నోబెల్ శాంతి బహుమతి విజేతలు సత్యార్థి, మలాలా తెలుగువన్
భారతదేశం, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం నెలకొని వుంటే, ఈ రెండు దేశాలకు చెందిన వారికి నోబుల్ శాంతి బహుమతి లభించింది. పాకిస్థాన్లో మహిళా చైతన్యానికి కృషి చేస్తున్న బాలిక మలాలా యూసఫ్జాయ్కి, భారతదేశంలో బాలల హక్కుల సాధనకు కృషి చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014 సంవత్సరానికి గాను నోబెల్ కమిటీ ...
భారత్-పాక్ 'బాల' యోధులకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన కమిటీ బాలల హక్కుల కోసం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన సత్యార్థికి శాంతి నోబెల్సాక్షి
ఉపఖండంలో శాంతి కోసం మలాలాతో కలిసి పనిచేస్తాAndhrabhoomi
Namasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 58 వార్తల కథనాలు »
భారతదేశం, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం నెలకొని వుంటే, ఈ రెండు దేశాలకు చెందిన వారికి నోబుల్ శాంతి బహుమతి లభించింది. పాకిస్థాన్లో మహిళా చైతన్యానికి కృషి చేస్తున్న బాలిక మలాలా యూసఫ్జాయ్కి, భారతదేశంలో బాలల హక్కుల సాధనకు కృషి చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014 సంవత్సరానికి గాను నోబెల్ కమిటీ ...
భారత్-పాక్ 'బాల' యోధులకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన కమిటీ బాలల హక్కుల కోసం ...
మన సత్యార్థికి శాంతి నోబెల్
ఉపఖండంలో శాంతి కోసం మలాలాతో కలిసి పనిచేస్తా
సునందా పుష్కర్ మృతి కేసు.. పాయిజన్ తాగించారా.. తెలుగువన్
కేంద్ర మాజీ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ కొద్ది నెలల క్రితం ఢిల్లీలోని ఒక హోటల్ రూమ్లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం ...
సునందా మర్డర్ మిస్టరీలో ట్విస్ట్ : విషం తాగారా లేక తాగించింది ఎవరు?వెబ్ దునియా
సునందా పుష్కర్ మృతికి కారణం విషమే పోస్టుమార్టం నివేదికలో ఎయిమ్స్ వైద్యుల ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సునంద మృతిపై వాస్తవాలు బయటపెట్టాలి:సిపిఎంAndhrabhoomi
సాక్షి
Oneindia Telugu
అన్ని 32 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ కొద్ది నెలల క్రితం ఢిల్లీలోని ఒక హోటల్ రూమ్లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం ...
సునందా మర్డర్ మిస్టరీలో ట్విస్ట్ : విషం తాగారా లేక తాగించింది ఎవరు?
సునందా పుష్కర్ మృతికి కారణం విషమే పోస్టుమార్టం నివేదికలో ఎయిమ్స్ వైద్యుల ...
సునంద మృతిపై వాస్తవాలు బయటపెట్టాలి:సిపిఎం
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది News Articles by KSR
మహిళలకు సంబందించి తాను చేసిన వ్యాఖ్యలకు గాను ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడనక్కర్దేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని వ్యాఖ్యానంచారు.మహిళలను కించపరిచే విధంగా ...
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!సాక్షి
సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు!వెబ్ దునియా
Oneindia Telugu
Palli Batani
అన్ని 12 వార్తల కథనాలు »
మహిళలకు సంబందించి తాను చేసిన వ్యాఖ్యలకు గాను ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడనక్కర్దేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని వ్యాఖ్యానంచారు.మహిళలను కించపరిచే విధంగా ...
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దు
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!
సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు!
సానియా మీర్జా : సమయం ఉన్నపుడు చీపురు పట్టుకుంటా! వెబ్ దునియా
స్వచ్ఛ్ భారత్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తనకు సమయం సందర్భం కావాల్సివుందని హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా చెప్పుకొచ్చింది. రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్కు ...
చీపురు పడతా.. రోడ్లు ఊడుస్తా.. సానియాతెలుగువన్
సానియాకు అంబానీ సవాల్Kandireega
స్వచ్ఛ భారత్: త్వరలో చీపురు పట్టనున్న సానియాOneindia Telugu
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 47 వార్తల కథనాలు »
స్వచ్ఛ్ భారత్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తనకు సమయం సందర్భం కావాల్సివుందని హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా చెప్పుకొచ్చింది. రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్కు ...
