జంట హత్యల కేసు... యండమూరి దోషి తెలుగువన్
అమెరికాలో రెండేళ్ళ క్రితం తెలుగువారైన సాన్వీ అనే పదినెలల పాపని, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నాని అమెరికాలోనే నివసించే యండమూరి రఘునందన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. 2012లో అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. అప్పటి నుంచి ఈ కేసు మీద అమెరికాలో విచారణ జరుగుతోంది. ఇద్దరు అమెరికన్ల సహకారంతో యండమూరి రఘునందన్ ఈ ...
అమెరికా జంట హత్యల కేసు: టెక్కీని దోషిగా తేల్చిన కోర్టు!వెబ్ దునియా
శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
అమెరికాలో రెండేళ్ళ క్రితం తెలుగువారైన సాన్వీ అనే పదినెలల పాపని, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నాని అమెరికాలోనే నివసించే యండమూరి రఘునందన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. 2012లో అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. అప్పటి నుంచి ఈ కేసు మీద అమెరికాలో విచారణ జరుగుతోంది. ఇద్దరు అమెరికన్ల సహకారంతో యండమూరి రఘునందన్ ఈ ...
అమెరికా జంట హత్యల కేసు: టెక్కీని దోషిగా తేల్చిన కోర్టు!
శాన్వి హత్యకేసులో రఘునందన్ దోషి: కోర్టు
ఎబోలా ఉందని ఊరికే జోక్ వేశా Namasthe Telangana
వాషింగ్టన్: ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు వెళ్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఎబోలా ఉందని చెప్పడంతో ప్రమాదకర వస్తువులను తీసే హజ్మత్ బృందం విమానంలోకి వచ్చింది. కానీ తీరా చూస్తే అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు తెలిసింది. ఈ మొత్తం తతంగాన్ని కొంతమంది ప్రయాణికులు సెల్ఫోన్లలో వీడియో తీశారు. దాన్ని ...
ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు వెళ్తున్న అమెరికా ఎయిర్వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఎబోలా ఉందని చెప్పడంతో ప్రమాదకర వస్తువులను తీసే హజ్మత్ బృందం విమానంలోకి వచ్చింది. కానీ తీరా చూస్తే అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు తెలిసింది. ఈ మొత్తం తతంగాన్ని కొంతమంది ప్రయాణికులు సెల్ఫోన్లలో వీడియో తీశారు. దాన్ని ...
ఇబోలా ఉందని జోక్.. విమానంలో గందరగోళం
సర్వేతో షాక్ : అమెరికాలో పెరుగుతున్న యూత్ నగ్న సెల్ఫీలు వెబ్ దునియా
అమెరికాలో యువత ఎంత పెడదారిన వెళ్తుందనడానికి నిదర్శనమే సెల్ఫీల సంఘటన. ప్రస్తుతం యువతీయువకులకు తమ నగ్న సెల్ఫీలను తీసుకుని ఒకరికొకరు పంపించుకోవడం ఓ ఫ్యాషనైపోయింది. ఈ మధ్య కాలంలో నగ్నసెల్ఫీలు పంపుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నగ్న సెల్పీ సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను ...
అమెరికా కుర్రకారు కొత్త పిచ్చి: నగ్న సెల్ఫీలుతెలుగువన్
సర్వే: పెరిగిపోతున్న యువతీయువకుల నగ్న సెల్ఫీలుOneindia Telugu
పెరిగిపోతున్న నగ్న సెల్ఫీలుసాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
అమెరికాలో యువత ఎంత పెడదారిన వెళ్తుందనడానికి నిదర్శనమే సెల్ఫీల సంఘటన. ప్రస్తుతం యువతీయువకులకు తమ నగ్న సెల్ఫీలను తీసుకుని ఒకరికొకరు పంపించుకోవడం ఓ ఫ్యాషనైపోయింది. ఈ మధ్య కాలంలో నగ్నసెల్ఫీలు పంపుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నగ్న సెల్పీ సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను ...
అమెరికా కుర్రకారు కొత్త పిచ్చి: నగ్న సెల్ఫీలు
సర్వే: పెరిగిపోతున్న యువతీయువకుల నగ్న సెల్ఫీలు
పెరిగిపోతున్న నగ్న సెల్ఫీలు
ఇరాక్లో ఐఎస్ఐఎస్ స్థావరాలపై ఆస్ట్రేలియా దాడులు వెబ్ దునియా
అమెరికా, బ్రిటన్ పౌరులను ఊచకోత కోస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) స్థావరాలపై ఆస్ట్రేలియా కూడా దాడులు ప్రారంభించింది. దీంతో అమెరికా, బ్రిటన్లకు అమెరికా జతకలిసినట్టయింది. తమ ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి, సురక్షితంగా వైమానిక స్థావరానికి తిరిగి వచ్చిందని ఆస్ట్రేలియా సైనిక ...
