2014年10月12日 星期日

2014-10-13 తెలుగు (India) క్రీడలు

  సాక్షి   
అతరగొట్టిన అట్లెటికో  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోల్‌కాతా: ఐఎస్‌ఎల్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌తోనే ప్రపంచస్థాయి ఫుట్‌బాల్‌ను భారత అభిమానులకు అందించింది. క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నట్టుగా స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. 17 పెద్దపెద్ద స్ర్కీన్‌లపై రిప్లేలను చూపించడం భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కాతా ...

'కిక్' మొదలైంది !   సాక్షి
సాకర్ సంబరానికి శ్రీకారం   Andhrabhoomi
ఐఎస్ఎల్ లీగ్ : తొలి మ్యాచ్ అట్లెటికో డి కోల్‌కాతా - ముంబై సిటీ!   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ద్రావిడ్‌కు సలాం!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ భారత మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రావిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్‌ సలహాల వల్ల తన బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎంతో మెరుగుపడిందని, ఆటపట్ల దృక్పఽథం కూడా మారిందని కేపీ చెప్పాడు. 'నిజమైన గురువు' ద్రావిడే. నా కెరీర్‌లో సొంత జట్టు కోచ్‌లతో ఇమడలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అతను చూపించిన ఔదార్యం ...

ద్రవిడ్ సహజసిద్ధ గురువు:పీటర్ సన్   సాక్షి
కెవిన్ పీటర్సన్ ఆటోబయోగ్రఫీ.. ద్రావిడ్ సహజసిద్ధ గురువు!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  10tv   
ఉత్తరాంధ్ర అతలాకుతలం! కుప్పకూలిన విద్యుత్తు వ్యవస్థ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) హుద్‌హుద్‌ ప్రభావంతో ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. ఎటుచూసినా విరిగిన చెట్లు.. నేలకొరిన స్తంభాలు.. నిర్మానుష్యమైన రహదారులతో భీతావహ వాతావరణం నెలకొంది. తుఫాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి భారీ ఈదురుగాలులు. కుండపోత వర్షంతో వందల సంఖ్యలో విద్యుత్తుస్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్తు సరఫరా ...

స్తంభించిన వ్యవస్థ   సాక్షి
'హుదుద్‌' బీభత్సం   10tv

అన్ని 9 వార్తల కథనాలు »   


మారథాన్‌లో తుపాకీతో కేటీఆర్ హాల్‌చల్(ఫోటోలు)  Oneindia Telugu
హైదరాబాద్: 'రన్ ఫర్ యూనిటీ' పేరుతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సదరన్ సెక్టార్ (సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్) పీపుల్స్ ప్లాజాలో సీఆర్పీఎఫ్ హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు పీపుల్స్ ప్లాజా నుంచి మారథాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ...

పీపుల్స్ ప్లాజాలో సీఆర్పీఎఫ్ హాఫ్ మారథాన్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


ప్రగతి పథంలో స్విమ్స్  సాక్షి
తిరుపతి : తిరుపతిలోని స్విమ్స్ యూనివర్సిటీ ప్రగతి పథంలో దూసుకుపోతూ, ప్రస్తుతం ఐదవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. మహతి వేదికగా సోమవారం స్విమ్స్ స్నాతకోత్సవం జరుగనుంది. రాయలసీమ ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు 1993 ఫిబ్రవరి 26న స్విమ్స్ ఆస్పత్రి ప్రారంభమైంది. 1995లో యూనివర్సిటీ హోదా పొంది 2003లో యూజీసీ, ...


ఇంకా మరిన్ని »   


అమ్మా! నాకెందుకీ శిక్ష..?  సాక్షి
నాగలాపురం: ఇదిగో ఇక్కడ ఫొటోలో కుమిలి కుమిలి ఏడుస్తున్న బాలుడి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కన్న తల్లి చేసిన తప్పిదానికి అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తండ్రి హత్యోదంతం గురించి తెలిసినా ఎవరికీ చెప్పలేదని హతుని బంధువులు ఆ బాలుడిని చీదరించుకుంటున్నారు. మరోవైపు- బాలుడిని చేరదీస్తే తమను చిన్నచూపు చూస్తారని ...


ఇంకా మరిన్ని »   


'సంక్షిప్త' ఆయుధం!  సాక్షి
మహానగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట నేరాలు...ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. నష్టం కలిగాక మేల్కోవడం కంటే... నిరోధించేందుకు యత్నిస్తే... మన పోలీసు ఉన్నతాధికారులు సరిగ్గా ఇదే యోచనతో ఉన్నారు. నేరాలను అరికట్టేందుకు 'పోలీసు గ్రూప్ ఎస్‌ఎంఎస్' పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తద్వారా నేరగాళ్ల ఆట కట్టించేందుకు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
హూధూద్ తుఫాన్‌తో రైళ్ల రద్దు  Andhrabhoomi
వరంగల్, అక్టోబర్ 12: హూధూద్ తుఫాన్ నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమయింది. రైల్వేశాఖ నాలుగు సూపర్‌ఫాస్ట్ రైళ్లు రద్దు చేయడంతోపాటు మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. 11019 సికింద్రాబాద్ నుండి బాంబే వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, 12728 సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణం వెళ్లు గోదావరి ఎక్స్‌ప్రెస్, 18510 నాందేడ్ విశాఖ ఎక్స్‌ప్రెస్, 12740 ...

పలు రైళ్ల ర ద్దు.. దారి మళ్లింపు   సాక్షి
విజయవాడ-విశాఖ మధ్య రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హుదూద్ తుఫాన్ ప్రభావం: రైళ్ళ రద్దు   తెలుగువన్
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
చివర్లో చుట్టేశారు! రాణించిన కోహ్లీ, రైనా, ధోనీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: వన్డే సిరీస్‌లో కరేబియన్ల జోరు తగ్గింది. కొచ్చిలో చెలరేగిన బ్రావో సేన.. ఢిల్లీలో బోల్తాకొట్టింది. రెండో వన్డేలో ధోనీ గ్యాంగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో 48 పరుగులు తేడాతో విండీస్‌పై జయభేరి మోగించింది. దీంతో ఐదు వన్డే సిరీస్‌ 1-1తో సమమైంది. శనివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.
'ఆర్డర్' మార్పు లాభించింది   Andhrabhoomi
విండీస్ పై టీమిండియా ఘనవిజయం   సాక్షి
టీమిండియా పరువు నిలబెట్టుకుంది: విండీస్ టార్గెట్ 264   వెబ్ దునియా
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
21 రోజుల్లో పాస్‌పోర్టు దర్యాప్తు పూర్తి  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 11: ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అమలుకు హైదరాబాద్ పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ కొత్వాల్ మహేందర్‌రెడ్డి పోలీసు శాఖలో ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకువచ్చారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కిందికి పాస్‌పోర్టు సేవలను తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇకపై పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్ అలర్ట్ ...

పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్   సాక్షి
పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言