హర్యానా సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్ : నేడు ప్రమాణ స్వీకారం? వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఎంపికయ్యారు. ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 60 యేళ్ళ ఖట్టర్ ఇప్పటికీ బ్రహ్మచారిగా ఉన్నారు. ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త్గా పని చేశారు. ఖట్టర్ను హర్యానా బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య ...
హర్యానా ముఖ్యమంత్రి ఖత్తార్తెలుగువన్
హర్యానా సీఎంగా ఖట్టర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హర్యానా కొత్త సిఎం ఖట్టర్Andhrabhoomi
సాక్షి
10tv
అన్ని 24 వార్తల కథనాలు »
హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఎంపికయ్యారు. ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 60 యేళ్ళ ఖట్టర్ ఇప్పటికీ బ్రహ్మచారిగా ఉన్నారు. ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త్గా పని చేశారు. ఖట్టర్ను హర్యానా బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య ...
హర్యానా ముఖ్యమంత్రి ఖత్తార్
హర్యానా సీఎంగా ఖట్టర్
హర్యానా కొత్త సిఎం ఖట్టర్
బాణాసంచా పేలి ఇద్దరరు సజీవదహనం: ఒకరి పరిస్థితి విషమం వెబ్ దునియా
తెలంగానా రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, భువనగిరి ఆర్పీ నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో ఉంచిన బాణాసంచా పేలడంతో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే సజీవ దహనంకాగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్పీ నగర్ లో పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన షాపులో పెద్ద ఎత్తున దీపావళి బాణాసంచా అమ్మకానికి ఉంచాడు.
బాణాసంచా పేలి ఇద్దరి సజీవదహనంసాక్షి
మరో బాణాసంచా దుర్ఘటన.. ముగ్గురు మృతితెలుగువన్
పటాకులు పేలి ఇద్దరు వ్యక్తులు సజీవదహనంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
తెలంగానా రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా, భువనగిరి ఆర్పీ నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో ఉంచిన బాణాసంచా పేలడంతో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే సజీవ దహనంకాగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్పీ నగర్ లో పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన షాపులో పెద్ద ఎత్తున దీపావళి బాణాసంచా అమ్మకానికి ఉంచాడు.
బాణాసంచా పేలి ఇద్దరి సజీవదహనం
మరో బాణాసంచా దుర్ఘటన.. ముగ్గురు మృతి
పటాకులు పేలి ఇద్దరు వ్యక్తులు సజీవదహనం
బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలని అర్థమా? తెలుగువన్
బంగారు తెలంగాణ సాధించడం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కోతలను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కరెంటు కోతలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ...
ఇంకా మరిన్ని »
బంగారు తెలంగాణ సాధించడం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కోతలను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కరెంటు కోతలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ...
ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి వుంది తెలుగువన్
పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు ...
ఇంకా మరిన్ని »
పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు ...
త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు తెలుగువన్
తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలనే ఆలోచనతో ఉన్న ...
3 నుంచి బడ్జెట్ సమావేశాలు!Namasthe Telangana
బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విస్తరణపై తగ్గని ఊహాగానాలుAndhrabhoomi
సాక్షి
10tv
అన్ని 17 వార్తల కథనాలు »
తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలనే ఆలోచనతో ఉన్న ...
3 నుంచి బడ్జెట్ సమావేశాలు!
బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు
విస్తరణపై తగ్గని ఊహాగానాలు
కేసీఆర్ సర్కార్ 2ఏళ్లలో కూలిపోద్ది.. సొంతపార్టీ నేతలు దద్దమ్మలు! వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని పాల్వాయి జోస్యం చెప్పారు. కేసీఆర్పై మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి వల్ల కేసీఆర్ సర్కారు త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని పాల్వాయి ...
అసమ్మతితో కెసిఆర్ ప్రభుత్వం కూలుతుంది: పాల్వాయిOneindia Telugu
'అసమ్మతితో కేసీఆర్ సర్కారు పడిపోవచ్చు'సాక్షి
కెసిఆర్ ప్రభుత్వంపై పాల్వాయి జోస్యంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని పాల్వాయి జోస్యం చెప్పారు. కేసీఆర్పై మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి వల్ల కేసీఆర్ సర్కారు త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని పాల్వాయి ...
అసమ్మతితో కెసిఆర్ ప్రభుత్వం కూలుతుంది: పాల్వాయి
'అసమ్మతితో కేసీఆర్ సర్కారు పడిపోవచ్చు'
కెసిఆర్ ప్రభుత్వంపై పాల్వాయి జోస్యం
ఎమ్మెల్యే రేవంత్ మీద కేసు తెలుగువన్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆశ్రిత పక్షపాత ధోరణితో తమ బంధువులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది రేవంత్ రెడ్డి మీద నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ...
రేవంత్రెడ్డికి నోటీసులు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవంత్రెడ్డిపై కేసు నమోదుసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆశ్రిత పక్షపాత ధోరణితో తమ బంధువులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది రేవంత్ రెడ్డి మీద నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ...
రేవంత్రెడ్డికి నోటీసులు!
రేవంత్రెడ్డిపై కేసు నమోదు
టపాసుల దుకాణాలు దగ్ధం సాక్షి
ఆసిఫాబాద్ : దీపావళి పండుగ టపాసుల వ్యాపారుల్లో చీకటి మిగిల్చింది. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 12 దుకాణాలు, అక్కడే నిలిపి ఉంచిన ఐదు మోటారుసైకిళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పట్టణంలోని జెడ్పీ గ్రౌండ్ ఆవరణలో దీపావళిని పురస్కరించుకుని రెండ్రోజులుగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ...
అగ్నికి ఆహుతైన టపాసుల దుకాణాలుAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆసిఫాబాద్ : దీపావళి పండుగ టపాసుల వ్యాపారుల్లో చీకటి మిగిల్చింది. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 12 దుకాణాలు, అక్కడే నిలిపి ఉంచిన ఐదు మోటారుసైకిళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పట్టణంలోని జెడ్పీ గ్రౌండ్ ఆవరణలో దీపావళిని పురస్కరించుకుని రెండ్రోజులుగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ...
అగ్నికి ఆహుతైన టపాసుల దుకాణాలు
రాజపక్షేకి భారతరత్న.. సుబ్రహ్మణ్యస్వామి వెటకారం తెలుగువన్
సంచలనాలకు మారుపేరుగా వుండే భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఎల్టీటీఇని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్రమోడీకి ఆయన ఒక లేఖ రాశారు. సుబ్రహ్మణ్య ...
ఇంకా మరిన్ని »
సంచలనాలకు మారుపేరుగా వుండే భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఎల్టీటీఇని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్రమోడీకి ఆయన ఒక లేఖ రాశారు. సుబ్రహ్మణ్య ...
ఆ టీవీ ఛానెళ్ళని జనం అడగటం లేదటమరి తెలుగువన్
దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ''ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం ...
ఆ టీవీలను జనం అడగలేదట: కేసీఆర్కు సుభాష్ రెడ్డి చెంచాగిరి..?వెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ''ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం ...
ఆ టీవీలను జనం అడగలేదట: కేసీఆర్కు సుభాష్ రెడ్డి చెంచాగిరి..?
沒有留言:
張貼留言