ఆంధ్రజ్యోతి
నవల ఆధారంగా 'బి.ఎ.పాస్'
ఆంధ్రజ్యోతి
'ది రైల్వే ఆంటీ' నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం 'బి.ఎ.పాస్'. శిల్పా శుక్ల, షాదాబ్ కమల్ జంటగా నటించారు. అజయ్ బాల్ దర్శకుడు. ఎం.జి.ఎమ్ ఫిల్మ్స్ పతాకంపై ఎం.అచ్చిబాబు అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. సంపత్కుమార్ సమర్పకుడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. నిర్మాత ...
స్త్రీ రేపిన కల్లోలం!సాక్షి
సిద్ధమైన 'బిఎ పాస్'ప్రజాశక్తి
హాట్ అండ్ సెక్సీగా 'బిఎ పాస్' తెలుగు ట్రైలర్ (వీడియో)FIlmiBeat Telugu
Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'ది రైల్వే ఆంటీ' నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం 'బి.ఎ.పాస్'. శిల్పా శుక్ల, షాదాబ్ కమల్ జంటగా నటించారు. అజయ్ బాల్ దర్శకుడు. ఎం.జి.ఎమ్ ఫిల్మ్స్ పతాకంపై ఎం.అచ్చిబాబు అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. సంపత్కుమార్ సమర్పకుడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. నిర్మాత ...
స్త్రీ రేపిన కల్లోలం!
సిద్ధమైన 'బిఎ పాస్'
హాట్ అండ్ సెక్సీగా 'బిఎ పాస్' తెలుగు ట్రైలర్ (వీడియో)
సాక్షి
శ్రీకన్య థియేటర్పై దాడి
సాక్షి
తాటిచెట్లపాలెం(విశాఖ): కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేన్యూకాలనీ శ్రీకన్య థియేటర్పై దాడిచేసి అద్దాలను ధ్వంసం చేశారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు థియేటర్ మేనేజర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. పదిహేను రోజులక్రితం తాము ఈ సినిమా ప్రదర్శన చేపడదామనుకుని తొలుత అనుకున్నా నాలుగురోజుల క్రితమే ...
అధిక ధరలకు బాహుబలి టికెట్లు.. థియేటర్ మేనేజర్ అరెస్ట్ఆంధ్రజ్యోతి
బ్లాక్ లో 'బాహుబలి' టికెట్లు..ప్రజాశక్తి
అన్ని 52 వార్తల కథనాలు »
సాక్షి
తాటిచెట్లపాలెం(విశాఖ): కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేన్యూకాలనీ శ్రీకన్య థియేటర్పై దాడిచేసి అద్దాలను ధ్వంసం చేశారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు థియేటర్ మేనేజర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. పదిహేను రోజులక్రితం తాము ఈ సినిమా ప్రదర్శన చేపడదామనుకుని తొలుత అనుకున్నా నాలుగురోజుల క్రితమే ...
అధిక ధరలకు బాహుబలి టికెట్లు.. థియేటర్ మేనేజర్ అరెస్ట్
బ్లాక్ లో 'బాహుబలి' టికెట్లు..
వెబ్ దునియా
'జేమ్స్బాండ్' డేట్ ఖరారు
ప్రజాశక్తి
రెండుసార్లు విడుదలకు వాయిదా పడ్డ నరేష్ నటించిన 'జేమ్స్బాండ్' చిత్రం ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. అమాయకుడైన యువకుడిగా నటించిన అల్లరి నరేష్ ఓ లేడీ డాన్ చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనేది కథ. కాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను 'బాహుబలి' ప్రదర్శించే థియేటర్లలో ఇంటర్వెల్లో ప్రదర్శించనున్నారు. Taags :.
'బాహుబలి'లో అల్లరి నరేష్వెబ్ దునియా
బాహుబలితో పాటు అల్లరి నరేష్!FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రెండుసార్లు విడుదలకు వాయిదా పడ్డ నరేష్ నటించిన 'జేమ్స్బాండ్' చిత్రం ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. అమాయకుడైన యువకుడిగా నటించిన అల్లరి నరేష్ ఓ లేడీ డాన్ చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనేది కథ. కాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను 'బాహుబలి' ప్రదర్శించే థియేటర్లలో ఇంటర్వెల్లో ప్రదర్శించనున్నారు. Taags :.
'బాహుబలి'లో అల్లరి నరేష్
బాహుబలితో పాటు అల్లరి నరేష్!
వెబ్ దునియా
109 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు.. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ...
వెబ్ దునియా
నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 109 బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిపై వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలను జారీచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ డీసీఏ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న బ్లడ్ ...
109 బ్లడ్ బ్యాంకులకు నోటీసుల జారీVaartha
బ్లడ్బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడాసాక్షి
నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 109 బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిపై వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలను జారీచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ డీసీఏ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న బ్లడ్ ...
