ఆంధ్రజ్యోతి
జింబాబ్వే గడ్డపై విజయబావుటా ఎగురవేసిన కుర్రాళ్లు
ఆంధ్రజ్యోతి
జింబాబ్వే గడ్డపై తొలిరోజే భారత కుర్రాళ్లకు విషమ పరీక్ష ఎదురైంది..! అంబటి రాయుడు వీరోచిత శతకానికి తోడు స్టువర్ట్ బిన్నీ ఆల్రౌండ్ నైపుణ్యం తోడవడంతో మొదటి వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో కష్టంగా గెలిచింది...! అజేయ సెంచరీతో చెలరేగి మ్యాచ్ను ఆఖరి బంతి దాకా తీసుకెళ్లిన ఆతిథ్య జట్టు కెప్టెన్ చిగుంబుర మన కుర్రాళ్ల గుండెల్లో ...
చచ్చీ చెడీ గెలిచారు!సాక్షి
రాయుడు దెబ్బ... జింబాబ్వేపై 4 పరుగుల తేడాతో భారత్ విజయంవెబ్ దునియా
భారత్ 255: 187కు 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేthatsCricket Telugu
Namasthe Telangana
Vaartha
Teluguwishesh
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జింబాబ్వే గడ్డపై తొలిరోజే భారత కుర్రాళ్లకు విషమ పరీక్ష ఎదురైంది..! అంబటి రాయుడు వీరోచిత శతకానికి తోడు స్టువర్ట్ బిన్నీ ఆల్రౌండ్ నైపుణ్యం తోడవడంతో మొదటి వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో కష్టంగా గెలిచింది...! అజేయ సెంచరీతో చెలరేగి మ్యాచ్ను ఆఖరి బంతి దాకా తీసుకెళ్లిన ఆతిథ్య జట్టు కెప్టెన్ చిగుంబుర మన కుర్రాళ్ల గుండెల్లో ...
చచ్చీ చెడీ గెలిచారు!
రాయుడు దెబ్బ... జింబాబ్వేపై 4 పరుగుల తేడాతో భారత్ విజయం
భారత్ 255: 187కు 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే
సాక్షి
చెత్రికి రూ.1.20 కోట్లు
సాక్షి
ముంబై : ఊహించినట్టుగానే భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్కు చెందిన ముంబై సిటీ ఎఫ్సీ ఫ్రాంచైజీ చెత్రిని రూ. 1 కోటీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. చెత్రి కనీస ధర రూ.80 లక్షలుగా ఉంది. అయితే భారత ఫుట్బాల్లో క్రేజీ ...
ఐఎస్ఎల్ వేలంలో ఛెత్రికి రూ.1.20 కోట్లుఆంధ్రజ్యోతి
సునీల్ ఛెత్రికి రూ. 1.20 కోట్లుప్రజాశక్తి
ఐఎస్ఎల్: కోటి పలికిన ఛెత్రి, వేలం పాట వివరాలుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : ఊహించినట్టుగానే భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్కు చెందిన ముంబై సిటీ ఎఫ్సీ ఫ్రాంచైజీ చెత్రిని రూ. 1 కోటీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. చెత్రి కనీస ధర రూ.80 లక్షలుగా ఉంది. అయితే భారత ఫుట్బాల్లో క్రేజీ ...
ఐఎస్ఎల్ వేలంలో ఛెత్రికి రూ.1.20 కోట్లు
సునీల్ ఛెత్రికి రూ. 1.20 కోట్లు
ఐఎస్ఎల్: కోటి పలికిన ఛెత్రి, వేలం పాట వివరాలు
Vaartha
జాతీయ టోర్నీలో పాల్గొంటా
Vaartha
న్యూఢిల్లీ : పురుషులతో సమానంగా తమకు ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పేర్కొంది.కాగా కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నీలో ఆమె ఆడటం లేదు.మహిళా ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్న కారణంగానే గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడించింది.కేరళ మూలాలు ఉన్న ...
ఎంతకాలం ఈ వివక్ష..పురుషులతో సమానంగా ఇస్తేనే... దీపికవెబ్ దునియా
ప్రైజ్ మనీ సమానంగా ఇస్తేనే: దీపికఆంధ్రజ్యోతి
'అందుకే మూడేళ్లుగా దూరంగా ఉంటున్నా'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : పురుషులతో సమానంగా తమకు ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పేర్కొంది.కాగా కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నీలో ఆమె ఆడటం లేదు.మహిళా ప్లేయర్లను చిన్నచూపు చూస్తున్న కారణంగానే గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడించింది.కేరళ మూలాలు ఉన్న ...
