2014年10月17日 星期五

2014-10-18 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ముషారఫ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ.. వేలుపెడితే తాటతీస్తాం!  వెబ్ దునియా
కాశ్మీర్‌లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...

కాశ్మీర్‌లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేనని   Oneindia Telugu
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి   సాక్షి
కాశ్మీర్‌ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాకిస్తాన్ లో 80 శాతం పోలియో కేసులు  సాక్షి
ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పోలియోకేసుల్లో దాదాపు అధికశాతం కేసులు పాకిస్థాన్ లోనే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంది. పాకిస్తాన్ లో 80శాతం పోలియో కేసులు నమోదు అవుతున్నాయని తాజాగా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో వ్యాధి నిరోధక టీకా మందు పిల్లలకు సక్రమంగా అందుబాటులో లేకపోవడం, ...

ప్రపంచంలోకెల్లా పాకిస్థాన్‌లోనే 80శాతం పోలీయో కేసులు!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ పట్టివేత  తెలుగువన్
హైదరాబాద్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ శివ ముఠా సభ్యులు ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో శివ భార్యతో పాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్, ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ కూడా మేనేజర్ ఉన్నారు. పోలీసులు వారి నుంచి 4.5 లక్షల ...

శెభాష్.. పోలీస్   సాక్షి
శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)   Oneindia Telugu
చైన్స్నాచర్ శివ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు!   వెబ్ దునియా
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విమానంలో రేప్‌కు విఫలయత్నం : వెనుదిరిగిన ఫ్లైట్!  వెబ్ దునియా
హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ విమానంలోని సహచర ప్రయాణికులంతా ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా గమ్యస్థానికి చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న ...

విమానంలో మానభంగయత్నం   తెలుగువన్
విమానంలో అత్యాచారయత్నం   Namasthe Telangana
బాత్రూంలో అత్యాచారయత్నం: వెనుదిరిగిన విమానం   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'ది నేరో రోడ్ టు ద డీప్ నార్త్' కు బుకర్ ప్రైజ్  Namasthe Telangana
లండన్: ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ఫ్లనగన్(53) రాసిన ది నేరో రోడ్ టు ద డీప్ నార్త్ నవలకు ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం 'మ్యాన్ బుకర్ ప్రైజ్' దక్కింది. బర్మా-థాయ్‌లాండ్ రైల్వే లైన్ నిర్మాణం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1943లో రెండో ప్రపంచ యుద్ధ ఖైదీలు, బానిసలతో ఆ రైల్వే లైన్ నిర్మించారు. నిర్మాణ సమయం నాటి దారుణ పరిస్థితులు, కార్మికుల ...

ఆస్ట్రేలియన్ నవలా రచయిత రిచర్డ్ ఫ్లానగన్‌కు బుకర్ ప్రైజ్!   వెబ్ దునియా
ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్   సాక్షి
ఆస్ట్రేలియా రచయితకు బుకర్స్   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాన్వి హత్య కేసులో రఘునందన్‌కు ఉరి.. 7గురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవం!  వెబ్ దునియా
అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండేళ్ల క్రితం చిన్నారి శాన్వి, ఆమె నాయనమ్మ సత్యవతిని అత్యంత కిరాతకంగా చంపిన 28 యేళ్ల యండమూరి రఘునందన్‌‍కు మరణ శిక్ష పడింది. మాంట్‌గొమెరీ కౌంటీ కోర్టుకు చెందిన 12 మంది సభ్యుల జ్యూరీ మంగళవారం దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించి.. 61 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత ఘోరంగా కత్తితో పొడిచి చంపి, పది నెలల ...

శాన్వి హంతకుడికి మరణశిక్ష అమెరికాలోని మాంట్‌గొమెరీ కోర్టు తీర్పు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రఘునందన్‌కు ఉరే సరి   సాక్షి
రఘునందన్‌కు మరణ శిక్ష   Andhrabhoomi
తెలుగువన్   
Oneindia Telugu   
10tv   
అన్ని 25 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నేపాల్‌లో హుదూద్ ప్రభావం: 12 మంది మృతి, 85 మంది గల్లంతు  వెబ్ దునియా
హుదూద్ తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో నేపాల్‌లో మంచు తుఫాను సంభవించింది. మంచు తుఫాను ప్రభావంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది గల్లంతయ్యారు. మానంగ్ జిల్లాలో తొరాంగ్ పాస్ వద్ద మంచు తుఫాను ఏర్పడిందని అధికారులు తెలిపారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు ...

మంచు తుపానులో 32మంది మృతి   Andhrabhoomi
నేపాల్‌లో హూదూద్ ఎఫెక్ట్...   Namasthe Telangana
నేపాల్ లో మంచు తుపాను; 12 మంది మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
MH17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ: సోదరీ అందుకుంది!  వెబ్ దునియా
మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మృతి చెందిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీ అందింది. మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. అయితే ఎలిజబెత్ తరపున సోదరి షి యాన్ మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఎలిజబెత్ మాస్టర్ డిగ్రీని 80 శాతం చేశారని, ఆ డిగ్రీని అందుకోవడానికి ఆమె అన్ని రకాలుగా ...

ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఫేసు‌బుక్ అధిపతి విరాళం.. ఎబోలాపై పోరుకు రూ.150 కోట్లు  వెబ్ దునియా
ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకెర్‌బెర్గ్ తన ధాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. అమెరికా, బ్రిటన్‌లతో పాటు.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్‌ నిర్మూలనకు రూ.150 కోట్ల నిధులను విరాళంగా ప్రకటించారు. తన భార్య ప్రిసిల్లాతో కలిసి దాదాపు 150 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్ఓల్ అండ్ ప్రివెన్షన్ ...

ఎబోలా పోరులో ఫేస్‌బుక్ అధినేత   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఈ బామ్మ స్వీట్ సిక్స్‌టీన్ గురూ!  Namasthe Telangana
బీజింగ్: 81 ఏళ్ళ చైనా మహిళ లీ గుశాన్ కేవలం 5 నిమిషాల్లో 100 పుష్ అప్స్ తీసి అందర్ని ఆకట్టుకుంటుంది. ఈమె ఇప్పటికీ బాస్కెట్ బాల్ క్రీడను, పుష్ అప్స్, సిట్ అప్స్ ప్రాక్టీస్ చేస్తూ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేగాదు..సొంతంగా 'రోలీ-పాలీ రోల్' అనే వ్యాయామాన్ని కనిపెట్టింది. ఇదెలా చేయాలంటే.. ముందుగా నేల మీద కూర్చోదాలి. పాదాలను ...

81 ఏళ్ల చైనా మహిళ 5 నిమిషాల్లో 100 పుష్ ఆప్స్!   వెబ్ దునియా
81 ఏళ్ల మహిళ 5 నిమిషాల్లో 100 పుష్ ఆప్స్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言