ఆంధ్రజ్యోతి
వైకాపాలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారు: డొక్కా మాణిక్యవరప్రసాద్
వెబ్ దునియా
తాను కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్సీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనకు ఓ గుర్తింపు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
తూచ్.. వైసీపీలోకి వెళ్లడం లేదు: డొక్కాఆంధ్రజ్యోతి
13న వైసీపీలోకి డొక్కా: ఎంపీ రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యOneindia Telugu
వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్న డొక్కాసాక్షి
News Articles by KSR
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్సీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనకు ఓ గుర్తింపు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
తూచ్.. వైసీపీలోకి వెళ్లడం లేదు: డొక్కా
13న వైసీపీలోకి డొక్కా: ఎంపీ రాయపాటి ఆసక్తికర వ్యాఖ్య
వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్న డొక్కా
Oneindia Telugu
'జానాను మార్చడం లేదు, డీఎస్ జంప్తో కాంగ్రెస్కు నష్టం లేదు'
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగామ సీఎల్పీ నేతగా జానారెడ్డిని మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్ లాంటి వారు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని కుంతియా పేర్కొన్నారు. తెలంగాణ ...
జానారెడ్డిని మార్చంసాక్షి
డీఎస్తో నో యూజ్.. జానా బెస్ట్.. 24న రాహుల్ అనంత టూర్: కుంతియావెబ్ దునియా
24న అనంతపురంలో రాహుల్ పర్యటన : కుంతియాఆంధ్రజ్యోతి
Vaartha
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగామ సీఎల్పీ నేతగా జానారెడ్డిని మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్ లాంటి వారు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని కుంతియా పేర్కొన్నారు. తెలంగాణ ...
జానారెడ్డిని మార్చం
డీఎస్తో నో యూజ్.. జానా బెస్ట్.. 24న రాహుల్ అనంత టూర్: కుంతియా
24న అనంతపురంలో రాహుల్ పర్యటన : కుంతియా
ఆంధ్రజ్యోతి
పుష్కరాల పనులన్నీ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ , జూలై 11: గోదావరి పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల సమయానికి పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ బాధ్యతలను ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లపై ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ...
పుష్కర పనుల్లో జాప్యం: పనిచేయని అధికారులకు గుణపాఠం చెబుతానన్న బాబుOneindia Telugu
గోదావరి జిల్లాల పర్యటనకు చంద్రబాబుసాక్షి
గోదావరి పుష్కరాలకు చంద్రన్న: అక్కడే మకాం.. లేడీ కానిస్టేబుళ్ల సంగతి?వెబ్ దునియా
Vaartha
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ , జూలై 11: గోదావరి పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల సమయానికి పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ బాధ్యతలను ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లపై ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ...
పుష్కర పనుల్లో జాప్యం: పనిచేయని అధికారులకు గుణపాఠం చెబుతానన్న బాబు
గోదావరి జిల్లాల పర్యటనకు చంద్రబాబు
గోదావరి పుష్కరాలకు చంద్రన్న: అక్కడే మకాం.. లేడీ కానిస్టేబుళ్ల సంగతి?
సాక్షి
బండారం బయటపెట్టిన వికీలీక్స్
సాక్షి
హైదరాబాద్ : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు ...
ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై వికీలీక్స్ సంచలనం: చిక్కుల్లో పడిన చంద్రబాబుOneindia Telugu
ఫోన్ ట్యాపింగ్కు ప్రయత్నించిన చంద్రబాబు సర్కార్...? బయటపెట్టిన వికీలిక్స్వెబ్ దునియా
బండారం బయటపెట్టిన వికీలీక్స్Vaartha
Palli Batani
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు ...
ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై వికీలీక్స్ సంచలనం: చిక్కుల్లో పడిన చంద్రబాబు
ఫోన్ ట్యాపింగ్కు ప్రయత్నించిన చంద్రబాబు సర్కార్...? బయటపెట్టిన వికీలిక్స్
బండారం బయటపెట్టిన వికీలీక్స్
సాక్షి
పుష్కర ఘాట్లకు అర కిలోమీటరు నడవాల్సిందే..
