వెబ్ దునియా
'బాహుబలి' కోసం మేక 'బలి'.. ఎక్కడ...?!
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో 'బాహుబలి' ఫీవర్ పట్టుకుంది. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' శుక్రవారం ప్రవంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే పలు రికార్డులను బద్దలు కొట్టిన బాహుబలిని తొలి రోజు చూడడానికి వచ్చి అభిమానులతో థియేటర్లు అన్ని కిక్కిరిసాయి. ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలని ...
బాహుబలి: మేక బలి, థియేటర్లపై ఫ్యాన్స్ దాడులు, గాయాలుOneindia Telugu
'బాహుబలి' సినిమాపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది!FIlmiBeat Telugu
వికారాబాద్లో బాహుబలికి మేక బలిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాలలో 'బాహుబలి' ఫీవర్ పట్టుకుంది. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' శుక్రవారం ప్రవంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే పలు రికార్డులను బద్దలు కొట్టిన బాహుబలిని తొలి రోజు చూడడానికి వచ్చి అభిమానులతో థియేటర్లు అన్ని కిక్కిరిసాయి. ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలని ...
బాహుబలి: మేక బలి, థియేటర్లపై ఫ్యాన్స్ దాడులు, గాయాలు
'బాహుబలి' సినిమాపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది!
వికారాబాద్లో బాహుబలికి మేక బలి
సాక్షి
'రానా... నిన్ను మించిన విలన్ లేడు'
సాక్షి
ముంబై: 'బాహుబలి' సినిమాపై బాలీవుడ్ నటులు ప్రశంసలు కురిపించారు. భారతీయ చిత్రసీమ గర్వపడే సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమా అద్భుతంగా ఉందని నటుడు జాకీ భగ్నానీ ట్వీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బాహుబలి' మైలురాయి అని సిద్ధార్థ్ మల్హోత్రా పేర్కొన్నారు. రాజమౌళి బాగా తీశారని ...
బాహుబలిని పోగుడుతో ...Vaartha
మా వాడు ఇరగదీశాడు: బాహుబలిలో రానా నటనపై వ్యాఖ్యFIlmiBeat Telugu
'ఈ రోజు బాహు'బలి' రోజు'Namasthe Telangana
తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: 'బాహుబలి' సినిమాపై బాలీవుడ్ నటులు ప్రశంసలు కురిపించారు. భారతీయ చిత్రసీమ గర్వపడే సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమా అద్భుతంగా ఉందని నటుడు జాకీ భగ్నానీ ట్వీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బాహుబలి' మైలురాయి అని సిద్ధార్థ్ మల్హోత్రా పేర్కొన్నారు. రాజమౌళి బాగా తీశారని ...
బాహుబలిని పోగుడుతో ...
మా వాడు ఇరగదీశాడు: బాహుబలిలో రానా నటనపై వ్యాఖ్య
'ఈ రోజు బాహు'బలి' రోజు'
సాక్షి
'చిరంజీవి 150వ సినిమాకు పూరియే డైరెక్టర్'
సాక్షి
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథే డైరెక్టర్ అని హీరో రామ్ చరణ్ తెలిపారు. సినిమా సెకండాఫ్ కథ చర్చల్లో ఉందని వెల్లడించారు. పూరి జగన్నాథ్ ను మారుస్తున్నారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. తన తండ్రి నటించబోయే సినిమాకు పూరియే దర్శకుడని స్పష్టం చేశారు. 'గబ్బర్ సింగ్ 2' తర్వాత బాబాయ్ పవన్ కల్యాణ్ తో ...
చిరంజీవి 150వ సినిమాపై రామ్ చరణ్ ట్విస్ట్FIlmiBeat Telugu
నాన్న సినిమాకు పూరీనే.. గబ్బర్సింగ్2 తర్వాత బాబాయ్తో చిత్రం : చరణ్TELUGU24NEWS
చిరుతో 150 చిత్రానికి వినాయక్ ఆసక్తిTelangana99
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథే డైరెక్టర్ అని హీరో రామ్ చరణ్ తెలిపారు. సినిమా సెకండాఫ్ కథ చర్చల్లో ఉందని వెల్లడించారు. పూరి జగన్నాథ్ ను మారుస్తున్నారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. తన తండ్రి నటించబోయే సినిమాకు పూరియే దర్శకుడని స్పష్టం చేశారు. 'గబ్బర్ సింగ్ 2' తర్వాత బాబాయ్ పవన్ కల్యాణ్ తో ...
