2015年7月21日 星期二

2015-07-22 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్   
సాక్షి
న్యూఢిల్లీ: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ తుదిపోరుకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ (ఏప్రిల్ 3న)ను ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 1987 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఈ చారిత్రాత్మక మైదానంలో 2011 వన్డే ...

టీ-20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ వేదిక ఈడెన్‌   ఆంధ్రజ్యోతి
ప్రపంచ కప్ టి-20 టోర్నీ ఈడెన్‌లో ఫైనల్   Andhrabhoomi
వరల్డ్‌కప్‌ టీ20 క్రికెట్‌ ఫైనల్‌కు ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిథó్యం   ప్రజాశక్తి
వెబ్ దునియా   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ద్రవిడ్ శిక్షణకు పరీక్ష!   
సాక్షి
చెన్నై: భారత సీనియర్ జట్టులో స్థానమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వర్ధమాన క్రికెటర్లకు మరో అవకాశం! గతంలో టెస్టులు ఆడిన సీనియర్లు, తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కుర్రాళ్లూ వీరిలో ఉన్నారు. నేటినుంచి భారత్ 'ఎ', ఆస్ట్రేలియా 'ఎ' మధ్య జరిగే తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ కోసం వీరంతా సిద్ధమయ్యారు. గతంలో ఐపీఎల్ జట్టుకు మెంటార్‌గా ...

ఆసీస్‌-ఎతో అనధికారిక తొలి టెస్ట్‌ నేటి నుంచి   ఆంధ్రజ్యోతి
ద్రవిడ్ శిక్షణకు తొలి పరీక్ష   Andhrabhoomi
నా ఆటలో సాంకేతిక లోపాలు లేవు: పుజారా   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత్ ప్రత్యర్థి చెక్ రిపబ్లిక్   
సాక్షి
లండన్: ప్రతిష్టాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీల్లో భారత్ పురుషుల టెన్నిస్ జట్టుకు క్లిష్టమైన 'డ్రా' ఎదురైంది. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి 20 వరకు జరిగే ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్, మాజీ చాంపియన్ చెక్ రిపబ్లిక్‌తో భారత్ తలపడుతుంది. భారత్‌లోనే జరిగే ఈ మ్యాచ్‌కు వేదికను (న్యూఢిల్లీ లేదా పుణే) వచ్చే నెలలో ఖరారు చేసే అవకాశముంది. 2012 ...

భారత్‌చెక్‌రిపబ్లిక్‌ ఫడేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లేఆఫ్‌   ఆంధ్రజ్యోతి
డేవిస్ కప్‌లో భారత్‌కు పెను సవాల్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పాక్ క్రికెటర్లతో సానియా మీర్జా డ్యాన్స్   
సాక్షి
హైదరాబాద్: రతభా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఎందుకో తెలుసా... పాక్‌ క్రికెట్‌ టీమ్‌ విజయం సాధించినందుకట. ఆదివారం శ్రీలంకలో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ కూడా ఉన్నాడు. దీంతో మ్యాచ్‌ ...

భర్త చెంత: పాకి క్రికెటర్లతో సానియా డ్యాన్స్(వీడియో)   Oneindia Telugu
పాక్ గెలిచిందనీ... సానియా సంబరం.. షోయబ్ తో కలసి డ్యాన్స్... ఎక్కడ?   వెబ్ దునియా
పాక్‌ విజయం..సానియా సంబరం..!   ఆంధ్రజ్యోతి
TELUGU24NEWS   
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
సూపర్ ముస్తాఫిజుర్   
సాక్షి
చిట్టగాంగ్: వన్డేల్లో భారత్‌పై ఆరు వికెట్లతో సంచలన అరంగేట్రం చేసిన బంగ్లాదేశ్ యువ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్... టెస్టుల్లోనూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 83.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటయ్యారు. బావుమా (54) ...

