2014年10月11日 星期六

2014-10-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ప్రజా సమస్యలొదిలి ఇదేం రాద్ధాంతం?  సాక్షి
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ ...

జగన్ ఇంటి ముందు రైతుల ధర్నా   Andhrabhoomi
జగన్ కు సరస్వతి సిమెంట్ చికాకు   News Articles by KSR
జగన్‌ నివాసం వద్ద గురజాల రైతుల ఆందోళన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జూడాల సమ్మె యథాతథం  సాక్షి
హైదరాబాద్: వారం రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లతో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలనే నిబంధన తొలగింపు మినహా.. ఇతర డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించినా జూడాలు పట్టువీడలేదు. దీంతో సోమవారం మరోసారి చర్చలు జరుపుతామని ఇటు ...

జూడాలతో రేపు మళ్లీ చర్చలు   Andhrabhoomi
తగ్గని జూడాలు: పిలిచినా రాలేదన్న రాజయ్య   Oneindia Telugu
జూడాలతో చర్చలకు రెడీ : వైద్య మంత్రి   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చిత్తూరు జిల్లాలో దారుణం : భర్తను పొలంలో పాతేసి వరి నాట్లు కూడా!  వెబ్ దునియా
చిత్తూరు జిల్లాలో ఓ ఇల్లాలు దారుణానికి పాల్పడింది. ప్రియుడి మోజుతో భర్తను హత్యచేసి పొలంలో పాతేయడమే కాకుండా భర్తని పాతిన చోట వరి నాట్లు కూడా వేసేసింది. మరో దారుణం ఏమిటంటే.. భర్తను చంపడానికి ఆమె ప్రియుడితో పాటు తన కుమారుడు సాయం కూడా తీసుకున్న ఈ ఘటన చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం గోపాలపురంలో చోటుచేసుకుంది. అయితే ...

భర్తని పాతేసి నాట్లు వేసిన ఇల్లాలు   తెలుగువన్
ప్రియుడి కోసం భర్తను చంపి పొలంలో పాతిపెట్టింది   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అయాం వెరీ సారీ... సత్య నాదెళ్ళ  తెలుగువన్
మహిళలను ఉద్దేశించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల మహిళలను క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఒక సంస్థాగత సమావేశ:లో ఆయన మాట్లాడుతూ మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడగాల్సిన అవసరం లేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని అన్నారు. నాదెళ్ళ ...

సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు! సారీ!   వెబ్ దునియా
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది   News Articles by KSR

అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రైళ్లకు హుదూద్ బ్రేక్  సాక్షి
హైదరాబాద్/విజయవాడ: హుదూద్ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్, ప్యా సింజర్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని పాక్షికం గా రద్దు చేసి, కొన్నింటిని దారి మళ్ళించి నడుపుతోం ది. తూర్పు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయనే హెచ్చరికలతో వీటిని రద్దు చేసినట్లు సీపీఆర్వో సాం బశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ ...

నేడు 25 రైళ్ల రద్దు   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భవ్యశ్రీ ఎక్కుడుంది..? ఏమైంది? కిడ్నాప్ చేశారా?  వెబ్ దునియా
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. భవ్యశ్రీ ఎక్కడుంది.? క్షేమంగా ఉందా? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యం కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన భవ్యశ్రీ, ...

భవ్యశ్రీ ఎక్కడుందో.. ఏమైపోయిందో... కిడ్నాప్ చేశారా?   తెలుగువన్
ఇంజనీర్ భవ్యశ్రీ అదృశ్యానికి కలహాలే..కారణమా..?   Andhrabhoomi
హైదరాబాద్‌కు చేరుకున్న భవ్యశ్రీ!   Namasthe Telangana
Oneindia Telugu   
Kandireega   
అన్ని 71 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సత్యార్థిని అభినందించిన ప్రధాని  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నోబెల్ శాంతిబహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థిని కలుసుకుని నోబెల్ పురస్కారాన్ని అందుకున్నందుకు ఆయనను అభినందించారు. మరోవైపు ప్రదాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాలకు తన వంతు సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ...

గాంధీజీ సిసలైన శాంతివాది కాదట!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర పథకాలకు సత్యార్థి సహకారం   సాక్షి
మలాలా యూసుఫ్ జాయ్‌కి నోబెల్: ఖండించిన తాలిబన్లు   వెబ్ దునియా

అన్ని 86 వార్తల కథనాలు »   


ఐఎస్ చంపుతావుంటోంది: ట్విట్టర్ సీఈఓ  సాక్షి
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) మిలిటెంట్ల 'ట్విట్టర్' ఖాతాలను తొలిగించినందుకుగాను తమ ఉద్యోగులను చంపేస్తామంటూ ఐఎస్ ఉగ్రవాదులనుంచి తమ ఉద్యోగులకు బెదిరింపు కాల్ప్ అందినట్టు ట్విట్టర్ సీఈఓ డిక్ కోస్టొలో వెల్లడించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ వారం జరిగిన వ్యానిటీ ఫెయిర్ సదస్సులో కోస్టొలో మాట్లాడుతూ, ఐఎస్ ...

ట్విట్టర్ ఉద్యోగులకు బెదిరింపులు   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కారెక్కిన మరో 'తమ్ముడు'! టీఆర్‌ఎస్‌లోకి ధర్మారెడ్డి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హన్మకొండ, అక్టోబర్‌ 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నేతలపై తన 'ఆకర్ష్‌' మంత్రాన్ని అధికార టీఆర్‌ఎస్‌ ప్రయోగిస్తూనే ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీటీడీపీ బస్సు యాత్రను ఆరంభించిన రోజే.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను కారెక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, తీగల కృష్ణారెడ్డిల ...

టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !   సాక్షి
త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతా: చల్లా ధర్మారెడ్డి   Namasthe Telangana

అన్ని 70 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ వంగి.., ప్రణబ్ ప్రశంస, డ్యాన్స్ చేశారు (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రణాళికబద్ధమైన పట్టణీకరణతో సమస్యలు అధిగమించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 19వ శతాబ్దం నుంచి పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని, 21వ శతాబ్దం పూర్తిగా నగరాలదేనన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజులుగా జరుగుతోన్న ప్రపంచ మెట్రోపాలిస్ సదస్సు ముగింపు ...

నరేంద్ర మోడీ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు!   వెబ్ దునియా
ప్రణబ్‌ నోట మోదీ పథకాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెట్రోపొలిస్ సదస్సుకు ప్రణబ్ ముఖర్జీ   తెలుగువన్

అన్ని 20 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言