చిరంజీవి 150వ సినిమాపై రామ్ చరణ్ ట్విస్ట్
నాన్న సినిమాకు పూరీనే.. గబ్బర్సింగ్2 తర్వాత బాబాయ్తో చిత్రం : చరణ్
చిరుతో 150 చిత్రానికి వినాయక్ ఆసక్తి
ఆంధ్రజ్యోతి
బ్లాక్లో బాహుబలి టికెట్ల అమ్మకాలపై పిల్ను తిరస్కరించిన హైకోర్టు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 9 : బ్లాక్లో బాహుబలి సినిమా టికెట్ల అమ్మకాలపై దాఖలైన పిల్ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. శంషాబాద్లోని థియేటర్ వద్ద బాహుబలి టికెట్ల విక్రయం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని సంగారెడ్డిలోని నటరాజ్ థియేటర్ ఎదుట డివైఎఫ్ఐ ఆందోళన చేశారు. గజ్వేల్లోని ...
బాహుబలి... పోలీస్గిరి...సాక్షి
బాహుబలి టికెట్లకు బదులు నకిలీ టికెట్లుVaartha
బాహుబలి.... పిల్ కొట్టేసిన హైకోర్టుFIlmiBeat Telugu
Palli Batani
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 64 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూలై 9 : బ్లాక్లో బాహుబలి సినిమా టికెట్ల అమ్మకాలపై దాఖలైన పిల్ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. శంషాబాద్లోని థియేటర్ వద్ద బాహుబలి టికెట్ల విక్రయం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని సంగారెడ్డిలోని నటరాజ్ థియేటర్ ఎదుట డివైఎఫ్ఐ ఆందోళన చేశారు. గజ్వేల్లోని ...
బాహుబలి... పోలీస్గిరి...
బాహుబలి టికెట్లకు బదులు నకిలీ టికెట్లు
బాహుబలి.... పిల్ కొట్టేసిన హైకోర్టు
ఆంధ్రజ్యోతి
నవల ఆధారంగా 'బి.ఎ.పాస్'
ఆంధ్రజ్యోతి
'ది రైల్వే ఆంటీ' నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం 'బి.ఎ.పాస్'. శిల్పా శుక్ల, షాదాబ్ కమల్ జంటగా నటించారు. అజయ్ బాల్ దర్శకుడు. ఎం.జి.ఎమ్ ఫిల్మ్స్ పతాకంపై ఎం.అచ్చిబాబు అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. సంపత్కుమార్ సమర్పకుడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. నిర్మాత ...
స్త్రీ రేపిన కల్లోలం!సాక్షి
సిద్ధమైన 'బిఎ పాస్'ప్రజాశక్తి
"ది రైల్వే ఆంటీ" "బి.ఎ.పాస్"వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'ది రైల్వే ఆంటీ' నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం 'బి.ఎ.పాస్'. శిల్పా శుక్ల, షాదాబ్ కమల్ జంటగా నటించారు. అజయ్ బాల్ దర్శకుడు. ఎం.జి.ఎమ్ ఫిల్మ్స్ పతాకంపై ఎం.అచ్చిబాబు అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. సంపత్కుమార్ సమర్పకుడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. నిర్మాత ...
స్త్రీ రేపిన కల్లోలం!
సిద్ధమైన 'బిఎ పాస్'
"ది రైల్వే ఆంటీ" "బి.ఎ.పాస్"
వెబ్ దునియా
109 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు.. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ...
వెబ్ దునియా
నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 109 బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిపై వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలను జారీచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ డీసీఏ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న బ్లడ్ ...
109 బ్లడ్ బ్యాంకులకు నోటీసుల జారీVaartha
బ్లడ్బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడాసాక్షి
నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 109 బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిపై వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలను జారీచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ డీసీఏ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న బ్లడ్ ...
109 బ్లడ్ బ్యాంకులకు నోటీసుల జారీ
బ్లడ్బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడా
నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు
వెబ్ దునియా
'జేమ్స్బాండ్' డేట్ ఖరారు
ప్రజాశక్తి
రెండుసార్లు విడుదలకు వాయిదా పడ్డ నరేష్ నటించిన 'జేమ్స్బాండ్' చిత్రం ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. అమాయకుడైన యువకుడిగా నటించిన అల్లరి నరేష్ ఓ లేడీ డాన్ చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనేది కథ. కాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను 'బాహుబలి' ప్రదర్శించే థియేటర్లలో ఇంటర్వెల్లో ప్రదర్శించనున్నారు. Taags :.
