ఏపీకి పొంచి ఉన్న పెనుతుఫాను, సైక్లోన్ పేరు హుధుద్ Oneindia Telugu
విశాఖపట్నం: మరో పెను తుఫాను ముంచుకొస్తోంది. ఈ కొత్త సైక్లోన్ను హుధుద్గా నామకరణం చేశారు. గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో కూడిన హుధుద్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఉత్తర అండమాన్లో తీవ్రవాయుగుండంగా మొదలై బుధవారానికి తుఫాన్గా మారి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి బుధవారం అండమాన్ నికోబార్ దీవుల వద్ద తీరం దాటింది.
విశాఖకు పొంచి ఉన్న పెను తుఫానుసాక్షి
ఉత్తరాంధ్ర జిల్లాలకు హుధుద్ ముప్పుNamasthe Telangana
ముంచు కొస్తున్న హుదూద్! దూసుకొస్తున్న పెను తుపాను ఎల్లుండి నుంచి భారీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
10tv
తెలుగువన్
అన్ని 21 వార్తల కథనాలు »
విశాఖపట్నం: మరో పెను తుఫాను ముంచుకొస్తోంది. ఈ కొత్త సైక్లోన్ను హుధుద్గా నామకరణం చేశారు. గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో కూడిన హుధుద్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఉత్తర అండమాన్లో తీవ్రవాయుగుండంగా మొదలై బుధవారానికి తుఫాన్గా మారి పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి బుధవారం అండమాన్ నికోబార్ దీవుల వద్ద తీరం దాటింది.
విశాఖకు పొంచి ఉన్న పెను తుఫాను
ఉత్తరాంధ్ర జిల్లాలకు హుధుద్ ముప్పు
ముంచు కొస్తున్న హుదూద్! దూసుకొస్తున్న పెను తుపాను ఎల్లుండి నుంచి భారీ ...
సస్పెన్స్కు తెర!: గుంటూరులో రాజధాని, తీరం వెంట.. Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా ఉత్కంఠకు తెర దించుతున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని అంటూ అసెంబ్లీలో అస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు.. బుధవారం వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో మరికొంత స్పష్టత ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనే ...
మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండిసాక్షి
గుంటూరు జిల్లాలోనే ప్రజా రాజధాని!Andhrabhoomi
గుంటూరు జిల్లాలో రాజధాని అంటున్న బాబుNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా ఉత్కంఠకు తెర దించుతున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని అంటూ అసెంబ్లీలో అస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు.. బుధవారం వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో మరికొంత స్పష్టత ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనే ...
మరుగుదొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి
గుంటూరు జిల్లాలోనే ప్రజా రాజధాని!
గుంటూరు జిల్లాలో రాజధాని అంటున్న బాబు
రేవంత్ రెడ్డికి రూ.90 కోట్ల పరువు నోటీసులు : మైహోమ్ అధినేత నుంచి... వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు సమీప బంధువైన బంధువైన మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు టీడీపీ నేత రేవంత్ రెడ్డికి రూ.90 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. అలాగే, రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద భూమి కేటాయింపు వ్యవహారంపై రేవంత్ ...
రేవంత్రెడ్డికి 90 కోట్లు పరిహారం నోటీసులు..తెలుగువన్
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్Andhrabhoomi
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
సాక్షి
News Articles by KSR
అన్ని 28 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు సమీప బంధువైన బంధువైన మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు టీడీపీ నేత రేవంత్ రెడ్డికి రూ.90 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. అలాగే, రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద భూమి కేటాయింపు వ్యవహారంపై రేవంత్ ...
రేవంత్రెడ్డికి 90 కోట్లు పరిహారం నోటీసులు..
పరువునష్టం దావా వేస్తా: రామేశ్వర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రేవంత్
రూ.90 కోట్లు కట్టు..బహిరంగ క్షమాపణ చెప్పు
ఎర్రబెల్లిని కారు ఎక్కనివ్వం.. కడియం... తెలుగువన్
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి ఎప్పటికప్పుడు ఆ వార్తల్ని ఖండిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేదా అనే విషయాన్ని అలా వుంచితే, ఆయన్ని మాత్రం టీఆర్ఎస్లోకి రానిచ్చేదే లేదని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కంకణం కట్టుకున్నట్టున్నారు.