109 బ్లడ్ బ్యాంకులకు నోటీసుల జారీ
బ్లడ్బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడా
నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు
ఆంధ్రజ్యోతి
పైరసీపై పోరాటానికి సిద్ధమైన 'బాహుబలి' టీమ్!
ఆంధ్రజ్యోతి
ఇవాళ పెద్ద సినిమాలను పట్టిపీడిస్తున్న భూతం పైరసీ! 'బాహుబలి' మేకర్స్ నూ ఈ భయం వెంటాడుతోంది. అందుకే పైరసీ కాకముందే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. చిత్ర నిర్మాతల అభ్యర్థన మేరకు సినిమాల పైరసీకి పాల్పడుతున్న తొమ్మిది మందిని బెంగళూరులో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే ఆన్ లైన్ పైరసీని ...
పిచ్చ క్రేజ్: 'బాహుబలి' టికెట్ల కోసం ఫ్యాన్స్ ఇలా... (వీడియో)FIlmiBeat Telugu
తృటిలో తప్పించుకున్న బాహుబలిసాక్షి
బాహుబలి ఎస్కేప్: పైరసీకి పాల్పడితే థియేటర్లపై ఏడాదిపాటు నిషేధం: అల్లు అరవింద్వెబ్ దునియా
ప్రజాశక్తి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఇవాళ పెద్ద సినిమాలను పట్టిపీడిస్తున్న భూతం పైరసీ! 'బాహుబలి' మేకర్స్ నూ ఈ భయం వెంటాడుతోంది. అందుకే పైరసీ కాకముందే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. చిత్ర నిర్మాతల అభ్యర్థన మేరకు సినిమాల పైరసీకి పాల్పడుతున్న తొమ్మిది మందిని బెంగళూరులో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే ఆన్ లైన్ పైరసీని ...
పిచ్చ క్రేజ్: 'బాహుబలి' టికెట్ల కోసం ఫ్యాన్స్ ఇలా... (వీడియో)
తృటిలో తప్పించుకున్న బాహుబలి
బాహుబలి ఎస్కేప్: పైరసీకి పాల్పడితే థియేటర్లపై ఏడాదిపాటు నిషేధం: అల్లు అరవింద్
ఆంధ్రజ్యోతి
మొదలైన పూరి, వరుణ్ తేజ 'లోఫర్' చిత్రం షూటింగ్
ఆంధ్రజ్యోతి
'ముకుంద' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో 'కంచె' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈ ఆరడుగుల మెగా హీరో ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న 'లోఫర్' షూటింగ్ బుధవారం మొదలైంది.
లోఫర్ లవ్స్టోరీసాక్షి
'లోఫర్' మూవీ లాంచ్: నాగబాబు ఫ్యామిలీ సందడి (ఫోటోస్)FIlmiBeat Telugu
వరుణ్ తేజ్-పూరి " లోఫర్ " షూటింగ్ ప్రారంభంNeti Cinema
Palli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'ముకుంద' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో 'కంచె' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈ ఆరడుగుల మెగా హీరో ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న 'లోఫర్' షూటింగ్ బుధవారం మొదలైంది.
లోఫర్ లవ్స్టోరీ
'లోఫర్' మూవీ లాంచ్: నాగబాబు ఫ్యామిలీ సందడి (ఫోటోస్)
వరుణ్ తేజ్-పూరి " లోఫర్ " షూటింగ్ ప్రారంభం
వెబ్ దునియా
ఇది బ్లాక్మెయిలింగ్... డబ్బులు గుంజాలనే నాపై కేసు.. రజనీకాంత్
వెబ్ దునియా
కేవలం డబ్బులు లాగడానికి, బ్లాక్మెయిల్ చేయడానికే ఒక వ్యవహారంలో తనపై కేసు పెట్టారని దక్షిణాది రాష్ట్రాల సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. ఆ కేసులో ఎలాంటి వాస్తవాలు లేవని కోర్టుకు తెలిపారు. ఆయన ఎందుకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది...? ఏం సమాధానం చెప్పుకున్నారు? దర్శకుడు కస్తూరిరాజా తన వద్ద 2012లో లక్షలాది రూపాయలను రుణంగా ...
వియ్యంకుడి అప్పుతో రజనీకి తిప్పలుసాక్షి
కోర్టు బోనులో రజనీకాంత్.. నా పరువుతీయడానికే ఈ కేసుTELUGU24NEWS
రజనీకాంత్ సంచలన ఆరోపణలు....పరువునష్టం దావా వేస్తాNeti Cinema
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
FIlmiBeat Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేవలం డబ్బులు లాగడానికి, బ్లాక్మెయిల్ చేయడానికే ఒక వ్యవహారంలో తనపై కేసు పెట్టారని దక్షిణాది రాష్ట్రాల సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. ఆ కేసులో ఎలాంటి వాస్తవాలు లేవని కోర్టుకు తెలిపారు. ఆయన ఎందుకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది...? ఏం సమాధానం చెప్పుకున్నారు? దర్శకుడు కస్తూరిరాజా తన వద్ద 2012లో లక్షలాది రూపాయలను రుణంగా ...
