శశిథరూర్ భార్య సునంద పుష్కర్పై విష ప్రయోగం.. అందుకే మృతి : ఎయిమ్స్ వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్పై విష ప్రయోగం జరిగిందని, ఆ కారణంగానే ఆమె చనిపోయినట్టు న్యూఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు వారు నిర్వహించిన పరిశీలనలో తేటతెల్లమైంది. శశి థరూర్తో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రేమ ...
సునంద పేగుల్లో విషపదార్థం!Andhrabhoomi
విషం వల్లే సునందా పుష్కర్ మృతి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్పై విష ప్రయోగం జరిగిందని, ఆ కారణంగానే ఆమె చనిపోయినట్టు న్యూఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు వారు నిర్వహించిన పరిశీలనలో తేటతెల్లమైంది. శశి థరూర్తో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రేమ ...
సునంద పేగుల్లో విషపదార్థం!
విషం వల్లే సునందా పుష్కర్ మృతి!
రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పండి... తెలుగువన్
కర్ణాటక హైకోర్టులో తన తరపున వాదించిన లాయర్ రాం జెఠ్మలాని నిర్లక్ష్యం కారణంగానే తాను జైల్లో గడపాల్సిన వస్తోందని, అందువల్ల అతన్ని లాయర్గా తొలగించి ఆయన స్థానంలో హరీష్ సాల్వేని లాయర్గా పెట్టాలని తన అనుచరులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. ఇదిలా వుండగా జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు ...
రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పేసి సాల్వేకు స్వాగతం పలుకండివెబ్ దునియా
జయ పిటిషన్: రాం జెఠ్మలానీ ప్లేసులో హరీష్ సాల్వేOneindia Telugu
రాంజెఠ్మాలనీ...హరీష్ సాల్వే కావాలిసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
కర్ణాటక హైకోర్టులో తన తరపున వాదించిన లాయర్ రాం జెఠ్మలాని నిర్లక్ష్యం కారణంగానే తాను జైల్లో గడపాల్సిన వస్తోందని, అందువల్ల అతన్ని లాయర్గా తొలగించి ఆయన స్థానంలో హరీష్ సాల్వేని లాయర్గా పెట్టాలని తన అనుచరులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. ఇదిలా వుండగా జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు ...
రాం జెఠ్మలానీకి రాంరాం చెప్పేసి సాల్వేకు స్వాగతం పలుకండి
జయ పిటిషన్: రాం జెఠ్మలానీ ప్లేసులో హరీష్ సాల్వే
రాంజెఠ్మాలనీ...హరీష్ సాల్వే కావాలి
శశిథరూర్ మోడీ భజనకి డిగ్గీ మద్దతు... తెలుగువన్
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను అంగీకరించడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని థరూర్ పొగడడంపై కేరళ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతోంది. శశిథరూర్పై సరైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ను కేరళ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ జనరల్ ...
శశిథరూర్ మోడీ భజనలో తప్పేముంది?: డిగ్గీ సపోర్ట్వెబ్ దునియా
మోడీపై ప్రశంస: శశి థరూర్కు దిగ్విజయ్ సింగ్ మద్దతుOneindia Telugu
మోదీకి కాంగ్రెస్ నేత ప్రేమలేఖలు?సాక్షి
అన్ని 29 వార్తల కథనాలు »
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను అంగీకరించడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని థరూర్ పొగడడంపై కేరళ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతోంది. శశిథరూర్పై సరైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ను కేరళ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ జనరల్ ...
శశిథరూర్ మోడీ భజనలో తప్పేముంది?: డిగ్గీ సపోర్ట్
మోడీపై ప్రశంస: శశి థరూర్కు దిగ్విజయ్ సింగ్ మద్దతు
మోదీకి కాంగ్రెస్ నేత ప్రేమలేఖలు?
మద్యం తాగించి ఐదుగురు మహిళలపై అత్యాచారం Oneindia Telugu
ఆర: బీహార్ రాష్ట్రంలో ఐదుగురు మహిళలపై మూకుమ్మడిగా లైంగిక పైశాచికత్వానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఐదుగురు మహిళలపై ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు. బలవంతంగా మద్యం తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. భోజ్పూర్ జిల్లా కుర్మూరీలో సంచలనం సృష్టించిన ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ...
బలవంతంగా మద్యం తాగించి ఐదుగురు మహిళలపై అత్యాచారం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
ఆర: బీహార్ రాష్ట్రంలో ఐదుగురు మహిళలపై మూకుమ్మడిగా లైంగిక పైశాచికత్వానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఐదుగురు మహిళలపై ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు. బలవంతంగా మద్యం తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. భోజ్పూర్ జిల్లా కుర్మూరీలో సంచలనం సృష్టించిన ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ...
బలవంతంగా మద్యం తాగించి ఐదుగురు మహిళలపై అత్యాచారం!
