సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ ఆచూకీ దొరికింది తెలుగువన్
గురువారం నాడు హైదరాబాద్ నగరంలో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం అందుతోంది. భవ్యశ్రీ తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిన్న మొత్తం స్విచ్ ఆఫ్ చేసిన వున్న భవ్యశ్రీ సెల్ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి వుంది. భవ్యశ్రీ ...
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యంసాక్షి
సాప్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యంAndhrabhoomi
సాఫ్ట్వేర్ టెక్కీ భవ్యశ్రీ ఆచూకీ దొరికింది... తూర్పు గోదావరి జిల్లాలో...వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Kandireega
అన్ని 45 వార్తల కథనాలు »
గురువారం నాడు హైదరాబాద్ నగరంలో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం అందుతోంది. భవ్యశ్రీ తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిన్న మొత్తం స్విచ్ ఆఫ్ చేసిన వున్న భవ్యశ్రీ సెల్ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి వుంది. భవ్యశ్రీ ...
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం
సాప్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం
సాఫ్ట్వేర్ టెక్కీ భవ్యశ్రీ ఆచూకీ దొరికింది... తూర్పు గోదావరి జిల్లాలో...
ఆర్టీసీ పాలకమండలి సమావేశం రసాభాస ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సంస్థ ఆస్తులు, అప్పుల విభజనపై జవహర్ కన్సల్టెన్సీ నివేదికపై చర్చించేందుకు బస్భవన్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు పాలకమండలి సమావేశమైంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం కన్సల్టెన్సీ నివేదికపై అభ్యంతరం వ్యక్తం ...
ఆర్టీసీలో విభజన గడబిడAndhrabhoomi
జవహర్ కమిటీని రద్దు చేయాలి : థామస్రెడ్డిNamasthe Telangana
ఆర్టీసీ పాలక మండలి రసాభాస : జవహర్ నివేదికే కారణం!వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సంస్థ ఆస్తులు, అప్పుల విభజనపై జవహర్ కన్సల్టెన్సీ నివేదికపై చర్చించేందుకు బస్భవన్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు పాలకమండలి సమావేశమైంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం కన్సల్టెన్సీ నివేదికపై అభ్యంతరం వ్యక్తం ...
ఆర్టీసీలో విభజన గడబిడ
జవహర్ కమిటీని రద్దు చేయాలి : థామస్రెడ్డి
ఆర్టీసీ పాలక మండలి రసాభాస : జవహర్ నివేదికే కారణం!
తెలంగాణలో ఆంధ్రా నేతలు తిరగొద్దు!: జగన్, లోకేష్, షర్మిలపై కేసీఆర్ ఫైర్! వెబ్ దునియా
తెలంగాణలో ఆంధ్రా నేతలు పర్యటిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని టి.సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆంధ్రా నేతల పెత్తనం చెల్లనివ్వమని అభిప్రాయపడ్డారు. మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆ పార్టీ ఇతర నేతలు జగన్, షర్మిలల పైన కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ...
దానిపై లోకేష్ ఎందుకు మాట్లాడడు?సాక్షి
దమ్ముందా షర్మిలా: టీ మంత్రి కేసీఆర్కి గట్స్లేకే: లోకేష్Oneindia Telugu
కేసీఆర్ కు నారా లోకేష్ సవాల్Kandireega
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణలో ఆంధ్రా నేతలు పర్యటిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని టి.సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆంధ్రా నేతల పెత్తనం చెల్లనివ్వమని అభిప్రాయపడ్డారు. మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆ పార్టీ ఇతర నేతలు జగన్, షర్మిలల పైన కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ...
దానిపై లోకేష్ ఎందుకు మాట్లాడడు?
దమ్ముందా షర్మిలా: టీ మంత్రి కేసీఆర్కి గట్స్లేకే: లోకేష్
కేసీఆర్ కు నారా లోకేష్ సవాల్
బట్టలిప్పి కొడతారు: నారా లోకేష్పై మంత్రి, సోమిరెడ్డి పైర్ Oneindia Telugu
నెల్లూరు/ హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని, ఆ పార్టీల నాయకులను ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర వ్యక్తులు తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఎవరూ ఊరుకోరని, తెలంగాణలో ...
లోకేష్ పై మహేందర్ రెడ్డి పరుష వ్యాఖ్యలుNews Articles by KSR
లోకేష్ను బట్టలిప్పి కొడతారు: మహేందర్రెడ్డిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
నెల్లూరు/ హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని, ఆ పార్టీల నాయకులను ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర వ్యక్తులు తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఎవరూ ఊరుకోరని, తెలంగాణలో ...
లోకేష్ పై మహేందర్ రెడ్డి పరుష వ్యాఖ్యలు
లోకేష్ను బట్టలిప్పి కొడతారు: మహేందర్రెడ్డి
దళితుడు కాకుండా.. దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు: రేవంత్రెడ్డి తెలుగువన్
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తన తల తెగ నరుక్కుంటానని చెప్పాడని, అధికారం వచ్చాక తెలంగాణ ప్రజల్ని, దళితుల్ని మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన ...