బాహుబలితో పాటు అల్లరి నరేష్!FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రెండుసార్లు విడుదలకు వాయిదా పడ్డ నరేష్ నటించిన 'జేమ్స్బాండ్' చిత్రం ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. అమాయకుడైన యువకుడిగా నటించిన అల్లరి నరేష్ ఓ లేడీ డాన్ చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనేది కథ. కాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను 'బాహుబలి' ప్రదర్శించే థియేటర్లలో ఇంటర్వెల్లో ప్రదర్శించనున్నారు. Taags :.
బాహుబలితో పాటు అల్లరి నరేష్!
సాక్షి
400 థియేటర్లు మూసివేత.. బాహుబలిపై ప్రభావం
సాక్షి
తిరువంతపురం:సినిమా పైరసీ నిర్మూలనకు కేరళ ప్రభుత్వం తక్షణమే చర్యలను చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. సినిమా పైరసీ నిర్మూలనకు ప్రభుత్వం తక్షణమే ఓ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు. దీనిలో భాగంగానే గురు ...
'బాహుబలి'కి కేరళలో తీవ్ర వ్యతిరేకత...! 200 నుంచి 20కి తగ్గిన థియేటర్ల సంఖ్య...!వెబ్ దునియా
బాహుబలి జోరుAndhrabhoomi
400 థియేటర్లు మూసివేత.. బాహుబలి ప్రభావంVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
తిరువంతపురం:సినిమా పైరసీ నిర్మూలనకు కేరళ ప్రభుత్వం తక్షణమే చర్యలను చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. సినిమా పైరసీ నిర్మూలనకు ప్రభుత్వం తక్షణమే ఓ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు. దీనిలో భాగంగానే గురు ...
'బాహుబలి'కి కేరళలో తీవ్ర వ్యతిరేకత...! 200 నుంచి 20కి తగ్గిన థియేటర్ల సంఖ్య...!
బాహుబలి జోరు
400 థియేటర్లు మూసివేత.. బాహుబలి ప్రభావం
వెబ్ దునియా
బాహుబలిలో మాల సామాజిక వర్గాన్ని కించపరిచారా...?!
వెబ్ దునియా
అవుననే వారు చెబుతున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి.. చిత్రం ట్రైలర్లో నూతనంగా వచ్చిన దానిలో తమ కులంవారిని అవమానించేలా సన్నివేశాలున్నాయని కొందరు నాయకులు హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో బానిసలను కించపరిచే డైలాగ్లు పలికించడం.. వంటివి ఉన్నాయని వారు చెబుతున్నారు. దీనిపై పూర్తి నివేదిక ...
బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలిసాక్షి
'బాహుబలి'పై మండిపడుతున్న ఆ సామాజిక వర్గం..!ఆంధ్రజ్యోతి
కులాన్ని అవమానించారు: తెలంగాణలో 'బాహుబలి' అడ్డుకుంటాంFIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అవుననే వారు చెబుతున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి.. చిత్రం ట్రైలర్లో నూతనంగా వచ్చిన దానిలో తమ కులంవారిని అవమానించేలా సన్నివేశాలున్నాయని కొందరు నాయకులు హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో బానిసలను కించపరిచే డైలాగ్లు పలికించడం.. వంటివి ఉన్నాయని వారు చెబుతున్నారు. దీనిపై పూర్తి నివేదిక ...
బాహుబలిలో ఆ సీన్లు తొలగించాలి
'బాహుబలి'పై మండిపడుతున్న ఆ సామాజిక వర్గం..!
కులాన్ని అవమానించారు: తెలంగాణలో 'బాహుబలి' అడ్డుకుంటాం
Andhrabhoomi
నిత్యామీనన్ ఉస్తాద్ హోటల్
Andhrabhoomi
మలయాళంలో విజయవంతమైన నిత్యామీనన్ చిత్రం తెలుగులో అనువాదం అవుతోంది. మమ్ము ట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత సురేష్ కొండేటి అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ విజయవంతమై విమర్శకుల ప్రశంసలు పొందింది అని నిర్మాత తెలిపారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ, దుల్కర్ ...
ఆ హోటల్లో....సాక్షి
తెలుగులో 'ఉస్తాద్ హోటల్'ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
మలయాళంలో విజయవంతమైన నిత్యామీనన్ చిత్రం తెలుగులో అనువాదం అవుతోంది. మమ్ము ట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత సురేష్ కొండేటి అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ విజయవంతమై విమర్శకుల ప్రశంసలు పొందింది అని నిర్మాత తెలిపారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ, దుల్కర్ ...
ఆ హోటల్లో....
తెలుగులో 'ఉస్తాద్ హోటల్'
沒有留言:
張貼留言