ఎంతకాలం ఈ వివక్ష..పురుషులతో సమానంగా ఇస్తేనే... దీపిక
ప్రైజ్ మనీ సమానంగా ఇస్తేనే: దీపిక
'అందుకే మూడేళ్లుగా దూరంగా ఉంటున్నా'
వెబ్ దునియా
వింబుల్డన్ సెమీఫైనల్లో పేస్ జోడీ: సానియా ద్వయం అవుట్
వెబ్ దునియా
ప్రతిష్టాత్మక వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుడు లియాండర్ పేస్ సెమీఫైనల్లో దూసుకెళ్లాడు. క్వార్టర్స్లో పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-2, 6-1 తేడాతో పేస్ జోడీ గెలుపును నమోదు చేసుకుంది. క్వార్టర్స్లో మూడో సీడ్ మట్కోవ్స్కీ (పోలెండ్)-ఎలెనా వెస్నినా (రష్యా) ద్వయాన్ని చిత్తుగా ఓడించింది. మరో క్వార్టర్ ...
సెమీస్లో పేస్ జోడిసాక్షి
మిక్స్డ్ సెమీస్లో పేస్ జోడీఆంధ్రజ్యోతి
పేస్ జోడి ముందుకుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతిష్టాత్మక వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుడు లియాండర్ పేస్ సెమీఫైనల్లో దూసుకెళ్లాడు. క్వార్టర్స్లో పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-2, 6-1 తేడాతో పేస్ జోడీ గెలుపును నమోదు చేసుకుంది. క్వార్టర్స్లో మూడో సీడ్ మట్కోవ్స్కీ (పోలెండ్)-ఎలెనా వెస్నినా (రష్యా) ద్వయాన్ని చిత్తుగా ఓడించింది. మరో క్వార్టర్ ...
సెమీస్లో పేస్ జోడి
మిక్స్డ్ సెమీస్లో పేస్ జోడీ
పేస్ జోడి ముందుకు
వెబ్ దునియా
మహిళా వికెట్ కీపర్కు మర్యాద లేదు.. ఆటోలోనే ఇంటికి..? ఏంటిది?
వెబ్ దునియా
భారత క్రికెట్లో పురుషులకు, మహిళలకు మధ్య ఎంతో వ్యత్యాసాలున్నాయని తేలిపోయింది. మహిళలకు గౌరవం, సమాన హక్కు అంటూ ప్రగల్భాలు పలికే వారంతా.. మహిళల పట్ల ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. విజయవాడ అమ్మాయి కల్పన భారత మహిళా క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్. ఇటీవలే ఆమె బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన ...
ఎదిగినా: తండ్రి ఆటోలో వచ్చిన భారత మహిళా క్రికెటర్Oneindia Telugu
తండ్రి ఆటోలోనే ఇంటికొచ్చిన వికెట్ కీపర్...ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్లో పురుషులకు, మహిళలకు మధ్య ఎంతో వ్యత్యాసాలున్నాయని తేలిపోయింది. మహిళలకు గౌరవం, సమాన హక్కు అంటూ ప్రగల్భాలు పలికే వారంతా.. మహిళల పట్ల ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. విజయవాడ అమ్మాయి కల్పన భారత మహిళా క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్. ఇటీవలే ఆమె బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన ...
ఎదిగినా: తండ్రి ఆటోలో వచ్చిన భారత మహిళా క్రికెటర్
తండ్రి ఆటోలోనే ఇంటికొచ్చిన వికెట్ కీపర్...
సాక్షి
ఆసీస్ లక్ష్యం 412
సాక్షి
కార్డిఫ్ : యాషెస్ సిరీస్ తొలి టెస్టు మూడో రోజు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల బౌలర్లు ఆధిపత్యం చూపడంతో శుక్రవారం ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. మరోవైపు ఆసీస్ ముందు ఇంగ్లండ్ జట్టు 412 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉంది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ...
యాసెస్ సిరీస్లో ఆస్ట్రేలియా లక్ష్యం 412ఆంధ్రజ్యోతి
ఇంగ్లాండ్కు భారీ ఆధిక్యంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కార్డిఫ్ : యాషెస్ సిరీస్ తొలి టెస్టు మూడో రోజు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల బౌలర్లు ఆధిపత్యం చూపడంతో శుక్రవారం ఒక్క రోజే 15 వికెట్లు నేలకూలాయి. మరోవైపు ఆసీస్ ముందు ఇంగ్లండ్ జట్టు 412 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉంది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ...
