హర్యానా సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్ : నేడు ప్రమాణ స్వీకారం? వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఎంపికయ్యారు. ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 60 యేళ్ళ ఖట్టర్ ఇప్పటికీ బ్రహ్మచారిగా ఉన్నారు. ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త్గా పని చేశారు. ఖట్టర్ను హర్యానా బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య ...
హర్యానా ముఖ్యమంత్రి ఖత్తార్తెలుగువన్
హర్యానా సీఎంగా ఖట్టర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హర్యానా కొత్త సిఎం ఖట్టర్Andhrabhoomi
సాక్షి
10tv
Oneindia Telugu
అన్ని 24 వార్తల కథనాలు »
హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఎంపికయ్యారు. ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 60 యేళ్ళ ఖట్టర్ ఇప్పటికీ బ్రహ్మచారిగా ఉన్నారు. ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త్గా పని చేశారు. ఖట్టర్ను హర్యానా బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య ...
హర్యానా ముఖ్యమంత్రి ఖత్తార్
హర్యానా సీఎంగా ఖట్టర్
హర్యానా కొత్త సిఎం ఖట్టర్
ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి వుంది తెలుగువన్
పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు ...
పండుగ రోజుల్లో ఉగ్రవాద దాడులు చేయొచ్చు..!వెబ్ దునియా
దీపావళి తర్వాత మాహారాష్ట్రకు: కేంద్ర హోం మంత్రిOneindia Telugu
ఉగ్రవాద దాడులు జరగొచ్చు.. జాగ్రత్త: రాజ్ నాథ్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు ...
పండుగ రోజుల్లో ఉగ్రవాద దాడులు చేయొచ్చు..!
దీపావళి తర్వాత మాహారాష్ట్రకు: కేంద్ర హోం మంత్రి
ఉగ్రవాద దాడులు జరగొచ్చు.. జాగ్రత్త: రాజ్ నాథ్
రాజపక్షేకి భారతరత్న.. సుబ్రహ్మణ్యస్వామి వెటకారం తెలుగువన్
సంచలనాలకు మారుపేరుగా వుండే భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఎల్టీటీఇని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్రమోడీకి ఆయన ఒక లేఖ రాశారు. సుబ్రహ్మణ్య ...
రాజపక్షేకు భారతరత్న ఎందుకివ్వాలంటే : సుబ్రహ్మణ్య స్వామివెబ్ దునియా
రాజపక్సకు భారతరత్న ఇవ్వాలిAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సంచలనాలకు మారుపేరుగా వుండే భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఎల్టీటీఇని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్రమోడీకి ఆయన ఒక లేఖ రాశారు. సుబ్రహ్మణ్య ...
రాజపక్షేకు భారతరత్న ఎందుకివ్వాలంటే : సుబ్రహ్మణ్య స్వామి
రాజపక్సకు భారతరత్న ఇవ్వాలి
రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా? వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్నటికి నిన్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ విమర్శలు మరింత తీవ్రస్థాయిలో వస్తున్నాయి.
రాహుల్ శకం.. ఆరంభానికి ముందే అంతం?సాక్షి
ఓటమి ఎదురైనా రాహులే మా నేతAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్నటికి నిన్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ విమర్శలు మరింత తీవ్రస్థాయిలో వస్తున్నాయి.
రాహుల్ శకం.. ఆరంభానికి ముందే అంతం?
ఓటమి ఎదురైనా రాహులే మా నేత
సీన్లోకి గడ్కరీ? Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నియమించాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని గడ్కరీ కలుసుకుని అరగంట పాటు మహారాష్ట్ర వ్యవహారాలపై చర్చించిన నేపథ్యంలో, ఈ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు అమిత్షా సోమవారం గడ్కరీతో సమావేశం కావడం ...
మహారాష్ట్ర పగ్గాలు ఎవరికి? ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మద్దతు తీసుకుంటుందా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర సీఎం రేసులో నితిన్ గడ్కరీ..?10tv
సీఎం ఎంపికపై రెండుగా చీలిన ఎమ్మెల్యేలు!సాక్షి
Namasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నియమించాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని గడ్కరీ కలుసుకుని అరగంట పాటు మహారాష్ట్ర వ్యవహారాలపై చర్చించిన నేపథ్యంలో, ఈ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు అమిత్షా సోమవారం గడ్కరీతో సమావేశం కావడం ...
మహారాష్ట్ర పగ్గాలు ఎవరికి? ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మద్దతు తీసుకుంటుందా?
మహారాష్ట్ర సీఎం రేసులో నితిన్ గడ్కరీ..?
సీఎం ఎంపికపై రెండుగా చీలిన ఎమ్మెల్యేలు!
సర్కారే అసలు దోషి... సాక్షి
... ▻ వాకతిప్ప విస్ఫోటంలో మరో నలుగురు మృతి.. 17కి పెరిగిన మృతుల సంఖ్య ▻ మృతుల్లో 15 మంది బడుగు మహిళలే..ఆచూకీ లేకుండా పోయిన మరో బాలిక ▻ లెసైన్సు రద్దయిన తర్వాతా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న వైనం ▻ తనిఖీలు చేయకుండానే లెసైన్సు పునరుద్ధరించాలంటూ సిఫారసులు ▻ cయు.కొత్తపల్లి తహశీల్దార్ సస్పెన్షన్.. నిర్వాహకులపై క్రిమినల్ ...
