2015年7月14日 星期二

2015-07-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
పుష్కర ఘటనపై పవన్ స్పందించారోచ్...! సహాయక చర్యలకు రావాలని ఉందట..!!   
వెబ్ దునియా
రాజమండ్రి పుష్కర సంఘటనపై సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ స్పందించారు. ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడకు వచ్చి బాధితులను పరామర్శించి, సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నా... దానివల్ల మళ్లీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని ...

రావాలనుంది.. రాలేకపోతున్న: పవన్‌ కళ్యాణ్‌   ఆంధ్రజ్యోతి
'నేనొస్తే సహాయ చర్యలకు ఇబ్బంది'   సాక్షి
రావాలని ఉన్నా, తొక్కిసలాట కారణంతో రాలేకపోతున్నా:పవన్ కళ్యాణ్   Oneindia Telugu
Palli Batani   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించండి... పుష్కర తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో విచారణ : బాబు   
వెబ్ దునియా
పుష్కర విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆయన మంగళవారం రాత్రి పుష్కర ఘాట్ ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. వివరాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోమారు చలించిపోయారు. సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించారు.
లోపాలుంటే నన్ను క్షమించండి.. చంద్రబాబు కంటతడి   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి   
ఆంధ్రజ్యోతి
అల్వాల్‌: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు జూలై 19వ తేదీ వరకు అనుమతించారు. దీంతో రాష్ట్రపతి నిలయానికి సందర్శకులు వచ్చారు. ఇటీవల వర్షాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి నిలయాన్ని చూసేందుకు నగర ప్రజలకు అనుమతివ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో నిలయం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక(ఫోటోలు)   Oneindia Telugu
నేటి నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శన..   ప్రజాశక్తి
19 వరకు ప్రజల సందర్శనకు రాష్ట్రపతి నిలయం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పుష్కరాలకు 825 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే   
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్‌, జూలై 14: గోదావరి పుష్కరాలకు దక్షిణమధ్య రైల్వే భారీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 825 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రత్యేక రైళ్లు, అదనపు బెర్తులు తదితర వివరాలతో సమస్త సమాచారాన్ని వెబ్‌సైట్లో పెట్టింది. రెండు రాషా్ట్రల్లో 7 స్టేషన్లను పుష్కర రద్దీ స్టేషన్లుగా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలోని బాసర, భద్రాచలం రోడ్‌, ...

పుష్కరాలకు 825 ప్రత్యేక రైళ్లు   ప్రజాశక్తి
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు   Namasthe Telangana
పుష్కరాలకు ప్రత్యేకరైళ్లు   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
35కు పెరిగిన గోదావరి పుష్కర మృతుల సంఖ్య.. మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా   
వెబ్ దునియా
మహాపుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట మృతుల సంఖ్య 35కు చేరింది. సంఘటనా స్థలంలో మరణించిన వారికంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సంఘటనా స్థలంలో మరణించిన వారి సంఖ్య 13 మంది కాగా, మొత్తం మరణించిన వారి సంఖ్య మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 35కు చేరింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ...

మహా పుష్కరం.. మహా విషాదం   సాక్షి
చంద్రబాబే కారణం   Namasthe Telangana
తొక్కిసలాట: 'చంద్రబాబుదే బాధ్యత', 'క్రిమినల్ కేసు పెట్టాలి'   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
అన్ని 75 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: బొత్స, అచ్చెన్నాయుడు ఏమన్నారు?   
Oneindia Telugu
రాజమండ్రి: నగరంలోని కోటగుమ్మం పుష్కరఘాట్ తొక్కిసలాటకు కారణం ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు అంతా తానే అంటూ ఏ కార్యక్రమాలను జరగనీయకుండా ప్రభుత్వ యంత్రాగాన్ని తన చుట్టూ తిప్పుకున్నారని అన్నారు.
'బాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘోరం'   సాక్షి
తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వానిదే వైఫల్యం : బొత్స   ఆంధ్రజ్యోతి
పుష్కర ఏర్పాట్లలో ఏపీ ప్రభుత్వం వైఫల్యం: బొత్స   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కన్నీటి గోదావరి.. తొక్కిసలాటలో 27 మంది మృతి పుష్కరాల తొలిరోజే రాజమండ్రిలో పెను ...   
ఆంధ్రజ్యోతి
రాజమండ్రి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పుష్కర శోభతో కళకళలాడుతున్న గోదారి తల్లి కంట కన్నీరొలికింది! పన్నెండేళ్లకోసారి వచ్చే పండగ తొలిరోజే జరిగిన విషాదంతో గుండె బరువెక్కింది! పుణ్యస్నానాలు ఆచరించేందుకు తనదాకా వచ్చిన భక్తులు మరలిరాని లోకాలకు తరలివెళ్లిన వైనంతో నదీమతల్లి హృదయం తల్లడిల్లింది! పుష్కరాల తొలిరోజు రాజమండ్రిలో అతిపెద్ద ...

జన గోదావరి   సాక్షి
రెండో రోజు ఆరంభమైన పుష్కర స్నానాలు.. హెలికాఫ్టర్ ద్వారా పర్యవేక్షణ   వెబ్ దునియా
క్షమించండి: బాబు, బాధ్యత మరిచి.. సీఎం వెంటే ఉండి తంటా తెచ్చిన విఐపిలు!   Oneindia Telugu
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 60 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పట్టపగలు చెలరేగిన ప్రేమోన్మాది అక్కాచెల్లెళ్లు బలి.. హైదరాబాద్‌లో ఘోరం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 14 : ప్రేమ పేరిట ఉన్మాది.. ఆమె రక్తం కళ్లచూశాడు. రక్తం పం చుకొని పుట్టిన చెల్లెలు కోసం.. అక్క తన ప్రాణాలనే ఇచ్చింది. ఏడాది ఎడంతో ఒకే పేగు పం చుకొని పుట్టిన అక్కా చెల్లెళ్లు.. ప్రేమోన్మాది కత్తికి దారుణంగా బలి అయిన విషాదం మంగళవారం హైదరాబాద్‌లో అక్కా చెల్లెళ్లు బలి.. కలవరం రేపింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లా పూర్‌కు చెందిన ...

ప్రేమోన్మాది దాడి.. అక్కాచెల్లెళ్ల మృతి   Andhrabhoomi
ఉన్మాది ఘాతుకం   ప్రజాశక్తి
ప్రేమోన్మాది దాడి, అక్కాచెల్లెళ్ల మృతి: పేరెంట్స్ కన్నీరుమున్నీరు (పిక్చర్స్)   Oneindia Telugu
సాక్షి   
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సండ్రకు బెయిల్‌.. వేం కుమారుడికీ ఏసీబీ నోటీసులు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో 5వ నిందితుడైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సండ్రకు బెయిల్‌ ఇవ్వరాదంటూ ఏసీబీ అధికారులు ఏడు కారణాల్ని ప్రధానంగా చూపినా.. వాటన్నింటినీ న్యాయస్థానం తోసిపుచ్చింది. సండ్ర బెయిల్‌ పిటిషన్‌పై ...

తెరపైకి కొత్త ముఖాలు!   సాక్షి
వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకు ఏసీబీ నోటీసులు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజమండ్రిలో తొక్కిసలాట: అప్రమత్తమైన తెలంగాణ సర్కార్   
Oneindia Telugu
హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించడంతో, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేలా ఉపక్రమించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి పుష్కరాలపై ఉదయం నుంచే సీఎం కేసీఆర్ అధికారులతో ...

అప్రమత్తమైన తెలంగాణ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言