2014年10月30日 星期四

2014-10-31 తెలుగు (India) క్రీడలు


టైమ్‌కు రాకుంటే చర్యలు!  సాక్షి
హైదరాబాద్: అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయన ఆకస్మికంగా సచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. వచ్చీరాగానే తన పంచాయతీరాజ్ విభాగానికి వెళ్లి చూశారు. దాదాపు అన్ని సెక్షన్లలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపించాయి. 21 మంది ...

ఇక బయోమెట్రిక్ విధానం   Andhrabhoomi
'సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు'   Namasthe Telangana
సచివాలయంలో కెటిఆర్ ఆకస్మిక తనిఖీలు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్ల కమిటీ చైర్మన్‌గా బింద్రా  Namasthe Telangana
న్యూఢిల్లీ: ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అథ్లెట్ల కమిటీ చైర్మన్‌గా బింద్రా ఎంపికయ్యాడు. దీంతో భారత్ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి అథ్లెట్ బింద్రానే. ఇక అథ్లెట్ల కమిటీకి చైర్మన్‌తోపాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్‌లో ...

బింద్రాకు అరుదైన గౌరవం   సాక్షి
ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్స్ కమిటీ చైర్మన్‌గా బింద్రా ఎన్నిక   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అర్జున్‌ను వదిలేయండి.. ప్లీజ్‌!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: సచిన్‌ టెండూల్కర్‌..! క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని పేరిట లెక్కలేనన్ని రికార్డులు. క్రికెటర్‌గా కొనసాగినన్ని రోజులూ కోట్లాది భారతీయుల ఆశల భారాన్ని మోస్తూనే ఉన్నాడు. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అయితే అలాంటి ఒత్తిడిని తన కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌పై మాత్రం పెట్టొద్దని అభిమానులను, ...

“బ్రాడ్ మెన్ హాల్ ఆఫ్ ఫేం”లో సచిన్   Kandireega
సచిన్‌కు అరుదైన గౌరవం : బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌లో చోటు!   వెబ్ దునియా
బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్‌ఫేంలో సచిన్, కలవనున్నహైద్రాబాదీ   thatsCricket Telugu
Namasthe Telangana   
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


యూనిస్ 'హ్యాట్రిక్' శతకం  సాక్షి
అబుదాబి: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ అద్భుత ఫామ్ కొనసాగుతోంది. గురువారం ఆసీస్‌తో ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా యూనిస్ (155 బంతుల్లో 111 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతనికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఆస్ట్రేలియా జట్టుపై ఒక ...

యూనిస్ మరో సెంచరీ   Andhrabhoomi
యూనిస్‌ రికార్డు సెంచరీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


4 నుండి మనగుడి  Andhrabhoomi
రాజమండ్రి, అక్టోబర్ 30: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార మండలి, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం జిల్లాలో వచ్చేనెల 4నుంచి ప్రారంభమవుతుందని మండలి అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 1054 దేవాలయాలకు మనగుడి కార్యక్రమంలో భాగంగా పసుపు, ...

ప్రజా సమస్యలకు ఏదీ చోటు?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


'కోల్‌కతా'పై విచారంగా ఉన్నా: షారుఖ్  సాక్షి
కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేరిట ఫ్రాంచైజీ తీసుకున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కు మాత్రం దూరంగా ఉన్నాడు. అయితే ఈ లీగ్‌లో కూడా కోల్‌కతా జట్టును కొనుగోలు చేయాలనుకున్నా వీలు కాలేదని విచారం వ్యక్తం చేశాడు. ఇతర జట్లను కొనుగోలు చేసేందుకు మనసొప్పలేదని చెప్పాడు. 'ఐఎస్‌ఎల్‌లో భాగస్వామిగా ఉందామని ...

ఎన్ని ప్రయత్నాలు చేసినా.. 'కోల్‌కతా' చేజారింది   Andhrabhoomi
'కోల్‌కాతా' కోసం ప్రయత్నించా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
కేరళకు తొలి విజయం  సాక్షి
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు ఎట్టకేలకు బోణీ చేసింది. తమ గత మ్యాచ్‌లో పటిష్ట కోల్‌కతా జట్టును నిలువరించిన ఉత్సాహంలో ఉన్న కేరళ... గురువారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌ను 2-1తో గెలుచుకుంది. కేరళ తరఫున సబీత్ (41వ నిమిషంలో), ఒర్జి (65వ ని.) గోల్స్ చేయగా పుణే ...

కేరళ ఖాతాలో తొలి విజయం   Andhrabhoomi
కేరళ బోణీ 2:1తో పుణెపై విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రోడ్లు ఊడ్చిన అమితాబ్, ప్రధాని మోడీ ప్రశంస (ఫోటో)  Oneindia Telugu
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ సర్దారా సింగ్‌లను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొని స్పూర్తిగా నిలిచారని ట్విట్టర్‌‌లో ప్రశంసించారు. రోడ్లు ఊడ్చిన అమితాబ్, ప్రధాని మోడీ ప్రశంస (ఫోటో). Who wont get inspired when @SrBachchan himself wields the ...

అమితాబ్ కు ప్రధాని మోదీ ప్రశంస   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'  సాక్షి
చెన్నై: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఐసీసీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రతిభావంతులైన క్రికెటర్లలో ధోని ఒకరు అని శ్రీనివాసన్ అన్నారు. ఇండియా సిమెంట్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ క్రికెట్ రంగంపై ఎంఎస్ ధోని ప్రభావం ఎక్కువగా ఉంది అని ...

నేను చూసిన మేటి ఆటగాళ్లలో ధోని ఒకడు: శ్రీనివాసన్   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


అనుమానం పెనుభూతమయింది  సాక్షి
తాళ్లూరు : భార్య, బిడ్డను కాలువలోకి తోసి చంపిన కేసులో హంతకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియూకు వెల్లడించారు. దర్శి సీఐ టీవీవీ ప్రతాప్‌కుమార్ కథనం ప్రకారం.. ముండ్లమూరు మండలం పసుపుగల్లుకు చెందిన పిక్కిలి ఆంజనేయులుకు కనిగిరి మండలం యడవల్లి గ్రామానికి చెందిన నల్లబోతుల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言