Oneindia Telugu
బుల్డోజర్ను ఢీకొన్నకారు: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
Oneindia Telugu
హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి ఓ తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదం మింగేసింది. సుదూరమైన డ్రైవింగ్ కలిసిన అలసట, నిద్రమత్తు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని సైదాబాద్ ఎస్బిహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం నగర విద్యార్థి మృతి ... మరొకరికి గాయాలుఆంధ్రజ్యోతి
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణంసాక్షి
అమెరికాలో రోడ్డు ప్రమాదం: నగర విద్యార్థి దుర్మరణంAndhrabhoomi
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి ఓ తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదం మింగేసింది. సుదూరమైన డ్రైవింగ్ కలిసిన అలసట, నిద్రమత్తు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని సైదాబాద్ ఎస్బిహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం నగర విద్యార్థి మృతి ... మరొకరికి గాయాలు
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం
అమెరికాలో రోడ్డు ప్రమాదం: నగర విద్యార్థి దుర్మరణం
సాక్షి
అప్పుడు మిగతా ఎంపీలు ఏమయ్యారు?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీమాంధ్ర ఎంపీలపై మాటల దాడిని కొనసాగించారు. ఇటీవల పవన్ చేసిన విమర్శలపై పలువురు టీడీపీ ఎంపీలు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దానిపై ఆయన ట్వీటర్లో స్పందిస్తూ సీమాంధ్ర ఎంపీలు తమ పౌరుషాన్ని కేంద్రంపై చూపాలన్నారు. తాజాగా గురువారం ఎంపీలపై విమర్శలను కొనసాగించారు. ''గత మార్చి 17న ...
అప్పుడు మీరు సభలో ఉన్నారా?ఆంధ్రజ్యోతి
ఏపీ పు.స.బిల్లు సమయంలో ఎంతమంది ఎంపీలు హాజరయ్యారు: పవన్ పంజావెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీమాంధ్ర ఎంపీలపై మాటల దాడిని కొనసాగించారు. ఇటీవల పవన్ చేసిన విమర్శలపై పలువురు టీడీపీ ఎంపీలు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దానిపై ఆయన ట్వీటర్లో స్పందిస్తూ సీమాంధ్ర ఎంపీలు తమ పౌరుషాన్ని కేంద్రంపై చూపాలన్నారు. తాజాగా గురువారం ఎంపీలపై విమర్శలను కొనసాగించారు. ''గత మార్చి 17న ...
అప్పుడు మీరు సభలో ఉన్నారా?
ఏపీ పు.స.బిల్లు సమయంలో ఎంతమంది ఎంపీలు హాజరయ్యారు: పవన్ పంజా
Oneindia Telugu
బాబూ! నీదో కాదో చెప్పు!!: నోటుకు ఓటు కేసులో బాబుపై సురవరం
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టేప్లో ఉన్న గొంతు తనదో కాదో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే విచారణకు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు. ప్రస్తుతం సెక్షన్ 8ను అమలు చేయాల్సిన అవసరం ...
'గొంతు నీదని ఒప్పుకో.. కాదంటే విచారణకు సిద్ధంకా'సాక్షి
చంద్రబాబూ.. గొంతు నీదో కాదో చెప్పు... సురవరంవెబ్ దునియా
ఓటుకునోటుకేసు- బాబుకు సురవరం సూచనNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టేప్లో ఉన్న గొంతు తనదో కాదో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే విచారణకు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు. ప్రస్తుతం సెక్షన్ 8ను అమలు చేయాల్సిన అవసరం ...
'గొంతు నీదని ఒప్పుకో.. కాదంటే విచారణకు సిద్ధంకా'
చంద్రబాబూ.. గొంతు నీదో కాదో చెప్పు... సురవరం
ఓటుకునోటుకేసు- బాబుకు సురవరం సూచన
Oneindia Telugu
తెలంగాణకి కెసిఆర్ అన్యాయం: పవన్ కళ్యాణ్కు సోమిరెడ్డి అండ, ఫిర్యాదుకు ఢిల్లీలో ...
Oneindia Telugu
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లో మార్పు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆయన అనడం సరికాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ తన మాట ...
పవన్ కళ్యాణ్ మంచోడే... కానీ ఆవేశపరుడు.. సోమిరెడ్డివెబ్ దునియా
పవన్పై వర్మ వ్యాఖ్యలు సరికాదు: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డిఆంధ్రజ్యోతి
పవన్ ను కొంతమంది రెచ్చగొడుతున్నారు - సోమిరెడ్డి..ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లో మార్పు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆయన అనడం సరికాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ తన మాట ...
పవన్ కళ్యాణ్ మంచోడే... కానీ ఆవేశపరుడు.. సోమిరెడ్డి
పవన్పై వర్మ వ్యాఖ్యలు సరికాదు: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి
పవన్ ను కొంతమంది రెచ్చగొడుతున్నారు - సోమిరెడ్డి..
సాక్షి
నేడు కేంద్ర మంత్రులతో బాబు భేటీ
సాక్షి
సాక్షి, న్యూఢిలీ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగురోజుల జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఇక్కడ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 9.30 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, 11 గంటలకు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ...
రేపు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీఆంధ్రజ్యోతి
నేడు ఢిల్లీలో ఏపీ సీఎం పర్యటనNamasthe Telangana
రేపు హస్తినకు చంద్రబాబుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిలీ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగురోజుల జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఇక్కడ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 9.30 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, 11 గంటలకు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ...
