2015年7月9日 星期四

2015-07-10 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ఎంతకాలం ఈ వివక్ష..పురుషులతో సమానంగా ఇస్తేనే... దీపిక   
వెబ్ దునియా
ప్రైజ్‌మనీ విషయంలో వివక్ష చూపిస్తున్నారనీ,ఈ టోర్నీ నిర్వాహకులు చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని భారత స్టార్‌ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌ ఆరోపించారు. నేషనల్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకోవడాన్ని సమర్ధించుకుంది. పురుషులతో సమానంగా తమకూ సమాన ప్రైజ్‌మనీ ఇచ్చినప్పుడే జాతీయ టోర్నీలో పాల్గొంటానని దీపిక స్పష్టం చేసింది.
ప్రైజ్ మనీ సమానంగా ఇస్తేనే: దీపిక   ఆంధ్రజ్యోతి
'అందుకే మూడేళ్లుగా దూరంగా ఉంటున్నా'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


జనవరిలో ఆసీస్ పర్యటనకు భారత్   
సాక్షి
మెల్‌బోర్న్: వచ్చే ఏడాది జనవరిలో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మూడు వారాల పాటు జరగనున్న ఈ టూర్‌లో మూడు టి20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఇక నుంచి కొత్త ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం టెస్టులకు, వన్డేలకు టీమిండియా ప్రత్యేకంగా ఇక్కడికి రానుంది. ఐదు వన్డేలకు పెర్త్ (జనవరి 12న), బ్రిస్బేన్ (15న), ...

జనవరి 12న భారత్_ఆస్ట్రేలియా తొలి వన్డే   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


మిక్స్‌డ్‌ సెమీస్‌లో పేస్‌ జోడీ   
ఆంధ్రజ్యోతి
మిక్స్‌డ్‌ భారత క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌ తమ భాగస్వామితో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో పేస్‌-మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ 6-2, 6-1తో మూడోసీడ్‌ మట్కోవ్‌స్కీ (పొలెండ్‌)-ఎలెనా వెస్నినా (రష్యా) ద్వయాన్ని చిత్తు చేసింది. మరో క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్‌ సానియా-బ్రూనో సోర్స్‌ (బ్రెజిల్‌) జంట 6-3, 6-7, 7-9 స్కోరుతో అలెగ్జాండర్‌ పెయా ...

పేస్‌ జోడి ముందుకు   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెత్త ఆటగాడిని.. అయినా జకోవిచ్‌ను ఓడించడమే లక్ష్యం: గాస్కెట్   
వెబ్ దునియా
రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్, ఆండీ ముర్రేలు తిరుగులేని ఛాంపియన్లని ఫ్రెంచ్ ప్లేయర్ రిచర్డ్ గాస్కెట్ అన్నాడు. ఈ ఏడాది వింబుల్డన్‌లో ప్రవేశించిన నలుగురు ఆటగాళ్లలో తానే చెత్త ఆటగాడినని పేర్కొన్నాడు. అయినప్పటికీ సెమీఫైనల్లో జకోవిచ్‌ను ఓడించడమే లక్ష్యమని గాస్కెట్ స్పష్టం చేశాడు. వింబుల్డన్ క్వార్టర్ పైనల్లో వావ్రింకాతో తలపడిన గాస్కెట్ ...

'సెమీఫైనల్స్ లో నేనే చెత్త ఆటగాడిని'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జింబాబ్వే టూరుకు భారత్ రె "ఢీ": లంకతో షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ   
వెబ్ దునియా
జింబాబ్వే టూరుకు టీమిండియా రెడీ అయ్యింది. పాకిస్థాన్ పర్యటన ముగించిన జింబాబ్వే పాక్ జట్టుకు గట్టిపోటీ ఇచ్చిందని టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. అందుచేత జింబాబ్వే జట్టును తేలిగ్గా తీసుకోవడం కుదరదని రహానే తెలిపాడు. బంగ్లా పర్యటన ఫలితాన్ని పూర్తిగా మర్చిపోయామని, జింబాబ్వే పర్యటనలో విజయం సాధించడంపైనే ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కోహ్లీకి ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి: జహీర్ ఖాన్   
వెబ్ దునియా
భారత స్టార్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మిస్టర్ ఇండియా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఒకప్పుడు టీమిండియాకు ఒకప్పటి ప్రధాన బౌలర్‌ జహీర్ ఖాన్ అన్నాడు. లక్ష్యాలను చేరుకునేందుకు కఠోరంగా శ్రమించడం, ఎంచుకున్న మార్గం పట్ల స్పష్టత.. ఇప్పటికే తన క్రీడలో యోధుడిగా పేరుగాంచి కోహ్లీ మిస్టర్ ఇండియా నిలబెట్టగలుగుతాయని జహీర్ ఖాన్ ...

