Oneindia Telugu
మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: భార్యా కూతుళ్లకు గాయాలు
Oneindia Telugu
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. భార్య, కూతురితో కలిసి మోపిదేవి ప్రయాణిస్తున్న కారును కృష్ణా జిల్లా కానూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. Ex minister mopidevi venkata ramana met car accident in vijayawada. ఈ ప్రమాదంలో ...
మోపిదేవి కుటుంబానికి తప్పిన ప్రమాదంసాక్షి
మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. భార్య, కూతురితో కలిసి మోపిదేవి ప్రయాణిస్తున్న కారును కృష్ణా జిల్లా కానూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. Ex minister mopidevi venkata ramana met car accident in vijayawada. ఈ ప్రమాదంలో ...
మోపిదేవి కుటుంబానికి తప్పిన ప్రమాదం
మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Oneindia Telugu
తిరుమల శ్రీవారి వద్ద నూతన దంపతులకు బంపర్ ఆఫర్
Oneindia Telugu
విశాఖపట్నం: నూతన దంపతులకు తిరుమలలో విఐపి దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ విషయం చెప్పారు. తిరుపతిలో పర్యాటక రంగాన్ని విస్తృత పరచడానికి ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన తెలిపారు. పర్యాటకాభివృద్ధిపై సీఐఐ విశాఖ చాప్టర్ మంగళవారం పార్కు ...
తిరుమలలో నూతన దంపతులకు విఐపి దర్శనం.. తిరుపతిలో వివాహ వేదిక.. టూరిజం యోచన..?వెబ్ దునియా
తిరుమలలో కొత్త దంపతులకు వీఐపీ దర్శనం యోచన ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ...ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: నూతన దంపతులకు తిరుమలలో విఐపి దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ విషయం చెప్పారు. తిరుపతిలో పర్యాటక రంగాన్ని విస్తృత పరచడానికి ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన తెలిపారు. పర్యాటకాభివృద్ధిపై సీఐఐ విశాఖ చాప్టర్ మంగళవారం పార్కు ...
తిరుమలలో నూతన దంపతులకు విఐపి దర్శనం.. తిరుపతిలో వివాహ వేదిక.. టూరిజం యోచన..?
తిరుమలలో కొత్త దంపతులకు వీఐపీ దర్శనం యోచన ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ...
సాక్షి
'చర్చకు ఒప్పుకోం, రాజీనామా చేయాల్సిందే'
సాక్షి
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్' వ్యవహారంలో వెనక్కు తగ్గేది లేదని సీపీఎం స్పష్టం చేసింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో చర్చిస్తామన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్ లో ...
లలిత్ గేట్లో సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందే : దద్ధరిల్లిన రాజ్యసభవెబ్ దునియా
రాజ్యసభ రేపటికి వాయిదాVaartha
పెద్దల ఫైర్ప్రజాశక్తి
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి
Kandireega
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్' వ్యవహారంలో వెనక్కు తగ్గేది లేదని సీపీఎం స్పష్టం చేసింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో చర్చిస్తామన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్ లో ...
లలిత్ గేట్లో సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందే : దద్ధరిల్లిన రాజ్యసభ
రాజ్యసభ రేపటికి వాయిదా
పెద్దల ఫైర్
ఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
ఆంధ్రజ్యోతి
కర్నూలు, జూలై 21: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందన్నారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన ...
బాబుకు కొత్త షాక్, ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి సంచలనంOneindia Telugu
ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డివెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు.. బైరెడ్డితెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కర్నూలు, జూలై 21: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందన్నారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన ...
బాబుకు కొత్త షాక్, ప్రత్యేక హోదా అవసరం లేదు: బైరెడ్డి సంచలనం
ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు.. బైరెడ్డి
ఆంధ్రజ్యోతి
పార్టీలో లోక్పాల్ పెట్టుకుందాం: బిజెపి సీనియర్ నేత శాంతకుమార్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై 21: అవినీతిపరుల చీడ నుంచి బీజేపీని ప్రక్షాళనం చేద్దామని, అందుకోసం పార్టీలోనే ఒక లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందామంటూ లేఖాస్త్రంతో పిలుపునిచ్చి కలకలం రేపారు పార్టీ సీనియర్ నేత శాంతకుమార్. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న మధ్యప్రదేశ్లోని వ్యాపం తరహా కుంభకోణాల వల్ల బిజెపి నేతలందరూ అవమానభారంతో ...
సిగ్గుపడ్తున్నా:అమిత్షాకు సీనియర్ నేత షాకింగ్ లేఖOneindia Telugu
'లెటర్ బాంబు' పేల్చిన బీజేపీ సీనియర్ నేతసాక్షి
పార్టీ పరువు తీస్తున్నారు.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ విమర్శల లేఖవెబ్ దునియా
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జులై 21: అవినీతిపరుల చీడ నుంచి బీజేపీని ప్రక్షాళనం చేద్దామని, అందుకోసం పార్టీలోనే ఒక లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందామంటూ లేఖాస్త్రంతో పిలుపునిచ్చి కలకలం రేపారు పార్టీ సీనియర్ నేత శాంతకుమార్. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న మధ్యప్రదేశ్లోని వ్యాపం తరహా కుంభకోణాల వల్ల బిజెపి నేతలందరూ అవమానభారంతో ...