రేవంత్ రెచ్చి పోతున్నాడుNews Articles by KSR
దళితుడు కాదు.. దరిద్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు... రేవంత్వెబ్ దునియా
'దళితుడు కాలేదు, దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు'సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తన తల తెగ నరుక్కుంటానని చెప్పాడని, అధికారం వచ్చాక తెలంగాణ ప్రజల్ని, దళితుల్ని మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన ...
రేవంత్ రెచ్చి పోతున్నాడు
దళితుడు కాదు.. దరిద్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు... రేవంత్
'దళితుడు కాలేదు, దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు'
సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది News Articles by KSR
మహిళలకు సంబందించి తాను చేసిన వ్యాఖ్యలకు గాను ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడనక్కర్దేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని వ్యాఖ్యానంచారు.మహిళలను కించపరిచే విధంగా ...
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!సాక్షి
సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు!వెబ్ దునియా
Oneindia Telugu
Palli Batani
అన్ని 12 వార్తల కథనాలు »
మహిళలకు సంబందించి తాను చేసిన వ్యాఖ్యలకు గాను ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల క్షమాపణ చెప్పారు.అమెరికాలోని అరిజోనాలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళలు తమ వేతనాల పెంపు గురించి అడనక్కర్దేదని, వ్యవస్థపై నమ్మకం ఉంచి తమ పని తాము చేసుకుపోవాలని వ్యాఖ్యానంచారు.మహిళలను కించపరిచే విధంగా ...
కర్మను నమ్ముకోవాలి! మహిళలు అధిక వేతనాలు అడగొద్దు
చిక్కుల్లో సత్య నాదెళ్ల..!
సత్య నాదెళ్ల క్షమాపణలు : అలా మాట్లాడటం చాలా తప్పు!
రామేశ్వరరావు నోటీసులు న్యాయ పరంగా ఎదుర్కొంటా : రేవంత్ రెడ్డి వెబ్ దునియా
మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు జారీ చేసిన పరువు నష్టం దావా నోటీసులను న్యాయ పరంగా ఎదుర్కొంటానని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. హైటెక్ సిటీ వద్ద భూమి కేటాయింపునకు సంబంధించి తాను ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి పత్రం, ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
రేవంత్రెడ్డికి నోటీసులు..తెలుగువన్
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్Andhrabhoomi
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
సాక్షి
News Articles by KSR
అన్ని 34 వార్తల కథనాలు »
మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు జారీ చేసిన పరువు నష్టం దావా నోటీసులను న్యాయ పరంగా ఎదుర్కొంటానని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. హైటెక్ సిటీ వద్ద భూమి కేటాయింపునకు సంబంధించి తాను ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి పత్రం, ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
రేవంత్రెడ్డికి నోటీసులు..
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పు
కారెక్కిన మరో 'తమ్ముడు'! టీఆర్ఎస్లోకి ధర్మారెడ్డి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హన్మకొండ, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నేతలపై తన 'ఆకర్ష్' మంత్రాన్ని అధికార టీఆర్ఎస్ ప్రయోగిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీటీడీపీ బస్సు యాత్రను ఆరంభించిన రోజే.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను కారెక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిల ...
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !సాక్షి
త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతా: చల్లా ధర్మారెడ్డిNamasthe Telangana
కారెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు..10tv
తెలుగువన్
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 64 వార్తల కథనాలు »
హన్మకొండ, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నేతలపై తన 'ఆకర్ష్' మంత్రాన్ని అధికార టీఆర్ఎస్ ప్రయోగిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీటీడీపీ బస్సు యాత్రను ఆరంభించిన రోజే.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను కారెక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిల ...
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !
త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతా: చల్లా ధర్మారెడ్డి
కారెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు..
నరేంద్ర మోడీ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు! వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోడీ సర్కార్ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్, అందరికీ ఇళ్లు, స్మార్ట్ సిటీలు, హృదయ్ కార్యక్రమాల గురించి హైదరాబాద్లో జరిగిన మెట్రో పొలిస్ సదస్సులో ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట అయిదేళ్ల కోసం ...
ప్రణబ్ నోట మోదీ పథకాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ శతాబ్ది నగరాలదేసాక్షి
మెట్రోపొలిస్ సదస్సుకు ప్రణబ్ ముఖర్జీతెలుగువన్
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోడీ సర్కార్ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్, అందరికీ ఇళ్లు, స్మార్ట్ సిటీలు, హృదయ్ కార్యక్రమాల గురించి హైదరాబాద్లో జరిగిన మెట్రో పొలిస్ సదస్సులో ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట అయిదేళ్ల కోసం ...
ప్రణబ్ నోట మోదీ పథకాలు
ఈ శతాబ్ది నగరాలదే
మెట్రోపొలిస్ సదస్సుకు ప్రణబ్ ముఖర్జీ
18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు సాక్షి
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్ఎస్ ప్లీనరీAndhrabhoomi
భారీ వర్షాలతో తెరాస ప్లీనరీ వాయిదా : కేసీఆర్ వెల్లడివెబ్ దునియా
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదాతెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్ఎస్ ప్లీనరీ
భారీ వర్షాలతో తెరాస ప్లీనరీ వాయిదా : కేసీఆర్ వెల్లడి
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదా
沒有留言:
張貼留言