2014年10月10日 星期五

2014-10-11 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
ఫోర్బ్స్ జాబితాలో ధోనీ పేరు...  తెలుగువన్
ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 2014 అత్యంత విలువైన అథ్లెట్‌ బ్రాండ్స్‌ జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోనీకి చోటు లభించింది. ఈ లిస్టులో అమెరికా బాస్కెట్‌బాల్‌ ఆటగా డు లిబ్రాన్‌ జేమ్స్‌ అగ్రస్థానం పొందగా చేసుకోగా.. గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ ఉడ్స్‌, టెన్నిస్‌ స్టార్స్‌ రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 2014లో రూ. 121.89 కోట్ల బ్రాండ్‌ ...

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ జాబితాలో కెప్టెన్ ధోనీకి స్థానం!   వెబ్ దునియా
'ఫోర్బ్స్‌' జాబితాలో ధోనీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫోర్బ్స్ అథ్లెట్ బ్రాండ్‌ల జాబితాలో ఒకే ఒక్కడు ధోని   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
మోహిత్ స్థానంలో జట్టులోకి ఇశాంత్  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గాయపడిన మోహిత్ శర్మ స్థానంలో టీమిండియాలోకి ఇశాంత్ శర్మను తీసుకున్నారు. వెస్టిండీస్‌తో భారత జట్టు వనే్డ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టులోని పేసర్ మోహిత్ శర్మ గాయం తిరగబెట్టడంతో, సిరీస్‌లో అతను కొనసాగే అవకాశం లేదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతని స్థానంలో ఇశాంత్ శర్మకు అవకాశం ఇచ్చినట్టు ...

మోహిత్ శర్మకు గాయం: ఇషాంత్ శర్మకు పిలుపు!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పెళ్లికి నేను సిద్ధం: దినేష్, వచ్చే ఏడాది దీపికతో పెళ్లి  thatsCricket Telugu
న్యూఢిల్లీ: క్రికెటర్ దినేష్ కార్తీక్, స్వ్కాష్ స్టార్ దీపిక పల్లికల్ వచ్చే ఏడాది కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారు. 2015 ద్వితీయార్థంలో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. నిరుడు నవంబర్ నెలలో వీరికి నిశ్చితార్థం జరిగింది. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, దీపిక మొదటి నుండి సిద్ధంగానే ఉందని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఇప్పుడు ...

2015లో పల్లికల్, కార్తీక్ వివాహం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆ కోర్కె సానియా మీర్జాకు తీరలేదు... కుంబ్లేకు తీరింది...  వెబ్ దునియా
సానియా మీర్జా తను తీసుకునే నిర్ణయం 100 పర్సెంట్ కరెక్ట్ అంటూ ఆసియా క్రీడలపై చేసిన వ్యాఖ్యల అలా వుంచితే నిన్న ముఖం వేలాడేసుకుని తీవ్ర నిరాశకు లోనైన సంఘటన ఒకటి జరిగింది. అదేంటయా అంటే... ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించాలని సానియా కోరుకున్న కోర్కె నెరవేరలేదట. ఆమె అన్నీ ముగించుకుని అక్కడకు వెళ్లేసరికి సాయంత్రమై ...

తాజ్ మహల్ వద్ద అనీల్ కుంబ్లే: సానియామీర్జాకు నిరాశ   Oneindia Telugu
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చాలి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ సుదీర్ఘకాలంగా ఫామ్‌ కోల్పోవడంపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కి తగ్గితే.. గతంలోలా మళ్లీ పరుగుల వరద పారించే అవకాశం ఉందని సన్నీ సలహా ఇచ్చాడు. ఇటీవల కాలంలో కోహ్లీ ఆడిన 16 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సార్లు సింగిల్‌ ...

కోహ్లి మారలేడా!   సాక్షి
కోహ్లీ ఫామ్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన గవాస్కర్   thatsCricket Telugu
కోహ్లీ వైఫల్యాల యాత్ర.. ఇంతకీ ఏమైంది: గవాస్కర్   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
భారత్‌కు భంగపాటు  సాక్షి
భారత్ ముందు 300కు పైగా పరుగుల విజయలక్ష్యం. గత కొన్నాళ్లుగా వన్డేల్లో, అదీ సొంతగడ్డపై మన జట్టు ఆటను బట్టి చూస్తే ఇది అసలు లెక్కలోకే రాదు. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్‌తో ఇంతకంటే ఎంతో పెద్ద స్కోర్లను మనోళ్లు అలవోకగా ఛేదించి పడేశారు. ఈసారి ప్రత్యర్థి చూస్తే బలహీన జట్టు. వార్మప్‌లలో కుర్రాళ్ల చేతిలోనూ కుదేలైంది. ఇంకేముంది... ధోని సేన ...

శతక్కొట్టిన శామ్యూల్స్   Andhrabhoomi
బ్రావో గ్యాంగ్‌ బ్యాంగ్‌.. బ్యాంగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విండీస్ చేతిలో భారత్ పరాజయం   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఆహారభద్రత కార్డుల జారీకి మార్గదర్శకాలు  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆహారభద్రత కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హులైన కుటుంబాలకు ఈ కార్డుల జారీతో పాటు వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత కార్మికులకు పింఛన్లు మం జూ రు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్గదర్శకాలు ఇవీ... ఆహారభద్రత కార్డుల కోసం లబ్ధిదారులు తమ పూర్తి వివరాలతో ...

ఆహార భద్రత కార్డులకోసం దరఖాస్తు చేసుకోండి   Andhrabhoomi
పింఛన్లు, ఆహారభద్రత కార్డులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ   Namasthe Telangana

అన్ని 19 వార్తల కథనాలు »   


సెమీస్‌లో బోపన్న జోడీ  సాక్షి
న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం సంచలనం సృష్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలోని షాంఘైలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న-మెర్జియా జోడీ 6-4, 3-6, 10-7తో నాలుగో సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)-ఇవాన్ డోడిగ్ ...

షాంఘై మాస్టర్స్ సెమీస్‌లో బోపన్న జోడీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రెండు గంటలు కష్టపడినా అవ్వలేదు: సచిన్(వీడియో)  Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ పూర్తిగా మద్దతు తెలిపాడు. మొన్న చీపురు పట్టి ముంబై రోడ్లను శుభ్రం చేసిన ఈ మాజీ క్రికెటర్.. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సహచర క్రీడాకారులను ఆహ్వానించాడు. జహీర్ ఖాన్, సైనా నెహ్వాల్, సర్దార్ సింగ్.. తదితరునుద్దేశించి ట్విట్టర్ ...

సచిన్ 'ఊడ్చేశాడు'!   సాక్షి
నేను సైతం..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
డోంట్ వర్రీ, రెండింటినీ మేనేజ్ చేస్తా: గంగూలీ(ఫోటోలు)  Oneindia Telugu
హైదరాబాద్: బిసిసిఐ క్రికెట్ కామెంటేటర్‌గా, ఇండియన్ సూపర్ లీగ్‌లో అట్లెటికో డి కోల్‌కతా జట్టు సహ యజమానిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రెండింటికీ న్యాయం చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై సౌరభ్ గంగూలీ స్పందిస్తూ, రెండు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, బాధ పడాల్సిన పనేలేదని, ...

డోంట్ వర్రీ.. అక్కడ కూడా రాణిస్తా : సౌరవ్ గంగూలీ!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言