చీపురు పడతా.. రోడ్లు ఊడుస్తా.. సానియా
సానియాకు అంబానీ సవాల్
స్వచ్ఛ భారత్: త్వరలో చీపురు పట్టనున్న సానియా
భారత్కు ఐక్యరాజ్యసమితి బాకీ! Namasthe Telangana
ఐక్యరాజ్యసమితి: ఐరాస నిర్వహించే శాంతి పరిరక్షక కార్యక్రమాల్లో భారత దేశం చురుగ్గా పాల్గొంటుంది. వివిద దేశాలకు శాంతి పరిరక్షక దళాలను పంపి, ఇతర రకాల సాయం చేసినందుకు మొత్తం 671 కోట్ల రూపాయలు తాము భారత్కు చెల్లించాల్సి ఉందని ఐరాస తెలిపింది. రెండ్రోజుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. భారత్తో పాటు ఇథియోపియా, బంగ్లాదేశ్, ...
భారత్కు రూ.671 కోట్లు బాకీ పడిన ఐక్యరాజ్య సమితి!వెబ్ దునియా
భారత్ కు ఐక్యరాజ్యసమితి 671 కోట్ల బాకీ!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఐక్యరాజ్యసమితి: ఐరాస నిర్వహించే శాంతి పరిరక్షక కార్యక్రమాల్లో భారత దేశం చురుగ్గా పాల్గొంటుంది. వివిద దేశాలకు శాంతి పరిరక్షక దళాలను పంపి, ఇతర రకాల సాయం చేసినందుకు మొత్తం 671 కోట్ల రూపాయలు తాము భారత్కు చెల్లించాల్సి ఉందని ఐరాస తెలిపింది. రెండ్రోజుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. భారత్తో పాటు ఇథియోపియా, బంగ్లాదేశ్, ...
భారత్కు రూ.671 కోట్లు బాకీ పడిన ఐక్యరాజ్య సమితి!
భారత్ కు ఐక్యరాజ్యసమితి 671 కోట్ల బాకీ!
నరేంద్రమోడీకి గొంతు సమస్య తెలుగువన్
భారత ప్రధాని నరేంద్రమోడీ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని వేల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ భారీ స్థాయిలో ప్రసంగాలు చేస్తున్నారు. అలా మాట్లాడీ మాట్లాడీ నరేంద్రమోడీకి గొంతు నొప్పి వచ్చింది. గొంతు కూడా బాగా ...
నరేంద్ర మోడీకి గొంతునొప్పి.. ప్రచారాల్లో స్పీచ్ టైంలో కోత!వెబ్ దునియా
మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత!సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్రమోడీ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని వేల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ భారీ స్థాయిలో ప్రసంగాలు చేస్తున్నారు. అలా మాట్లాడీ మాట్లాడీ నరేంద్రమోడీకి గొంతు నొప్పి వచ్చింది. గొంతు కూడా బాగా ...
నరేంద్ర మోడీకి గొంతునొప్పి.. ప్రచారాల్లో స్పీచ్ టైంలో కోత!
మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత!
12 రోజుల తరువాత స్పందించిన కరుణానిధి సాక్షి
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు జైలుశిక్ష విధించిన 12 రోజుల తర్వాత డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. బెంగళూరులోని సిబిఐ కోర్టు గత నెల 27న జయలలితకు నాలుగు ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జయ తనకుతానే వలలో చిక్కుకున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆమె కల ఎప్పటికీ ...
పరప్పణ జైలులోనే జయలలిత శేష జీవితం సమాప్తం : కరుణానిధివెబ్ దునియా
జయ జైల్లోంచి బయటకి రానట్టే.. కరుణానిధితెలుగువన్
తనకు తానే వలలో, తెలియకుండా: జయలలితపై కరుణOneindia Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు జైలుశిక్ష విధించిన 12 రోజుల తర్వాత డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. బెంగళూరులోని సిబిఐ కోర్టు గత నెల 27న జయలలితకు నాలుగు ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జయ తనకుతానే వలలో చిక్కుకున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆమె కల ఎప్పటికీ ...
పరప్పణ జైలులోనే జయలలిత శేష జీవితం సమాప్తం : కరుణానిధి
జయ జైల్లోంచి బయటకి రానట్టే.. కరుణానిధి
తనకు తానే వలలో, తెలియకుండా: జయలలితపై కరుణ
సరిహద్దులో ఆగిన పాక్ దూకుడు సాక్షి
జమ్మూ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాదాపు 9రోజులపాటు సరిహద్దులో దుందుడుకుగా కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ తాజాగా కాస్త వెనక్కు తగ్గింది. జమ్మూ, సాంబ జిల్లాల పరిధిలోని సరిహద్దులో ఈ నెల 8-9తేదీల మధ్యరాత్రంతా కాల్పులు జరగనేలేదని, భారతసైన్యం ప్రతిఘటనతో పాక్ కాల్పుల జోరుకు కళ్లెం పడిందని బీఎస్ఎఫ్ ...