సిగ్గుపడ్తున్నా:అమిత్షాకు సీనియర్ నేత షాకింగ్ లేఖ
'లెటర్ బాంబు' పేల్చిన బీజేపీ సీనియర్ నేత
పార్టీ పరువు తీస్తున్నారు.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ విమర్శల లేఖ
Oneindia Telugu
కడియం రాజీనామా ఆమోదం, మోడీ దేశాలు తిరగడం తప్ప: వినోద్
Oneindia Telugu
హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కడియం శ్రీహరి చేసిన రాజీనామాను లోకసభ సభాపతి సుమిత్రా మహాజన్ మంగళవారం నాడు ఆమోదించారు. కడియం శ్రీహరి ఇటీవల శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ...
ఎంపీ పదవికి కడియం రాజీనామా ఆమోదంసాక్షి
కడియం శ్రీహరి రాజీనామాకు లోక్సభ స్పీకర్ ఆమోదముద్రవెబ్ దునియా
కడియం శ్రీహరి రాజీనామాకు స్పీకర్ ఆమోదంVaartha
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కడియం శ్రీహరి చేసిన రాజీనామాను లోకసభ సభాపతి సుమిత్రా మహాజన్ మంగళవారం నాడు ఆమోదించారు. కడియం శ్రీహరి ఇటీవల శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ...
ఎంపీ పదవికి కడియం రాజీనామా ఆమోదం
కడియం శ్రీహరి రాజీనామాకు లోక్సభ స్పీకర్ ఆమోదముద్ర
కడియం శ్రీహరి రాజీనామాకు స్పీకర్ ఆమోదం
సాక్షి
జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ లోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. హెల్త్ కార్డులు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ...
తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డులుఆంధ్రజ్యోతి
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: అల్లం నారాయణNamasthe Telangana
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు : కేసీఆర్Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ లోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. హెల్త్ కార్డులు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ...
తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: అల్లం నారాయణ
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు : కేసీఆర్
ఆంధ్రజ్యోతి
యాకూబ్ మెమన్కు ఉరే!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 21: ఉరి - ఊపిరి మధ్య ఊగిసలాడుతున్న యాకూబ్ మెమన్కు.... ఉరే ఖరారైంది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు అతనికి మరణ శిక్షను మరోమారు ఖరారు చేసింది. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను మంగళవారం కొట్టివేసింది. దీంతో...ఈనెల 30వ తేదీన యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ...
30నే ఉరి శిక్షAndhrabhoomi
పుట్టిన తేదీనాడే యాకూబ్ మెమన్కు ఉరిశిక్షOneindia Telugu
ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయంసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూలై 21: ఉరి - ఊపిరి మధ్య ఊగిసలాడుతున్న యాకూబ్ మెమన్కు.... ఉరే ఖరారైంది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు అతనికి మరణ శిక్షను మరోమారు ఖరారు చేసింది. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను మంగళవారం కొట్టివేసింది. దీంతో...ఈనెల 30వ తేదీన యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ...
30నే ఉరి శిక్ష
పుట్టిన తేదీనాడే యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష
ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం
Oneindia Telugu
అవమానాలు: డిఎస్ దారిలోనే పొన్నాల కారెక్కుతారా?
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నేత డి. శ్రీనివాస్ దారిలో నడుస్తారనే ప్రచారం సాగుతోంది. పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని మాజీ మంత్రి కూడా అయిన పొన్నాల లక్ష్మయ్య ...
పొన్నాలను మరిచిన ఉత్తమ్..!ఆంధ్రజ్యోతి
అడుగడుగునా పొన్నాలకు అవమానం.. తెరాస వైపు చూపులు?వెబ్ దునియా
పొన్నాలను లైట్ తీసుకున్న టీపీసీసీNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నేత డి. శ్రీనివాస్ దారిలో నడుస్తారనే ప్రచారం సాగుతోంది. పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని మాజీ మంత్రి కూడా అయిన పొన్నాల లక్ష్మయ్య ...
పొన్నాలను మరిచిన ఉత్తమ్..!
అడుగడుగునా పొన్నాలకు అవమానం.. తెరాస వైపు చూపులు?
పొన్నాలను లైట్ తీసుకున్న టీపీసీసీ
Oneindia Telugu
బాబు కేసీఆర్ మధ్య రాజీ..!: చాడా, ఆ సీఎం ఆత్మ కెసిఆర్లో: నాగం
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుని తెలంగాణ సర్కార్ నీరు గారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో ప్రధాన నిందితులను వదిలి క్రింది స్ధాయి వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే, చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ ...
ఓ సీఎంను అప్పట్లో ఆవహించిన ఆత్మే.. కేసీఆర్ని కూడా..: నాగం జనార్థన్వెబ్ దునియా
కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా ఆత్మ మీదే ఆధారపడిందిః నాగంఆంధ్రజ్యోతి
బాబోయ్.. కేసీఆర్ ని ఓ 'ఆత్మ' ఆవహించిందట!Teluguwishesh
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుని తెలంగాణ సర్కార్ నీరు గారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో ప్రధాన నిందితులను వదిలి క్రింది స్ధాయి వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే, చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ ...
ఓ సీఎంను అప్పట్లో ఆవహించిన ఆత్మే.. కేసీఆర్ని కూడా..: నాగం జనార్థన్
కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా ఆత్మ మీదే ఆధారపడిందిః నాగం
బాబోయ్.. కేసీఆర్ ని ఓ 'ఆత్మ' ఆవహించిందట!
沒有留言:
張貼留言