2014年10月12日 星期日

2014-10-13 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి..  సాక్షి
ఇస్లామాబాద్/జమ్మూ: కొద్దిరోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ అంశంపైకి అంతర్జాతీయంగా దృష్టి మరల్చే యత్నాలను తీవ్రం చేసింది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ...

కాల్పుల విరమణకు భారత్ కారణం : ఐరాసలో పాకిస్థాన్ ఫిర్యాదు   వెబ్ దునియా
కాల్పులకు భారతే కారణమంటూ లేఖ, మోడీపై రాహుల్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
పీఎస్‌ఎల్వీ సీ 26 కౌంట్‌డౌన్ నేడు ప్రారంభం  Namasthe Telangana
చెన్నై: భారత నావిగేషన్ శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ ప్రయోగానికి నేటి ఉదయం నుంచి కౌంట్‌డౌన్ మొదలు కానున్నది. సరిగ్గా ఉదయం 6 గంటల 32 నిమిషాలకు 67 గంటల కౌంట్‌డౌన్ మొదలవుతుందని ఇస్రో తెలిపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ26 ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ నెల ఆరునే ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉన్నా ...

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ26 కౌంట్‌డౌన్   సాక్షి
ప్రయోగానికి పిఎస్‌ఎల్‌వి-సి 26 సిద్ధం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


చెన్నైలో కారు, కరీంనగర్ లో లారీ బీభత్సం!  సాక్షి
చెన్నై/కరీంనగర్: పాదచారులపై చెన్నైలో కారు దూసుకెళితే, కరీంనగర్ లో లారీ దూసుకెళ్లింది. ఈ రెండు ప్రమాదాలలో ముగ్గురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
ఎన్నికలయ్యాక రేప్ చేయపోయారా?: పాటిల్  Oneindia Telugu
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్ ఆర్ పాటిల్ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలోను నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాల పైన చులకనగా మాట్లాడి విమర్సల పాలయ్యారు. అత్యాచారానికి పాల్పడిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అభ్యర్థి ...

ఎన్నికల తర్వాత రేప్ చేసి ఉండాల్సిందా!   News Articles by KSR
పాటిల్ వ్యాఖ్యలతో దుమారం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


పేదలకు ఉచిత వైద్యపరీక్షలు  సాక్షి
న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో సంస్కరణలు చేపట్టి, పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేదలకు స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారిని, ఉన్నతాధికారులను పీడీఎస్ పరిధి నుంచి మినహాయించే ...

'నిరుపేదలకు ఉచితంగా మందులు'   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


'సుప్రీం'లో జయకు ఊరట లభిస్తుందా..?  10tv
ఢిల్లీ: అవినీతి ఆరోపణలపై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కర్ణాటక హైకోర్టు జయలలితకు బెయిల్‌ నిరాకరించడంతో, తమ అధినేత్రికి ఇక్కడైనా ఊరట లభిస్తుందని ఆమె అభిమానులు ఆశతో ఉన్నారు. న్యాయవాదుల నిర్లక్ష్యమే బెయిల్‌ రాకుండా చేసిందా? కర్ణాటక హైకోర్టులో ...

జయకు బెయిల్ రాకపోతే తమిళనాడు జైలుకు?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
గుజరాత్‌కన్నా మహారాష్ట్రలోనే అభివృద్ధి: రాహుల్  సాక్షి
రామ్‌టెక్ (మహారాష్ట్ర): గుజరాత్‌తో పోలిస్తే మహారాష్ట్ర అభివృద్ధిలో వెనకబడిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. అభివృద్ధి పథంలో గుజరాత్‌కన్నా మహారాష్ట్ర ఎంతో ముందంజలో ఉందని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని ...

అభివృద్ధిలో గుజరాత్‌కన్నా మహారాష్ట్ర ముందుంది   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


ఒడిశా అతలాకుతలం  Andhrabhoomi
భువనేశ్వర్, అక్టోబర్ 12: హుదూద్ తుపాను కారణంగా ఒడిశాలోజనజీవనం అతలాకుతలమైంది. కాగా పశ్చిమ బెంగాల్‌పై తుపాను ప్రభావం అంతగా లేదు. ఉదయంనుంచీ ఒడిషా తీరాన్ని పెనుగాలులు కుదిపివేశాయి. దక్షిణ ఒడిశాలోని ఎనిమిది జిల్లాలనుంచి ముందు జాగ్రత్తగా లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు తోడు కరెంటు సరఫరా నిలచిపోవడంతో ...

తీరప్రాంతాల్లో హుదూద్ విధ్వంసం; నలుగురు మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సత్యార్థిని అభినందించిన ప్రధాని  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నోబెల్ శాంతిబహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థిని కలుసుకుని నోబెల్ పురస్కారాన్ని అందుకున్నందుకు ఆయనను అభినందించారు. మరోవైపు ప్రదాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాలకు తన వంతు సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ...

గాంధీజీ సిసలైన శాంతివాది కాదట!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర పథకాలకు సత్యార్థి సహకారం   సాక్షి
నోబెల్ శాంతి బహుమతి సత్యార్థి, మలాలా... మోడీ, షరీఫ్ రావాలి....   వెబ్ దునియా
Namasthe Telangana   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 84 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అయాం వెరీ సారీ... సత్య నాదెళ్ళ  తెలుగువన్
మహిళలను ఉద్దేశించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల మహిళలను క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఒక సంస్థాగత సమావేశ:లో ఆయన మాట్లాడుతూ మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడగాల్సిన అవసరం లేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని అన్నారు. నాదెళ్ళ ...

సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు! సారీ!   వెబ్ దునియా
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది   News Articles by KSR
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
Palli Batani   
అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言