రేపు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
నేడు ఢిల్లీలో ఏపీ సీఎం పర్యటన
రేపు హస్తినకు చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
ఈ నెల 24న రాహుల్గాంధీ అనంతపురం జిల్లా పర్యటన
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 9 : అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్గాంధీ ఈ నెల 24వ తేదీన పర్యటించనున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నల్లమాడ నుంచి ఓడిచెరువు వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు దోచుకోవడం, దాచుకోవడం పనిగగా పెట్టుకున్నారని ఆయన ...
24న అనంతలో రాహుల్ పర్యటనప్రజాశక్తి
24న రాహుల్ పర్యటనసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 9 : అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్గాంధీ ఈ నెల 24వ తేదీన పర్యటించనున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నల్లమాడ నుంచి ఓడిచెరువు వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు దోచుకోవడం, దాచుకోవడం పనిగగా పెట్టుకున్నారని ఆయన ...
24న అనంతలో రాహుల్ పర్యటన
24న రాహుల్ పర్యటన
Oneindia Telugu
గన్ మిస్ఫైర్: సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి, ఆత్మహత్యా, ప్రమాదమా..?
Oneindia Telugu
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఫ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయి జవాన్ అజయ్ కుమార్ భుజం కింద నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ...
తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి!సాక్షి
కానిస్టేబుల్ చేతిలో పేలిన తుపాకీ...ఆత్మహత్యా...! ప్రమాదమా..!!వెబ్ దునియా
విశాఖ : మిస్ఫైర్తో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఫ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయి జవాన్ అజయ్ కుమార్ భుజం కింద నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ...
తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి!
కానిస్టేబుల్ చేతిలో పేలిన తుపాకీ...ఆత్మహత్యా...! ప్రమాదమా..!!
విశాఖ : మిస్ఫైర్తో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
Oneindia Telugu
ఎమ్మార్వోపై దాడి: ఎవరీ చింతమనేని ప్రభాకర్? రౌడీ షీటర్ కూడా..!
Oneindia Telugu
హైదరాబాద్: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అసలు ఎవరీ చింతమనేని ప్రభాకర్? చింతమనేని ప్రభాకర్ ఆది నుంచి వివాదాలకు మారు పేరు. తొలిసారిగా 2009లో దెందులూరు ...
జరిగిన ఘటనకు చింతిస్తున్నానుసాక్షి
ఇదీ చింతమనేని ప్రభాకర్ ధైర్యంNews Articles by KSR
అన్ని 49 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అసలు ఎవరీ చింతమనేని ప్రభాకర్? చింతమనేని ప్రభాకర్ ఆది నుంచి వివాదాలకు మారు పేరు. తొలిసారిగా 2009లో దెందులూరు ...
జరిగిన ఘటనకు చింతిస్తున్నాను
ఇదీ చింతమనేని ప్రభాకర్ ధైర్యం
వెబ్ దునియా
రాజమండ్రిలో పొలిటికల్ 20-20..! బ్యాటు, బంతి పట్టనున్న నాయకులు..!!
వెబ్ దునియా
గోదావరి పుష్కరాల సందర్భంగా మరోమారు 20-20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్నది. అయితే ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు బదులుగా రాజకీయ నాయకులు బ్యాటు, బంతి తీసుకుని మైదానంలోకి అడుగు పెడతారు. అలాగే ఇక్కడ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. వివరాలను అచ్చెన్నాయుడు వివరించారు. ఎమ్మెల్యేలు, ప్రముఖ ...
పుష్కరాల్లో ఏపీ ఎమ్మెల్యేల టీ-20ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోదావరి పుష్కరాల సందర్భంగా మరోమారు 20-20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్నది. అయితే ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు బదులుగా రాజకీయ నాయకులు బ్యాటు, బంతి తీసుకుని మైదానంలోకి అడుగు పెడతారు. అలాగే ఇక్కడ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. వివరాలను అచ్చెన్నాయుడు వివరించారు. ఎమ్మెల్యేలు, ప్రముఖ ...
పుష్కరాల్లో ఏపీ ఎమ్మెల్యేల టీ-20
వెబ్ దునియా
ద్రాక్ష గుత్తి ఖరీదు... అక్షరాలా.. రూ. 4.92 లక్షలు
వెబ్ దునియా
దాక్ష కిలో వంద.. రెండొందలు.. కాదు మహా అంటే మూడొందలు అంతకంటే ఎక్కవ ఉంటాయా.. అబ్బే ఇంకా ఎక్కవ అనుకుంటే అతిశయోక్తే అవుతుంది. కానీ నిజం. కిలో కూడా కాదు. ఒక గుత్తి ద్రాక్ష ఖరీదు రూ. 4,92,000లు (8000 డాలర్లు). ద్రాక్ష గుత్తేంటి నాలుగు లక్షలేంటి అనుకుంటున్నారా? ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఇదొకసారి చదవండి. జపాన్కి 300 కిలోమీటర్ల ...
ఈ ద్రాక్ష చాలా కాస్ల్టీ గురూ..!ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దాక్ష కిలో వంద.. రెండొందలు.. కాదు మహా అంటే మూడొందలు అంతకంటే ఎక్కవ ఉంటాయా.. అబ్బే ఇంకా ఎక్కవ అనుకుంటే అతిశయోక్తే అవుతుంది. కానీ నిజం. కిలో కూడా కాదు. ఒక గుత్తి ద్రాక్ష ఖరీదు రూ. 4,92,000లు (8000 డాలర్లు). ద్రాక్ష గుత్తేంటి నాలుగు లక్షలేంటి అనుకుంటున్నారా? ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఇదొకసారి చదవండి. జపాన్కి 300 కిలోమీటర్ల ...
ఈ ద్రాక్ష చాలా కాస్ల్టీ గురూ..!
沒有留言:
張貼留言