క్యాబ్లో వెళ్లిన మహిళా టెక్కీ అదృశ్యం, భర్త ఫిర్యాదు Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 7వ ఫేజ్లో నివాసం ఉండే కార్తీక్ చైతన్య, భవ్యశ్రీ చరిత భార్యాభర్తలు. విజవాయడ ప్రాంతానికి చెందిన వీరు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కార్తీక్ హార్డ్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు.
నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యంNamasthe Telangana
మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 7వ ఫేజ్లో నివాసం ఉండే కార్తీక్ చైతన్య, భవ్యశ్రీ చరిత భార్యాభర్తలు. విజవాయడ ప్రాంతానికి చెందిన వీరు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కార్తీక్ హార్డ్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు.
నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం
మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం
బాలుడి హత్య: నిప్పంటించిందెవరు? ఉద్రిక్తత (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: మెహిదీపట్నంలో ముస్తఫా అనే బాలుడికి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముస్తఫా మరణంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలటరీ గేటు ముందు గురువారం ఉదయం నుంచి క్షణక్షణం... ఉత్కంఠత నెలకొంది. జరిగిన సంఘటనపై ఓ వర్గం ...
కాలిన గాయాలతో ముస్తఫా మృతిసాక్షి
చికిత్స పొందుతూ ముస్తాఫా మృతిNamasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెహిదీపట్నంలో ముస్తఫా అనే బాలుడికి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముస్తఫా మరణంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలటరీ గేటు ముందు గురువారం ఉదయం నుంచి క్షణక్షణం... ఉత్కంఠత నెలకొంది. జరిగిన సంఘటనపై ఓ వర్గం ...
కాలిన గాయాలతో ముస్తఫా మృతి
చికిత్స పొందుతూ ముస్తాఫా మృతి
ప్రణబ్ నోట మోదీ పథకాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని అనిపిస్తోంది! గురువారం మెట్రోపొలిస్ సదస్సు ముగింపు సమావేశాల్లో ప్రణబ్ చేసిన ప్రసంగ తీరు పరిశీలిస్తే ఇలానే అనిపిస్తుంది! తన నాలుగుపేజీల ప్రసంగంలో అత్యధిక భాగం.. నరేంద్రమోదీ ప్రభుత్వ కార్యక్రమాల గురించే ప్రణబ్ ప్రస్తావించారు. మోదీ ...
మెట్రోపొలిస్ సదస్సుకు ప్రణబ్ ముఖర్జీతెలుగువన్
కాలుష్యమే సమస్య.. స్వచ్ఛ భారత్ను సక్సెస్ చేయండి!వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వానికి ప్రణబ్ కితాబు, ఓల్డ్సిటీపై కేసీఆర్Oneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని అనిపిస్తోంది! గురువారం మెట్రోపొలిస్ సదస్సు ముగింపు సమావేశాల్లో ప్రణబ్ చేసిన ప్రసంగ తీరు పరిశీలిస్తే ఇలానే అనిపిస్తుంది! తన నాలుగుపేజీల ప్రసంగంలో అత్యధిక భాగం.. నరేంద్రమోదీ ప్రభుత్వ కార్యక్రమాల గురించే ప్రణబ్ ప్రస్తావించారు. మోదీ ...
మెట్రోపొలిస్ సదస్సుకు ప్రణబ్ ముఖర్జీ
కాలుష్యమే సమస్య.. స్వచ్ఛ భారత్ను సక్సెస్ చేయండి!
తెలంగాణ ప్రభుత్వానికి ప్రణబ్ కితాబు, ఓల్డ్సిటీపై కేసీఆర్
అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్ఎస్ వలసలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 9(ఆంధ్రజ్యోతి): అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్ఎస్... టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించడాన్ని ఒక వ్యూహంగా ఈ పార్టీలు అమలుచేస్తుండటం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు కారణం అవుతోంది. తాజాగా తెలంగాణలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
కారెక్కిన తమ్ముళ్లుసాక్షి
చేతకాకుంటే..: టీ-టీడీపీ, టీఆర్ఎస్ ఎత్తులు పైఎత్తులుOneindia Telugu
ఆ ఇద్దరు టీటీడీపీ నుంచి టీఆర్ఎస్కు జంప్ కాలేదట!వెబ్ దునియా
News Articles by KSR
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 60 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 9(ఆంధ్రజ్యోతి): అప్పుడు వైసీపీ... ఇప్పుడు టీఆర్ఎస్... టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించడాన్ని ఒక వ్యూహంగా ఈ పార్టీలు అమలుచేస్తుండటం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు కారణం అవుతోంది. తాజాగా తెలంగాణలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
కారెక్కిన తమ్ముళ్లు
చేతకాకుంటే..: టీ-టీడీపీ, టీఆర్ఎస్ ఎత్తులు పైఎత్తులు
ఆ ఇద్దరు టీటీడీపీ నుంచి టీఆర్ఎస్కు జంప్ కాలేదట!
18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు సాక్షి
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్ఎస్ ప్లీనరీAndhrabhoomi
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదాతెలుగువన్
అన్ని 20 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు ...