సాక్షి
రాజమండ్రి (తూర్పు గోదావరి) : పుష్కరాల్లో గోదావరి నదీ స్నానం చేయాలనుకునే వారికి అర కిలో మీటరు నడక ప్రయాణం తప్పకపోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కనీసం అర కిలో మీటరు తప్పక నడిస్తేగానీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకోలేరు. పుష్కర స్నానాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా వసతి సౌకర్యాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి.. గోదావరి ...
కాంగ్రెస్వి నీచ రాజకీయాలు.. తెలంగాణ మంత్రులువెబ్ దునియా
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: ఈటెల, ఇంద్రకరణ్రెడ్డిఆంధ్రజ్యోతి
కడెం ప్రాజెక్టు నుంచి పుష్కరాలకు నీళ్లు: ఇంద్రకరణ్రెడ్డిVaartha
News Articles by KSR
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
రాజమండ్రి (తూర్పు గోదావరి) : పుష్కరాల్లో గోదావరి నదీ స్నానం చేయాలనుకునే వారికి అర కిలో మీటరు నడక ప్రయాణం తప్పకపోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కనీసం అర కిలో మీటరు తప్పక నడిస్తేగానీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకోలేరు. పుష్కర స్నానాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా వసతి సౌకర్యాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి.. గోదావరి ...
కాంగ్రెస్వి నీచ రాజకీయాలు.. తెలంగాణ మంత్రులు
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: ఈటెల, ఇంద్రకరణ్రెడ్డి
కడెం ప్రాజెక్టు నుంచి పుష్కరాలకు నీళ్లు: ఇంద్రకరణ్రెడ్డి
Oneindia Telugu
కెసిఆర్ ఇంటి ముందు చెత్త వేయిస్తాం: రమణ, బంద్పై నాగం
Oneindia Telugu
హైదరాబాద్: మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇంటి ముందు చెత్త వేయిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ హెచ్చరించారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన జీహెచ్ఎంసీ కార్మికుల మహా ధర్నాలో రమణ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత ...
కేసీఆర్ జిమ్మిక్కు రాజకీయాలొద్దు.. వైరం పెంచుకోవద్దు: నాగం సూచనవెబ్ దునియా
పాలమూరు బంద్ తో మీరు సాధించిందేమిటి?సాక్షి
'మహబూబ్నగర్లోనే బంద్ ఎందుకు?'ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇంటి ముందు చెత్త వేయిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ హెచ్చరించారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన జీహెచ్ఎంసీ కార్మికుల మహా ధర్నాలో రమణ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత ...
కేసీఆర్ జిమ్మిక్కు రాజకీయాలొద్దు.. వైరం పెంచుకోవద్దు: నాగం సూచన
పాలమూరు బంద్ తో మీరు సాధించిందేమిటి?
'మహబూబ్నగర్లోనే బంద్ ఎందుకు?'
వెబ్ దునియా
యాసిన్ భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు: డీజీ వీకే సింగ్
వెబ్ దునియా
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అయిన యాసిన్ భత్కల్ తప్పించుకునే ఛాన్సులు లేకపోలేదని తెలుస్తోంది. జైళ్లశాఖ డీజీ మాటలను బట్టి ఇవి తెలుస్తున్నాయి. తనకు ప్రాణ హాని ఉందని భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖపై స్పందించిన డీజీ వీకే సింగ్, ఆయనకు ప్రాణహాని ఉందని చెబితే పోలీసులు ఏం ...
యాసిన్ భత్కల్పై ఐబినుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదు: డిజి వి.కె.సింగ్Vaartha
భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదుసాక్షి
ఖైదీలకు టెలిఫోన్ సౌకర్యం 10 నిమిషాలకు పెంపు: వీకే సింగ్ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అయిన యాసిన్ భత్కల్ తప్పించుకునే ఛాన్సులు లేకపోలేదని తెలుస్తోంది. జైళ్లశాఖ డీజీ మాటలను బట్టి ఇవి తెలుస్తున్నాయి. తనకు ప్రాణ హాని ఉందని భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖపై స్పందించిన డీజీ వీకే సింగ్, ఆయనకు ప్రాణహాని ఉందని చెబితే పోలీసులు ఏం ...
యాసిన్ భత్కల్పై ఐబినుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదు: డిజి వి.కె.సింగ్
భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు
ఖైదీలకు టెలిఫోన్ సౌకర్యం 10 నిమిషాలకు పెంపు: వీకే సింగ్
ఆంధ్రజ్యోతి
సవాల్ విసిరి.. పారిపోయాడు!.. 4 గంటలు రోడ్డు మీదే ఎదురు చూశా: రావుల
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్/కొడంగల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): 'ఎవరిని మెప్పించడానికి మంత్రి జూపల్లి సవాల్ విసిరారు? ఎన్టీఆర్ భవన్ ఎదుట దాదాపు 4 గంటలపాటు ఎదురు చూశాను. ఆయన రాలేదు. జూపల్లి కన్నా నాకే మహబూబ్నగర్పై ప్రేమ ఎక్కువ' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాక కోసం శనివారం ఉదయం 4 గంటలపాటు ...
ఏరి,ఎక్కడ.. మంత్రి జూపల్లె-రావుల ప్రశ్నNews Articles by KSR
రా! ఇక్కడే కూర్చున్నా!!: జూపల్లిని సవాల్ చేసిన రావులOneindia Telugu
ఎన్టీయార్ భవన్ కు నేను వస్తా.. నువ్వూ రా...! తేల్చుదాం..!! రావులకు జూపల్లి సవాల్వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్/కొడంగల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): 'ఎవరిని మెప్పించడానికి మంత్రి జూపల్లి సవాల్ విసిరారు? ఎన్టీఆర్ భవన్ ఎదుట దాదాపు 4 గంటలపాటు ఎదురు చూశాను. ఆయన రాలేదు. జూపల్లి కన్నా నాకే మహబూబ్నగర్పై ప్రేమ ఎక్కువ' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాక కోసం శనివారం ఉదయం 4 గంటలపాటు ...
ఏరి,ఎక్కడ.. మంత్రి జూపల్లె-రావుల ప్రశ్న
రా! ఇక్కడే కూర్చున్నా!!: జూపల్లిని సవాల్ చేసిన రావుల
ఎన్టీయార్ భవన్ కు నేను వస్తా.. నువ్వూ రా...! తేల్చుదాం..!! రావులకు జూపల్లి సవాల్
వెబ్ దునియా
రాజ్భవన్లో గవర్నర్ ఇఫ్తార్ విందు
Vaartha
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారంనాడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గైర్హాజరయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా ...
గవర్నర్ ఇఫ్తార్ విందు.. కేసీఆర్, బాబు డుమ్మా.. కేసీఆర్ ఎందుకలా చేశారు..?!!వెబ్ దునియా
మూడుసార్లు ఛాన్స్.. కలుసుకోని సీఎంలుతెలుగువన్
గవర్నర్ విందుకు ఇద్దరు డుమ్మా: కెసిఆర్ ఇక్కడ, బాబు అక్కడ.. దూరం!Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారంనాడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గైర్హాజరయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా ...
గవర్నర్ ఇఫ్తార్ విందు.. కేసీఆర్, బాబు డుమ్మా.. కేసీఆర్ ఎందుకలా చేశారు..?!!
మూడుసార్లు ఛాన్స్.. కలుసుకోని సీఎంలు
గవర్నర్ విందుకు ఇద్దరు డుమ్మా: కెసిఆర్ ఇక్కడ, బాబు అక్కడ.. దూరం!
సాక్షి
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
సాక్షి
గుంటూరు : ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి నుజ్జునుజ్జయింది. దీంతో క్యాబిన్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొండ్రముట్ల గ్రామ సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా ఈపూర్ నుంచి ప్రకాశం జిల్లా ...
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిప్రజాశక్తి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంVaartha
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు : ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి నుజ్జునుజ్జయింది. దీంతో క్యాబిన్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొండ్రముట్ల గ్రామ సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా ఈపూర్ నుంచి ప్రకాశం జిల్లా ...
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
沒有留言:
張貼留言