ఆంధ్రజ్యోతి
తొక్కిసలాటలో 22 మంది మహిళలు మృతి
ఆంధ్రజ్యోతి
ఢాకా, జులై 10: బంగ్లాదేశ్లోని మైమెన్ సింగ్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 22 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఓ వ్యాపారి తన ఇంట్లో పేదలకు దుస్తులు పంపిణీ చేసేందుకు ఉపక్రమించిన సమయంలో తొక్కిసలాట జరిగింది. గేట్లు తీయగానే వందలాది మంది ...
బట్టల కోసం తొక్కిసలాట: 20 మంది పేదలు బలిOneindia Telugu
విషాదానికి దారి తీసిన 'జకాత్'సాక్షి
బంగ్లాదేశ్లో తొక్కిసలాట : 23 మంది మృతిVaartha
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఢాకా, జులై 10: బంగ్లాదేశ్లోని మైమెన్ సింగ్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 22 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఓ వ్యాపారి తన ఇంట్లో పేదలకు దుస్తులు పంపిణీ చేసేందుకు ఉపక్రమించిన సమయంలో తొక్కిసలాట జరిగింది. గేట్లు తీయగానే వందలాది మంది ...
బట్టల కోసం తొక్కిసలాట: 20 మంది పేదలు బలి
విషాదానికి దారి తీసిన 'జకాత్'
బంగ్లాదేశ్లో తొక్కిసలాట : 23 మంది మృతి
సాక్షి
వాట్సప్ పై త్వరలో నిషేధం?
సాక్షి
లండన్ : సోషల్ మీడియా, ఆన్ లైన్ మెసేజింగ్ సర్వీసులపై కఠిన చట్టాల నేపథ్యంలో.. త్వరలోనే బ్రిటన్ లో 'వాట్సప్'పై నిషేధం వేటు పడేలా ఉంది. కొత్త చట్టాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఏరకమైన ఎన్ క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకోవాలని ఆయన అంటున్నారు. దీంతో వాట్సప్ సహా ఐమెసేజ్, స్నాప్ చాట్ ...
'పారదర్శకత లేదు: త్వరలో 'వాట్సప్'పై నిషేధం'Oneindia Telugu
యూకేలో వాట్స్ యాప్పై నిషేధం: కోడ్ భాషలో మెసేజ్లే కారణంవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : సోషల్ మీడియా, ఆన్ లైన్ మెసేజింగ్ సర్వీసులపై కఠిన చట్టాల నేపథ్యంలో.. త్వరలోనే బ్రిటన్ లో 'వాట్సప్'పై నిషేధం వేటు పడేలా ఉంది. కొత్త చట్టాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఏరకమైన ఎన్ క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకోవాలని ఆయన అంటున్నారు. దీంతో వాట్సప్ సహా ఐమెసేజ్, స్నాప్ చాట్ ...
'పారదర్శకత లేదు: త్వరలో 'వాట్సప్'పై నిషేధం'
యూకేలో వాట్స్ యాప్పై నిషేధం: కోడ్ భాషలో మెసేజ్లే కారణం
వెబ్ దునియా
పాకిస్తాన్లో ఇంటి పైకప్పు కూలి.. ఐదుగురు మృతి
వెబ్ దునియా
పాకిస్తాన్లో భారీగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు మృతిచెందారు. పాత ఇల్లు కావడంతో పై కప్పు కూలిపోయింది. పాకిస్తాన్లోని ఆగ్నేయ ప్రాంతంలోని కరాక్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో తల్లి సహా నలుగురు సంతానం చనిపోయారు. మహమ్మద్ ఖలీద్ కు చెందిన ఇల్లు చాలా కాలం కిందట కట్టారు.అక్కడ ...
పైకప్పు కూలి ఓ కుటుంబంలో ఐదుగురి మృతిసాక్షి
ఇంటి పైకప్పు కూలి కుటుంబంలో 5గురి మృతిVaartha
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్తాన్లో భారీగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు మృతిచెందారు. పాత ఇల్లు కావడంతో పై కప్పు కూలిపోయింది. పాకిస్తాన్లోని ఆగ్నేయ ప్రాంతంలోని కరాక్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో తల్లి సహా నలుగురు సంతానం చనిపోయారు. మహమ్మద్ ఖలీద్ కు చెందిన ఇల్లు చాలా కాలం కిందట కట్టారు.అక్కడ ...
