పాక్ కట్టడికి మీరు చేసిందేమిటి? సాక్షి
మహద్ (మహారాష్ట్ర): సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తరచుగా పౌరుల ప్రాణాలు బలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపైనే వివుర్శలకు దిగారు. సరిహద్దులో పాకిస్థాన్ పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా, పాక్ను కట్టడి చేయుడానికి గత ముడునెలల్లో మోదీ ఏమీ చేయులేదన్నారు.
కట్టడి చేయడమంటే ఇదేనా?Andhrabhoomi
ప్రతిపక్ష నేత మోడీ: రాహుల్ పొరపాటు, విమర్శలుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
మహద్ (మహారాష్ట్ర): సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తరచుగా పౌరుల ప్రాణాలు బలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపైనే వివుర్శలకు దిగారు. సరిహద్దులో పాకిస్థాన్ పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా, పాక్ను కట్టడి చేయుడానికి గత ముడునెలల్లో మోదీ ఏమీ చేయులేదన్నారు.
కట్టడి చేయడమంటే ఇదేనా?
ప్రతిపక్ష నేత మోడీ: రాహుల్ పొరపాటు, విమర్శలు
చీపురు పట్టనున్న సానియా తెలుగువన్
స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ బుధవారం నాడు మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది ప్రముఖులకు సవాల్ విసిరారు. వాళ్ళలో సానియా మీర్జా కూడా ...
త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జాసాక్షి
చీపురు పట్టిన కుబేరుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేను సైతం..Andhrabhoomi
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 29 వార్తల కథనాలు »
స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ బుధవారం నాడు మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది ప్రముఖులకు సవాల్ విసిరారు. వాళ్ళలో సానియా మీర్జా కూడా ...
త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా
చీపురు పట్టిన కుబేరుడు
నేను సైతం..
కల్పకంలో ముగ్గుర్ని కాల్చి చంపిన జవాన్ తెలుగువన్
తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు జవాన్లు మరణించారు. తోటి జవాను జరిపిన కాల్పుల్లో ఈ ముగ్గురు జవాన్లు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలోని సీఐఎన్ఎఫ్ కార్యాలయం వద్ద తన తోటి జవాన్ల మీద సీఐఎస్ఎఫ్ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన వారిని ...
కల్పాక్కంలో దారుణం సహచరుడి కాల్పులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జవాను కాల్పుల్లో ముగ్గురు మృతిసాక్షి
కల్పకం టౌన్షిప్లో కాల్పులు ముగ్గురు దుర్మరణంAndhrabhoomi
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు జవాన్లు మరణించారు. తోటి జవాను జరిపిన కాల్పుల్లో ఈ ముగ్గురు జవాన్లు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలోని సీఐఎన్ఎఫ్ కార్యాలయం వద్ద తన తోటి జవాన్ల మీద సీఐఎస్ఎఫ్ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన వారిని ...
కల్పాక్కంలో దారుణం సహచరుడి కాల్పులు
జవాను కాల్పుల్లో ముగ్గురు మృతి
కల్పకం టౌన్షిప్లో కాల్పులు ముగ్గురు దుర్మరణం
స్కిల్ హర్యానాగా మారుస్తా Andhrabhoomi
మహేంద్రగఢ్, అక్టోబర్ 8: లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోను బిజెపికి స్పష్టమైన మెజారిటీని ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు హర్యానా భవిష్యత్తును నిర్ణయించేవని, అందువల్ల ఓటర్లు కులం, మతం, తెగ లాంటివాటికి అతీతంగా ఆలోచించాలని ఓటర్లను కోరారు. ఈ నెల 15న పోలింగ్ జరగనున్న హర్యానాలో ...
హర్యానాలో కొత్త దారి ఎంచుకోండి: మోడీ(ఫోటోలు)Oneindia Telugu
స్కామ్ హర్యానా టు స్కిల్ హర్యానా చేస్తా... నరేంద్ర మోడీవెబ్ దునియా
రాజకీయాల్లో ఆస్పృశ్యత పనికిరాదు : నరేంద్రమోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
మహేంద్రగఢ్, అక్టోబర్ 8: లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోను బిజెపికి స్పష్టమైన మెజారిటీని ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు హర్యానా భవిష్యత్తును నిర్ణయించేవని, అందువల్ల ఓటర్లు కులం, మతం, తెగ లాంటివాటికి అతీతంగా ఆలోచించాలని ఓటర్లను కోరారు. ఈ నెల 15న పోలింగ్ జరగనున్న హర్యానాలో ...
హర్యానాలో కొత్త దారి ఎంచుకోండి: మోడీ(ఫోటోలు)
స్కామ్ హర్యానా టు స్కిల్ హర్యానా చేస్తా... నరేంద్ర మోడీ
రాజకీయాల్లో ఆస్పృశ్యత పనికిరాదు : నరేంద్రమోదీ
జయకు మద్దతుగా తమిళ నటి ఆత్మహత్యాయత్నం సాక్షి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ నటి మాయ తన కుమార్తెతో పాటు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. జయలలితకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ ఆమె చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ చర్యకు పాల్పడింది. తమిళ చిత్రాలు గర్జానాయి, అమరకావ్యం తదితర చిత్రాల్లో మాయ నటించింది. టాగ్లు: జయలలిత ...