యాసెస్ సిరీస్లో ఆస్ట్రేలియా లక్ష్యం 412
ఇంగ్లాండ్కు భారీ ఆధిక్యం
వెబ్ దునియా
దేశం కోసం సేవ చేసేందుకు పరుగు పందెం... నెం.1గా నిలిచాడు... కానీ ప్రాణం పోయింది...
వెబ్ దునియా
సైన్యంలో చేరాలని ఉత్సాహంగా విచ్చేశాడు. పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ తన కోరిక తీరకుండా అక్కడికక్కడే మరణించాడు. పలువురి హృదయాలను కలచివేసిన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత ...
ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యంసాక్షి
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఒకరి మృతిఆంధ్రజ్యోతి
ఆర్మీ రిక్రూట్మెంట్లో విషాదంAndhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సైన్యంలో చేరాలని ఉత్సాహంగా విచ్చేశాడు. పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ తన కోరిక తీరకుండా అక్కడికక్కడే మరణించాడు. పలువురి హృదయాలను కలచివేసిన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత ...
ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యం
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఒకరి మృతి
ఆర్మీ రిక్రూట్మెంట్లో విషాదం
ఆంధ్రజ్యోతి
సిరీస్ మిథాలీ సేనదే
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: సొంతగడ్డపై న్యూజిలాండ్ మహిళల టీమ్తో ఐదో వన్డేలో మిథాలీ సేన ఆల్రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టింది. ఆఖరి, ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసి.. సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. సుజీ బేట్స్ (42) టాప్ స్కోరర్. జులన్ గోస్వామి (2/17), రాజేశ్వరీ గైక్వాడ్ ...
భళా... భారత్సాక్షి
అమ్మాయిలు అదుర్స్: కివీస్ చిత్తు, భారత్దే సిరీస్Oneindia Telugu
సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: సొంతగడ్డపై న్యూజిలాండ్ మహిళల టీమ్తో ఐదో వన్డేలో మిథాలీ సేన ఆల్రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టింది. ఆఖరి, ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసి.. సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. సుజీ బేట్స్ (42) టాప్ స్కోరర్. జులన్ గోస్వామి (2/17), రాజేశ్వరీ గైక్వాడ్ ...
భళా... భారత్
అమ్మాయిలు అదుర్స్: కివీస్ చిత్తు, భారత్దే సిరీస్
సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు
సాక్షి
ఫైనల్లో సానియా-హింగిస్ జంట
సాక్షి
లండన్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్లో తొలిసారి మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. వింబుల్డన్లో సానియా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రాకెల్ ...
ఒక్క అడుగు దూరంలో సానియాఆంధ్రజ్యోతి
టైటిల్కు ఒక్క అడుగు..ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్లో తొలిసారి మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. వింబుల్డన్లో సానియా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రాకెల్ ...
ఒక్క అడుగు దూరంలో సానియా
టైటిల్కు ఒక్క అడుగు..
thatsCricket Telugu
బీసీసీఐకి షాక్: కొచ్చికి రూ.550 కోట్లు చెల్లించండి
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వేటుకు గురైన కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి రూ.550 కోట్లు చెల్లించాలని బీసీసీఐకి ఆర్బిట్రేటర్ ఆదేశించారు. ఆర్బిట్రేటర్ కోర్టు కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ ఫ్రాంచైజీ ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. ఇది బీసీసీఐకి గట్టి దెబ్బ. కోచి టస్కర్స్ ఫ్రాంఛైజీని రద్దు చేసి, ...
లాహోటి నివేదికను సవాలు చేస్తాం: బీసీసీఐసాక్షి
550 కోట్లు చెల్లించండి!ఆంధ్రజ్యోతి
కొచ్చి టస్కర్స్ బహిష్కరణ కేసుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వేటుకు గురైన కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి రూ.550 కోట్లు చెల్లించాలని బీసీసీఐకి ఆర్బిట్రేటర్ ఆదేశించారు. ఆర్బిట్రేటర్ కోర్టు కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ ఫ్రాంచైజీ ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. ఇది బీసీసీఐకి గట్టి దెబ్బ. కోచి టస్కర్స్ ఫ్రాంఛైజీని రద్దు చేసి, ...
లాహోటి నివేదికను సవాలు చేస్తాం: బీసీసీఐ
550 కోట్లు చెల్లించండి!
కొచ్చి టస్కర్స్ బహిష్కరణ కేసు
沒有留言:
張貼留言