2014年10月11日 星期六

2014-10-12 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
అయాం వెరీ సారీ... సత్య నాదెళ్ళ  తెలుగువన్
మహిళలను ఉద్దేశించి తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల మహిళలను క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఒక సంస్థాగత సమావేశ:లో ఆయన మాట్లాడుతూ మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడగాల్సిన అవసరం లేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని అన్నారు. నాదెళ్ళ ...

సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు! సారీ!   వెబ్ దునియా
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది   News Articles by KSR
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
Palli Batani   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
సత్యార్థిని అభినందించిన ప్రధాని  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నోబెల్ శాంతిబహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థిని కలుసుకుని నోబెల్ పురస్కారాన్ని అందుకున్నందుకు ఆయనను అభినందించారు. మరోవైపు ప్రదాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాలకు తన వంతు సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ...

గాంధీజీ సిసలైన శాంతివాది కాదట!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర పథకాలకు సత్యార్థి సహకారం   సాక్షి
మలాలా యూసుఫ్ జాయ్‌కి నోబెల్: ఖండించిన తాలిబన్లు   వెబ్ దునియా
Namasthe Telangana   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 86 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సునందా పుష్కర్ మృతి కేసు.. పాయిజన్ తాగించారా..  తెలుగువన్
కేంద్ర మాజీ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్‍ కొద్ది నెలల క్రితం ఢిల్లీలోని ఒక హోటల్ రూమ్‌లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం ...

సునందా మర్డర్ మిస్టరీలో ట్విస్ట్ : విషం తాగారా లేక తాగించింది ఎవరు?   వెబ్ దునియా
సునందా పుష్కర్‌ మృతికి కారణం విషమే పోస్టుమార్టం నివేదికలో ఎయిమ్స్‌ వైద్యుల ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'సునంద మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి'   సాక్షి
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 37 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భారత్‌కు ఐక్యరాజ్యసమితి బాకీ!  Namasthe Telangana
ఐక్యరాజ్యసమితి: ఐరాస నిర్వహించే శాంతి పరిరక్షక కార్యక్రమాల్లో భారత దేశం చురుగ్గా పాల్గొంటుంది. వివిద దేశాలకు శాంతి పరిరక్షక దళాలను పంపి, ఇతర రకాల సాయం చేసినందుకు మొత్తం 671 కోట్ల రూపాయలు తాము భారత్‌కు చెల్లించాల్సి ఉందని ఐరాస తెలిపింది. రెండ్రోజుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. భారత్‌తో పాటు ఇథియోపియా, బంగ్లాదేశ్, ...

భారత్‌కు రూ.671 కోట్లు బాకీ పడిన ఐక్యరాజ్య సమితి!   వెబ్ దునియా
భారత్ కు ఐక్యరాజ్యసమితి 671 కోట్ల బాకీ!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
పల్లెకు పట్టం కడదాం!  సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు. పేరు 'సాంసద్ ఆదర్శ గ్రామ యోజన'(ఎస్‌ఏజీవై). జయప్రకాశ్ నారాయణ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించి ఆయన ప్రసంగించారు. దేశంలో 800 మంది దాకా ఉన్న ఎంపీల్లో ప్రతి ...

పదండి పల్లెలకు..   Andhrabhoomi
"సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన" పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పేదల కోసమే సంసద్ ఆదర్శ గ్రామ యోజన:మోడీ   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్రమోడీకి గొంతు సమస్య  తెలుగువన్
భారత ప్రధాని నరేంద్రమోడీ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని వేల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ భారీ స్థాయిలో ప్రసంగాలు చేస్తున్నారు. అలా మాట్లాడీ మాట్లాడీ నరేంద్రమోడీకి గొంతు నొప్పి వచ్చింది. గొంతు కూడా బాగా ...

నరేంద్ర మోడీకి గొంతునొప్పి.. ప్రచారాల్లో స్పీచ్ టైంలో కోత!   వెబ్ దునియా
మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత!   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సరిహద్దులో ఆగిన పాక్ దూకుడు  సాక్షి
జమ్మూ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాదాపు 9రోజులపాటు సరిహద్దులో దుందుడుకుగా కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ తాజాగా కాస్త వెనక్కు తగ్గింది. జమ్మూ, సాంబ జిల్లాల పరిధిలోని సరిహద్దులో ఈ నెల 8-9తేదీల మధ్యరాత్రంతా కాల్పులు జరగనేలేదని, భారతసైన్యం ప్రతిఘటనతో పాక్ కాల్పుల జోరుకు కళ్లెం పడిందని బీఎస్‌ఎఫ్ ...

పాక్ కాల్పులు కాస్త తగ్గాయ్: బంకర్ల నిర్మాణం అవసరమంటోన్న ఒమర్!   వెబ్ దునియా
వెనక్కి తగ్గిన పాక్, సరిహద్దు వెంట బంకర్లు:సీఎం ఒమర్   Oneindia Telugu
చర్చలతోనే సరిహద్దు సమస్యల పరిష్కారం: ఎమ్మెల్సీ, ప్రొ.కె.నాగేశ్వర్   10tv

అన్ని 11 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
లొంగిపోయిన హర్యానా మాజీ సీఎం చౌతులా  సాక్షి
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎల్‌డీ అధినేత, హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా శనివారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈరోజు జైల్లో లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో బెయిల్‌ను పొందిన ఆయన దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బెయిల్ పొందిన అనంతరం అసెంబ్లీ ఎన్నికల ...

జైలు అధికారులు ఎదుట లొంగిపోనున్న చౌతాలా   Namasthe Telangana
వీళ్ళకి జే 'జైలు'!   Andhrabhoomi
కోర్టుకు హాజరైన లోక్‌దళ్‌ నేత ఓంప్రకాష్‌ చౌతాలా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : ఏకైక పార్టీగా బీజేపీ!  వెబ్ దునియా
మహారాష్ట్ర, హర్యానాల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుందని శుక్రవారం వెల్లడైన ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. ఇండియా టీవీ, సీ ఓటర్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలిపింది. 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 132-142 సీట్లను సాధించనున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. 50-60 సీట్లతో శివసేన రెండో స్థానంలో నిలవనుందట. మరోవైపు 90 ...

బీజేపీకే ఎక్కువ సీట్లు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Kandireega   
డిజిటల్ ఇండియాలో ఫేస్ బుక్ భాగస్వామ్యం  Kandireega
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఇరువురి మధ్య స్వచ్ఛ భారత్, ఉగ్రవాద నిరోధం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. సోషల్ మీడియాను ప్రధాన వేదికగా ఉగ్రవాద అడ్డుకట్టకు ఎలా ఉపయోగించాలి అనేదానిపై ఆలోచించాల్సి వుందని ప్రధాని, జుకర్ బర్గ్ తో అన్నారు. ఫేస్ ...

డిజిటల్ ఇండియాపై ఫేస్ బుక్ అమితాసక్తి: నరేంద్ర మోడీ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言