విశాఖను వణికించిన తొలి భీకర తుఫాను హుదూద్.. 8 మంది మృతి! వెబ్ దునియా
విశాఖ నగరాన్ని వణికించిన తొలి భీకర తుఫానుగా హుదూద్ చరిత్రపుటలకెక్కింది. ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు 8 మంది మరణించినట్టు అధికారిక సమాచారం. అలాగే, మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ రికార్డుల తిరగేస్తే... 1904 నుంచి ఇప్పటిదాకా విశాఖ నగరాన్ని 8 తుఫాన్లు తాకగా వాటన్నింటిలోకీ భీకరమైనది హుదూదే. గతంలో విశాఖపట్టణం జిల్లా కేంద్రంగా మొత్తం 8 ...
సాయమందే వరకు.. విశాఖ నుంచే పాలనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ బీభత్సం: రంగంలో బాబు, సాయానికి కేసీఆర్ సైOneindia Telugu
ఉత్తరాంధ్రలో హుదూద్ భారీ విధ్వంసంతెలుగువన్
Andhrabhoomi
అన్ని 32 వార్తల కథనాలు »
విశాఖ నగరాన్ని వణికించిన తొలి భీకర తుఫానుగా హుదూద్ చరిత్రపుటలకెక్కింది. ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు 8 మంది మరణించినట్టు అధికారిక సమాచారం. అలాగే, మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ రికార్డుల తిరగేస్తే... 1904 నుంచి ఇప్పటిదాకా విశాఖ నగరాన్ని 8 తుఫాన్లు తాకగా వాటన్నింటిలోకీ భీకరమైనది హుదూదే. గతంలో విశాఖపట్టణం జిల్లా కేంద్రంగా మొత్తం 8 ...
సాయమందే వరకు.. విశాఖ నుంచే పాలన
విశాఖ బీభత్సం: రంగంలో బాబు, సాయానికి కేసీఆర్ సై
ఉత్తరాంధ్రలో హుదూద్ భారీ విధ్వంసం
ప్రేమ వేధింపులపై నిర్భయ కేసు: దొంగల పట్టివేత Oneindia Telugu
కరీంనగర్/ నిజామాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చల్గల్లో ఒక యువతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వేధింపులకు కారణమైన యువకులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. చల్గల్కు చెందిన ఫయీమ్ చిన్న కుమార్తె సిమ్రాన్ బేగం(18) జగిత్యాల పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ...
నేడు సిరిసిల్లలో కెటిఆర్ పర్యటనAndhrabhoomi
నన్నే ప్రేమించాలి!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
కరీంనగర్/ నిజామాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చల్గల్లో ఒక యువతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వేధింపులకు కారణమైన యువకులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. చల్గల్కు చెందిన ఫయీమ్ చిన్న కుమార్తె సిమ్రాన్ బేగం(18) జగిత్యాల పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ...
నేడు సిరిసిల్లలో కెటిఆర్ పర్యటన
నన్నే ప్రేమించాలి!
తెలంగాణలో డిజిటల్ విప్లవం : ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి వెబ్ దునియా
తెలంగాణలో డిజిటల్ విప్లవాన్నీ తీసుకొచ్చి టెక్నాలజీ హబ్గా మార్చనున్నట్టు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఆదివారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరిగిన పెగా డెవలపర్స్ ద్వితీయ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. త్వరలో టెక్నాలజీ ఇంక్యూబేటర్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్టు చెప్పారు. ఇందులో 5000 కంపెనీలు కొత్త అంశాలను ...
తెలంగాణలో డిజిటల్ విప్లవంసాక్షి
టి హబ్లో 5 వేల మందికి శిక్షణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డిజిటల్ తెలంగాణ చేసి చూపిస్తామన్న కెటిఆర్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
తెలంగాణలో డిజిటల్ విప్లవాన్నీ తీసుకొచ్చి టెక్నాలజీ హబ్గా మార్చనున్నట్టు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఆదివారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరిగిన పెగా డెవలపర్స్ ద్వితీయ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. త్వరలో టెక్నాలజీ ఇంక్యూబేటర్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్టు చెప్పారు. ఇందులో 5000 కంపెనీలు కొత్త అంశాలను ...