పాక్ కాల్పులు కాస్త తగ్గాయ్: బంకర్ల నిర్మాణం అవసరమంటోన్న ఒమర్!వెబ్ దునియా
వెనక్కి తగ్గిన పాక్, సరిహద్దు వెంట బంకర్లు:సీఎం ఒమర్Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
జమ్మూ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాదాపు 9రోజులపాటు సరిహద్దులో దుందుడుకుగా కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ తాజాగా కాస్త వెనక్కు తగ్గింది. జమ్మూ, సాంబ జిల్లాల పరిధిలోని సరిహద్దులో ఈ నెల 8-9తేదీల మధ్యరాత్రంతా కాల్పులు జరగనేలేదని, భారతసైన్యం ప్రతిఘటనతో పాక్ కాల్పుల జోరుకు కళ్లెం పడిందని బీఎస్ఎఫ్ ...
పాక్ కాల్పులు కాస్త తగ్గాయ్: బంకర్ల నిర్మాణం అవసరమంటోన్న ఒమర్!
వెనక్కి తగ్గిన పాక్, సరిహద్దు వెంట బంకర్లు:సీఎం ఒమర్
స్కిల్ హర్యానాగా మారుస్తా Andhrabhoomi
మహేంద్రగఢ్, అక్టోబర్ 8: లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోను బిజెపికి స్పష్టమైన మెజారిటీని ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు హర్యానా భవిష్యత్తును నిర్ణయించేవని, అందువల్ల ఓటర్లు కులం, మతం, తెగ లాంటివాటికి అతీతంగా ఆలోచించాలని ఓటర్లను కోరారు. ఈ నెల 15న పోలింగ్ జరగనున్న హర్యానాలో ...
హర్యానాలో కొత్త దారి ఎంచుకోండి: మోడీ(ఫోటోలు)Oneindia Telugu
స్కామ్ హర్యానా టు స్కిల్ హర్యానా చేస్తా... నరేంద్ర మోడీవెబ్ దునియా
రాజకీయాల్లో ఆస్పృశ్యత పనికిరాదు : నరేంద్రమోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
మహేంద్రగఢ్, అక్టోబర్ 8: లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోను బిజెపికి స్పష్టమైన మెజారిటీని ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు హర్యానా భవిష్యత్తును నిర్ణయించేవని, అందువల్ల ఓటర్లు కులం, మతం, తెగ లాంటివాటికి అతీతంగా ఆలోచించాలని ఓటర్లను కోరారు. ఈ నెల 15న పోలింగ్ జరగనున్న హర్యానాలో ...
హర్యానాలో కొత్త దారి ఎంచుకోండి: మోడీ(ఫోటోలు)
స్కామ్ హర్యానా టు స్కిల్ హర్యానా చేస్తా... నరేంద్ర మోడీ
రాజకీయాల్లో ఆస్పృశ్యత పనికిరాదు : నరేంద్రమోదీ
ప్రధానిని 'ప్రతిపక్షనాయకుడ'ని సంబోధించిన రాహుల్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహద్ (మహారాష్ట్ర), అక్టోబర్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకస్మికంగా ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు! ఇదేమిటంటారా? అవును, ఇది కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు రాహుల్ గాంధి మాట! ప్రధానిని ఉద్దేశించి రాహుల్ ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నాయకుడు అని అభివర్ణించారు. గత అరవై ఏళ్లలో ఈ దేశంలో ఏమీ జరగలేదని ఒక ప్రతిపక్షనాయకుడు అంటున్నారు.
పాక్ కట్టడికి మీరు చేసిందేమిటి?సాక్షి
కట్టడి చేయడమంటే ఇదేనా?Andhrabhoomi
ప్రతిపక్ష నేత మోడీ: రాహుల్ పొరపాటు, విమర్శలుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
మహద్ (మహారాష్ట్ర), అక్టోబర్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకస్మికంగా ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు! ఇదేమిటంటారా? అవును, ఇది కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు రాహుల్ గాంధి మాట! ప్రధానిని ఉద్దేశించి రాహుల్ ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నాయకుడు అని అభివర్ణించారు. గత అరవై ఏళ్లలో ఈ దేశంలో ఏమీ జరగలేదని ఒక ప్రతిపక్షనాయకుడు అంటున్నారు.
పాక్ కట్టడికి మీరు చేసిందేమిటి?
కట్టడి చేయడమంటే ఇదేనా?
ప్రతిపక్ష నేత మోడీ: రాహుల్ పొరపాటు, విమర్శలు
沒有留言:
張貼留言