2015年7月9日 星期四

2015-07-10 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
బుల్డోజర్‌ను ఢీకొన్నకారు: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి ఓ తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదం మింగేసింది. సుదూరమైన డ్రైవింగ్ కలిసిన అలసట, నిద్రమత్తు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని సైదాబాద్ ఎస్‌బిహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం నగర విద్యార్థి మృతి ... మరొకరికి గాయాలు   ఆంధ్రజ్యోతి
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం   సాక్షి
అమెరికాలో రోడ్డు ప్రమాదం: నగర విద్యార్థి దుర్మరణం   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: తమ రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ ఛానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా భారత్‌కు హెచ్చరికలు చేశారు. 'మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ ...

భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష?   తెలుగువన్
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్ మంత్రి   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అల్టిమేట్: స్టన్నింగ్ సెల్ఫీ తీస్కున్నాడు, కానీ కొత్తకాదు   
Oneindia Telugu
ఓహియో: ఓ వ్యక్తి అల్టిమేట్ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీ అందర్నీ అద్భుతానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు చాలామంది వివిధ రకాలుగా సెల్ఫీలు తీసుకోవడం చూశాం. సాధారణంగా మనకు సాధ్యం కాని సెల్ఫీని అతను తీసుకున్నాడు. అమెరికా ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ షేన్ బ్లాక్ ఈ అద్భుతమైన, స్టన్నింగ్ సెల్ఫీ తీసుకున్నాడు. హవాయిలోని 13,500 కంటే ఎక్కువ ...

లైఫ్ స్టైల్   ప్రజాశక్తి
సూపర్ సెల్ఫీ..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జపాన్ టు ఢిల్లీ: తిరుగుపయనమైన ఏపీ సీఎం చంద్రబాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం జపాన్ పర్యటనను ముగించుకుని గురువారం స్వదేశానికి బయలుదేరింది. జపాన్ నుంచి చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌‌తో పాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ సమస్యలు, అంశాలను వారి ...

జపాన్‌లో విజయవంతంగా చంద్రబాబు టూర్‌ చివరిరోజు కొమమూరా సంస్థతో సమావేశం ...   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు జపాన్ టూర్.. పలు కీలక ఒప్పందాలు   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


ప్రాణం తీసిన సెల్ఫీ: బ్రిడ్జిపైనుంచి పడి యువతి మృతి   
Oneindia Telugu
మాస్కో: ఇటీవల అజాగ్రత్తగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా యువతలో మార్పు రావడం లేదు. అందరూ మెచ్చే సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో.. ప్రమాదపుటంచుల సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అన్నా కృపేనికోవా(21) అనే యువతి ఓ బ్రిడ్జిపై నిలుచుని సెల్ఫీ ...

ప్రాణం తీసిన సెల్ఫీ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
ఫ్లూటోపై ప్రేమ గుర్తు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఫ్లూటోపై లవ్ సింబల్ ఏమిటని ఆశ్చర్యపోకండి. ఫ్లూటో పైకి దూసుకెళ్తున్న న్యూ హారిజన్స్ ఉపగ్రహ నౌక అక్కడ హృదయం ఆకారంలో ఉన్న ఓ పెద్ద ప్రాంతాన్ని ఫొటో తీసి పంపింది. న్యూహారిజన్స్ నౌకలో ఉన్న లాంగ్ రేంజ్ రికనైజెన్స్ ఇమేజర్ ఈ చిత్రాన్ని తీసింది. హృదయం ఆకారంలో ఉన్న ప్రాంతం దాదాపు రెండు వేల కి.మీ. వెడల్పు ఉన్నట్లు నాసా ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
కాల్పులకు తెగబడ్డ పాక్ బలగాలు   
సాక్షి
శ్రీనగర్: పొరుగు దేశం పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. సరిహద్దులో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. మరోసారి కాల్పులకు తెగబడింది. ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లా సెక్టార్ లో గురువారం సాయంత్రం పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ ఎఫ్ జవాను మృతి చెందాడు. ఐదు రోజుల వ్యవధిలోనే దాయాది దేశం మరోసారి ...

పాక్ సైనికుల కాల్పుల్లో భారత జవాను మృతి   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


మలేసియాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్   
సాక్షి
కౌలాలంపూర్: ఇస్లామిక్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం మలేసియాలో అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఖలీద్ అబు బాకర్ వెల్లడించారు. నగరంలో జూలై 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపిన తనిఖీలలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
విమానంపై తేనె టీగల దాడి, గంట ఆలస్యం (ఫోటో)   
Oneindia Telugu
మాస్కో: రష్యాలో తేనెటీగలు ఓ విమానం పైన దాడి చేశాయి. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్తున్న ఎయిర్ బస్ ఏ319 విమానాన్ని ఒక్కసారిగా వేలాది సంఖ్యలో తేనె టీగలు చుట్టుముట్టాయి. మాస్కోలోని నుకోవా విమానాశ్రయంలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. రెక్కలు, కిటికీల పైన వాలాయి. దీంతో విమానాశ్రయ సిబ్బంది వచ్చి ...

ఆ విమానంపై తేనెటీగల దాడి... గంట ఆలస్యంగా   వెబ్ దునియా
విమానంపై తేనెటీగల దాడి!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ప్లాస్టిక్ బియ్యం.. జర జాగ్రత్త   
తెలుగువన్
చైనా దేశం టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశమని మనకు తెలుసు. అంతేకాదు నకిలీ ప్రొడెక్టుల ఉత్పత్తులలోనూ చైనా ముందుంటుంది. అందుకే చైనా పేరు చెబితే ప్రముఖ సంస్థలు కూడా తమ ఉత్పుత్తులకు నకిలీతో ఎసరు పెడుదుందని వణికిపోతాయి. అలాంటి చైనా దేశం ఇప్పుడు ఏకంగా మనిషి తిండిని కూడా నకిలీ చేసేసింది. మనం రోజూ తినే బియ్యాన్ని ...

ప్లాస్టిక్ బియ్యం...! అయినా అవి ఉడుకుతాయ్..!! తింటే ఎక్కడ లేని రోగాలు..   వెబ్ దునియా
చైనా నుంచి ప్లాస్టిక్‌ బియ్యం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言