పైకప్పు కూలి ఓ కుటుంబంలో ఐదుగురి మృతి
ఇంటి పైకప్పు కూలి కుటుంబంలో 5గురి మృతి
ఆంధ్రజ్యోతి
ప్రాణాలు రక్షించిన సెల్ఫీ స్టిక్
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్, జూలై 10: సెల్ఫీ ఉత్సాహం ఇటీవల ఓ రష్యా యువతి ప్రాణం తీస్తే, అదే సెల్ఫీ సరదా అమెరికాలో తండ్రీకూతుళ్ల ప్రాణాలు రక్షించింది.. మసాచుసెట్స్ సమీపంలోని సముద్ర తీరంలో డెరిక్ జాన్స్ అతడి కూతురు ఎరిన్ సరదాగా ఈతకొడుతున్నారు. ఆ సమయంలో ఎరిన్ సెల్ఫీస్టిక్కు తగిలించిన కెమెరాతో తమ సరదాను చిత్రీకరిస్తోంది. ఇంతలో దూసుకొచ్చిన రాకాసి ...
ఓ కుటుంబాన్ని కాపాడిన సెల్ఫీ స్టిక్(వీడియో)Oneindia Telugu
ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్, జూలై 10: సెల్ఫీ ఉత్సాహం ఇటీవల ఓ రష్యా యువతి ప్రాణం తీస్తే, అదే సెల్ఫీ సరదా అమెరికాలో తండ్రీకూతుళ్ల ప్రాణాలు రక్షించింది.. మసాచుసెట్స్ సమీపంలోని సముద్ర తీరంలో డెరిక్ జాన్స్ అతడి కూతురు ఎరిన్ సరదాగా ఈతకొడుతున్నారు. ఆ సమయంలో ఎరిన్ సెల్ఫీస్టిక్కు తగిలించిన కెమెరాతో తమ సరదాను చిత్రీకరిస్తోంది. ఇంతలో దూసుకొచ్చిన రాకాసి ...
ఓ కుటుంబాన్ని కాపాడిన సెల్ఫీ స్టిక్(వీడియో)
ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్
Oneindia Telugu
బద్దలైన అగ్నిపర్వతం: విమానాలు బంద్
Oneindia Telugu
జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ దెబ్బతో పలు ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు. అయితే శుక్రవారం రాత్రి పరిస్థతి అదుపులోకి వస్తుందని ఎయిర్ లైన్స్ అధికారులు అంటున్నారు. శుక్రవారం ఇండోనేషియాలోని తూర్పూ జావాలో అగ్ని పర్వతం బద్దలైంది. విషయం ...
బూడిద దెబ్బకు ఎక్కడి విమానాలు అక్కడేసాక్షి
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం... ఎయిర్ పోర్టుల మూసివేతవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ దెబ్బతో పలు ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు. అయితే శుక్రవారం రాత్రి పరిస్థతి అదుపులోకి వస్తుందని ఎయిర్ లైన్స్ అధికారులు అంటున్నారు. శుక్రవారం ఇండోనేషియాలోని తూర్పూ జావాలో అగ్ని పర్వతం బద్దలైంది. విషయం ...
బూడిద దెబ్బకు ఎక్కడి విమానాలు అక్కడే
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం... ఎయిర్ పోర్టుల మూసివేత
సాక్షి
కుక్కలనుకొని రెండేళ్లుగా సాకితే...
సాక్షి
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా రెండు కుక్కపిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాడు. తీరా చూస్తే అవి ఎలుగుబంట్లుగా మారిపోరాయి. ఏంటి.. ఆశ్చర్యపోయారా.. ఇలాగే బుర్ర గోక్కొని నోరు వెళ్లబెట్టాడు వాంగ్ కియూ. వాంగ్ కియూ కి జంతువులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ కుక్కలంటే మరీ ప్రాణం. అందరు జంతు ప్రేమికుల్లాగే తను పెంపుడు ...
