలో నిలిచి మోడీ, ఈసారి అయిదు ర్యాంకులు ఎగబాకి... తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది. తద్వారా ప్రధాని మోడీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత ...

2015-11-05 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల   
వెబ్ దునియా
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్‌కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ...

2015-11-05 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
గంగూలీ కామెంట్‌కు సచిన్‌ ట్వీట్‌   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: క్రికెట్‌ ఆల్‌ స్టార్స్‌ లీగ్‌లో తనకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే.. వెంటనే విమానం ఎక్కి కోల్‌కతా వచ్చేస్తానని సౌరవ్‌ గంగూలీ చేసిన సరదా కామెంట్‌కు సచిన్‌ స్పందించాడు. 'దాదా.. ఓపెనర్‌ పొజిషన్‌ కోసం నువ్వు పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించాం. నీ బ్యాట్‌ నుంచి ఆఫ్‌ డ్రైవ్‌ షాట్లు జాలువారుతాయని ఆశిస్తున్నాన'ని మాస్టర్‌ అంతే సరదాగా ట్వీట్‌ చేశాడు.
సచిన్.. ఆ ఛాన్సివ్వకపోతే.. అమెరికా నుంచి కోల్‌కతా ఫ్లైట్ ఎక్కేస్తా: దాదా   వెబ్ దునియా
'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది'   సాక్షి
లేదంటే కోల్‌కతా వెళ్లిపోతానని సచిన్‌తో చెప్పా:గంగూలీ   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
సర్దార్ సింగ్‌కే పగ్గాలు   
సాక్షి
బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి ...

2015-11-05 తెలుగు (India) ప్రపంచం


11 నిమిషాలసేపు భూకంపం   
News Articles by KSR
ఇండోనేషియాలో తీవ్రమైన భూకంపం వచ్చింది. పదకుండు నిమిషాల పాటు భూమి కంపించిందని సమాచారం. దీనితో ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసుకుని వచ్చారు. తూర్పు ఇండోనేషియాలోని అలోర్ ద్వీపకల్పానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.దీనివల్ల సమాచార వ్యవస్థ దెబ్బతిందని ...

2015-11-05 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!   
సాక్షి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్‌కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు ...

2015-11-05 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఓటర్ల జాబితా పునఃపరిశీలన   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఓటర్ల జాబితాను పునఃపరిశీలించాలని ఆదేశించడంపై అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయించిన ఓటర్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో సుమారు 6.38 లక్షల ఓటర్లను ...

2015年11月3日 星期二

2015-11-04 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
'రాజయ్య కోడలు సారిక పిరికిది కాదు': అనిల్‌ను 2సార్లు ప్రశ్నించిన పోలీసులు   
Oneindia Telugu
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, సారికకు, ఆమె భర్త అనిల్‌కు ఎప్పుడూ సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రేయాన్ సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు, పని మనిషి స్పందించారు. ఇంట్లో రాజయ్య కోడలు సారిక, ...

2015-11-04 తెలుగు (India) వినోదం


Teluguwishesh
   
అవార్డు వాపసీ అందోళనపై కమల్ సంచలన వ్యాఖ్యలు..   
Teluguwishesh
పలువురు సినీప్రముఖులు, రచయితలు జాతీయ అవార్డులను వెనక్కు తిరిగి ఇవ్వడాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ తప్పుబట్టారు. అవార్డులను వెనక్కి ఇవ్వడం ప్రభుత్వంతో పాటు ప్రజలను కూడా అవమానపర్చడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన అవార్డను వెనక్కిచ్చే అందోళనను, ఆందోళనకారులపై మండిపడ్డారు. తనకు వచ్చిన జాతీయ అవార్డును తాను ...

2015-11-04 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి   
సాక్షి
'క్రికెట్‌కు భారత్ నుంచే అధిక ఆదాయం వస్తున్నప్పుడు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిధుల వాటా విషయంలో అందరితో సమానంగా ఎందుకు ఉండాలి? కాబట్టి... భారత్‌కు ఎక్కువ వాటా ఇవ్వాలి. ఇది ఇష్టం లేకపోతే చెప్పండి... ఐసీసీ నుంచి బీసీసీఐ బయటకు వెళ్లి సొంతంగా క్రికెట్ నిర్వహించుకుంటుంది'... ఏడాదిన్నర క్రితం ప్రపంచ క్రికెట్‌ను వణికించిన ...

2015-11-04 తెలుగు (India) ప్రపంచం


Teluguwishesh
   
విభిన్నంగా ప్రేమను వ్యక్తం చేశాడు.. ప్రేయసి మనస్సును గెలిచాడు   
Teluguwishesh
ఆ మధ్య ఓ ప్రియుడు తన ప్రేయసి మనస్సును గెలుచుకునేందుకు 99 సెల్ ఫోన్ లతో ప్రేమను వ్యక్తపర్చినా.. అమె తిరస్కారంతో చేసేది లేక నిరుత్సాహంగా వెనుదిరిగాడు. తాజాగా, మరో ప్రేమికుడు కూడా అదే పంథాలో తన ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా వ్యక్త పరిచాడు. ఈ రెండు సంఘటనల్లో వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కింది మాత్రం చైనా ప్రేమికులే.
డైపర్స్‌తో ప్రియుడి ప్రపోజ్, చూసి షాకైన ప్రియురాలు   Oneindia Telugu
డైపర్‌తో పెళ్లికి ప్రపోజ్ చేసిన ప్రేమికుడు.. గర్భవతి అయ్యిందని తెలిసీ..?   వెబ్ దునియా
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాక్‌లో రన్ వే మీద జారి పోయిన విమానం   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడంతో టైర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ కు చెందిన షాహీన్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. అందులో 276 మంది ప్రయాణికులు ...