బాణాసంచా పేలుళ్ల ఘటనలో 17 కి పెరిగిన మృతుల సంఖ్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అండగా ఉంటాం..ఆదుకుంటాంAndhrabhoomi
మచిలీపట్నంలో బాణసంచా పేలుడు... ఒకరి మృతి... ఇద్దరు విషమంవెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
Kandireega
అన్ని 71 వార్తల కథనాలు »
... ▻ వాకతిప్ప విస్ఫోటంలో మరో నలుగురు మృతి.. 17కి పెరిగిన మృతుల సంఖ్య ▻ మృతుల్లో 15 మంది బడుగు మహిళలే..ఆచూకీ లేకుండా పోయిన మరో బాలిక ▻ లెసైన్సు రద్దయిన తర్వాతా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న వైనం ▻ తనిఖీలు చేయకుండానే లెసైన్సు పునరుద్ధరించాలంటూ సిఫారసులు ▻ cయు.కొత్తపల్లి తహశీల్దార్ సస్పెన్షన్.. నిర్వాహకులపై క్రిమినల్ ...
బాణాసంచా పేలుళ్ల ఘటనలో 17 కి పెరిగిన మృతుల సంఖ్య
అండగా ఉంటాం..ఆదుకుంటాం
మచిలీపట్నంలో బాణసంచా పేలుడు... ఒకరి మృతి... ఇద్దరు విషమం
నిరంతర విద్యుత్ కోసం.. కలెక్టరేట్లను ముట్టడించిన బిజెపి Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 21: రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాయకుల ప్రయత్నాలను భగ్నం చేసిన పోలీసులు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లు ...
రైతు సమస్యలపై బీజేపీ సమరశంఖంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 21: రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాయకుల ప్రయత్నాలను భగ్నం చేసిన పోలీసులు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లు ...
రైతు సమస్యలపై బీజేపీ సమరశంఖం
మీరట్లో దారుణం: ప్రేయసిపై ఫ్రెండ్స్తో కలిసి గ్యాంగ్ రేప్! వెబ్ దునియా
మీరట్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిని మాయమాటలతో నమ్మించి ఓ దుర్మార్గుడు తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. భవాన్ పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి ఆమెను ప్రేమలోకి దింపాడు. ఈ విషయం ఆమెకు తెలిసింది. దీంతో అతడిని నిలదీసింది. ఈ నెల 18వ ...
పెళ్లి కోసం 7గురు జంప్!: ప్రియురాలిపై ప్రియుడు రేప్Oneindia Telugu
ప్రియురాలిపై ప్రియుడు, మరో ఇద్దరు గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
మీరట్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిని మాయమాటలతో నమ్మించి ఓ దుర్మార్గుడు తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. భవాన్ పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి ఆమెను ప్రేమలోకి దింపాడు. ఈ విషయం ఆమెకు తెలిసింది. దీంతో అతడిని నిలదీసింది. ఈ నెల 18వ ...
పెళ్లి కోసం 7గురు జంప్!: ప్రియురాలిపై ప్రియుడు రేప్
ప్రియురాలిపై ప్రియుడు, మరో ఇద్దరు గ్యాంగ్ రేప్
'నోకియా'కు ఝలక్!: అక్కడే 'అమ్మ' మొబైల్స్ కోసం.. Oneindia Telugu
చెన్నై: తమిళనాడులో 'బ్రాండ్ అమ్మ' మానియా బాగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 'అమ్మ' పేరుతో క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీ, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్ తదితరాలు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమ్మ మొబైల్ ఫోన్లు రావాలని కోరుకుంటున్నారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులోని నోకియా ప్లాంటు ...
'అమ్మ' ఫోన్లు తయారు చేయరూ!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
చెన్నై: తమిళనాడులో 'బ్రాండ్ అమ్మ' మానియా బాగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 'అమ్మ' పేరుతో క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీ, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్ తదితరాలు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమ్మ మొబైల్ ఫోన్లు రావాలని కోరుకుంటున్నారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులోని నోకియా ప్లాంటు ...
'అమ్మ' ఫోన్లు తయారు చేయరూ!
మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసం సాక్షి
బెంగళూరు: మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేశామని బెంగళూరు కేంద్ర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అతని నుంచి రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్థానిక సంజయ్నగరలో నివాసం ఉంటున్న మృగాంక్ కుమార్ అలియాస్ విక్కి (30) అనే యువకుడు చెన్నైకి చెందిన మురళి అనే వ్యక్తికి ...
ఇంకా మరిన్ని »
బెంగళూరు: మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేశామని బెంగళూరు కేంద్ర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అతని నుంచి రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్థానిక సంజయ్నగరలో నివాసం ఉంటున్న మృగాంక్ కుమార్ అలియాస్ విక్కి (30) అనే యువకుడు చెన్నైకి చెందిన మురళి అనే వ్యక్తికి ...
沒有留言:
張貼留言