ఇరాక్లో ఆస్ట్రేలియా వైమానిక దాడులుNamasthe Telangana
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వైమానిక దాడులుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
అమెరికా, బ్రిటన్ పౌరులను ఊచకోత కోస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) స్థావరాలపై ఆస్ట్రేలియా కూడా దాడులు ప్రారంభించింది. దీంతో అమెరికా, బ్రిటన్లకు అమెరికా జతకలిసినట్టయింది. తమ ఎఫ్-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి, సురక్షితంగా వైమానిక స్థావరానికి తిరిగి వచ్చిందని ఆస్ట్రేలియా సైనిక ...
ఇరాక్లో ఆస్ట్రేలియా వైమానిక దాడులు
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వైమానిక దాడులు
పిల్ల కాదు.. తాలిబాన్లపై పిడుగు మలాలా Namasthe Telangana
చదువుకోవాలనే పట్టుదల! చదువుకోవద్దన్న ఛాందసవాదులను ధిక్కరించాలనే మొండితనం! తానేకాదు.. తనలాంటి అమ్మాయిలందరూ చదువుల్లో రాణించాలన్న ఆలోచన! ఆ ఆలోచన నుంచి వచ్చిన ఉద్యమం! ఫలితం ఆ ఆలోచనను, ఆ ఉద్యమాన్ని ఛిద్రం చేసేందుకు తలలోకి దూసుకొచ్చిన తాలిబాన్ తూటా! తలకు గాయం చేసిన ఆ తూటా.. ఆమె సంకల్పాన్ని మాత్రం ఇసుమంతైనా ...
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!సాక్షి
తలవంచని తెగువAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
చదువుకోవాలనే పట్టుదల! చదువుకోవద్దన్న ఛాందసవాదులను ధిక్కరించాలనే మొండితనం! తానేకాదు.. తనలాంటి అమ్మాయిలందరూ చదువుల్లో రాణించాలన్న ఆలోచన! ఆ ఆలోచన నుంచి వచ్చిన ఉద్యమం! ఫలితం ఆ ఆలోచనను, ఆ ఉద్యమాన్ని ఛిద్రం చేసేందుకు తలలోకి దూసుకొచ్చిన తాలిబాన్ తూటా! తలకు గాయం చేసిన ఆ తూటా.. ఆమె సంకల్పాన్ని మాత్రం ఇసుమంతైనా ...
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!
తలవంచని తెగువ
అంగారకునికి చేరువలో సైడింగ్ స్ప్రింగ్ Namasthe Telangana
వాషింగ్టన్: మన జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అక్టోబర్ 19న అంగారకునికి అతి చేరువలోకి రానుంది. ఈ రెండింటి మధ్య దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే. ఇంత దగ్గర నుంచి వెళుతున్నందున అంగారకునిపై పరిశోదనలు చేస్తున్న ఉపగ్రహాలు అక్కడి వాతావరణంపై సైడింగ్ స్ప్రింగ్ చూపే ప్రభావంతో పాటు ఆ ...
సైడింగ్ స్ప్రింగ్పై నాసా కన్ను!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: మన జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క అక్టోబర్ 19న అంగారకునికి అతి చేరువలోకి రానుంది. ఈ రెండింటి మధ్య దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే. ఇంత దగ్గర నుంచి వెళుతున్నందున అంగారకునిపై పరిశోదనలు చేస్తున్న ఉపగ్రహాలు అక్కడి వాతావరణంపై సైడింగ్ స్ప్రింగ్ చూపే ప్రభావంతో పాటు ఆ ...
సైడింగ్ స్ప్రింగ్పై నాసా కన్ను!
హుదూద్పై నాసా హెచ్చరిక Namasthe Telangana
హైద్రాబాద్: హుదూద్ కారణంగా మేఘాలపై అతి శీతల వాతావరణం నెలకొందని అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా తెలిపింది. సాధారణంగా -20 నుంచి -25 డిగ్రీల వరకు ఉండే ఉష్ణోగ్రత ప్రస్తుతం -53కు చేరుకుందని తెలివింది. తుఫాను తీరం దాటే సమయంలో 185 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని హెచ్చరించింది. ఇవి హరికేన్లంత బలంగా ఉంటాయని పేర్కొంది.
హుద్హుద్ కారణంగా మేఘాలపై అతిశీతల వాతావరణం : నాసాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హుదూద్తో భారీ విధ్వంసం.. నాసా హెచ్చరికతెలుగువన్
హుదూద్ తుపాను : నాసా హెచ్చరిక..185 కి.మీ వేగంతో గాలులు!వెబ్ దునియా
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
హైద్రాబాద్: హుదూద్ కారణంగా మేఘాలపై అతి శీతల వాతావరణం నెలకొందని అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా తెలిపింది. సాధారణంగా -20 నుంచి -25 డిగ్రీల వరకు ఉండే ఉష్ణోగ్రత ప్రస్తుతం -53కు చేరుకుందని తెలివింది. తుఫాను తీరం దాటే సమయంలో 185 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని హెచ్చరించింది. ఇవి హరికేన్లంత బలంగా ఉంటాయని పేర్కొంది.