2015-11-04 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
దావూద్‌తో పోలీసులకు లింకు   
సాక్షి
బాలి: ముంబై పోలీసుల్లో కొందరికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోపించాడు. దావూద్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నాడు. దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో దాక్కుని ఉన్నాడని, ఐఎస్‌ఐ కాపాడుతోందని ఆరోపించాడు. దావూద్‌కు సన్నిహితుడిగా ఉండి తర్వాత అతడి విరోధిగా మారిన రాజన్‌ను గత నెల ...

2015-11-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
'రాజయ్య కోడలు సారిక పిరికిది కాదు': అనిల్‌ను 2సార్లు ప్రశ్నించిన పోలీసులు   
Oneindia Telugu
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, సారికకు, ఆమె భర్త అనిల్‌కు ఎప్పుడూ సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రేయాన్ సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు, పని మనిషి స్పందించారు. ఇంట్లో రాజయ్య కోడలు సారిక, ...

2015年11月2日 星期一

2015-11-03 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు   
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...

2015-11-03 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
మరో హాస్యకెరటం ఆగిపోయింది... కొండవలస లక్ష్మణరావు ఇకలేరు!   
వెబ్ దునియా
మరో హాస్యకెరటం ఆగిపోయింది. నవ్వుల ప్రపంచంలో ఉవ్వెత్తున ఎగసి.. తిరిగి కడలికి చేరిపోయింది. పదిమందినీ కడుపుబ్బా నవ్వించి.. ఆ నవ్వుతోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. తెలుగు సినీప్రపంచానికి కొండంత ఆనందాన్ని పంచిన కొండవలస అలియాస్ కొండవలస లక్ష్మణరావు ఆనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన వయస్సు 69 సంవత్సరాలు. కొండవలస మృతి సినీ ...

2015-11-03 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఐపీఎల్ స్లెడ్జింగ్‌ను దూరం చేసింది: ధోని   
సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయని భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ఈ లీగ్ కారణంగా క్రికెట్‌లో స్లెడ్జింగ్ కూడా దూరమైందని అన్నాడు. 'మేమంతా జంటిల్మెన్ గేమ్ ఆడుతున్నాం. గెలవాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సరైన రీతిలో ...

2015-11-03 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి   
సాక్షి
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత సరిహద్దులకు సమీపంలో నేపాల్ కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారత యువకుడు మృతిచెందాడు. సోమవారం బీర్‌గంజ్‌లోని శంకరాచార్య గేట్ దగ్గర్లో ఈ సంఘటన జరిగింది. దీనిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుడి మొబైల్‌లోని ఓ నంబర్‌కు ...

2015-11-03 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు   
Oneindia Telugu
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు. హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల ...

2015-11-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
జనవరి 31లోగా 'గ్రేటర్' ఎన్నికలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు పెంచుతూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 31 నాటికి గ్రేటర్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి ...

2015年11月1日 星期日

2015-11-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మా వల్లే అమరావతి రాజధాని: నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం, త్వరలో నవ తెలంగాణ   
Oneindia Telugu
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు. నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో ...

2015-11-02 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
ప్రాణం తీసిన 'రాజుగారి గది'   
ఆంధ్రజ్యోతి
మదీన/హైదరాబాద్‌, అక్టోబరు 30: ఇటీవలే విడుదలైన హారర్‌ చిత్రం 'రాజుగారి గది' చూస్తూ ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిందీ ఘటన. నగరంలోని కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన అమరనాథం (55) శుక్రవారం ఉదయం బహదూర్‌పురా చౌరస్తాలోని మెట్రో థియేటర్‌లో 'రాజుగారి గది' ...

2015-11-02 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
మరో 274 సింగరేణి కొలువులు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి త్వరలో మూడో ఉద్యోగ నియామక ప్రకటన జారీ కానుంది. సంస్థలో ఖాళీగా ఉన్న 7,147 పోస్టుల్లో 3,518 పోస్టులను బహిరంగ నియామక ప్రకటన ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించిన యాజమాన్యం..ఇప్పటికే 3,244 పోస్టుల భర్తీ కోసం రెండు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. మూడో విడతగా త్వరలో 274 పోస్టుల భర్తీకి ప్రకటన ...

2015-11-02 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
రోజుకు ఐదుగంటలు!   
Namasthe Telangana
స్మార్ట్‌ఫోన్ లేనివారు వింత మనుషులు. అవును నిజమే అంటున్నాయి తాజా సర్వేలు. స్మార్ట్‌ఫోన్ కూడా ఓ నిత్యావసర వస్తువు అయిపోయింది. రోజుకు సగటున ఐదుగంటల సమయాన్ని ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లోనే గడుపుతున్నారు. రోజుకు సగటున 82 సార్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారు. బ్రిటన్‌లోని లాంకేస్టర్ యూనివర్సిటీ అధ్యయనకారులు ఎంతసేపు ...

2015-11-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి చంద్రబాబు.. జ్యోతుల   
తెలుగువన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు ...

2015-11-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
మా వల్లే అమరావతి రాజధాని: నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం, త్వరలో నవ తెలంగాణ   
Oneindia Telugu
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు. నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో ...