2015年7月10日 星期五

2015-07-11 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఇస్రో పాంచ్ పటాకా!   
సాక్షి
సూళ్లూరుపేట(శ్రీహరికోట): స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలకు దీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విదేశీ ఉపగ్రహాలను సైతం నింగికి పంపి వాణిజ్యపరమైన భారీ ప్రయోగంలోనూ సత్తా చాటింది. బ్రిటన్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో కదనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ శుక్రవారం ...

పీఎస్ఎల్‌వీ-సీ 28 ప్రయోగం విజయవంతం   వెబ్ దునియా
ఇస్రో పాంచ్‌ పటాకా.. నింగిలోకి 5 విదేశీ ఉపగ్రహాలు ఇస్రో చరిత్రలో భారీ వాణిజ్య ప్రయోగం   ఆంధ్రజ్యోతి
'వాణిజ్య' విజయం   ప్రజాశక్తి
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోదీ- షరీఫ్ చర్చల ముఖ్యాంశాలు   
సాక్షి
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలు.. ఆగస్టు లేదా ...

మైత్రిపై మళ్లీ ఆశ   Andhrabhoomi
చర్చలకు ఆమోదం   ప్రజాశక్తి
ఓవైపు పాక్ ప్రధానితో మోడీ భేటీ: మరోవైపు కాల్పులు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 45 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యాపమ్‌పై సీబీ'ఐ'   
సాక్షి
కేసుతో సంబంధమున్న వారి వరుస అసహజ, అనుమానాస్పద మరణాలతో దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తున్న మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయనుంది. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ ...

వ్యాపమ్‌ స్కాంపై సిబిఐ దర్యాప్తు   Vaartha
సీబీఐకి వ్యాపం: సుప్రీం   ప్రజాశక్తి
శివరాజ్ రాజీనామా చేయాల్సిందే   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
Kandireega   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భూ కబ్జా కేసు, ఆప్ ఎంఎల్ఏ అరెస్టు: పోలీసు కస్టడి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. విచారణ పేరుతో ఆ పార్టీ శాసన సభ్యుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. విచారణ పూర్తి అయిన తరువాత యూ ఆర్ అండ్ అరెస్ట్ అన్నారు. నేరుగా పిలుచుకుని వెళ్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఢిల్లీలోని కొండ్లి శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యుడు మనోజ్ కుమార్ మీద భూ కబ్జా కేసు ...

మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్   తెలుగువన్
ఆప్ మరో ఎమ్మెల్యే అరెస్ట్   సాక్షి
ఆప్ ఎమ్మెల్యే అరెస్టు   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాప మృతికి కారణం ఆమె తండ్రే   
సాక్షి
ముంబై: రాజస్తాన్‌లో ప్రమాదంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తాజా ట్వీట్ వివాదాస్పదమైంది. 'బాలిక తండ్రి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉంటే ఆ చిన్నారి ప్రాణం పోయేది కాదు' అని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో హేమ ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడటమే గాక హేమ, మరో నలుగురు గాయపడ్డం ...

ఏ ట్రాఫిక్‌ నియమాన్ని ఉల్లంఘించానో హేమమాలిని చెప్పాలి...   ఆంధ్రజ్యోతి
ట్రాఫిక్ నిబంధనలు పాటించనందువల్లే చిన్నారి మృతి.. హేమమాలిని ట్వీట్స్   వెబ్ దునియా
హేమా మాలినిపై...కుమార్తెను పోగొట్టుకున్న తండ్రి మండిపాటు   FIlmiBeat Telugu
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
లలిత్‌కు 'పద్మ' సిఫార్సు!   
సాక్షి
జైపూర్: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌మోదీకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ఆమె 2007లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు బయటకు రావడంతో రాజేకు మరో తలనొప్పి ఎదురైంది. రాజస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి ...

లలిత్‌కు 'పద్మ' ఇవ్వండి   Andhrabhoomi
పద్మ అవార్డులకు లలిత్‌ మోడీ పేరు సూచించిన వసుంధర రాజే   ప్రజాశక్తి
రాజేకు కొత్త చిక్కు: పద్మశ్రీకి మోడీ పేరు సిఫార్సు   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వనజాక్షిపై దాడి: బిజెపికీ చెడ్డపేరని కావూరి ఆవేదన, దర్యాఫ్తు వేగం   
Oneindia Telugu
ఏలూరు: తహసీల్దారు పైన దాడి విషయంలో ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకుంటే భారతీయ జనతా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివ రావు శుక్రవారం నాడు అన్నారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదుద్దేశ్యంతో డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లు ...

చింతమనేనిని అరెస్ట్ చేయాలన్న కావూరి: సీఎం జిల్లాలోనే మరో తహసీల్దార్‌పై..?   వెబ్ దునియా
చింతమనేనిని వెంటనే అరెస్ట్‌ చేయాలి: కావూరి   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యాపం స్కాం: ఎంబీబీఎస్ విద్యార్థిని నమ్రతది హత్య   
Oneindia Telugu
భోపాల్: వ్యాపం స్కాం కేసులో అనుమానాస్పద స్థితిలో మరణించిన నమ్రత దామర్ (19)ది హత్య అని ఆమెకు పోస్టుమార్టం చేసిన వైద్యుల బృందంలోని డాక్టర్ బీబీ పురోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఆ కేసు మూసివేసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్ల అనుభవం ఉన్న ముగ్గురు వైద్యుల బృందం నమ్రతకు పోస్టుమార్టం చేసిందని, తాము ...

నమ్రత దామర్‌ది హత్యే!   సాక్షి
నమ్రతది హత్యే   ప్రజాశక్తి
వైద్య విద్యార్థిని నమ్రతా దామోర్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనట!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీ జోరు!: ఎన్నికలముందు లాలూ-నితీష్‌లకి షాక్   
Oneindia Telugu
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మిత్రబృందానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర మండలి ఎన్నికల్లో 24 సీట్లకు గాను ఎన్డీయే 14 సీట్లు గెలుచుకుంది. అధికార జెడియూ 5 సీట్లు, ఆర్జేడి 3 సీట్లు గెలుచుకుంది. జెడియు, ఆర్జేడీ రెండు కలిపి ఎనిమిది సీట్లే గెలుచుకున్నాయి. మిగతా ...

జేడీయూ- ఆర్జేడీ కూటమికి ఎదురుదెబ్బ   Namasthe Telangana
సెమీ ఫైనల్‌లో లాలూ-నితీశ్ జట్టుకు ఘోర పరాజయం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జర్నలిస్టు అక్షయ్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం : శివరాజ్‌సింగ్‌   
ఆంధ్రజ్యోతి
ఢిల్లీ, జులై 9 : వ్యాపమ్‌ కేసులో పరిశోధనాత్మక కథనాలకు పేరుపొందిన జర్నలిస్టు అక్షయ్‌సింగ్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తమైన తరుణంలో ఢిల్లీలోని ఆయన కుటుంబసభ్యులను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పరామర్శించారు. అక్షయ్‌సింగ్‌ నివాసానికి వెళ్లిన చౌహాన్‌ అక్కడ కొంతసేపు ఉన్నారు.
సాయం కాదు.. విచారణ కావాలి   సాక్షి
జర్నలిస్ట్ అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించిన చౌహాన్   Namasthe Telangana
జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన శివరాజ్ సింగ్ చౌహాన్   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言