కుక్కపిల్లలని పెంచితే...! ఎలుగుబంట్లయి కూర్చున్నాయి...!! ఎక్కడ..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా రెండు కుక్కపిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాడు. తీరా చూస్తే అవి ఎలుగుబంట్లుగా మారిపోరాయి. ఏంటి.. ఆశ్చర్యపోయారా.. ఇలాగే బుర్ర గోక్కొని నోరు వెళ్లబెట్టాడు వాంగ్ కియూ. వాంగ్ కియూ కి జంతువులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ కుక్కలంటే మరీ ప్రాణం. అందరు జంతు ప్రేమికుల్లాగే తను పెంపుడు ...
కుక్కపిల్లలని పెంచితే...! ఎలుగుబంట్లయి కూర్చున్నాయి...!! ఎక్కడ..?
వెబ్ దునియా
ఏపీ అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలి: స్పీకర్ పిలుపు
వెబ్ దునియా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వంలో విశేష కృషి జరుగుతోందని కాలిఫోర్నియాలో కోడెల వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చొరవ తీసుకుంటున్నారని ...
బే ఏరియాలో కోడెలకు సత్కారంNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వంలో విశేష కృషి జరుగుతోందని కాలిఫోర్నియాలో కోడెల వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చొరవ తీసుకుంటున్నారని ...
బే ఏరియాలో కోడెలకు సత్కారం
Oneindia Telugu
బుల్డోజర్ను ఢీకొన్నకారు: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
Oneindia Telugu
హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి ఓ తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదం మింగేసింది. సుదూరమైన డ్రైవింగ్ కలిసిన అలసట, నిద్రమత్తు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని సైదాబాద్ ఎస్బిహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం నగర విద్యార్థి మృతి ... మరొకరికి గాయాలుఆంధ్రజ్యోతి
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణంసాక్షి
అమెరికాలో రోడ్డు ప్రమాదం: నగర విద్యార్థి దుర్మరణంAndhrabhoomi
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి ఓ తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదం మింగేసింది. సుదూరమైన డ్రైవింగ్ కలిసిన అలసట, నిద్రమత్తు అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఏడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని సైదాబాద్ ఎస్బిహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం నగర విద్యార్థి మృతి ... మరొకరికి గాయాలు
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం
అమెరికాలో రోడ్డు ప్రమాదం: నగర విద్యార్థి దుర్మరణం
Oneindia Telugu
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్
Oneindia Telugu
ఇస్లామాబాద్: తమ రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ ఛానల్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా భారత్కు హెచ్చరికలు చేశారు. 'మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ ...
భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష?తెలుగువన్
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్ మంత్రిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: తమ రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ ఛానల్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా భారత్కు హెచ్చరికలు చేశారు. 'మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ ...
భారత్ వ్యతిరేకతే పాక్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష?
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్ మంత్రి
వెబ్ దునియా
గిల్గిత్-బల్టిస్తాన్ను పాక్లో కలపొద్దు: చౌధరీ అబ్ధుల్ మజీద్ వార్నింగ్
వెబ్ దునియా
గిల్గిత్-బల్టిస్థాన్ను పాకిస్థాన్లో కలపవద్దని పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ప్రధాన మంత్రి చౌధరీ అబ్ధుల్ మజీద్ స్పష్టం చేశారు. ముజఫరాబాద్లో మజీద్ మాట్లాడుతూ, గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతం జమ్మూకాశ్మీర్లో అంతర్భాగమన్నారు. దానిని విలీనం చేసే ఏ ప్రయత్నమైనా కాశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రతిపాదించిన ఐక్యరాజ్యసమితి ...
గిల్గిత్-బల్టిస్తాన్ను పాక్లో కలపొద్దుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గిల్గిత్-బల్టిస్థాన్ను పాకిస్థాన్లో కలపవద్దని పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ప్రధాన మంత్రి చౌధరీ అబ్ధుల్ మజీద్ స్పష్టం చేశారు. ముజఫరాబాద్లో మజీద్ మాట్లాడుతూ, గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతం జమ్మూకాశ్మీర్లో అంతర్భాగమన్నారు. దానిని విలీనం చేసే ఏ ప్రయత్నమైనా కాశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రతిపాదించిన ఐక్యరాజ్యసమితి ...
గిల్గిత్-బల్టిస్తాన్ను పాక్లో కలపొద్దు
沒有留言:
張貼留言