ఎర్రబెల్లిని టీఆర్ఎస్లోకి రానివ్వం గాక రానివ్వంవెబ్ దునియా
ఎర్రబెల్లిని రానివ్వం: కడియం, కేసీఆర్పై కుతకుతOneindia Telugu
ఎర్రబెల్లికి పంటికింద రాయిలా కడియంNews Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి ఎప్పటికప్పుడు ఆ వార్తల్ని ఖండిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేదా అనే విషయాన్ని అలా వుంచితే, ఆయన్ని మాత్రం టీఆర్ఎస్లోకి రానిచ్చేదే లేదని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కంకణం కట్టుకున్నట్టున్నారు.
ఎర్రబెల్లిని టీఆర్ఎస్లోకి రానివ్వం గాక రానివ్వం
ఎర్రబెల్లిని రానివ్వం: కడియం, కేసీఆర్పై కుతకుత
ఎర్రబెల్లికి పంటికింద రాయిలా కడియం
తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 8: ఆంధ్ర ప్రదేశ్లో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందని, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంపై వచ్చే నాలుగేళ్లలో ప్రజావ్యతిరేకత ఎగసిపడుతుందని, ఈ రెండు ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర స్ధాయి వైకాపా ...
టీఆర్ఎస్ ఉఫ్... ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోతుంది కొమురంభీం స్ఫూర్తితో కొట్లాడండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పొంగులేటిసాక్షి
జగన్కు జయలలిత జైలు భయం... అందుకే షర్మిల సీన్లోకా...?!!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 8: ఆంధ్ర ప్రదేశ్లో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందని, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంపై వచ్చే నాలుగేళ్లలో ప్రజావ్యతిరేకత ఎగసిపడుతుందని, ఈ రెండు ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర స్ధాయి వైకాపా ...
టీఆర్ఎస్ ఉఫ్... ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోతుంది కొమురంభీం స్ఫూర్తితో కొట్లాడండి
వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పొంగులేటి
జగన్కు జయలలిత జైలు భయం... అందుకే షర్మిల సీన్లోకా...?!!
చంద్రగ్రహణం... దేవాలయాల మూత... తెలుగువన్
బుధవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.05 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేశారు. ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే వుంచారు. ఈ దేవాలయంలో ఈరోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ...
శ్రీవారి ఆలయం మూసివేతAndhrabhoomi
వీడిన చంద్ర గ్రహణంNamasthe Telangana
నేడు చంద్రగ్రహణం.. సాయంత్రం 4.45 గంటల నుంచి రాత్రి 7.05 వరకు...వెబ్ దునియా
అన్ని 23 వార్తల కథనాలు »
బుధవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.05 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేశారు. ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే వుంచారు. ఈ దేవాలయంలో ఈరోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ...
శ్రీవారి ఆలయం మూసివేత
వీడిన చంద్ర గ్రహణం
నేడు చంద్రగ్రహణం.. సాయంత్రం 4.45 గంటల నుంచి రాత్రి 7.05 వరకు...
తెలంగాణ పౌరులకు తెలంగాణ గుర్తింపు కార్డులు తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తన ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. తాము ఇచ్చిన సదరు గుర్తింపు ...
తెలంగాణ పౌరులకు గుర్తింపు కార్డులు: 15లోగా రుణమాఫీ పథకం...?వెబ్ దునియా
తెలంగాణలో పౌరులకు ప్రత్యేక ఐడీ కార్డులు(పిక్చర్స్)Oneindia Telugu
తెలంగాణ వారికి ప్రత్యేక కార్డులుKandireega
అన్ని 34 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తన ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. తాము ఇచ్చిన సదరు గుర్తింపు ...
తెలంగాణ పౌరులకు గుర్తింపు కార్డులు: 15లోగా రుణమాఫీ పథకం...?