18, 19న టిఆర్ఎస్ ప్లీనరీ
వర్షం వల్ల తెరాస ప్లీనరీ వాయిదా
రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పండి... తెలుగువన్
కర్ణాటక హైకోర్టులో తన తరపున వాదించిన లాయర్ రాం జెఠ్మలాని నిర్లక్ష్యం కారణంగానే తాను జైల్లో గడపాల్సిన వస్తోందని, అందువల్ల అతన్ని లాయర్గా తొలగించి ఆయన స్థానంలో హరీష్ సాల్వేని లాయర్గా పెట్టాలని తన అనుచరులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. ఇదిలా వుండగా జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు ...
రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పేసి సాల్వేకు స్వాగతం పలుకండివెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
కర్ణాటక హైకోర్టులో తన తరపున వాదించిన లాయర్ రాం జెఠ్మలాని నిర్లక్ష్యం కారణంగానే తాను జైల్లో గడపాల్సిన వస్తోందని, అందువల్ల అతన్ని లాయర్గా తొలగించి ఆయన స్థానంలో హరీష్ సాల్వేని లాయర్గా పెట్టాలని తన అనుచరులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. ఇదిలా వుండగా జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు ...
రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పేసి సాల్వేకు స్వాగతం పలుకండి
ఆళ్ళగడ్డ... వైసీపీ అభ్యర్థి అఖిలప్రియ తెలుగువన్
ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును ...
ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా భూమా కుమార్తె అఖిలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియవెబ్ దునియా
ఆళ్లగడ్డ వై.కాంగ్రెస్ అభ్యర్ధి అఖిలప్రియNews Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును ...
ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా భూమా కుమార్తె అఖిల
ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ వై.కాంగ్రెస్ అభ్యర్ధి అఖిలప్రియ
శశిథరూర్ భార్య సునంద పుష్కర్పై విష ప్రయోగం.. అందుకే మృతి : ఎయిమ్స్ వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్పై విష ప్రయోగం జరిగిందని, ఆ కారణంగానే ఆమె చనిపోయినట్టు న్యూఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు వారు నిర్వహించిన పరిశీలనలో తేటతెల్లమైంది. శశి థరూర్తో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రేమ ...
సునంద పేగుల్లో విషపదార్థం!Andhrabhoomi
విషం వల్లే సునందా పుష్కర్ మృతి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్పై విష ప్రయోగం జరిగిందని, ఆ కారణంగానే ఆమె చనిపోయినట్టు న్యూఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు వారు నిర్వహించిన పరిశీలనలో తేటతెల్లమైంది. శశి థరూర్తో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రేమ ...
సునంద పేగుల్లో విషపదార్థం!
విషం వల్లే సునందా పుష్కర్ మృతి!
యూత్ కొత్త ఫ్యాషన్: నగ్న సెల్ఫీ... తెలుగువన్
అమెరికాలో కొత్త ఫ్యాషన్ మొదలైంది. అది నగ్న సెల్ఫీలు ఫ్రెండ్స్కి పంపడం. తమకు వచ్చిన నగ్న సెల్ఫీలను అందరికీ షేర్ చేయడం.. ఈ కొత్త ఫ్యాషన్ అమెరికా యువతరంలో పెరిగిపోతోందని ఒక సర్వే చెబుతోంది. ఇటీవలి కాలంలో నగ్నసెల్ఫీలు షేర్ చేసుకుని యువతీయువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది.సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ...
అమెరికాలో సెల్ఫీ నగ్న కల్చర్ ఫీవర్: సర్వేలో వామ్మో!వెబ్ దునియా
సర్వే: పెరిగిపోతున్న యువతీయువకుల నగ్న సెల్ఫీలుOneindia Telugu
శృతి మించుతున్న సెల్ఫీ 'సెక్స్టింగ్'Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
అమెరికాలో కొత్త ఫ్యాషన్ మొదలైంది. అది నగ్న సెల్ఫీలు ఫ్రెండ్స్కి పంపడం. తమకు వచ్చిన నగ్న సెల్ఫీలను అందరికీ షేర్ చేయడం.. ఈ కొత్త ఫ్యాషన్ అమెరికా యువతరంలో పెరిగిపోతోందని ఒక సర్వే చెబుతోంది. ఇటీవలి కాలంలో నగ్నసెల్ఫీలు షేర్ చేసుకుని యువతీయువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది.సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ...
అమెరికాలో సెల్ఫీ నగ్న కల్చర్ ఫీవర్: సర్వేలో వామ్మో!
సర్వే: పెరిగిపోతున్న యువతీయువకుల నగ్న సెల్ఫీలు
శృతి మించుతున్న సెల్ఫీ 'సెక్స్టింగ్'
'సరస్వతి' భూముల లీజు రద్దు Andhrabhoomi
మాచవరం, అక్టోబర్ 9: జగన్కు దమ్ము, ధైర్యముంటే చెన్నాయపాలెం వద్ద ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపడితే పల్నాడు ప్రజల సత్తా ఏంటో తెలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఈ నెల ఏడోతేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం సమీపంలో సరస్వతీ పవర్ ప్లాంట్ భూముల్లో రైతులు సాగు చేసుకున్న ...
ఇంకా మరిన్ని »
మాచవరం, అక్టోబర్ 9: జగన్కు దమ్ము, ధైర్యముంటే చెన్నాయపాలెం వద్ద ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపడితే పల్నాడు ప్రజల సత్తా ఏంటో తెలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఈ నెల ఏడోతేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం సమీపంలో సరస్వతీ పవర్ ప్లాంట్ భూముల్లో రైతులు సాగు చేసుకున్న ...
沒有留言:
張貼留言