తెలంగాణలో డిజిటల్ విప్లవం
టి హబ్లో 5 వేల మందికి శిక్షణ
డిజిటల్ తెలంగాణ చేసి చూపిస్తామన్న కెటిఆర్
బోరుబావిలో పడిన చిన్నారి: రోదనలతో విషాదం (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఓ వ్యవసాయ పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో నాలుగున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయింది. 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి గిరిజను వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన మల్గ నాగయ్య తన ...
ఇంకా లభించని బాలిక ఆచూకీNamasthe Telangana
అయ్యో పాపం..! బోరుబావిలో పడ్డ చిన్నారి గిరిజAndhrabhoomi
అయ్యో.. గిరిజ!సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఓ వ్యవసాయ పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో నాలుగున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయింది. 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి గిరిజను వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన మల్గ నాగయ్య తన ...
ఇంకా లభించని బాలిక ఆచూకీ
అయ్యో పాపం..! బోరుబావిలో పడ్డ చిన్నారి గిరిజ
అయ్యో.. గిరిజ!
కూలిన హోర్డింగ్.. యువకుడి మృతి తెలుగువన్
హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తా వద్ద బైక్ పై వెళ్తున్న పృధ్వీసేనా రెడ్డి అనే యువకుడి మీద భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి దగ్గర దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతడు నానక్ రామ్ గూడలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. మృతుడు ...
హైదరాబాద్లో అధికారుల నిర్లక్ష్యం : హోర్డింగ్ కూలి వ్యక్తి మృతి!వెబ్ దునియా
హోర్డింగ్ కూలి ఒకరి మృతి..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారీ హోర్డింగ్ కూలి సాఫ్టువేర్ ఇంజనీర్ మృతి!Oneindia Telugu
News Articles by KSR
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తా వద్ద బైక్ పై వెళ్తున్న పృధ్వీసేనా రెడ్డి అనే యువకుడి మీద భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి దగ్గర దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతడు నానక్ రామ్ గూడలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. మృతుడు ...
హైదరాబాద్లో అధికారుల నిర్లక్ష్యం : హోర్డింగ్ కూలి వ్యక్తి మృతి!
హోర్డింగ్ కూలి ఒకరి మృతి..
భారీ హోర్డింగ్ కూలి సాఫ్టువేర్ ఇంజనీర్ మృతి!
కేసీఆర్ రిలేషన్కు కాంట్రాక్టు రాలేదనే లైనుకు స్వస్తి : ఎర్రబెల్లి వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుకు విద్యుత్ లైన నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం దక్కలేదన్నే అక్కసుతోనే విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వేయాలని భావించిన విద్యుత్ లైను నిర్మాణాన్ని ఉపసంహరించుకున్నారని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న బస్సు ...
'సీఎంకు కాంట్రాక్టు దక్కలేదనే, నక్సల్ సమస్య తెరపైకి'Oneindia Telugu
కేసీఆర్ బంధువుకు కాంట్రాక్ట్ దక్కలేదనే ...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుకు విద్యుత్ లైన నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం దక్కలేదన్నే అక్కసుతోనే విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వేయాలని భావించిన విద్యుత్ లైను నిర్మాణాన్ని ఉపసంహరించుకున్నారని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న బస్సు ...
'సీఎంకు కాంట్రాక్టు దక్కలేదనే, నక్సల్ సమస్య తెరపైకి'
కేసీఆర్ బంధువుకు కాంట్రాక్ట్ దక్కలేదనే ...
