2015年7月9日 星期四

2015-07-10 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
అప్పుడు మిగతా ఎంపీలు ఏమయ్యారు?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీమాంధ్ర ఎంపీలపై మాటల దాడిని కొనసాగించారు. ఇటీవల పవన్ చేసిన విమర్శలపై పలువురు టీడీపీ ఎంపీలు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దానిపై ఆయన ట్వీటర్‌లో స్పందిస్తూ సీమాంధ్ర ఎంపీలు తమ పౌరుషాన్ని కేంద్రంపై చూపాలన్నారు. తాజాగా గురువారం ఎంపీలపై విమర్శలను కొనసాగించారు. ''గత మార్చి 17న ...

అప్పుడు మీరు సభలో ఉన్నారా?   ఆంధ్రజ్యోతి
ఏపీ పు.స.బిల్లు సమయంలో ఎంతమంది ఎంపీలు హాజరయ్యారు: పవన్ పంజా   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబూ! నీదో కాదో చెప్పు!!: నోటుకు ఓటు కేసులో బాబుపై సురవరం   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టేప్‌లో ఉన్న గొంతు తనదో కాదో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే విచారణకు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు. ప్రస్తుతం సెక్షన్ 8ను అమలు చేయాల్సిన అవసరం ...

చంద్రబాబూ.. గొంతు నీదో కాదో చెప్పు... సురవరం   వెబ్ దునియా
'గొంతు నీదని ఒప్పుకో.. కాదంటే విచారణకు సిద్ధంకా'   సాక్షి
ఓటుకునోటుకేసు- బాబుకు సురవరం సూచన   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణకి కెసిఆర్ అన్యాయం: పవన్ కళ్యాణ్‌కు సోమిరెడ్డి అండ, ఫిర్యాదుకు ఢిల్లీలో ...   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ఆంధ్రావాళ్లు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆయన అనడం సరికాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ తన మాట ...

పవన్ కళ్యాణ్ మంచోడే... కానీ ఆవేశపరుడు.. సోమిరెడ్డి   వెబ్ దునియా
పవన్‌పై వర్మ వ్యాఖ్యలు సరికాదు: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి   ఆంధ్రజ్యోతి
పవన్ ను కొంతమంది రెచ్చగొడుతున్నారు - సోమిరెడ్డి..   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎమ్మార్వోపై దాడి: ఎవరీ చింతమనేని ప్రభాకర్? రౌడీ షీటర్‌‌ కూడా..!   
Oneindia Telugu
హైదరాబాద్: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అసలు ఎవరీ చింతమనేని ప్రభాకర్? చింతమనేని ప్రభాకర్ ఆది నుంచి వివాదాలకు మారు పేరు. తొలిసారిగా 2009లో దెందులూరు ...

జరిగిన ఘటనకు చింతిస్తున్నాను   సాక్షి
ఇదీ చింతమనేని ప్రభాకర్ ధైర్యం   News Articles by KSR

అన్ని 49 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు కేంద్ర మంత్రులతో బాబు భేటీ   
సాక్షి
సాక్షి, న్యూఢిలీ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగురోజుల జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఇక్కడ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 9.30 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, 11 గంటలకు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ...

రేపు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ   ఆంధ్రజ్యోతి
నేడు ఢిల్లీలో ఏపీ సీఎం పర్యటన   Namasthe Telangana
రేపు హస్తినకు చంద్రబాబు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఈ నెల 24న రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లా పర్యటన   
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూలై 9 : అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ ఈ నెల 24వ తేదీన పర్యటించనున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నల్లమాడ నుంచి ఓడిచెరువు వరకు రాహుల్‌ పాదయాత్ర చేస్తారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు దోచుకోవడం, దాచుకోవడం పనిగగా పెట్టుకున్నారని ఆయన ...

24న అనంతలో రాహుల్‌ పర్యటన   ప్రజాశక్తి
24న రాహుల్ పర్యటన   సాక్షి
అనంతలో రాహుల్ పర్యటన 24 న   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజమండ్రిలో పొలిటికల్ 20-20..! బ్యాటు, బంతి పట్టనున్న నాయకులు..!!   
వెబ్ దునియా
గోదావరి పుష్కరాల సందర్భంగా మరోమారు 20-20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్నది. అయితే ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు బదులుగా రాజకీయ నాయకులు బ్యాటు, బంతి తీసుకుని మైదానంలోకి అడుగు పెడతారు. అలాగే ఇక్కడ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. వివరాలను అచ్చెన్నాయుడు వివరించారు. ఎమ్మెల్యేలు, ప్రముఖ ...

పుష్కరాల్లో ఏపీ ఎమ్మెల్యేల టీ-20   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గన్ మిస్‌ఫైర్‌: సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ మృతి, ఆత్మహత్యా, ప్రమాదమా..?   
Oneindia Telugu
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జీకేవీధి పోలీస్ స్టేషన్‌ పరిధిలో సీఆర్పీఫ్‌ కానిస్టేబుల్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయి జవాన్ అజయ్ కుమార్ భుజం కింద నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ...

తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి!   సాక్షి
కానిస్టేబుల్ చేతిలో పేలిన తుపాకీ...ఆత్మహత్యా...! ప్రమాదమా..!!   వెబ్ దునియా
విశాఖ : మిస్‌ఫైర్‌తో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఇది మోసకారి ప్రభుత్వం   
News Articles by KSR
ఎపిలో నడుస్తున్నది మోసకారి ప్రభుత్వమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ విమర్శించారు.పులివెందులలో ఆయన డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు చివరికి పదివేల రూపాయలు ఇస్తామని, అది కూడా ఇవ్వకుండా మూడువేలు ఇచ్చి,దానిని పెట్టుబడి కింద జమ చేసి డ్వాక్రా మహిళలను మోసంచ ఏశారని ఆయన ...

ఇది మోసకారి ప్రభుత్వం: జగన్   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాలమూరు, డిండిలో ఉల్లంఘనలు లేవు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడటం లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్న ఈ ప్రాజెక్టులను అర్థవంతంగా పూర్తి చేసే కసరత్తు మొదలుపెట్టామని రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ ...

హైదరాబాద్‌కు తాగునీటి కోసం కూడా: నీటిపై ఏపీకి తెలంగాణ లేఖ   Oneindia Telugu
పాలమూరు వలసలకు చంద్రబాబే కారణం: కర్నె   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言