పరీక్షలపై మలాలా బెంగ! సాక్షి
లండన్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్కు ఇప్పుడు కొత్త బెంగ పట్టుకుంది. రాబోయే పాఠశాల పరీక్షల గురించే ఆమె బెంగంతా. నోబెల్ అవార్డు గెలుచుకున్న ఆనందంలో ఉన్నా.. త్వరలో జరగనున్న స్కూలు పరీక్షల గురించే ఆమె ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం.. పరీక్షల సమయం ఒకేసారి రావడంతో ...
నోబెల్ అవార్డు ప్రకటించే సమయంలో కెమిస్ట్రీ క్లాసులో ఉన్నా : మలాలావెబ్ దునియా
'మలాలా ఘాతకుల ఏజెంట్', చైనామీడియా అనుమానంOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
లండన్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్కు ఇప్పుడు కొత్త బెంగ పట్టుకుంది. రాబోయే పాఠశాల పరీక్షల గురించే ఆమె బెంగంతా. నోబెల్ అవార్డు గెలుచుకున్న ఆనందంలో ఉన్నా.. త్వరలో జరగనున్న స్కూలు పరీక్షల గురించే ఆమె ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం.. పరీక్షల సమయం ఒకేసారి రావడంతో ...
నోబెల్ అవార్డు ప్రకటించే సమయంలో కెమిస్ట్రీ క్లాసులో ఉన్నా : మలాలా
'మలాలా ఘాతకుల ఏజెంట్', చైనామీడియా అనుమానం
జంట హత్యల కేసు... యండమూరి దోషి తెలుగువన్
అమెరికాలో రెండేళ్ళ క్రితం తెలుగువారైన సాన్వీ అనే పదినెలల పాపని, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నాని అమెరికాలోనే నివసించే యండమూరి రఘునందన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. 2012లో అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. అప్పటి నుంచి ఈ కేసు మీద అమెరికాలో విచారణ జరుగుతోంది. ఇద్దరు అమెరికన్ల సహకారంతో యండమూరి రఘునందన్ ఈ ...
అమెరికా జంట హత్యల కేసు: టెక్కీ యండమూరి దోషి!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
అమెరికాలో రెండేళ్ళ క్రితం తెలుగువారైన సాన్వీ అనే పదినెలల పాపని, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నాని అమెరికాలోనే నివసించే యండమూరి రఘునందన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. 2012లో అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. అప్పటి నుంచి ఈ కేసు మీద అమెరికాలో విచారణ జరుగుతోంది. ఇద్దరు అమెరికన్ల సహకారంతో యండమూరి రఘునందన్ ఈ ...
అమెరికా జంట హత్యల కేసు: టెక్కీ యండమూరి దోషి!
పిల్ల కాదు.. తాలిబాన్లపై పిడుగు మలాలా Namasthe Telangana
చదువుకోవాలనే పట్టుదల! చదువుకోవద్దన్న ఛాందసవాదులను ధిక్కరించాలనే మొండితనం! తానేకాదు.. తనలాంటి అమ్మాయిలందరూ చదువుల్లో రాణించాలన్న ఆలోచన! ఆ ఆలోచన నుంచి వచ్చిన ఉద్యమం! ఫలితం ఆ ఆలోచనను, ఆ ఉద్యమాన్ని ఛిద్రం చేసేందుకు తలలోకి దూసుకొచ్చిన తాలిబాన్ తూటా! తలకు గాయం చేసిన ఆ తూటా.. ఆమె సంకల్పాన్ని మాత్రం ఇసుమంతైనా ...
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!సాక్షి
తలవంచని తెగువAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
చదువుకోవాలనే పట్టుదల! చదువుకోవద్దన్న ఛాందసవాదులను ధిక్కరించాలనే మొండితనం! తానేకాదు.. తనలాంటి అమ్మాయిలందరూ చదువుల్లో రాణించాలన్న ఆలోచన! ఆ ఆలోచన నుంచి వచ్చిన ఉద్యమం! ఫలితం ఆ ఆలోచనను, ఆ ఉద్యమాన్ని ఛిద్రం చేసేందుకు తలలోకి దూసుకొచ్చిన తాలిబాన్ తూటా! తలకు గాయం చేసిన ఆ తూటా.. ఆమె సంకల్పాన్ని మాత్రం ఇసుమంతైనా ...
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!
తలవంచని తెగువ
రాడర్తో సంబంధాలు కట్, 'విశాఖ' గజగజ (పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: హుధుద్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతత తర్వాత కొద్దిసేపటికే ప్రచండ గాలులు వీస్తాయని, ప్రశాంతతగా అనిపించినప్పటికీ ఎవరు కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదివారం హెచ్చరించింది. విశాఖపట్నం కైలాసగిరి వద్ద తుఫాను తీరం తాకింది. విశాఖలో భయానక పరిస్థితులు ...
అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హుదూద్పై నాసా హెచ్చరికNamasthe Telangana
హుదూద్తో భారీ విధ్వంసం.. నాసా హెచ్చరికతెలుగువన్
వెబ్ దునియా
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
విశాఖపట్నం: హుధుద్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతత తర్వాత కొద్దిసేపటికే ప్రచండ గాలులు వీస్తాయని, ప్రశాంతతగా అనిపించినప్పటికీ ఎవరు కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదివారం హెచ్చరించింది. విశాఖపట్నం కైలాసగిరి వద్ద తుఫాను తీరం తాకింది. విశాఖలో భయానక పరిస్థితులు ...
అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం
హుదూద్పై నాసా హెచ్చరిక
హుదూద్తో భారీ విధ్వంసం.. నాసా హెచ్చరిక
ఎబోలా ఉందని ఊరికే జోక్ వేశా Namasthe Telangana
వాషింగ్టన్: ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు వెళ్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఎబోలా ఉందని చెప్పడంతో ప్రమాదకర వస్తువులను తీసే హజ్మత్ బృందం విమానంలోకి వచ్చింది. కానీ తీరా చూస్తే అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు తెలిసింది. ఈ మొత్తం తతంగాన్ని కొంతమంది ప్రయాణికులు సెల్ఫోన్లలో వీడియో తీశారు. దాన్ని ...
ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు వెళ్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఎబోలా ఉందని చెప్పడంతో ప్రమాదకర వస్తువులను తీసే హజ్మత్ బృందం విమానంలోకి వచ్చింది. కానీ తీరా చూస్తే అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు తెలిసింది. ఈ మొత్తం తతంగాన్ని కొంతమంది ప్రయాణికులు సెల్ఫోన్లలో వీడియో తీశారు. దాన్ని ...
ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళం
అంగారకునికి చేరువలో సైడింగ్ స్ప్రింగ్ Namasthe Telangana
వాషింగ్టన్: మన జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అక్టోబర్ 19న అంగారకునికి అతి చేరువలోకి రానుంది. ఈ రెండింటి మధ్య దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే. ఇంత దగ్గర నుంచి వెళుతున్నందున అంగారకునిపై పరిశోదనలు చేస్తున్న ఉపగ్రహాలు అక్కడి వాతావరణంపై సైడింగ్ స్ప్రింగ్ చూపే ప్రభావంతో పాటు ఆ ...
సైడింగ్ స్ప్రింగ్పై నాసా కన్ను!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: మన జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అక్టోబర్ 19న అంగారకునికి అతి చేరువలోకి రానుంది. ఈ రెండింటి మధ్య దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే. ఇంత దగ్గర నుంచి వెళుతున్నందున అంగారకునిపై పరిశోదనలు చేస్తున్న ఉపగ్రహాలు అక్కడి వాతావరణంపై సైడింగ్ స్ప్రింగ్ చూపే ప్రభావంతో పాటు ఆ ...
సైడింగ్ స్ప్రింగ్పై నాసా కన్ను!
'నోబెల్' సందేశం గ్రహించారా? సాక్షి
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు ...
ఇంకా మరిన్ని »
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు ...
పాక్ కాల్పులకు మీ సమాధానమేంటి? Andhrabhoomi
సిర్సా (హర్యానా), అక్టోబర్ 11: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రధాన మంత్రి భరోసా ఇచ్చిన మరుసటి రోజే పాకిస్తాన్ తీవ్రస్థాయిలో కాల్పులు జరిపిందని ఆయన ...
పాక్ కాల్పులు నిరసిస్తూ ఏబీవీపీ మానవహారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
సిర్సా (హర్యానా), అక్టోబర్ 11: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రధాన మంత్రి భరోసా ఇచ్చిన మరుసటి రోజే పాకిస్తాన్ తీవ్రస్థాయిలో కాల్పులు జరిపిందని ఆయన ...
పాక్ కాల్పులు నిరసిస్తూ ఏబీవీపీ మానవహారం
సరిహద్దులవద్ద కాల్పులు: భారత్ ఆపాలంటున్న నవాజ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 10: భారత-పాకిస్తాన్ ల మధ్య శాంతి కపోతాలు ఎగురాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నోబెల్ కమిటీ భారత్కు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్, పాకిస్తాన్ సాహస బాలిక మలాలాలకు నోబెల్ శాంతి పురస్కారాల కమిటీ అత్యున్నత పురస్కారం ప్రకటిస్తే, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ కాల్పులు ఆపండి అంటూ భారత్కు ...
మలాల యూసుఫ్ జాయ్ పాకిస్థాన్కే గర్వకారణం : నవాజ్ షరీఫ్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 10: భారత-పాకిస్తాన్ ల మధ్య శాంతి కపోతాలు ఎగురాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నోబెల్ కమిటీ భారత్కు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్, పాకిస్తాన్ సాహస బాలిక మలాలాలకు నోబెల్ శాంతి పురస్కారాల కమిటీ అత్యున్నత పురస్కారం ప్రకటిస్తే, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ కాల్పులు ఆపండి అంటూ భారత్కు ...
మలాల యూసుఫ్ జాయ్ పాకిస్థాన్కే గర్వకారణం : నవాజ్ షరీఫ్
ఇమ్రాన్ ర్యాలీలో తొక్కిసలాట.. 8 మంది మృతి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లాహోర్ : పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. పాక్ నగరం ముల్తాన్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 40 మంది దాకా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె ...
పాక్ను జవాన్లు మూసేశారు: మోడీ, షరీఫ్ హెచ్చరికOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
లాహోర్ : పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. పాక్ నగరం ముల్తాన్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 40 మంది దాకా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె ...
పాక్ను జవాన్లు మూసేశారు: మోడీ, షరీఫ్ హెచ్చరిక
沒有留言:
張貼留言