వియ్యంకుడి అప్పుతో రజనీకి తిప్పలు
కోర్టు బోనులో రజనీకాంత్.. నా పరువుతీయడానికే ఈ కేసు
రజనీకాంత్ సంచలన ఆరోపణలు....పరువునష్టం దావా వేస్తా
Oneindia Telugu
హీరో ఇంటిలో ఏనుగు దంతాలు: రచ్చ రచ్చ
Oneindia Telugu
తిరువనంతపురం: మళయాల హీరో జయరామ్ కు కష్టాలు మొదలైనాయి. ఆయన అక్రమంగా ఏనుగు దంతాలు ఇంటిలో పెట్టుకున్నారని, వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వన్య ప్రాణుల హక్కుల ఉద్యమకారులు మండిపడుతున్నారు. జయరామ్ మళయాలంతో పాటు పలు తమిళ సినిమాలలో నటించాడు. ఇతనికి ఒక పెంపుడు ఏనుగు ఉండేది. ఆ ఏనుగు రెండు సంవత్సరాల ...
షాకింగ్ న్యూస్: కోలీవుడ్ హీరో ఇంట్లో ఏనుగు దంతాలుPalli Batani
హీరో ఇంట్లో ఏనుగు దంతాలు.. ఎక్కడ నుంచి వచ్చాయి..?వెబ్ దునియా
హీరో ఇంటిలో ఏనుగుదంతాలు.. ఉద్యమకారుల ఆందోళనలుతెలుగువన్
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరువనంతపురం: మళయాల హీరో జయరామ్ కు కష్టాలు మొదలైనాయి. ఆయన అక్రమంగా ఏనుగు దంతాలు ఇంటిలో పెట్టుకున్నారని, వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వన్య ప్రాణుల హక్కుల ఉద్యమకారులు మండిపడుతున్నారు. జయరామ్ మళయాలంతో పాటు పలు తమిళ సినిమాలలో నటించాడు. ఇతనికి ఒక పెంపుడు ఏనుగు ఉండేది. ఆ ఏనుగు రెండు సంవత్సరాల ...
షాకింగ్ న్యూస్: కోలీవుడ్ హీరో ఇంట్లో ఏనుగు దంతాలు
హీరో ఇంట్లో ఏనుగు దంతాలు.. ఎక్కడ నుంచి వచ్చాయి..?
హీరో ఇంటిలో ఏనుగుదంతాలు.. ఉద్యమకారుల ఆందోళనలు
ఆంధ్రజ్యోతి
హారర్ థ్రిల్లర్ 'ఎఫైర్'
ఆంధ్రజ్యోతి
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'ఎఫైర్'. కథానాయకుడిగా నటిస్తూ శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రధారులు. మంగళవారం సాయంత్రం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ''ఇది ఇద్దరమ్మాయిల ప్రేమకథ. ఇంటెన్స్ హారర్ ...
ఇద్దరమ్మాయిల ప్రేమకథ!సాక్షి
'ఎఫైర్' ట్రైలర్ వచ్చింది!ప్రజాశక్తి
ప్రశాంతి గీతాంజలి "ఎఫైర్"వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'ఎఫైర్'. కథానాయకుడిగా నటిస్తూ శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రధారులు. మంగళవారం సాయంత్రం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ''ఇది ఇద్దరమ్మాయిల ప్రేమకథ. ఇంటెన్స్ హారర్ ...
ఇద్దరమ్మాయిల ప్రేమకథ!
'ఎఫైర్' ట్రైలర్ వచ్చింది!
ప్రశాంతి గీతాంజలి "ఎఫైర్"
సాక్షి
ఎంఎస్ విశ్వనాథన్ ఆరోగ్యం విషమం
సాక్షి
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్.విశ్వనాథన్ (87) ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎంఎస్ విశ్వనాథన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఎంఎస్ విశ్వనాథన్ ను కుటుంబసభ్యులు రెండు వారాల ...
ఎంఎస్కు తీవ్ర అస్వస్థతAndhrabhoomi
ఎంఎస్ విశ్వనాథన్కు తీవ్ర అస్వస్థతప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్.విశ్వనాథన్ (87) ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎంఎస్ విశ్వనాథన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఎంఎస్ విశ్వనాథన్ ను కుటుంబసభ్యులు రెండు వారాల ...
ఎంఎస్కు తీవ్ర అస్వస్థత
ఎంఎస్ విశ్వనాథన్కు తీవ్ర అస్వస్థత
沒有留言:
張貼留言