గెలిచేందుకే: రహానే ఎక్జయిట్మెంట్, కోహ్లీపై జహీర్   thatsCricket Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
బీసీసీఐకి షాక్: కొచ్చికి రూ.550 కోట్లు చెల్లించండి   
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వేటుకు గురైన కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి రూ.550 కోట్లు చెల్లించాలని బీసీసీఐకి ఆర్బిట్రేటర్ ఆదేశించారు. ఆర్బిట్రేటర్ కోర్టు కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ ఫ్రాంచైజీ ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. ఇది బీసీసీఐకి గట్టి దెబ్బ. కోచి టస్కర్స్‌ ఫ్రాంఛైజీని రద్దు చేసి, ...

లాహోటి నివేదికను సవాలు చేస్తాం: బీసీసీఐ   సాక్షి
550 కోట్లు చెల్లించండి!   ఆంధ్రజ్యోతి
కొచ్చి టస్కర్స్‌ బహిష్కరణ కేసు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వింబుల్డన్‌ ఫైనల్స్‌లో మళ్లీ సెరెనానే   
ఆంధ్రజ్యోతి
సెరెనాపై విజయం కోసం 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న షరపోవా..! 2004 పరాజయానికి బదులు తీర్చుకోవాలని కాచుకున్న సెరెనా..! ఇద్దరూ స్టార్లే. మైదానంలో దిగితే ప్రత్యర్థులకు చుక్కలే..! సమకాలిన టెన్నిస్‌లో మహారాణులుగా వెలుగొందుతున్న ఈ ఇద్దరిలో అమెరికా నల్లకలువదే పైచేయి..! షరపోవాపై సెరెనాదే తిరుగులేని ఆధిపత్యం...! వింబుల్డన్‌లో ఆసక్తి రేపిన మహిళల ...

సూపర్ సెరెనా   సాక్షి
షరపోవాతో పోరుకు సెరెనా సిద్ధం   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దేశం కోసం సేవ చేసేందుకు పరుగు పందెం... నెం.1గా నిలిచాడు... కానీ ప్రాణం పోయింది...   
వెబ్ దునియా
సైన్యంలో చేరాలని ఉత్సాహంగా విచ్చేశాడు. పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ తన కోరిక తీరకుండా అక్కడికక్కడే మరణించాడు. పలువురి హృదయాలను కలచివేసిన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత ...

ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యం   సాక్షి
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో ఒకరి మృతి   ఆంధ్రజ్యోతి
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో విషాదం   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ధోనీకి శుభాకాంక్షల వెల్లువ: సానియా భర్త మాలిక్ నుంచి గ్రీటింగ్స్.. కోహ్లీకి ...   
వెబ్ దునియా
టీమిండియా వన్డే, ట్వంటీ20 కెప్టెన్ ధోనీ 35వ ఏట అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బర్త్ డే బాయ్‌కి ఐసీసీ, బీసీసీఐతో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ, బీసీసీఐలు 'హ్యాపీ బర్త్ డే' అంటూ ట్వీట్ చేశాయి. తండ్రిగా అయిన ధోనీ తొలిసారి బర్త్ డే జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ ...

మరో దారిలేకే కోహ్లీకి కెప్టెన్సీ: అజిత్ సంచలనం   thatsCricket Telugu
మహేంద్ర సింగ్ ధోనీ @ 34   Telangana99

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言