విశాఖలో దాదాపు చెట్లన్నీ కూలిపోయాయి News Articles by KSR
తుపాను భీభత్సానికి విశాఖ బాగా దెబ్బతిన్నట్లు సమాచారం వస్తోంది.ప్రధానంగా రోడ్లన్ని బాగా దెబ్బతిన్నాయి.తూర్పు వైపున సముద్ర ప్రాంతం మొదలు,గాజువాక వరకు తుపానుకు దెబ్బతినకుండా మిగిలిన ప్రాంతం లేదని కధనం.రోడ్లకు ఇరువైపులా ఉన్నచెట్లన్ని కూలిపోయాయి.ఎక్కడైనా ఒకటి,అర తప్ప దాదాపుగా మొత్తం కూలిపోయినట్లు చెబుతున్నారు.విశాఖ అందాల ...
తుపాను రాకముందే మూతపడిన రాడార్ కేంద్రంAndhrabhoomi
విశాఖ విలవిలసాక్షి
విశాఖలో హుదూద్ తుపాను బీభత్సంNamasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
తుపాను భీభత్సానికి విశాఖ బాగా దెబ్బతిన్నట్లు సమాచారం వస్తోంది.ప్రధానంగా రోడ్లన్ని బాగా దెబ్బతిన్నాయి.తూర్పు వైపున సముద్ర ప్రాంతం మొదలు,గాజువాక వరకు తుపానుకు దెబ్బతినకుండా మిగిలిన ప్రాంతం లేదని కధనం.రోడ్లకు ఇరువైపులా ఉన్నచెట్లన్ని కూలిపోయాయి.ఎక్కడైనా ఒకటి,అర తప్ప దాదాపుగా మొత్తం కూలిపోయినట్లు చెబుతున్నారు.విశాఖ అందాల ...
తుపాను రాకముందే మూతపడిన రాడార్ కేంద్రం
విశాఖ విలవిల
విశాఖలో హుదూద్ తుపాను బీభత్సం
అన్ని విధాలా ఆదుకుంటాం Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: హుదూద్ పెను తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్తో టెలిఫోన్లో మాట్లాడారు. హుదూద్ సృష్టించిన బీభత్సాన్ని ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: హుదూద్ పెను తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్తో టెలిఫోన్లో మాట్లాడారు. హుదూద్ సృష్టించిన బీభత్సాన్ని ...
ఏపీకి అన్ని విధాలా సాయం చేయండి : కేసీఆర్ ఆదేశం వెబ్ దునియా
హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సాయం కావాలో తెలుసుకుని అన్ని విధాలుగా సాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం సీఎస్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. హుదూద్ తుఫానుతో నష్టపోయిని ...
ఏపీకి సాయం చేసేందుకు సిద్ధం ఏం కావాలో కనుక్కోండి... సీఎస్కు కేసీఆర్ ఆదేశం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీకి అన్నివిధాలా సహకరిస్తాంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సాయం కావాలో తెలుసుకుని అన్ని విధాలుగా సాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం సీఎస్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. హుదూద్ తుఫానుతో నష్టపోయిని ...
ఏపీకి సాయం చేసేందుకు సిద్ధం ఏం కావాలో కనుక్కోండి... సీఎస్కు కేసీఆర్ ఆదేశం ...
ఏపీకి అన్నివిధాలా సహకరిస్తాం
'హుదుద్'తో అప్రమత్తమైన ఏపీ సర్కార్ 10tv
హైదరాబాద్: హుదుద్ ప్రమాదాన్ని ఆపలేకపోయినా నష్టనివారణలో మాత్రం ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయింది. హుదుద్ తుపాన్ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, సీఎస్ కృష్ణారావు సమీక్షిస్తున్నారు. అనుక్షణం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు బాబు భరోసా
అండగా మేముంటాం: ప్రధానిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: హుదుద్ ప్రమాదాన్ని ఆపలేకపోయినా నష్టనివారణలో మాత్రం ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయింది. హుదుద్ తుపాన్ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, సీఎస్ కృష్ణారావు సమీక్షిస్తున్నారు. అనుక్షణం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు బాబు భరోసా
అండగా మేముంటాం: ప్రధాని
沒有留言:
張貼留言