హుద్హుద్ కారణంగా మేఘాలపై అతిశీతల వాతావరణం : నాసా
హుదూద్తో భారీ విధ్వంసం.. నాసా హెచ్చరిక
హుదూద్ తుపాను : నాసా హెచ్చరిక..185 కి.మీ వేగంతో గాలులు!
బచ్చా బిలావల్ భుట్టో.. మోడీకి వార్నింగ్... తెలుగువన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు, పిల్లకాకి బిలావల్ భుట్టో జర్దారీ ఓ హెచ్చరిక చేశాడు. ''పాకిస్థాన్ మీద భారత్ దాడులను చూస్తూ ఊరుకోం. గుజరాత్ బాధితుల మాదిరిగా మేం ప్రతీకారం తీర్చుకోలేమని భావిస్తున్నారా? మేం తప్పనిసరిగా దాడులను తిప్పికొడతాం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ తెలుసుకోవాలి'' అని బిలావల్ ...
మోడీకి పిల్లోడు బిలావల్ భుట్టో ఘాటైన హెచ్చరిక.. ప్రతీకారం తప్పదంటూ..వెబ్ దునియా
మోడీపై భిలావల్ ఘాటు వ్యాఖ్యలు, బుద్ది బెబుతాం: షాOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు, పిల్లకాకి బిలావల్ భుట్టో జర్దారీ ఓ హెచ్చరిక చేశాడు. ''పాకిస్థాన్ మీద భారత్ దాడులను చూస్తూ ఊరుకోం. గుజరాత్ బాధితుల మాదిరిగా మేం ప్రతీకారం తీర్చుకోలేమని భావిస్తున్నారా? మేం తప్పనిసరిగా దాడులను తిప్పికొడతాం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ తెలుసుకోవాలి'' అని బిలావల్ ...
మోడీకి పిల్లోడు బిలావల్ భుట్టో ఘాటైన హెచ్చరిక.. ప్రతీకారం తప్పదంటూ..
మోడీపై భిలావల్ ఘాటు వ్యాఖ్యలు, బుద్ది బెబుతాం: షా
సరోగసీ పద్ధతి: అయినా పాప వద్దు.. అబ్బాయే చాలు! వెబ్ దునియా
సరోగసీ పద్ధతి ద్వారా కూడా అమ్మాయిలంటే తల్లిదండ్రులకు అలుసెక్కిపోతోంది. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటూ ఒకే బిడ్డ ఉండటంతో సరోగసీ ద్వారా మరో బిడ్డ కావాలనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా కవలలు పుట్టడం ద్వారా కవలల్లో ఒక ఆడ, ఒక మగ పుట్టడంతో.. మగ శిశువునే ఎత్తుకెళ్లారు. పాపం.. ఆడ శిశువును మనదేశంలోనే వదిలివేశారు. భారత్లో సరోగసీ చౌకగా ఉంటుందని ...
సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
సరోగసీ పద్ధతి ద్వారా కూడా అమ్మాయిలంటే తల్లిదండ్రులకు అలుసెక్కిపోతోంది. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటూ ఒకే బిడ్డ ఉండటంతో సరోగసీ ద్వారా మరో బిడ్డ కావాలనుకున్నారు. కానీ సరోగసీ ద్వారా కవలలు పుట్టడం ద్వారా కవలల్లో ఒక ఆడ, ఒక మగ పుట్టడంతో.. మగ శిశువునే ఎత్తుకెళ్లారు. పాపం.. ఆడ శిశువును మనదేశంలోనే వదిలివేశారు. భారత్లో సరోగసీ చౌకగా ఉంటుందని ...
సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!
సరిహద్దులవద్ద కాల్పులు: భారత్ ఆపాలంటున్న నవాజ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 10: భారత-పాకిస్తాన్ ల మధ్య శాంతి కపోతాలు ఎగురాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నోబెల్ కమిటీ భారత్కు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్, పాకిస్తాన్ సాహస బాలిక మలాలాలకు నోబెల్ శాంతి పురస్కారాల కమిటీ అత్యున్నత పురస్కారం ప్రకటిస్తే, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ కాల్పులు ఆపండి అంటూ భారత్కు ...
ఇంకా మరిన్ని »
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 10: భారత-పాకిస్తాన్ ల మధ్య శాంతి కపోతాలు ఎగురాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నోబెల్ కమిటీ భారత్కు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్, పాకిస్తాన్ సాహస బాలిక మలాలాలకు నోబెల్ శాంతి పురస్కారాల కమిటీ అత్యున్నత పురస్కారం ప్రకటిస్తే, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ కాల్పులు ఆపండి అంటూ భారత్కు ...
沒有留言:
張貼留言