బీజేపీని చిత్తు చేసేందుకు ఉద్ధవ్తో స్నేహం : రాజ్ థాక్రే వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో చేతులు కలపడానికి తాము సిద్ధమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితులను బట్టి తాము కూటమి కట్టే ...
ఉద్ధవ్తో కలుస్తా, మేం ఒక్కటవుతాం: రాజ్ సంచలనంOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో చేతులు కలపడానికి తాము సిద్ధమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితులను బట్టి తాము కూటమి కట్టే ...
ఉద్ధవ్తో కలుస్తా, మేం ఒక్కటవుతాం: రాజ్ సంచలనం
నాలుక్కరుచుకున్న న్యూయార్క్ టైమ్స్ తెలుగువన్
భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ...
మామ్పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!వెబ్ దునియా
మామ్పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణOneindia Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ...
మామ్పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!
మామ్పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ
నేనుండగా మహారాష్ట్రని విడదీయలేరు.. మోడీ తెలుగువన్
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ...
మహారాష్ట్రను నేనుండగా విడదీయడమా? నో ఛాన్స్: మోడీవెబ్ దునియా
ఎపిని మోడీ విభజించేవారు కారా!News Articles by KSR
మహారాష్ట్రను విభజించే ధైర్యమా?సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 27 వార్తల కథనాలు »
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ...
మహారాష్ట్రను నేనుండగా విడదీయడమా? నో ఛాన్స్: మోడీ
ఎపిని మోడీ విభజించేవారు కారా!
మహారాష్ట్రను విభజించే ధైర్యమా?
రోడ్డు ప్రమాదం.. తెలుగువారి దుర్మరణం తెలుగువన్
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో ...
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదంసాక్షి
షిర్డీ యాత్రలో పెను విషాదం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు కొల్లు రవీంద్ర పరామర్శ!వెబ్ దునియా
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో ...
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం
షిర్డీ యాత్రలో పెను విషాదం!
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు కొల్లు రవీంద్ర పరామర్శ!
కల్పకంలో తోటివారిని కాల్చి చంపిన జవాన్ వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా కల్పాక్కం అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి భద్రతా ఉండే జవాన్ మధ్య ఉన్న పాతకక్షల్లో భాగంగా ఓ జవాను ముగ్గురు సహచర జవాన్లను తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపాడు. ఇది స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో అడిషినల్ సబ్ ఇన్స్పెక్టర్ గణేశన్, ...
పని భారం ఎక్కువై.. కాల్పులు జరిపిన జవానుAndhrabhoomi
పని ఒత్తిడి ఎక్కువై.. ముగ్గురిని చంపేశాడు!సాక్షి
కల్పాక్కంలో దారుణం సహచరుడి కాల్పులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 19 వార్తల కథనాలు »
తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా కల్పాక్కం అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి భద్రతా ఉండే జవాన్ మధ్య ఉన్న పాతకక్షల్లో భాగంగా ఓ జవాను ముగ్గురు సహచర జవాన్లను తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపాడు. ఇది స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో అడిషినల్ సబ్ ఇన్స్పెక్టర్ గణేశన్, ...
పని భారం ఎక్కువై.. కాల్పులు జరిపిన జవాను
పని ఒత్తిడి ఎక్కువై.. ముగ్గురిని చంపేశాడు!
కల్పాక్కంలో దారుణం సహచరుడి కాల్పులు
ట్రిపుల్ మర్డర్ కేసు: ఢిల్లీలో నిందితుల అరెస్ట్(పిక్చర్స్) Oneindia Telugu
కృష్ణా: జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. పోలీసు దర్యాప్తు బృందాలు దేశ రాజధాని ఢిల్లీలో హత్యలకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. హత్యలకు కుట్ర పన్నిన వారితో సహా కిరాయి హంతకులను అరెస్టు చేసినట్లు అక్కడి జాయింట్ కమిషనర్ యాదవ్ వెల్లడించారు. విజయవాడ పోలీసు ...
నగరానికి పెద అవుటపల్లి హత్యల కేసు నిందితులుAndhrabhoomi
విజయవాడలో ట్రిపుల్ మర్డర్ కేసు హంతక ముఠా ఢిల్లీలో అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'బెజవాడ' హత్యలకు 'కోటి' సుపారిసాక్షి
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
కృష్ణా: జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. పోలీసు దర్యాప్తు బృందాలు దేశ రాజధాని ఢిల్లీలో హత్యలకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. హత్యలకు కుట్ర పన్నిన వారితో సహా కిరాయి హంతకులను అరెస్టు చేసినట్లు అక్కడి జాయింట్ కమిషనర్ యాదవ్ వెల్లడించారు. విజయవాడ పోలీసు ...
నగరానికి పెద అవుటపల్లి హత్యల కేసు నిందితులు
విజయవాడలో ట్రిపుల్ మర్డర్ కేసు హంతక ముఠా ఢిల్లీలో అరెస్ట్
'బెజవాడ' హత్యలకు 'కోటి' సుపారి
沒有留言:
張貼留言