తెలంగాణలో పౌరులకు ప్రత్యేక ఐడీ కార్డులు(పిక్చర్స్)
తెలంగాణ వారికి ప్రత్యేక కార్డులు
వైజాగ్ కు మహర్దశ మొదలయినట్లే తెలుగువన్
రాష్ట్రంలో మెట్రో హంగులన్నీ కలిగిన ఏకైక నగరంగా వైజాగ్ వేగంగా ఎదుగుతోంది. ప్రభుత్వం వైజాగ్ నగరాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేసి, అక్కడ ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిశ్చయించుకొంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆరు నెలలలోగా వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమాలు ...
ఏపీలో మెట్రో కారిడార్కు తొలి అడుగుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరింత 'మెట్రో'!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
రాష్ట్రంలో మెట్రో హంగులన్నీ కలిగిన ఏకైక నగరంగా వైజాగ్ వేగంగా ఎదుగుతోంది. ప్రభుత్వం వైజాగ్ నగరాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేసి, అక్కడ ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిశ్చయించుకొంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆరు నెలలలోగా వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమాలు ...
ఏపీలో మెట్రో కారిడార్కు తొలి అడుగు
మరింత 'మెట్రో'!
జనసంద్రమైన జోడేఘాట్ సాక్షి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జోడేఘాట్ జనసంద్రమైంది.. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్కు నివాళి అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో పులకించిపోయింది. జల్.. జంగల్.. జమీన్ కోసం నైజాం సర్కార్పై అలుపెరుగని పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసీల ఆరాధ్యదైవానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ గిరిజనులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
కొమురం భీం పేరుతో జిల్లా! ఆదిలాబాద్ను విభజించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిఎంకు సమస్యల ఏకరవుAndhrabhoomi
పర్యాటక కేంద్రంగా జోడేఘాట్: కెసిఆర్, 'భీం' పేరిట జిల్లాOneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జోడేఘాట్ జనసంద్రమైంది.. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్కు నివాళి అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో పులకించిపోయింది. జల్.. జంగల్.. జమీన్ కోసం నైజాం సర్కార్పై అలుపెరుగని పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసీల ఆరాధ్యదైవానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ గిరిజనులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
కొమురం భీం పేరుతో జిల్లా! ఆదిలాబాద్ను విభజించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం..
సిఎంకు సమస్యల ఏకరవు
పర్యాటక కేంద్రంగా జోడేఘాట్: కెసిఆర్, 'భీం' పేరిట జిల్లా
అందిన అగస్తా బీమా సొమ్ము Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 8: రెండేళ్ల క్రితం బేగంపేట విమానాశ్రయంలో కాలిపోయిన ప్రభుత్వ హెలికాప్టర్ ఎడబ్ల్యు 139 హెలికాప్టర్ బీమా సొమ్ములు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 68 కోట్లు విడుదలయ్యాయి. కాలిపోయిన హెలికాప్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది.
ఎపికి కొత్తగా విమానం, హెలికాఫ్టర్News Articles by KSR
అద్దె ఎఫెక్ట్: తెలంగాణకు రెండు ఇంజిన్ల కొత్త హెలికాప్టర్Oneindia Telugu
పోటాపోటీగా ఇద్దరు సీఎంల హెలికాప్టర్లు!సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 8: రెండేళ్ల క్రితం బేగంపేట విమానాశ్రయంలో కాలిపోయిన ప్రభుత్వ హెలికాప్టర్ ఎడబ్ల్యు 139 హెలికాప్టర్ బీమా సొమ్ములు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 68 కోట్లు విడుదలయ్యాయి. కాలిపోయిన హెలికాప్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది.
ఎపికి కొత్తగా విమానం, హెలికాఫ్టర్
అద్దె ఎఫెక్ట్: తెలంగాణకు రెండు ఇంజిన్ల కొత్త హెలికాప్టర్
పోటాపోటీగా ఇద్దరు సీఎంల హెలికాప్టర్లు!
沒有留言:
張貼留言