జయలిలత కోసం నటి మాయ ఆత్మహత్యాయత్నం!వెబ్ దునియా
జయలలిత కోసం ఆత్మహత్యయత్నంNews Articles by KSR
జయలలితకోసం ఆత్మహత్యకి యత్నించిన కోలీవుడ్ నటిOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ నటి మాయ తన కుమార్తెతో పాటు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. జయలలితకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ ఆమె చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ చర్యకు పాల్పడింది. తమిళ చిత్రాలు గర్జానాయి, అమరకావ్యం తదితర చిత్రాల్లో మాయ నటించింది. టాగ్లు: జయలలిత ...
జయలిలత కోసం నటి మాయ ఆత్మహత్యాయత్నం!
జయలలిత కోసం ఆత్మహత్యయత్నం
జయలలితకోసం ఆత్మహత్యకి యత్నించిన కోలీవుడ్ నటి
నానోస్కోప్కు నోబెల్ సాక్షి
స్టాక్హోం(స్వీడన్): అతిచిన్న అణువులను సైతం కోట్ల రెట్లు పెద్దగా చేసి చూపించే సూక్ష్మదర్శినికి మరింత లోతైన 'దృష్టి'ని ఇచ్చిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది రసాయన నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్(61), జర్మన్ శాస్త్రవేత్త స్టెఫాన్ హెల్(51)లను బుధవారం రసాయన శాస్త్ర విభాగంలో విజేతలుగా నోబెల్ కమిటీ ...
ఫ్లూరోసెన్స్ మైక్రోస్కోప్ సృష్టికర్తలకు రసాయనంలో నోబెల్Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
స్టాక్హోం(స్వీడన్): అతిచిన్న అణువులను సైతం కోట్ల రెట్లు పెద్దగా చేసి చూపించే సూక్ష్మదర్శినికి మరింత లోతైన 'దృష్టి'ని ఇచ్చిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది రసాయన నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్(61), జర్మన్ శాస్త్రవేత్త స్టెఫాన్ హెల్(51)లను బుధవారం రసాయన శాస్త్ర విభాగంలో విజేతలుగా నోబెల్ కమిటీ ...
ఫ్లూరోసెన్స్ మైక్రోస్కోప్ సృష్టికర్తలకు రసాయనంలో నోబెల్
రెండు వేలమందికి యాహూ హూస్టింగ్? తెలుగువన్
యాహూ సంస్థ తన బెంగళూరు కార్యాలయంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. మెరుగైన సేవల కోసం మార్పులు అంటున్నారు. 'మార్పులు' అంటే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాహూ సంస్థ బెంగుళూరు కార్యాలయంలో మొత్తం 2500 మంది ఉద్యోగులు వున్నారు. వారిలో రెండు వేల మంది ...
బెంగళూరు యాహు నుంచి రెండు వేల మంది ఉద్యోగులను...?వెబ్ దునియా
యాహూలో భారీగా ఉద్యోగాల కోత?సాక్షి
బెంగుళూరు యాహూలో 2వేలమందికి ఉద్వాసన?Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
యాహూ సంస్థ తన బెంగళూరు కార్యాలయంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. మెరుగైన సేవల కోసం మార్పులు అంటున్నారు. 'మార్పులు' అంటే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాహూ సంస్థ బెంగుళూరు కార్యాలయంలో మొత్తం 2500 మంది ఉద్యోగులు వున్నారు. వారిలో రెండు వేల మంది ...
బెంగళూరు యాహు నుంచి రెండు వేల మంది ఉద్యోగులను...?
యాహూలో భారీగా ఉద్యోగాల కోత?
బెంగుళూరు యాహూలో 2వేలమందికి ఉద్వాసన?
జయకు జైలు.. శాంతిభద్రతలపై డీఎంకే చీఫ్ కరుణ సీరియస్! వెబ్ దునియా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలవడంతో రాష్ట్రంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని డీఎంకే పార్టీ పేర్కొంది. ఇంకా న్యాయస్థానం జయకు బెయిల్ నిరాకరించడంతో శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు చేసిన దాడులను డీఎంకే పార్టీ తీవ్రంగా ఖండించింది. అమ్మ అరెస్ట్ కావడంతో ఏఐఏడీఎంకే ...
కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలవడంతో రాష్ట్రంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని డీఎంకే పార్టీ పేర్కొంది. ఇంకా న్యాయస్థానం జయకు బెయిల్ నిరాకరించడంతో శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు చేసిన దాడులను డీఎంకే పార్టీ తీవ్రంగా ఖండించింది. అమ్మ అరెస్ట్ కావడంతో ఏఐఏడీఎంకే ...
కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి
నాలుక్కరుచుకున్న న్యూయార్క్ టైమ్స్ తెలుగువన్
భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ...
మామ్పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!వెబ్ దునియా
మామ్పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణOneindia Telugu
భారత్ కు క్షమాపణలు చెప్పిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక10tv
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ...
మామ్పై వెకిలి కార్టూన్ ఫలితం... సారీ చెప్పిన న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్!
మామ్పై వెకిలి కార్టూన్: న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ
భారత్ కు క్షమాపణలు చెప్పిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక
నేనుండగా మహారాష్ట్రని విడదీయలేరు.. మోడీ తెలుగువన్
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ...
మహారాష్ట్రను నేనుండగా విడదీయడమా? నో ఛాన్స్: మోడీవెబ్ దునియా
ఎపిని మోడీ విభజించేవారు కారా!News Articles by KSR
మహారాష్ట్రను విభజించే ధైర్యమా?సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 26 వార్తల కథనాలు »
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ...
మహారాష్ట్రను నేనుండగా విడదీయడమా? నో ఛాన్స్: మోడీ
ఎపిని మోడీ విభజించేవారు కారా!
మహారాష్ట్రను విభజించే ధైర్యమా?
沒有留言:
張貼留言