ముస్తాఫిజుర్‌ ఫైర్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాజీ సీఎంకు షాక్: అధ్యక్షుడిగా తొలగింపు   
Oneindia Telugu
శ్రీనగర్: గత 35 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను సోమవారం తొలగించారు. 1980 నుంచి జేకేసీఏ అధ్యక్షుడిగా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీసీసీఐ నుంచి మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆయనపై పిటిషన్ దాఖలైంది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ ...

జమ్మూ క్రికెట్‌ అధ్యక్షుని తొలగింపు   Vaartha
జెకెసీఏ అధ్యక్షుడు ఫరూక్‌పై బీసీసీఐ వేటు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆసియా బాక్సింగ్‌కు పటిష్ట జట్టు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంపియన్‌ శివ థాప (56కి), కామన్వెల్త్‌ క్రీడల రజత పతక విజేత మన్‌దీప్‌ జంగ్రా (69కి) ఆసియా బాక్సింగ్‌ చాం పియన్‌షిప్‌లో భారత జట్టు ను ముందుండి నడిపించనున్నారు. బ్యాంకాక్‌ వేదికగా వచ్చే నెల 24వ తేదీ నుంచి సెప్టెంబర్‌ ఆరు వ రకు జరిగే ఈ టోర్నీకి పది మందితో కూడిన భారత జట్టును మంగళవారం ప్రకటించారు. జట్టు: దేవేంద్రో సింగ్‌ ...

ఆగస్టు 24 నుంచి ఆసియా బాక్సింగ్   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ క్రికెటర్లపై రాళ్లదాడి చేసిన ఫ్యాన్స్: శ్రీలంక బోర్డు క్షమాపణ   
వెబ్ దునియా
క్రికెట్ ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటుతోంది. పాకిస్థాన్-భారత్‌‌ తరహా క్రికెట్ పిచ్చి అభిమానులు ఉన్నారనుకుంటే.. తాజాగా లంక అభిమానులు కూడా వీరికి తోడయ్యారు. తమ దేశంలో పర్యటిస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లు తమ జట్టును చీల్చిచెండాడుతున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోయారు. పాకిస్థాన్ క్రికెటర్లపై రాళ్లతో విరుచుకుపడ్డారు. మొన్న ...

ఫ్యాన్స్ రాళ్ల దాడి: క్షమాపణలు చెప్పిన లంక బోర్డు   thatsCricket Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


నేపాల్‌తో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 21: ఇటీవల వరుసగా సంభవించిన పెను భూకంపాలతో తీవ్రంగా నష్టపోయన నేపాల్‌తో భారత్ త్వరలో స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనుంది. పుణేలోని బలేవాడీ స్టేడియంలో వచ్చే నెల 31వ తేదీన ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంట్-2018 క్వాలిఫయర్స్‌లో ఇంతకుముందు ఈ రెండు జట్లు తలపడినప్పుడు భారత్ 2-0 తేడాతో నేపాల్‌ను ...

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు భారత్‌ ఆతిధ్యం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రోలెంట్‌ ఓల్ట్‌మన్స్‌కు హాకీ కోచ్‌ బాధ్యతలు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ పాల్‌ వాన్‌ యాస్‌ను అనధికారికంగా తప్పించిన హాకీ ఇండియా (హెచ్‌ఐ) అతని స్థానంలో రోలెంట్‌ ఓల్ట్‌మన్స్‌కు బాధ్యతలు అప్పగించనుంది! ఒలింపిక్స్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కోచ్‌ స్థానాన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో హెచ్‌ఐ ఓల్ట్‌మన్స్‌ను నియమించే దిశగా అడుగులు వేస్తోంది. 2016 రియో ...

కోచ్‌లతో ఆటలా..!   సాక్షి
భారత హాకీ కోచ్ పాల్ వాన్ యాస్ తొలగింపు   Oneindia Telugu
భారత హాకీ కోచ్ తొలగింపు   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言